సామాజిక న్యాయం కోసం పోరాటమే లక్ష్యం : ఫైట్ ఫర్ సోషల్ జస్టిస్ నాయకులు. చిత్తూరు, మే 10 చిత్తూరు జిల్లా గుడిపాల మండలంలో ఫైట్ ఫర్ సోషల్ జస్టిస్ మండల కార్యవర్గ సమావేశం అట్టహాసంగా నిర్వహించారు. మండల ఇన్చార్జ్ స్వామి దొరై ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు జన్నావుల సురేంద్ర, వ్యవస్థాపకుడు పొన్నా రవికుమార్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫైట్ ఫర్ సోషల్ జస్టిస్ కార్యకర్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ, సామాజిక న్యాయం కోసం సంస్థ బలంగా పనిచేస్తుందని హామీ ఇచ్చారు. కార్యకర్తలు గ్రామ స్థాయిలో ప్రజా సమస్యలపై చైతన్యంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో గుడిపాల మండలానికి చెందిన సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. నాయకులు, కార్యకర్తలు సంస్థ బలోపేతానికి కృషి చేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో శంభో హసన్ వెంకటరమణ మొగిలీష్ సుందర్ రా జ్ సుందర మూర్తి జై చంద్ర ధరణి గోపి ఫైట్ ఫర్ సోషల్ జస్టిస్ గ్రూప్ సభ్యులు గుడిపాల గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. సామాజిక న్యాయం కోసం పోరాటమే లక్ష్యం : ఫైట్ ఫర్ సోషల్ జస్టిస్ నాయకులు. చిత్తూరు, మే 10 చిత్తూరు జిల్లా గుడిపాల మండలంలో ఫైట్ ఫర్ సోషల్ జస్టిస్ మండల కార్యవర్గ సమావేశం అట్టహాసంగా నిర్వహించారు. మండల ఇన్చార్జ్ స్వామి దొరై ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు జన్నావుల సురేంద్ర, వ్యవస్థాపకుడు పొన్నా రవికుమార్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫైట్ ఫర్ సోషల్ జస్టిస్ కార్యకర్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ, సామాజిక న్యాయం కోసం సంస్థ బలంగా పనిచేస్తుందని హామీ ఇచ్చారు. కార్యకర్తలు గ్రామ స్థాయిలో ప్రజా సమస్యలపై చైతన్యంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో గుడిపాల మండలానికి చెందిన సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. నాయకులు, కార్యకర్తలు సంస్థ బలోపేతానికి కృషి చేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో శంభో హసన్ వెంకటరమణ మొగిలీష్ సుందర్ రా జ్ సుందర మూర్తి జై చంద్ర ధరణి గోపి ఫైట్ ఫర్ సోషల్ జస్టిస్ గ్రూప్ సభ్యులు గుడిపాల గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
సామాజిక న్యాయం కోసం పోరాటమే లక్ష్యం : ఫైట్ ఫర్ సోషల్ జస్టిస్ నాయకులు. చిత్తూరు, మే 10 చిత్తూరు జిల్లా గుడిపాల మండలంలో ఫైట్ ఫర్ సోషల్ జస్టిస్ మండల కార్యవర్గ సమావేశం అట్టహాసంగా నిర్వహించారు. మండల ఇన్చార్జ్ స్వామి దొరై ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు జన్నావుల సురేంద్ర, వ్యవస్థాపకుడు పొన్నా రవికుమార్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫైట్ ఫర్ సోషల్ జస్టిస్ కార్యకర్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ, సామాజిక న్యాయం కోసం సంస్థ బలంగా పనిచేస్తుందని హామీ ఇచ్చారు. కార్యకర్తలు గ్రామ స్థాయిలో ప్రజా సమస్యలపై