logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడ రూరల్ నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజాదర్బారులో ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ స్పష్టం చేశారు. గొల్లపూడిలోని తన కార్యాలయంలో జరిగిన ఈ ప్రజాదర్బారులో ఆయన ప్రజల నుంచి నేరుగా వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను శ్రద్ధగా విన్న ఎమ్మెల్యే, వాటిని తక్షణమే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పెండింగ్‌లో ఉన్న అంశాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు చేరేలా అధికారులు బాధ్యతతో పనిచేయాలని ఆయన సూచించారు.

16 hrs ago
user_V. sureh
V. sureh
నందిగామ, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
16 hrs ago

ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడ రూరల్ నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజాదర్బారులో ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ స్పష్టం చేశారు. గొల్లపూడిలోని తన కార్యాలయంలో జరిగిన ఈ ప్రజాదర్బారులో ఆయన ప్రజల నుంచి నేరుగా వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను శ్రద్ధగా విన్న ఎమ్మెల్యే, వాటిని తక్షణమే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పెండింగ్‌లో ఉన్న అంశాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు చేరేలా అధికారులు బాధ్యతతో పనిచేయాలని ఆయన సూచించారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడ రూరల్ నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజాదర్బారులో ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ స్పష్టం చేశారు. గొల్లపూడిలోని తన కార్యాలయంలో జరిగిన ఈ ప్రజాదర్బారులో ఆయన ప్రజల నుంచి నేరుగా వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను శ్రద్ధగా విన్న ఎమ్మెల్యే, వాటిని తక్షణమే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పెండింగ్‌లో ఉన్న అంశాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు చేరేలా అధికారులు బాధ్యతతో పనిచేయాలని ఆయన సూచించారు.
    1
    ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడ రూరల్ నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజాదర్బారులో ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ స్పష్టం చేశారు. గొల్లపూడిలోని తన కార్యాలయంలో జరిగిన ఈ ప్రజాదర్బారులో ఆయన ప్రజల నుంచి నేరుగా వినతులను స్వీకరించారు.

ఈ సందర్భంగా ప్రజల సమస్యలను శ్రద్ధగా విన్న ఎమ్మెల్యే, వాటిని తక్షణమే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పెండింగ్‌లో ఉన్న అంశాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు చేరేలా అధికారులు బాధ్యతతో పనిచేయాలని ఆయన సూచించారు.
    user_V. sureh
    V. sureh
    నందిగామ, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    16 hrs ago
  • ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లి మండల కేంద్రంలోని పొట్టి శ్రీరాములు సెంటర్‌లో తెలంగాణ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి జెర్రిపోతుల అంజని ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పులిహార పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నేలకొండపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొడాలి గోవిందరావు, నేలకొండపల్లి మార్కెట్ చైర్మన్ వెన్నుపూసల సీతారాములు, జిల్లా అధికార ప్రతినిధి బచ్చలకూరి నాగరాజు, జిల్లా కాంగ్రెస్ నాయకులు నెల్లూరి భద్రయ్య, మామిడి వెంకన్న, కుక్కల హనుమంతరావు, ఖమ్మం జిల్లా సెక్రటరీ రేగురి వాసవి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జెర్రీపోతుల సత్యనారాయణ, దోసపాటి శేఖర్, నేలకొండపల్లి మాజీ సర్పంచ్ వంగవీటి నాగేశ్వరరావు, రాయపూడి నవీన్, యడవల్లి సైదులు, మానుకొండ దుర్గారావు, కందిమల్ల హరి, ఈవూరి శ్రీనివాసరెడ్డి, సూరేపల్లి రవి, పలు గ్రామాల సర్పంచులు బాణావతి అశోక రాణి, రాయపూడి రామారావు, దుదేల పవన్, బాణవత సైదులు, గుండపనేని లక్ష్మణరావు, కుక్కల నరేష్, లక్కం ఏడుకొండలు, కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు కాజా మియా, INTUC అధ్యక్షులు గోపి ఉపేందర్, కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షులు గుడిబోయిన వెంకటేశ్వర్లు, జంగం లక్ష్మీనారాయణ, గండు సైదులు, వడ్డే జగన్, రమేష్, పొట్ట పెంజర్ రవి, నరసయ్య యాదవ్, కొమ్మనబోయిన సీతారాములు, షేక్ సుభాన్, మైసా శంకర్, నేలకొండపల్లి మండల యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు గొలుసు పవన్, సోమన బోయిన సాయి నవీన్, మారుతి కోటి, పసుపులేటి ఉపేందర్, మన్నె నరేష్, కోడిరెక్కల వినోద్, గట్టికుండ్ల విజయ్, రాయపూడి రోహిత్, నల్లని మల్లికార్జున్, కొండ ఉపేందర్, కొమ్మూరు నరేష్, ఉన్నమోదుగల శీను, కైలాస్ గోపి, మారగాని అంజయ్య, కాసాని లింగయ్య, రాంబాబు, కడియాల నరేష్, గట్టికొండ గాలిబు, లింగం వెంకన్న, తాత అఖిల్, సురుగు శ్రీకాంత్ జాన్ రెడ్డి, చెరుకు రంగయ్య, కొమ్మూరి నరేష్, కుమ్మరి వీరబాబు, సమ్మటి శివ గణేష్, మత్కాల రామకృష్ణ, మేకపోతుల సురేష్, కైలాసపు వెంకటేష్, ముండ్రా నాగప్రసాద్, గారపాటి లక్ష్మీనారాయణ, బండి వెంకటేష్, మేకపోతుల, అయితనబోయిన రవి, భూక్యసిత్య, దేశ బోయిన భాను, నంబూరి రామారావు, నంబూరి నరేందర్, మల్లికార్జున్, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
    1
    ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లి మండల కేంద్రంలోని పొట్టి శ్రీరాములు సెంటర్‌లో తెలంగాణ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి జెర్రిపోతుల అంజని ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పులిహార పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో నేలకొండపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొడాలి గోవిందరావు, నేలకొండపల్లి మార్కెట్ చైర్మన్ వెన్నుపూసల సీతారాములు, జిల్లా అధికార ప్రతినిధి బచ్చలకూరి నాగరాజు, జిల్లా కాంగ్రెస్ నాయకులు నెల్లూరి భద్రయ్య, మామిడి వెంకన్న, కుక్కల హనుమంతరావు, ఖమ్మం జిల్లా సెక్రటరీ రేగురి వాసవి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జెర్రీపోతుల సత్యనారాయణ, దోసపాటి శేఖర్, నేలకొండపల్లి మాజీ సర్పంచ్ వంగవీటి నాగేశ్వరరావు, రాయపూడి నవీన్, యడవల్లి సైదులు, మానుకొండ దుర్గారావు, కందిమల్ల హరి, ఈవూరి శ్రీనివాసరెడ్డి, సూరేపల్లి రవి, పలు గ్రామాల సర్పంచులు బాణావతి అశోక రాణి, రాయపూడి రామారావు, దుదేల పవన్, బాణవత సైదులు, గుండపనేని లక్ష్మణరావు, కుక్కల నరేష్, లక్కం ఏడుకొండలు, కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు కాజా మియా, INTUC అధ్యక్షులు గోపి ఉపేందర్, కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షులు గుడిబోయిన