Shuru
Apke Nagar Ki App…
రాజోలు ముంపు ప్రాంతాల్లో కలెక్టర్ పర్యటన | SRMediaTGAP |
Umamahesh Bellamkonda
రాజోలు ముంపు ప్రాంతాల్లో కలెక్టర్ పర్యటన | SRMediaTGAP |
More news from Razole and nearby areas
- రాజోలు ముంపు ప్రాంతాల్లో కలెక్టర్ పర్యటన | SRMediaTGAP |1
- 🌊దొడ్డిపట్ల నుండి రాజోలు రేపు వరకు అందమైన ప్రయాణం1
- పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో నక్కిడి లంక, రావిలంక, పుచ్చల లంక, మర్రిమూల గ్రామాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో అన్ చైన్డ్ మినిస్ట్రీ సభ్యులు పర్యటించారు.ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో లంక గ్రామాల్లోకి వరద నీరు చేరడంతో అక్కడున్న లంక పేద ప్రజలు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో మినిస్ట్రీ తరపున 600 పులిహార ప్యాకెట్స్, బిస్కెట్ ప్యాకెట్స్ పంపిణీ చేశారు1
- K. సురేష్ కుమార్ అంబాజీపేట1
- సఖినేటిపల్లి మండలంలోని వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ U tv1
- వరదలు#సఖినేటిపల్లి లాకు పేట1
- వర్తకుల సేవాభావం అభినందనీయం - మంత్రి రామానాయుడు మంత్రి రామానాయుడును ఘనంగా సన్మానించిన పాలకొల్లు ఛాంబర్ ప్రతినిధులు. పాలకొల్లు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వారి ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం మరియు ఆత్మీయ సమ్మేళన సభలో ముఖ్య అతిధిగా రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టరు నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నియోజక వర్గ ప్రజలతో పాటు వ్యాపార, వాణిజ్య రంగాలు తన గెలుపు కోసం ఎంతో కృషి చేశారని పూర్వ జన్మ సుకృతం అన్నారు. వాణిజ్య రంగానికి, వ్యాపార రంగానికి పాలకొల్లుకు పెట్టిందిపేరన్నారు. మంచి పౌరులుగా బాధ్యత గల వ్యక్తులుగా వ్యాపార రంగాల్లో మంచి పేరు తెచ్చుకుని ఆదర్శంగా నిలిచారన్నారు. చాంబర్ ఆఫ్ కామర్స్ వారు ఇచ్చిన వినత పత్రంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ద్వారా చెయ్యవలసిన పనులు శక్తివంచన లేకుండా చేస్తానని తెలిపారు. చాంబర్ ఆఫ్ కామర్స్ అంటే నాకు అభిమానం అని, నిరుపేదలకు, మధ్యతరగతి వారికి సేవాభావంతో విద్యను అందించి వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం అభినందనీయమని ఆన్నారు. రాష్ట్రంలో మెజార్టిలో రెండవ స్థానం ఇచ్చి, మూడవసారి గెలుపుకు నియోజక వర్గ ప్రజలకు, అన్ని వర్గాలవారికి జీవితాంతం ఋణపడి ఉంటానని తెలిపారు. కళలకు, కళాకారులకు పుట్టినిల్లు అయిన పాలకొల్లు కళాక్షేత్రం పూర్తి చేసి, కళాకారులకు అంకితం చేస్తామని మంత్రి తెలిపారు. పాలకొల్లు నియోజకవర్గం సంక్షేమం, అభివృద్ధిలో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలేచేలా అందరం కలిసికట్టుగా పని చేద్దామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టరు నిమ్మల రామానాయుడు అన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి మంత్రి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆగస్టు 15 నుండి ప్రారంభం అవుతున్న అన్నా క్యాంటిన్లకు చాంబర్స్ అఫ్ కామర్స్ వారు ఒక లక్ష రూపాయలు చెక్కును మంత్రి రామానాయుడు అందజేశారు. మంత్రి నిమ్మల రామానాయుడును ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారు ఘనంగా సన్మానించారు. #palakollu #అమరావతి #TDPSOCIALMEDIA #APMinister #NimmalaRamaNaidu పాలకొల్లు మంత్రి గారి తాలూకా1
- 28 July 2024ఈ ఆదివారం జరిగిన ధ్యానం /పాలకొల్లు గోపురం1