నకిరేకల్ పట్టణం గొల్లగూడెంలో త్రాగునీటి సంక్షోభం – నాలుగు రోజులుగా నీరు లేక ప్రజల అల్లాడుతున్న ప్రజలు నకిరేకల్ నియోజకవర్గo:- నకిరేకల్ నియోజకవర్గంలోని గొల్లగూడెం గ్రామంలో గత మూడు నాలుగు రోజులుగా తీవ్రమైన త్రాగునీటి సమస్య నెలకొంది. మండుటెండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో గ్రామానికి త్రాగునీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామంలోని అనేక ఇళ్లకు తాగునీరు అందకపోవడంతో మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. నీటి కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుండటంతో గ్రామస్తులు అష్టకష్టాలు పడుతున్నారు. త్రాగునీటి కొరత కారణంగా ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ సమస్యపై గ్రామ ప్రజల తరఫున బి.ఆర్.ఎస్ పార్టీ నకిరేకల్ నియోజకవర్గ యువజన నాయకులు ముక్కామల శ్రీనివాస్ స్పందిస్తూ, సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకుని గొల్లగూడెం గ్రామానికి త్రాగునీటి సరఫరాను పునరుద్ధరించాలని కోరారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులు కోరుతున్నారు.
నకిరేకల్ పట్టణం గొల్లగూడెంలో త్రాగునీటి సంక్షోభం – నాలుగు రోజులుగా నీరు లేక ప్రజల అల్లాడుతున్న ప్రజలు నకిరేకల్ నియోజకవర్గo:- నకిరేకల్ నియోజకవర్గంలోని గొల్లగూడెం గ్రామంలో గత మూడు నాలుగు రోజులుగా తీవ్రమైన త్రాగునీటి సమస్య నెలకొంది. మండుటెండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో గ్రామానికి త్రాగునీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామంలోని అనేక ఇళ్లకు తాగునీరు అందకపోవడంతో మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. నీటి కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుండటంతో గ్రామస్తులు అష్టకష్టాలు పడుతున్నారు. త్రాగునీటి కొరత కారణంగా ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ సమస్యపై గ్రామ ప్రజల తరఫున బి.ఆర్.ఎస్ పార్టీ నకిరేకల్ నియోజకవర్గ యువజన నాయకులు ముక్కామల శ్రీనివాస్ స్పందిస్తూ, సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకుని గొల్లగూడెం గ్రామానికి త్రాగునీటి సరఫరాను పునరుద్ధరించాలని కోరారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులు కోరుతున్నారు.
- జనగాం జిల్లా లింగాల ఘనపూర్ మండలం నవాబ్పేటలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రారంభించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు జరగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రైతులు నేరుగా కేంద్రాలకు వచ్చి ధాన్యం విక్రయించాలని కోరారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.1
- ఈరోజు సుధనపల్లి గ్రామంలో Arrive Alive మరియు 'మన ఊరు మన బాధ్యత' సందర్భంగా ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి జిల్లా ఎస్పీ డాక్టర్ శభాష్ పి ఐ పి ఎస్ గారు, తొర్రూర్ డిఎస్పి కృష్ణ కిషోర్ గారు మరియు మరిపెడ సిఐ పవన్ కుమార్ గారు పాల్గొనడం జరిగింది.. ఈ సందర్భంగా ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ మన ఊరు మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా ఎంపిక చేసుకున్న సుదనపల్లి గ్రామంలో మూడు తీర్మానాలు 1. రోడ్డు భద్రతలో భాగంగా గ్రామంలో ఉన్న ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించడం 2. గ్రామంలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయించడం 3. గ్రామాన్ని గంజాయి రైతు గ్రామంగా తీర్చిదిద్దడం పై అంశాల గురించి గ్రామస్తులకు దిశా నిర్దేశం చేయడం జరిగింది అలాగే ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని