నియోజకవర్గ అధ్యక్షులు పొలమూరిని సత్కరించిన దళిత హక్కుల పోరాట సమితి* *నియోజకవర్గ అధ్యక్షులు పొలమూరిని సత్కరించిన దళిత హక్కుల పోరాట సమితి* రాజోలు, ఏప్రియల్ 17 : రాజోలు నియోజకవర్గ షెడ్యూల్డు కులాల సంక్షేమ సంఘ అధ్యక్షులు పొలమూరి శ్యాంబాబును దళిత హక్కుల పోరాట సమితి గురువారం ఘనంగా సత్కరించింది. ఈ మేరకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమజిల్లా రాజోలు అంబేడ్కర్ సామాజిక భవనంలో పిడీఎం రాష్ట్ర నాయకులు దీపాటి శివప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో దళిత హక్కుల పోరాట సమితి జిల్లా గౌరవ అధ్యక్షులు దేవ రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో సభ్యులు పొలమూరి శ్యాంబాబును ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా దేవ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ఏప్రియల్ 25 వ తారీఖున అంబేడ్కర్ కోనసీమజిల్లా దళిత హక్కుల పోరాట సమితి సమావేశం రాజోలులో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలోనున్న అన్నీ దళిత సంఘాలు ఏప్రియల్ 25 వ తారీఖున నిర్వహించబోయే జిల్లా దళిత హక్కుల పోరాట సమితి సమావేశానికి సహకరించాలని దేవ రాజేంద్రప్రసాద్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో విప్పర్తి సాయిబాబు, తాడి సత్యనారాయణ, పుల్లెళ్ళ ఆనంద్, ఎలుమర్తి వెంకట్, చింతా శ్రీనివాస్, చింతా ప్రసాద్, లిఖితపూడి బుజ్జి, పుచ్చకాయల అశోక్, మందపాటి మధు, గోగి మోహన్, వినయ్, సత్యనారాయణ, మహేష్, రాంజీ , నవీన్, బత్తుల మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
నియోజకవర్గ అధ్యక్షులు పొలమూరిని సత్కరించిన దళిత హక్కుల పోరాట సమితి* *నియోజకవర్గ అధ్యక్షులు పొలమూరిని సత్కరించిన దళిత హక్కుల పోరాట సమితి* రాజోలు, ఏప్రియల్ 17 : రాజోలు నియోజకవర్గ షెడ్యూల్డు కులాల సంక్షేమ సంఘ అధ్యక్షులు పొలమూరి శ్యాంబాబును దళిత హక్కుల పోరాట సమితి గురువారం ఘనంగా సత్కరించింది. ఈ మేరకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమజిల్లా రాజోలు అంబేడ్కర్ సామాజిక భవనంలో పిడీఎం రాష్ట్ర నాయకులు దీపాటి శివప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో దళిత హక్కుల పోరాట సమితి జిల్లా గౌరవ అధ్యక్షులు దేవ రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో సభ్యులు పొలమూరి శ్యాంబాబును ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా దేవ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ఏప్రియల్ 25 వ తారీఖున అంబేడ్కర్ కోనసీమజిల్లా దళిత హక్కుల పోరాట సమితి సమావేశం రాజోలులో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలోనున్న అన్నీ దళిత సంఘాలు ఏప్రియల్ 25 వ తారీఖున నిర్వహించబోయే జిల్లా దళిత హక్కుల పోరాట సమితి సమావేశానికి సహకరించాలని దేవ రాజేంద్రప్రసాద్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో విప్పర్తి సాయిబాబు, తాడి సత్యనారాయణ, పుల్లెళ్ళ ఆనంద్, ఎలుమర్తి వెంకట్, చింతా శ్రీనివాస్, చింతా ప్రసాద్, లిఖితపూడి బుజ్జి, పుచ్చకాయల అశోక్, మందపాటి మధు, గోగి మోహన్, వినయ్, సత్యనారాయణ, మహేష్, రాంజీ , నవీన్, బత్తుల మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
- 14 ఏప్రిల్ 2026: శివకోడు... డా.బి.ఆర్.అంభేథ్కర్ గారి135 వ జయంతి కార్యక్రమం శివకోడు జైభీమ్ నగర్ (పోస్టాఫీసు రోడ్)నందుఏర్పాటుచేసిన జయంతిఉత్సవాలలో ఉద్వేగపూరితంగామాట్లాడుతు,నేటియువతరం అంభేథ్కర్ గారి అడుగుజాడలలోనడవాలని. ఆయన ఆశయాలతోముందుకుసాగాలని ఈరోజు అంభేథ్కర్ నెలకొల్పిన రాజ్యాంగ హక్కులవలనే నేను చదువుకుంటున్నానని ఆయనేమనదళితజాతికిదేవుడని.నేటియువత అంభేథ్కర్ గారినిఅవగాహన చేసుకుని ఆయన ఆశయాలనుముందుకుతీసుకెళ్లవలసినబాద్యతనేటియువతరంఅయినమనందరిపైన ఆదారపడిఉన్నదని.అందుకుమనమందరంఐక్యతతోముందుకుసాగాలని.ప్రసంగించిన విద్యార్థిని.... కొల్లాబత్తుల రేష్మా... జైభీమ్.జయహోఅంభేథ్కర్....1
