Shuru
Apke Nagar Ki App…
శనివారం స్వామి దర్శనం, తిరుమల నగర్, కారంచేడు.
Mahaboob Syed
శనివారం స్వామి దర్శనం, తిరుమల నగర్, కారంచేడు.
More news from Karamchedu and nearby areas
- కారంచేడు యజ్ఞశాలపేట పోలేరమ్మ తల్లి కొలుపులు.28.07.20241
- కారంచేడు యజ్ఞశాలపేట పోలేరమ్మ తల్లి కొలుపులు.28.07.20241
- శనివారం స్వామి దర్శనం, తిరుమల నగర్, కారంచేడు.1
- బాపట్ల ...#ప్రజలాకోసం #నిర్మాణంచేయబడినా #పుచ్చలపల్లి.#సుందరయ్య #ప్రజాసంఘాలు #భవన్ #ప్రారంభోత్సవం .. #ప్రజసమస్యలుపై #విశాలంగా #ఉద్యమాలు చేపడతాము... కౌలురైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వి.శ్రీనివాసరావు... నూతన జిల్లాగా ఏర్పడినా బాపట్లలో ప్రజాఉద్యమాలు కోసం పుచ్చలపల్లి.సుందరయ్య ప్రజాసంఘాలు భవన్ నిర్మాణం చేసుకుని ఈరోజు ప్రారంభోత్సవం సందర్భంగా నూతన భవన్ శిలాఫలకం వి.శ్రీనివాసరావు,మీటింగ్ హాల్ ని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కె.ధనలక్ష్మి గారు నూతన ఆఫీసు గదులునీ ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి.రమాదేవి గారులు ప్రారంభించారు.ఈ ప్రారంభోత్సవం బహిరంగసభకి సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు సీహెచ్.గంగయ్య గారు అధ్యక్షతన జరిగినా సభలో కౌలురైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వి.శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ కేంద్రంలో మోడీ ప్రభుత్వం బడ్జెట్లో ఆంధ్రరాష్ట్రానికి రాజధాని నిర్మాణం కోసం అప్పుగా నిధులు కేటాయించటం అంటే ఢిల్లీలో మేము లేకపోతే మోడీ ప్రభుత్వమే లేదు అని రాష్ట్రంలో గొప్పలు చెప్పుకునే నాయకులు రాష్ట్రంలో అందరిని కలుపుకొని రాష్టానికి నిధులు కోసం పోరాడాలని అన్నారు.దేశంలో ప్రజలు ఎన్నికల్లో బీజేపీనీ కాళ్ళు విరగగోటీనా ప్రజలా మద్య మతం పేరుతో చీలికలు చేస్తుంది,రాష్ట్రాలు హక్కులు హరిస్తు తనకి అనుకూలంగా లేని రాష్టాలకి నిధులు తగ్గించటం సిగ్గుచేటన్నారు.ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి.రమాదేవి గారు మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పాత పద్ధతులే కొనసాగిస్తుంది, గత మద్యం పాలసీని వ్యాపారంగా మార్చుకుని అమలుచేస్తుంది, రాష్ట్రంలో గతంలో విద్యుత్ స్మార్ట్ మీటర్లు పగలగొట్టమన్నా తెలుగుదేశం నేతలు ఇప్పుడు స్మార్ట్ మీటర్లు పెట్టడం అంటే ప్రజలని మోసం చేయడమే,ఈ ప్రభుత్వంలో కోడ హత్యచారాలు,హత్యలు కొనసాగుతున్నాయినీ విమర్శించారు. *సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కె.ధనలక్ష్మి గారు మాట్లాడుతూ* రాష్ట్రంలో రాజకీయ క్యక్షలతో చిరు ఉద్యోగులు అంగన్వాడి,ఆశ,ఐకేపీ విఓఏ,మధ్యాహ్న భోజనం పథకం లాంటి పథకాల్లో పనిచేసే కార్మికులులని తోలగిచటాని వేధింపుల గురిచేస్తున్నారు,ప్రతిపక్షంలో ఉన్నపుడు మద్దతుగా ఉంటామని ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వేధింపులు చేయటం అంటే ఈ ప్రభుత్వంకి కూడా సందర్భం వచ్చినప్పుడు ప్రజలు గత ప్రభుత్వానికీ పట్టినా గతే పట్టిస్తారని అన్నారు.అక్రమ తొలగింపులుపై సీఐటీయూగా పోరాటాలు చేస్తామని అని హెచ్చరించారు.ప్రజాసంఘాలు భవన్ ద్వారా జిల్లాలో కార్మికవర్గ సమస్యలుపై పోరాటాలు చేస్తామని అన్నారు. ...ఈ ప్రారంభోత్సవంలో *జనవిజ్ఞానవేదిక రాష్ట్ర కార్యదర్శి కె.రామారావు గారు,బాపట్ల పట్టణ ప్రముఖులు దొప్పలపూడి.ప్రమీల గారు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి టి.కృష్ణమోహన్, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు సిహెచ్. మణిలాల్,సీఐటీయూ ప్రథాన కార్యదర్శి సిహెచ్.మజుందార్, సీఐటీయూ నాయకులు ఎన్.బాబూరావు,రైతుసంఘం నాయకులు రామారావు, వెంకటరామయ్య,యూటిఎఫ్ ఏ.శ్రీనివాసరావు,సీఐటీయూ, ఎస్ఎఫ్ఐ,ఐద్వా ఇతర ప్రజాసంఘాలు నాయకులు కోటేశ్వరరావు, తిరుమలరెడ్డి, కె.శరత్,కొండయ్య* తదితరులు పాల్గొన్నారు1
- ప్రముఖ రంగస్థల నటులు కీ. శే. లు విజయ రాజ్ గారు బాపట్ల. ఓహ్ శిల్పి పనితనం బావుంది విజయ రాజ్ గారిని మన ముందు ఉంచారు.1
- బాపట్ల జిల్లా1
- ఘోర రోడ్డు ప్రమాదం.. ఒక్కసారిగా బోల్తా పడ్డ ట్రాక్టర్ | Bapatla District Tractor Accident | Prime91
- బాపట్ల అష్టలక్ష్మి అమ్మవారికి ఆషాడమాసం సారీ పెడుతున్నారు1