Shuru
Apke Nagar Ki App…
పల్లెటూరు సంబరాలు ||పిల్లలవారిపాలెo|| రేపల్లె||నిజాంపట్నం మండలం|| బాపట్ల జిల్లా||
Salu kumar
పల్లెటూరు సంబరాలు ||పిల్లలవారిపాలెo|| రేపల్లె||నిజాంపట్నం మండలం|| బాపట్ల జిల్లా||
More news from Nizampatnam and nearby areas
- పల్లెటూరు సంబరాలు ||పిల్లలవారిపాలెo|| రేపల్లె||నిజాంపట్నం మండలం|| బాపట్ల జిల్లా||1
- మండల కేంద్రమైన నిజాంపట్నం తాసిల్దార్ ఎస్ ఎల్ నారాయణ రెడ్డి శుక్రవారం బదిలీపై ఒంగోలు వెళ్లారు.1
- కార్గిల్ విజయ్ దివస్ రోజున ఘనం గా నివాళులర్పించిన రాష్ట్ర మరియు బాపట్ల జిల్లా త్రివిధ దళ మాజీసైనికులు1
- వైకాపా ప్రభుత్వ హయాంలో విడుదల చేసిన టిడిఆర్ బాండ్లు విషయంలో జరిగిన అక్రమాలపై చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య గారు శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఒంగోలు బాపట్ల చీరాలకు సంబంధించి జారీ అయిన బాండ్లు వివరాలను వెల్లడించాలన్నారు.1
- శ్రీ వీర్లంకమ్మ తల్లి కొలుపులు. ఇమ్మడిశెట్టివారిపాలెం ,బాపట్ల1
- కార్గిల్ విజయ్ దివస్ శుభాకాంక్షలు- బాపట్ల మాజీ సైనిక సంక్షేమ సంఘం1
- నాలుగేళ్ల క్రితం అవనిగడ్డ నియోజకవర్గంలో ఎంతో సంచలనం సృష్టించిన డాక్టర్ కోట శ్రీహరి రావు గారి హత్య కేసు విచారణను ప్రభుత్వం సీబీసీఐడీకి అప్పగించినట్లు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ గారు శుక్రవారం తెలిపారు. నాలుగేళ్ల క్రితం ఎంతో సంచలనాత్మకంగా మారిన ఈ కేసును పోలీసులు ఛేదించలేకపోయారన్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు నాయుడు దృష్టికి తీసుకు వెళ్ళగా వారు వెంటనే స్పందించి సిబిసిఐడి విచారణకు ఆదేశించారని చెప్పారు. డీజీపీ ద్వారకా తిరుమలరావు గారి దృష్టికి తీసుకువెళ్లగా వారు సిబిసిఐడి విచారణ వేగవంతంగా జరిపిస్తామని చెప్పారని తెలిపారు. అవనిగడ్డ నియోజకవర్గ ప్రజలను ఎంతో భయభ్రాంతులకు గురిచేసిన ఈ హత్యను సిబిసిఐడి వారు ఛేదిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు.1
- *వైకాపా ప్రభుత్వ హయాంలో విడుదల చేసిన టిడిఆర్ బాండ్లు విషయంలో జరిగిన అక్రమాలపై చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య గారు శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఒంగోలు బాపట్ల చీరాలకు సంబంధించి జారీ అయిన బాండ్లు వివరాలను వెల్లడించాలన్నారు,*1