Shuru
Apke Nagar Ki App…
మోసరా మండలం గోవూర్ విలేజి గుడ్డేటికల్లా గంగామణి ప్రవీణు బాబు పేరు విగ్నేష్ గత ఆరు నెలల నుంచి కిడ్నీ ప్రాబ్లం తోని ఇబ్బంది పడు ఇంత లేటు ఎందుకు చేశారు అనుకోవచ్చు వాళ్ల నడిపి పాప యాసిడ్ తాగింది అయినా నువ్వు బతికించుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డారు బతికించుకున్నారు
Andugula sagargoud
మోసరా మండలం గోవూర్ విలేజి గుడ్డేటికల్లా గంగామణి ప్రవీణు బాబు పేరు విగ్నేష్ గత ఆరు నెలల నుంచి కిడ్నీ ప్రాబ్లం తోని ఇబ్బంది పడు ఇంత లేటు ఎందుకు చేశారు అనుకోవచ్చు వాళ్ల నడిపి పాప యాసిడ్ తాగింది అయినా నువ్వు బతికించుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డారు బతికించుకున్నారు
- Andugula sagargoudAdilabad Urban, Telangana😭😭😭😭😭6 hrs ago
More news from Telangana and nearby areas
- Post by Andugula sagargoud2
- *ఈ రోజు అదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న బిర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పత్రిక మీడియా సమావేశంలో మాట్లాడుతూ రైతులు పండించిన పంటలను కొనుగోలు చేయలేని ఈ గుడ్డి ప్రభుత్వానికి ముందు చూపు లేక రైతులు పండించిన పంటలను కూడా కొనుగోలు చేయలేని స్థాయికి దిగజారింది ఈ సోయిలేని ప్రభుత్వం అని అన్నారు ఈ నెలలో రైతులు పండించిన అన్ని పంటలకు కొనుగోలు చేయకపోతే రైతులతో కలిసి రైతుల కోసం BRS పార్టీ తరుపున భారీ మొత్తం లొ ధర్నాలు చెప్పడతాం అని హెచ్చరించారు.*2
- ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న బిర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పత్రిక మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రైతులు పండించిన పంటలను కొనుగోలు చేయలేని ఈ గుడ్డి ప్రభుత్వానికి ముందు చూపు లేక రైతులు పండించిన పంటలను కూడా కొనుగోలు చేయలేని స్థాయికి దిగజారింది.ఈ సోయిలేని ప్రభుత్వం అని అన్నారు. ఈ నెలలో రైతులు పండించిన అన్ని పంటలకు కొనుగోలు చేయకపోతే రైతులతో కలిసి రైతుల కోసం బిఆర్ఎస్ పార్టీ తరుపున భారీ మొత్తంలొ ధర్నాలు చెప్పడతాం అని హెచ్చరించారు.1
- कागज़नगर नगर के सर सिल्क क्षेत्र में निर्माणाधीन मकान की दीवार अचानक गिरने से पास के घर में रहने वाली महिला गंभीर रूप से घायल हो गई। स्थानीय लोगों ने तुरंत उन्हें सरकारी अस्पताल पहुँचाया। प्रत्यक्षदर्शियों का कहना है कि निर्माण कार्य के दौरान कोई भी सुरक्षा इंतज़ाम नहीं किए गए थे। कई बार नागरिकों ने अधिकारियों को इस बारे में शिकायत की थी, लेकिन कोई कार्रवाई नहीं हुई। इस घटना के बाद नगर पालिका अधिकारियों पर तीखी आलोचना हो रही है। - बिना पर्याप्त सुरक्षा उपायों के निर्माण की अनुमति कैसे दी गई? - क्या प्रशासन की लापरवाही ही इस हादसे की वजह है? स्थानीय नागरिकों का कहना है कि यदि समय रहते निगरानी की जाती तो यह दुर्घटना टाली जा सकती थी। अब लोग मांग कर रहे हैं कि दोषी अधिकारियों और ठेकेदार पर सख्त कार्रवाई हो।1
- Post by Solanke Ravi3
