అనంతపురం జిల్లాలోని రైల్వే సమస్యలపై ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారు పార్లమెంటులో గలం ఇప్పారు అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా జిల్లాలో నీ ధర్మవరం ,గుత్తి, హిందూపురం, అనంతపురం రైల్వేస్టేషన్లో చేర్చడం సంతోశకరం అని పేర్కొన్నారు అలాగే గుంతకల్లు పట్టణం లో వున్న ధర్మవరం గేట్ కసాపురం రోడ్డు ప్రాంతాలలో అండర్పాస్ బ్రిడ్జిలు నిర్మించాలని కోరారు గుంతకల్ నుంచి బెంగళూరుకు ఎక్స్ప్రెస్ ఏర్పాటు చేయాలని కూడా ఎంపీ గారు పార్లమెంటులో కోరడం జరిగినది థాంక్యూ సార్ కృతజ్ఞతలు మా మీద మన ప్రాంతం మీద ఈ concerned ఉంచినందుకు మా గుంతకల్ నియోజకవర్గం ప్రజల తరఫున మీకు ధన్యవాదములు సార్ థాంక్యూ....ఇంద్రానగర్ కాలనీ వాసులు మరియు SJP స్కూల్ రోటరీ స్కూల్ SKP జూనియర్ కాలేజ్ అంజుమన్ స్కూల్ విద్యార్థులు వెళ్ళాలంటేరైల్వే ట్రాక్ గుండా వెళ్ళాలి ఇబ్బందులకు గురి అగుచున్నారు. అక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని గౌ// M.P అంబిక లక్ష్మీ నారాయణ గారికి వినతి పత్రం ఇస్తూ ఈ విషయాన్ని గౌ// M.L.A గుమ్మానూరు జయరాం గారి దృష్టికి తీసుకు వెళ్తే M.L.Aగారు స్పందించి ఆయన ఆదేశాలతో M.L.A గారి సోదరుడు గుమ్మానూరు నారాయణ స్వామి గారు ఇద్దరు క్షేత్ర స్థాయిలో సందర్శించినారు అలాగే ధర్మవరం గేట్ వేసినపుడు వాహనదారులు పడుతున్న ఇబ్బందులు కూడా ఇద్దరి దృష్టికి తీసుకువెళ్లడము జరిగింది. ఈ రెండు విషయాలు మరియు రైల్వే సమస్యల మీద స్పందించి పార్లమెంట్లో ఈ విషయాలన్నీ రైల్వే మంత్రి దృష్టికి తీసుకు వెళ్లినందుకు ధన్యవాదాలు.
అనంతపురం జిల్లాలోని రైల్వే సమస్యలపై ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారు పార్లమెంటులో గలం ఇప్పారు అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా జిల్లాలో నీ ధర్మవరం ,గుత్తి, హిందూపురం, అనంతపురం రైల్వేస్టేషన్లో చేర్చడం సంతోశకరం అని పేర్కొన్నారు అలాగే గుంతకల్లు పట్టణం లో వున్న ధర్మవరం గేట్ కసాపురం రోడ్డు ప్రాంతాలలో అండర్పాస్ బ్రిడ్జిలు నిర్మించాలని కోరారు గుంతకల్ నుంచి బెంగళూరుకు ఎక్స్ప్రెస్ ఏర్పాటు చేయాలని కూడా ఎంపీ గారు పార్లమెంటులో కోరడం జరిగినది థాంక్యూ సార్ కృతజ్ఞతలు మా మీద మన ప్రాంతం మీద ఈ concerned ఉంచినందుకు మా గుంతకల్ నియోజకవర్గం ప్రజల తరఫున మీకు ధన్యవాదములు సార్ థాంక్యూ....ఇంద్రానగర్ కాలనీ వాసులు మరియు SJP స్కూల్ రోటరీ స్కూల్ SKP జూనియర్ కాలేజ్ అంజుమన్ స్కూల్ విద్యార్థులు వెళ్ళాలంటేరైల్వే ట్రాక్ గుండా వెళ్ళాలి ఇబ్బందులకు గురి అగుచున్నారు. అక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని గౌ// M.P అంబిక లక్ష్మీ నారాయణ గారికి వినతి పత్రం ఇస్తూ ఈ విషయాన్ని గౌ// M.L.A గుమ్మానూరు జయరాం గారి దృష్టికి తీసుకు వెళ్తే M.L.Aగారు స్పందించి ఆయన ఆదేశాలతో M.L.A గారి సోదరుడు గుమ్మానూరు నారాయణ స్వామి గారు ఇద్దరు క్షేత్ర స్థాయిలో సందర్శించినారు అలాగే ధర్మవరం గేట్ వేసినపుడు వాహనదారులు పడుతున్న ఇబ్బందులు కూడా ఇద్దరి దృష్టికి తీసుకువెళ్లడము జరిగింది. ఈ రెండు విషయాలు మరియు రైల్వే సమస్యల మీద స్పందించి పార్లమెంట్లో ఈ విషయాలన్నీ రైల్వే మంత్రి దృష్టికి తీసుకు వెళ్లినందుకు ధన్యవాదాలు.