- 🙏😭1
- రాయవరంలో ఘనంగా 'ఇండిగ్యాప్ పొలంబడి' క్షేత్ర దినోత్సవం పిఠాపురం: రైతులు రసాయన ఎరువులు, పురుగు మందుల వినియోగం తగ్గించి ప్రకృతి సిద్ధమైన పద్ధతులు పాటించినప్పుడే భూసారం పెరుగుతుందని జిల్లా వ్యవసాయ అధికారి (జెడి) ఎన్. విజయ్ కుమార్ పేర్కొన్నారు. గురువారం పిఠాపురం మండలం రాయవరం గ్రామంలో నిర్వహించిన 'మంచి వ్యవసాయ పద్ధతులు' మరియు 'ఇండిగ్యాప్ పొలంబడి' క్షేత్ర దినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జెడి ఎన్. విజయ్ కుమార్ మాట్లాడుతూ పంట కోతలకు ముందే పొలంలో నవధాన్యాలు లేదా పి.ఎం.డి.ఎస్ విత్తనాలు చల్లడం వల్ల భూమికి కావాల్సిన పోషకాలు సమృద్ధిగా అందుతాయని తెలిపారు. రాయవరంలో ఇప్పటికే 100 ఎకరాల్లో ఈ పద్ధతిని అమలు చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. అలాగే, హార్వెస్టర్ల ద్వారా కోత కోసే సమయంలో బ్లోయర్ వాడటం వల్ల ధాన్యంలో తేమ తగ్గి రైతులకు మంచి ధర లభిస్తుందని సూచించారు. 14 వారాల పొలంబడి శిక్షణలో నేర్చుకున్న అనుభవాలను రైతులు ఈ సందర్భంగా వివరించారు. సహజ కషాయాల వాడకంతో ఎకరానికి రూ.10,000 పెట్టుబడి తగ్గిందని రైతు కర్నీడి జగ్గారావు తెలిపారు. జీవామృతం,పి.ఎం.డి.ఎస్ పద్ధతుల వల్ల పంట బలంగా ఉండి తుపానులకు కూడా పడిపోలేదని రైతు పెదపూడి విష్ణు చక్రం వివరించారు. జిల్లేడు కషాయం,మట్టి ద్రావణం వంటి పద్ధతులతో దెబ్బతిన్న పంటను మళ్ళీ ఆరోగ్యవంతంగా మార్చి మంచి దిగుబడి సాధించానని కౌలు రైతు మాదేపల్లి సీతారాములు గర్వంగా చెప్పారు. సహాయ వ్యవసాయ సంచాలకులు ఏడీఏ స్వాతి మాట్లాడుతూ, ప్రకృతి వ్యవసాయానికి రాయవరం గ్రామాన్ని ఆదర్శంగా నిలపాలని కోరారు. మండల వ్యవసాయ అధికారి ఏవో గంగాధర్ 14 వారాల పొలంబడి ప్రగతిని వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓలు, గ్రామ వ్యవసాయ సహాయకులు, ఏపీ సీ ఎన్ ఎఫ్ సిబ్బంది మరియు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.4
- ఈయన మా మంత్రి గారు నిమ్మల రామానాయుడు గారు ఇక్కడ ఉన్న ప్రజలు బాగోగులు చూసుకుంటారు1
- గంగవరం మండలంలోని నెమల్లి చెట్టూ సెంటర్ వద్ద పోలీసులు జరిపిన వాహన తనిఖీల్లో సుమారు 60 లక్షల రూపాయల విలువైన 120 కేజీల గంజాయి భారీగా పట్టుబడింది. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రంపచోడవరం డీఎస్పీ పర్యవేక్షణలో గంగవరం ఎస్సై సిబ్బందితో కలిసి నిర్వహించిన ఈ ఆపరేషన్లో, గంజాయిని తరలిస్తున్న మారుతీ ఎర్టిగా మరియు హ్యుందాయ్ i-20 వాహనాలను సీజ్ చేశారు. ఈ కేసులో మహారాష్ట్రకు చెందిన ఖంబం శేరంజీవ్ పిట్చేశ్రావు, సుచిత్ర జాదవ్, అనీష్ అహ్మద్, నితిన్ హనుమంతలతో పాటు కాకినాడ జిల్లా జగ్గంపేటకు చెందిన కోలా ప్రభు అనే ఐదుగురు ముద్దాయిలను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రెండు వాహనాలతో పాటు 5 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.1
- Post by V Ramarao3
- పెదకూరపాడు : జనగణన సర్వే 2027 మూడవరోజు శిక్షణ కార్యక్రమంలో భాగంగా తహశీల్దార్ ధనలక్ష్మి ఆధ్వర్యంలో శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. జడ్పీ హైస్కూల్ చిన్నారులచే కచేరి సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఎలిమినేటర్ ఫీల్డ్ కు వెళ్లి జనగణన సర్వే ప్రారంభిస్తారని తెలిపారు. గ్రామంలోని ప్రజలు తమ యొక్క వివరాలను సర్వే నిమిత్తం వచ్చిన ఎలిమినేటర్లకు క్లుప్తంగా వివరించాలని కోరారు.1
- 🙏😭1