- *మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుడు వావిలాల నవీన్ అకాల మృతి పట్ల ఏఐటియుసి నివాళి************ *నవీన్ కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలి నవీన్ భార్య కృష్ణవేణికి ఎద విధిగా కొనసాగించాలి****** *ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు సుతారి రాములు డిమాండ్*** జగిత్యాల జిల్లా కోరుట్ల మున్సిపాలిటీలో కాంట్రాక్ట్ కార్మికులుగా కొనసాగుతున్న వావిలాల నవీన్ మృతికి ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మికులు ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు అనంతరం ఆయన కుటుంబానికి ప్రభుత్వపరంగా ఇచ్చే మట్టి ఖర్చులు తో పాటు ఐదు లక్షల ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని అన్నారు గత సంవత్సరంలో కూడా కాంట్రాక్ట్ కార్మికులు కృష్ణవేణి కొనసాగుతున్నదని గత తొమ్మిది నెల క్రితం డెలివరీ అయినందున ఆరోగ్యం బాగాలేక పనిచేయలేక బదిలీ మనిషిని పెట్టడం జరిగిందన్నారు ఆసీ పరిపాలిని ఆమెకు యధావిధిగా కొనసాగించాలని కోరారు ప్రమాదవశాత్తు కరెంటు వైర్లు తగిలి చనిపోవడంతో మృతి చెందిన వావిలాల నవీన్ కు ప్రమాద బీమా ఆర్థిక సాయం ప్రభుత్వపరంగా వెంటనే అందించి ఆదుకోవాలని కోరారు కార్మికుల పట్ల అధికారులు నిర్లక్ష్యం వహిస్తూ ఉండడం పట్ల ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయని పేర్కొన్నారు డ్యూటీకి వచ్చి హాజరి వెయ్యమని అడిగితే వెళ్ళగొట్టడం సరికాదని పరిస్థితుల్లో కార్మికుడు మనోవేదనకు గురి అవుతాడని ఆవేదన వ్యక్తం చేశారు పనిలేని స్థితిలో అయోమయంలో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడుతుందన్నారు దీనికి పూర్తి బాధ్యత మున్సిపల్ అధికారులే వహించాలని కోరారు ఈ సమావేశంలో మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు గంగారాం రాజం రమేష్ రవి నవీన్ తదితరులు పాల్గొని నవీన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు1
- జగిత్యాల : 👉🏾 3 పరీక్ష కేంద్రాలలో పరీక్ష రాయనున్న 796 మంది విద్యార్థులు 👉🏾 SKNR డిగ్రీ కళాశాలలో ఒకటి, JNTU ఇంజనీరింగ్ కాలేజీలో 2 పరీక్ష కేంద్రాలు దేశవ్యాప్తంగా మే మూడవ తేదీన National Testing Agency ద్వారా నిర్వహించబడుతున్న నీట్- 2026 ప్రవేశ పరీక్ష కోసం జగిత్యాలజిల్లాలోఅన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని జిల్లా NEET కోఆర్డినేటర్ కె. బ్రహ్మానంద రెడ్డి శనివారం సాయంత్రం 5-30 గంటల ప్రాంతంలో ఒక ప్రకటనలో తెలిపారు. జాతీయ ప్రాధాన్యత గల ఈ పరీక్ష జగిత్యాల జిల్లాలోని మూడు కేంద్రాలలో ఒకటి SKNR Government Arts and Science కాలేజీలో 360 మంది విద్యార్ధులు, మరో రెండు కేంద్రాలు నాచుపల్లి కొండగట్టులోని JNTU ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నాయని వాటిలో ఒక కేంద్రంలో 240 మంది విద్యార్ధులు, మరొక కేంద్రంలో 196 మంది విద్యార్ధులు హాజరవుతారని పేర్కొన్నారు. ఈ పరీక్షకు మూడు పరీక్ష కేంద్రాలలో మొత్తం 796 మంది విద్యార్థులు హాజరు కానున్నారని పేర్కొన్నారు. ఈ పరీక్ష మధ్యాహ్నం 2:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు జరుగుతుంది. దివ్యాంగులైన అభ్యర్థులకు అదనంగా ఒక గంట సమయం ఇవ్వబడుతుంది. ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులను ఉదయం 11:00 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు మాత్రమే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. మధ్యాహ్నం 1:30 గంటల తరువాత ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఇవ్వబడదు. 