వెంకటేశ్వర్లు, జంగం లక్ష్మీనారాయణ, గండు సైదులు, వడ్డే జగన్, రమేష్, పొట్ట పెంజర్ రవి, నరసయ్య యాదవ్, కొమ్మనబోయిన సీతారాములు, షేక్ సుభాన్, మైసా శంకర్, నేలకొండపల్లి మండల యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు గొలుసు పవన్, సోమన బోయిన సాయి నవీన్, మారుతి కోటి, పసుపులేటి ఉపేందర్, మన్నె నరేష్, కోడిరెక్కల వినోద్, గట్టికుండ్ల విజయ్, రాయపూడి రోహిత్, నల్లని మల్లికార్జున్, కొండ ఉపేందర్, కొమ్మూరు నరేష్, ఉన్నమోదుగల శీను, కైలాస్ గోపి, మారగాని అంజయ్య, కాసాని లింగయ్య, రాంబాబు, కడియాల నరేష్, గట్టికొండ గాలిబు, లింగం వెంకన్న, తాత అఖిల్, సురుగు శ్రీకాంత్ జాన్ రెడ్డి, చెరుకు రంగయ్య, కొమ్మూరి నరేష్, కుమ్మరి వీరబాబు, సమ్మటి శివ గణేష్, మత్కాల రామకృష్ణ, మేకపోతుల సురేష్, కైలాసపు వెంకటేష్, ముండ్రా నాగప్రసాద్, గారపాటి లక్ష్మీనారాయణ, బండి వెంకటేష్, మేకపోతుల, అయితనబోయిన రవి, భూక్యసిత్య, దేశ బోయిన భాను, నంబూరి రామారావు, నంబూరి నరేందర్, మల్లికార్జున్, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
    user_ARUNKUMAR
    ARUNKUMAR
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    16 hrs ago
  • నరసరావుపేటలో ద్విచక్ర వాహనాల దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్టుతో రూ.6 లక్షల విలువైన మొత్తం 8 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. ప్రకాశం జిల్లా వల్లాపల్లికి చెందిన బైక్ మెకానిక్ షేక్ షబ్బీర్‌ను నరసరావుపేట ఒకటో పట్టణ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ద్విచక్ర వాహనాల దొంగను అరెస్ట్ చేయడంలో నరసరావుపేట ఒకటో పట్టణ పోలీసులు చూపిన ప్రతిభను డీఎస్పీ హనుమంతరావు ప్రశంసించారు. ఈ కేసు వివరాలను నరసరావుపేట డీఎస్పీ మీడియా సమావేశంలో వెల్లడించగా, దొంగతనాలపై నరసరావుపేట పోలీసులు ఉక్కుపాదం మోపారని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
    1
    నరసరావుపేటలో ద్విచక్ర వాహనాల దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్టుతో రూ.6 లక్షల విలువైన మొత్తం 8 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. ప్రకాశం జిల్లా వల్లాపల్లికి చెందిన బైక్ మెకానిక్ షేక్ షబ్బీర్‌ను నరసరావుపేట ఒకటో పట్టణ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.

ద్విచక్ర వాహనాల దొంగను అరెస్ట్ చేయడంలో నరసరావుపేట ఒకటో పట్టణ పోలీసులు చూపిన ప్రతిభను డీఎస్పీ హనుమంతరావు ప్రశంసించారు. ఈ కేసు వివరాలను నరసరావుపేట డీఎస్పీ మీడియా సమావేశంలో వెల్లడించగా, దొంగతనాలపై నరసరావుపేట పోలీసులు ఉక్కుపాదం మోపారని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
    user_User3320
    User3320
    సత్తెనపల్లె, పల్నాడు, ఆంధ్రప్రదేశ్•
    17 hrs ago
  • కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెల 17న నరసరావుపేటకు రానున్నారని ఎంపీ కృష్ణదేవరాయలు తెలియజేశారు. డాక్టర్ కోడెల శివప్రసాదరావు స్టేడియంలో జరగనున్న ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పాల్గొంటారని ఆయన వివరించారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన పీఎం విశ్వకర్మ, పీఎం స్వనిధి, పీఎం ఎఫ్‌ఎంఈ, పీఎం ఈజీపీ వంటి పలు పథకాల కింద అర్హులైన లబ్ధిదారులకు బ్యాంకుల ద్వారా సుమారు ₹1,500 కోట్ల నుంచి ₹2,000 కోట్ల వరకు తక్కువ వడ్డీ రుణాలను ఈ సందర్భంగా పంపిణీ చేయనున్నారు.