చైతన్యంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో గుడిపాల మండలానికి చెందిన సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. నాయకులు, కార్యకర్తలు సంస్థ బలోపేతానికి కృషి చేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో శంభో హసన్ వెంకటరమణ మొగిలీష్ సుందర్ రా జ్ సుందర మూర్తి జై చంద్ర ధరణి గోపి ఫైట్ ఫర్ సోషల్ జస్టిస్ గ్రూప్ సభ్యులు గుడిపాల గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. సామాజిక న్యాయం కోసం పోరాటమే లక్ష్యం : ఫైట్ ఫర్ సోషల్ జస్టిస్ నాయకులు. చిత్తూరు, మే 10 చిత్తూరు జిల్లా గుడిపాల మండలంలో ఫైట్ ఫర్ సోషల్ జస్టిస్ మండల కార్యవర్గ సమావేశం అట్టహాసంగా నిర్వహించారు. మండల ఇన్చార్జ్ స్వామి దొరై ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు జన్నావుల సురేంద్ర, వ్యవస్థాపకుడు పొన్నా రవికుమార్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫైట్ ఫర్ సోషల్ జస్టిస్ కార్యకర్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ, సామాజిక న్యాయం కోసం సంస్థ బలంగా పనిచేస్తుందని హామీ ఇచ్చారు. కార్యకర్తలు గ్రామ స్థాయిలో ప్రజా సమస్యలపై చైతన్యంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో గుడిపాల మండలానికి చెందిన సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. నాయకులు, కార్యకర్తలు సంస్థ బలోపేతానికి కృషి చేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో శంభో హసన్ వెంకటరమణ మొగిలీష్ సుందర్ రా జ్ సుందర మూర్తి జై చంద్ర ధరణి గోపి ఫైట్ ఫర్ సోషల్ జస్టిస్ గ్రూప్ సభ్యులు గుడిపాల గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
- ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవం నెహ్రూ స్టేడియంలో కొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. ఈ వేడుకలో నటి త్రిష ప్రత్యేక ఆకర్షణగా నిలవగా, ఉచిత బస్సు ప్రయాణం హామీపై సీఎం తొలి సంతకం చేయనున్నారు. ఇది ప్రభుత్వం ఇచ్చిన ఏడు ప్రధాన హామీలలో ఒకటి, దీనిపై ప్రజలు భారీ అంచనాలు పెట్టుకున్నారు.1
- చంద్రగిరి వద్ద ఘోర రోడ్డుప్రమాదం చంద్రగిరి (M) తొండవాడ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెంగళూరు నుంచి తిరుపతికి వస్తున్న కారు ఎదురుగా ఉన్న బస్సును బలంగా ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.1
- చిత్తూరులోని ఓ ఫంక్షన్ హాల్లో తమిళనాడు సీఎం, సినీ నటి త్రిష కుటుంబంతో సమావేశమయ్యారు. ఈ ఆకస్మిక భేటీ రాజకీయ, సినీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.1
- తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా మహానాడు నెల్లూరులో జరగబోతోంది. ఈ కార్యక్రమం చరిత్రలో నిలిచిపోయేలా ఉంటుందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. కొడవలూరు మండలం రేగడిచెలికలో మహానాడు ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.1
- రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని బద్వేలు పట్టణంలో డ్రైనేజీ కాలువల పూడిక తీత పనులను మున్సిపల్ కమిషనర్ నరసింహ రెడ్డి పరిశీలించారు. పనులను వేగవంతంగా, నాణ్యతతో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. మీ ఏరియాలో డ్రైనేజీ సమస్యలు ఉంటే సచివాలయాన్ని సంప్రదించి నమోదు చేయాలని పౌరులకు సూచించారు.1
- ఈ సందేశం దేవుని ఆశీస్సులు, రక్షణ ఎల్లప్పుడూ అందరికీ ఉండాలని కోరుతోంది. యేసు నామంలో పవిత్రమైన, అద్భుతమైన జీవనం లభించాలని ఆకాంక్షిస్తుంది.1
- ఆంధ్రప్రదేశ్లోని నగరి నియోజకవర్గం, వడమాలపేటలో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఎస్వీపురం ఎంపీటీసీ ఉపేంద్ర వర్మ తన వర్గీయులు, 50కి పైగా కుటుంబాలతో వైసీపీని వీడి టీడీపీలో చేరారు. గత పదేళ్లుగా సరైన గుర్తింపు లేకపోవడం, టీడీపీ ప్రభుత్వ అభివృద్ధి పనులకు ఆకర్షితులై ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది.1
- SPSR నెల్లూరు జిల్లా.. వైఎస్ఆర్ సీపీ కార్యకర్త హరి కృష్ణను అకారణంగా కొట్టారంటూ పొదలకూరు పో*లీస్ స్టేషన్ ఎదుట మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి , వైయస్ఆర్ సీపీ నేతల ఆందోళన. పొదలకూరు ఎస్సై హనీఫ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్. స్టేషన్ ఎదుట భారీగా గుమిగూడిన వైయస్ఆర్ సీపీ శ్రేణులు. మండుటెండలో రోడ్డు మీద బైఠాయించిన కాకాణి మాజీ మంత్రి కాకాణి మాట్లాడుతూ.. వైయస్ఆర్ సీపీ కార్యకర్తలపై ఎస్సై హనీఫ్ బెది*రింపులకు పాల్పడుతూ, స్టేషన్ కి పిలిచి కొడుతున్నాడు, కొట్టే దృశ్యాలను టీడీపీ నేతలకు వీడియో కాల్ చేసి చూపించాడు, మోటార్ సర్వీస్ కనెక్షన్ కోసం వైయస్ఆర్ సీపీ నేత హరి ఏఈని ప్రశ్నిస్తే.. హరిని పిలిచి ఎస్సై కొ*ట్టాడు, కనెక్షన్ కోసం ఎలక్ట్రికల్ ఏఈ 40 వేలు లంచం తీసుకుని పనిచేయకపోవడం వల్లే ప్రశ్నించాం. ఎస్సై హనీఫ్ మీద అనేక ఆరోపణలు ఉన్నాయి.. అతన్ని వెంటనే సస్పెండ్ చెయ్యాలి. ధర్నాలు చేస్తే నాన్ బె*యిలబుల్ కే*సులు పెడతామని ఎస్సై బెది*రిస్తాడా..? అకారణంగా పోలీ*సులు కొ*డితే తిరగబడాలని కాకాణి పిలుపు. SPSR నెల్లూరు జిల్లా.. వైఎస్ఆర్ సీపీ కార్యకర్త హరి కృష్ణను అకారణంగా కొట్టారంటూ పొదలకూరు పో*లీస్ స్టేషన్ ఎదుట మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి , వైయస్ఆర్ సీపీ నేతల ఆందోళన. పొదలకూరు ఎస్సై హనీఫ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్. స్టేషన్ ఎదుట భారీగా గుమిగూడిన వైయస్ఆర్ సీపీ శ్రేణులు. మండుటెండలో రోడ్డు మీద బైఠాయించిన కాకాణి మాజీ మంత్రి కాకాణి మాట్లాడుతూ.. వైయస్ఆర్ సీపీ కార్యకర్తలపై ఎస్సై హనీఫ్ బెది*రింపులకు పాల్పడుతూ, స్టేషన్ కి పిలిచి కొడుతున్నాడు, కొట్టే దృశ్యాలను టీడీపీ నేతలకు వీడియో కాల్ చేసి చూపించాడు, మోటార్ సర్వీస్ కనెక్షన్ కోసం వైయస్ఆర్ సీపీ నేత హరి ఏఈని ప్రశ్నిస్తే.. హరిని పిలిచి ఎస్సై కొ*ట్టాడు, కనెక్షన్ కోసం ఎలక్ట్రికల్ ఏఈ 40 వేలు లంచం తీసుకుని పనిచేయకపోవడం వల్లే ప్రశ్నించాం. ఎస్సై హనీఫ్ మీద అనేక ఆరోపణలు ఉన్నాయి.. అతన్ని వెంటనే సస్పెండ్ చెయ్యాలి. ధర్నాలు చేస్తే నాన్ బె*యిలబుల్ కే*సులు పెడతామని ఎస్సై బెది*రిస్తాడా..? అకారణంగా పోలీ*సులు కొ*డితే తిరగబడాలని కాకాణి పిలుపు.1