👉🏾 విద్యార్థులు పరీక్షా కేంద్రానికి కేవలం క్రింది వస్తువులను మాత్రమే తీసుకురావాలి: 👉🏾 అడ్మిట్ కార్డ్ / హాల్ టికెట్ 👉🏾 ప్రభుత్వం జారీ చేసిన చెల్లుబాటు అయ్యే గుర్తింపు పత్రం (ఆధార్ కార్డ్ / ఓటర్ ఐడి / పాన్ కార్డ్ మొదలైనవి) 👉🏾సాధారణ (పారదర్శక) వాటర్ బాటిల్ మాత్రమే అనుమతించబడుతుంది 👉🏾రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తప్పనిసరిగా తీసుకురావాలి 👉🏾అడ్మిట్ కార్డ్ లేకపోతే పరీక్షా కేంద్రంలోకి అనుమతి నిరాకరించబడుతుంది. విద్యార్థులు రాయడానికి అవసరమైన పెన్నును పరీక్షా కేంద్రంలోనే NTA అధికారులే అందజేస్తారు. ఆ పెన్నుతోనే పరీక్ష రాయాలి. విద్యార్ధులు క్రింది పరికరాలను పరీక్షా కేంద్రానికి తీసుకురావడం నిషేధించబడింది: 👉🏾ఏ విధమైన స్టేషనరీ మెటీరియల్, మొబైల్ ఫోన్లు, బ్లూటూత్ పరికరాలు, ఇయర్ఫోన్లు, మైక్రోఫోన్లు, కాగితాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, వాలెట్లు, గాగుల్స్, హ్యాండ్ బ్యాగులు, బెల్లట్లు, క్యాప్లు, గడియారాలు (వాచ్లు), బ్రేస్లెట్లు, కెమెరాలు, ఆభరణాలు, మాల్ట్రాక్టీస్కు సంబంధించిన ఏ వస్తువులు, ఆహార పదార్థాలు, లోహ పదార్థాలు తదితరాలు అనుమతించబడవు. ఈ పరీక్ష నిర్వహణకు సంబంధించి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా నీట్ కోఆర్డినేటర్ కె. బ్రహ్మానంద రెడ్డి తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా రవాణా, ఆరోగ్య, త్రాగునీటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని, అలాగే విద్యుత్ సరఫరా నిరంతరంగా ఉండేలా చూడాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. పోలీస్ శాఖకు కూడా తగిన భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలు మేరకు పరీక్షా కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లు, ఫోటో స్టూడియోలు తాత్కాలికంగా మూసివేయాలని ఆదేశించారు. నీట్–2026 పరీక్షను పగడ్బందీగా నిర్వహిస్తూ ఎలాంటి తప్పిదాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించడం జరిగిందని కె. బ్రహ్మానంద రెడ్డి తన ప్రకటనలో వివరించారు.1
- బోథ్ మండల కేంద్రంలోని సాయి ఫంగ్షన్ హాల్లో నిర్వహించిన బోథ్ నియోజకవర్గ స్థాయి ప్రజా పాలనా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే ప్రసంగిస్తూ, ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం,బోథ్ నియోజకవర్గానికి చెందిన వివిధ గ్రామాల 439 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులు,బోథ్ మండలానికి చెందిన 235 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు.అదే విధంగా, మారాక ద్రవ్యాల నిర్మూలనపై నిర్వహించిన కార్యక్రమాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే ప్రజలు ఎవరూ మత్తుకు బానిసలుగా మారకూడదని,మారక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు.తల్లిదండ్రులు తమ పిల్లలపై నిగ ఉంచి,చెడు వ్యసనాల వైపు వెళ్లకుండా చూడాలని కోరారు. బోథ్ పట్టణ కేంద్రంలోనే త్వరలో నూతన ఫైర్ స్టేషన్ నిర్మాణం చేయబోతున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో బోథ్ నియోజకవర్గ స్థాయి ప్రజా ప్రతినిధులు, అధికారులు,నాయకులు,వివిధ గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.1