    1
    కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెల 17న నరసరావుపేటకు రానున్నారని ఎంపీ కృష్ణదేవరాయలు తెలియజేశారు. డాక్టర్ కోడెల శివప్రసాదరావు స్టేడియంలో జరగనున్న ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పాల్గొంటారని ఆయన వివరించారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన పీఎం విశ్వకర్మ, పీఎం స్వనిధి, పీఎం ఎఫ్‌ఎంఈ, పీఎం ఈజీపీ వంటి పలు పథకాల కింద అర్హులైన లబ్ధిదారులకు బ్యాంకుల ద్వారా సుమారు ₹1,500 కోట్ల నుంచి ₹2,000 కోట్ల వరకు తక్కువ వడ్డీ రుణాలను ఈ సందర్భంగా పంపిణీ చేయనున్నారు.
    user_Hosanna Lingamguntla
    Hosanna Lingamguntla
    గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జూలై 17న పల్నాడు జిల్లా నరసరావుపేటకు రానున్నారు. డాక్టర్ కోడెల శివప్రసాదరావు స్టేడియంలో జరగనున్న ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పాల్గొననున్నారు. ఎంపీ కృష్ణదేవరాయులు సహకారంతో నిర్వహించబడుతున్న ఈ కార్యక్రమం, కేంద్ర సహాయ బ్యాంకు రుణాల కోసం అర్జీలను స్వీకరించడం, తక్కువ వడ్డీతో రుణాలను పంపిణీ చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. కేంద్ర ప్రభుత్వ పథకాలైన పీఎం విశ్వకర్మ, పీఎం స్వనిధి, పీఎం ఎఫ్‌ఎంఈ, పీఎం ఈజీపీ తదితర పథకాల కింద అర్హులైన లబ్ధిదారులకు బ్యాంకుల ద్వారా రూ.1,500 కోట్ల నుంచి రూ.2,000 కోట్ల వరకు రుణాలను అందించనున్నారు. గత రెండు సంవత్సరాలుగా అర్హులైన లబ్ధిదారుల నుండి దరఖాస్తులు స్వీకరించి, రుణాల మంజూరుపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ఎంపీ కృష్ణదేవరాయులు తెలిపారు. మహిళా క్లస్టర్లు, స్ట్రీట్ వెండర్లు, రైతులు, గిరిజనులు సహా వివిధ వర్గాలకు కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు. ఇంకా అర్హత ఉన్నవారు వెంటనే బ్యాంకులను సంప్రదించి దరఖాస్తులు పూర్తి చేసుకోవాలని, ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరుకావాలని ఎంపీ పిలుపునిచ్చారు.
    1
    కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జూలై 17న పల్నాడు జిల్లా నరసరావుపేటకు రానున్నారు. డాక్టర్ కోడెల శివప్రసాదరావు స్టేడియంలో జరగనున్న ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పాల్గొననున్నారు. ఎంపీ కృష్ణదేవరాయులు సహకారంతో నిర్వహించబడుతున్న ఈ కార్యక్రమం, కేంద్ర సహాయ బ్యాంకు రుణాల కోసం అర్జీలను స్వీకరించడం, తక్కువ వడ్డీతో రుణాలను పంపిణీ చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. కేంద్ర ప్రభుత్వ పథకాలైన పీఎం విశ్వకర్మ, పీఎం స్వనిధి, పీఎం ఎఫ్‌ఎంఈ, పీఎం ఈజీపీ తదితర పథకాల కింద అర్హులైన లబ్ధిదారులకు బ్యాంకుల ద్వారా రూ.1,500 కోట్ల నుంచి రూ.2,000 కోట్ల వరకు రుణాలను అందించనున్నారు.