ద్విచక్ర వాహనదారులకు 150 హెల్మెట్లను ఉచితంగా పంపిణీ చేసిన గ్రామ సర్పంచ్ నీలం వెంకన్న మరియు ఉపసర్పంచ్ పాలకవర్గం ను ఎస్పీ గారు అభినందించారు, అలాగే గ్రామంలో గంజాయి నిర్మూలన కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలని గంజాయి సేవిస్తున్నట్టుగాని రవాణా చేస్తున్న సమాచారం తెలిస్తే వెంటనే 87126 56 99 9 ఇంటి నెంబర్ కు కాల్ చేసి సమాచారం అందిస్తే 5000 వరకు బహుమతి అందజేయడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది అలాగే గ్రామంలోని యువతకి పిల్లలకి ఎస్పి గారు స్పోర్ట్స్ కిట్ ను అందజేయడం జరిగింది అలాగే గ్రామంలో ఉన్న సైకిల్ కి సైకిల్ ముందు వెనక రేడియం స్టిక్కర్లు అందించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జిల్లా ఎస్పీ గారు చేసిన సూచనలను పాటిస్తామని విలేజ్ ని గంజాయి రైతు గ్రామంగా మారుస్తామని నిర్ణయించడం జరిగింది.1
- जानकारी के अनुसार, रिफाइनरी कि प्रोसेसिंग यूनिट में अचानक आग भड़क उठी ,जिस से इलाके में काले धुएं का गुबार फैल गया।1
- ఫుల్ డీటెయిల్స్ వీడియో in మై యూట్యూబ్ ఛానల్ లో వుంది 👇👇👇 id:cryancreations51911
- Post by Ramprasad islavath1
- నరసరావుపేట మండలం లింగంగుంటలో రాజకీయ ఘర్షణ చోటుచేసుకుంది. వైసీపీ సోషల్ మీడియా ప్రెసిడెంట్ హన్నుపై టీడీపీ నేతలు దాడి చేశారని ఆయన బంధువులు ఆరోపించారు. ఈ దాడిలో హన్నుకు గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం తక్షణమే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై బాధిత బంధువులు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గ్రామంలో ఉద్రిక్తత నెలకొనకుండా పోలీసులు నిఘా ఉంచారు. దాడికి గల పూర్తి కారణాలు మరియు ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.1
- నల్లగొండ టూ టౌన్ పోలీసుల వేగవంతమైన చర్యలు... మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన సీఐ రాఘవరావు... నాంపల్లి మండలం మహ్మదాపురం గ్రామానికి చెందిన ఐశ్వర్య (20)కు ఐదు నెలల క్రితం పానగల్లుకు చెందిన శివశంకర్తో వివాహం జరిగింది... భర్త ఇంట్లో లేని సమయంలో మామ వర్రే లింగయ్య తరచూ వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు... ప్రతి చిన్న విషయానికీ తప్పుపట్టడం,అవమానించడం, మానసికంగా హింసించడం చేసినట్లు కుటుంబ సభ్యుల ఫిర్యాదు... టూ టౌన్ ఎస్ఐ సైదులు దర్యాప్తు వేగవంతం... “నువ్వు చస్తే నా కొడుకుకు ఇంకా మంచి భార్య వస్తుంది” అంటూ తీవ్రంగా వేధించినట్లు కేసులో వెల్లడింపు... వేధింపులు తట్టుకోలేక 18-04-2026 ఉదయం పానగల్లు ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఐశ్వర్య ఆత్మహత్య.. మృతురాలి తండ్రి చింతల వెంకటయ్య ఫిర్యాదుతో నల్లగొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు... BNS సెక్షన్లు 95, 108 కింద నేరం నమోదు చేసిన పోలీసులు... నిందితుడు వర్రే లింగయ్య (45)ను ఈరోజు ఉదయం అతని నివాసంలో అరెస్టు చేసిన పోలీసులు... సెల్ఫోన్ స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరు పరచేందుకు రిమాండ్కు తరలింపు.. కోడలిపై వేధింపులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసుల హెచ్చరిక...1
- జనగామ జిల్లా శివునిపల్లిలో హృదయాన్ని హత్తుకునే ఘటన చోటుచేసుకుంది. ఓపెన్ టెన్త్ పరీక్ష రాసేందుకు వచ్చిన తల్లి పరీక్ష హాలులోకి వెళ్లగా, ఆమె పెద్ద కుమారుడు తమ్ముడిని చూసుకున్నాడు. పరీక్ష పూర్తయ్యే వరకు చిన్నారిని ఆడిస్తూ, తల్లికి ధైర్యం చెప్పిన ఆ బాలుడిని స్థానికులు అభినందించారు. చదువుపై ఆసక్తితో చంటి పిల్లలతోనే మహిళలు పరీక్షలకు హాజరవడం విశేషంగా మారింది.1
- Post by Ramprasad islavath1