గత రెండు సంవత్సరాలుగా అర్హులైన లబ్ధిదారుల నుండి దరఖాస్తులు స్వీకరించి, రుణాల మంజూరుపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ఎంపీ కృష్ణదేవరాయులు తెలిపారు. మహిళా క్లస్టర్లు, స్ట్రీట్ వెండర్లు, రైతులు, గిరిజనులు సహా వివిధ వర్గాలకు కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు.

ఇంకా అర్హత ఉన్నవారు వెంటనే బ్యాంకులను సంప్రదించి దరఖాస్తులు పూర్తి చేసుకోవాలని, ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరుకావాలని ఎంపీ పిలుపునిచ్చారు.
    user_Journalist SIDDHU
    Journalist SIDDHU
    Guntur, Andhra Pradesh•
    12 hrs ago
  • విజయవాడ నగరంలోని వించిపేట ప్రాంతంలో బుధవారం తెల్లవారుజాము నుంచి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులు విస్తృత సోదాలు నిర్వహిస్తున్నారు. స్థానిక పోలీసుల భద్రత మధ్య నాలుగు బృందాలుగా విడిపోయిన అధికారులు తనిఖీలు చేపడుతూ, కేసుకు సంబంధించిన పత్రాలు మరియు ఇతర ఆధారాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే, ఈ సోదాలకు గల కారణాలు మరియు పూర్తి వివరాలను ఎన్‌ఐఏ అధికారులు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.
    1
    విజయవాడ నగరంలోని వించిపేట ప్రాంతంలో బుధవారం తెల్లవారుజాము నుంచి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులు విస్తృత సోదాలు నిర్వహిస్తున్నారు. స్థానిక పోలీసుల భద్రత మధ్య నాలుగు బృందాలుగా విడిపోయిన అధికారులు తనిఖీలు చేపడుతూ, కేసుకు సంబంధించిన పత్రాలు మరియు ఇతర ఆధారాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే, ఈ సోదాలకు గల కారణాలు మరియు పూర్తి వివరాలను ఎన్‌ఐఏ అధికారులు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.
    user_V. sureh
    V. sureh
    నందిగామ, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    16 hrs ago
  • ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లిలో జూలై 8న తాజ్ బిర్యానీ హోటల్ సమీపంలోని బస్‌స్టాప్ వద్ద పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది. హైదరాబాద్ వైపు నుంచి విజయవాడ వైపు వేగంగా వెళ్తున్న గ్రావెల్ టిప్పర్, యూటర్న్ తీసుకుంటున్న ఒక లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదం కారణంగా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ వాహనాలు నిలిచిపోయాయి. ఘటనపై సమాచారం అందుకున్న ట్రాఫిక్ ఆర్.ఐ. కె. కృష్ణ తన సిబ్బందితో వెంటనే ప్రమాద స్థలానికి చేరుకున్నారు. వారు ప్రమాదానికి గల కారణాలను తెలుసుకొని, వాహనదారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ట్రాఫిక్ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం, గ్రావెల్ టిప్పర్ డ్రైవర్‌కు కాలు విరిగింది.
    2
    ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లిలో జూలై 8న తాజ్ బిర్యానీ హోటల్ సమీపంలోని బస్‌స్టాప్ వద్ద పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది. హైదరాబాద్ వైపు నుంచి విజయవాడ వైపు వేగంగా వెళ్తున్న గ్రావెల్ టిప్పర్, యూటర్న్ తీసుకుంటున్న ఒక లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదం కారణంగా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ వాహనాలు నిలిచిపోయాయి.

ఘటనపై సమాచారం అందుకున్న ట్రాఫిక్ ఆర్.ఐ. కె. కృష్ణ తన సిబ్బందితో వెంటనే ప్రమాద స్థలానికి చేరుకున్నారు. వారు ప్రమాదానికి గల కారణాలను తెలుసుకొని, వాహనదారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ట్రాఫిక్ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం, గ్రావెల్ టిప్పర్ డ్రైవర్‌కు కాలు విరిగింది.
    user_పల్లె నరేష్
    పల్లె నరేష్
    ఇబ్రహీంపట్నం, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    19 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.