- అనంతపురం జిల్లాలోని రైల్వే సమస్యలపై ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారు పార్లమెంటులో గలం ఇప్పారు అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా జిల్లాలో నీ ధర్మవరం ,గుత్తి, హిందూపురం, అనంతపురం రైల్వేస్టేషన్లో చేర్చడం సంతోశకరం అని పేర్కొన్నారు అలాగే గుంతకల్లు పట్టణం లో వున్న ధర్మవరం గేట్ కసాపురం రోడ్డు ప్రాంతాలలో అండర్పాస్ బ్రిడ్జిలు నిర్మించాలని కోరారు గుంతకల్ నుంచి బెంగళూరుకు ఎక్స్ప్రెస్ ఏర్పాటు చేయాలని కూడా ఎంపీ గారు పార్లమెంటులో కోరడం జరిగినది థాంక్యూ సార్ కృతజ్ఞతలు మా మీద మన ప్రాంతం మీద ఈ concerned ఉంచినందుకు మా గుంతకల్ నియోజకవర్గం ప్రజల తరఫున మీకు ధన్యవాదములు సార్ థాంక్యూ....ఇంద్రానగర్ కాలనీ వాసులు మరియు SJP స్కూల్ రోటరీ స్కూల్ SKP జూనియర్ కాలేజ్ అంజుమన్ స్కూల్ విద్యార్థులు వెళ్ళాలంటేరైల్వే ట్రాక్ గుండా వెళ్ళాలి ఇబ్బందులకు గురి అగుచున్నారు. అక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని గౌ// M.P అంబిక లక్ష్మీ నారాయణ గారికి వినతి పత్రం ఇస్తూ ఈ విషయాన్ని గౌ// M.L.A గుమ్మానూరు జయరాం గారి దృష్టికి తీసుకు వెళ్తే M.L.Aగారు స్పందించి ఆయన ఆదేశాలతో M.L.A గారి సోదరుడు గుమ్మానూరు నారాయణ స్వామి గారు ఇద్దరు క్షేత్ర స్థాయిలో సందర్శించినారు అలాగే ధర్మవరం గేట్ వేసినపుడు వాహనదారులు పడుతున్న ఇబ్బందులు కూడా ఇద్దరి దృష్టికి తీసుకువెళ్లడము జరిగింది. ఈ రెండు విషయాలు మరియు రైల్వే సమస్యల మీద స్పందించి పార్లమెంట్లో ఈ విషయాలన్నీ రైల్వే మంత్రి దృష్టికి తీసుకు వెళ్లినందుకు ధన్యవాదాలు.1
- తేడా వస్తే తాటతీస్తా పత్తికొండ ఎమ్మెల్యే కే ఈ శ్యామ్ కుమార్.....1
- ఫేక్ జగన్ కు పత్తికొండ వచ్చి మాట్లాడే దమ్ము ఉందా!?1
- _ప్రసిద్ద మంత్రాలయం పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ సుబుదేంద్ర తీర్థ స్వామీజీ గారు బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నివాసానికి వచ్చి ఆశీర్వచనాలు పలికి,ఆగష్టు 20,21,22న మంత్రాలయంలో జరిగే రాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవాల్లో పాల్గొనాల్సిందిగా ఆహ్వానం అందించారు. స్వామీజీ తోపాటు ముఖ్యమంత్రిని కలిసినవారిలో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి గారు, నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక గారు,దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు_ https://x.com/VRajeshekar/status/1818661995102818309?s=191
- నంద్యాల జిల్లా పేరుకే ఇండోర్ స్టేడియం. క్రీడా కోచ్ లు ఎక్కడ..మా స్థలం మాకు ఇవ్వండి..?1
- నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్ ఆర్చ్ ఎదురుగా ఉన్న ఎస్.బి.ఐ ఏటీఎం సెంటర్ లో షాట్ సర్క్యూట్ తో చెలరేగిన మంటలు,మంటల ధాటికి పూర్తిగా కాలిన ఏటీఎం.1
- ) రాయలసీమను రతనాల సీమగా మార్చే బాధ్యత కూటమి ప్రభుత్వానిదని ముఖ్యమంత్రి చంద్రబాబు పునరుద్ఘాటించారు. నంద్యాల జిల్లాలో పర్యటించిన ఆయన.... శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించారు. వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లు ప్రాజెక్టులను పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. ఖజానా ఖాళీగా ఉన్నా... ఎన్నికల్లో కూటమి ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామన్నారు. సంపద సృష్టించి పేదరిక నిర్మూలన చేస్తామని స్పష్టం చేశారు.1
- నేర ప్రవృత్తి.! యువకుల్లోనే కాదు...మైనర్లలోనూ పెరగడం సమాజానికి సవాల్ గా మారుతోంది. నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో ఎనిమిదేళ్ల బాలికపై...15ఏళ్లు కూడా నిండని ముగ్గురు మైనర్ల అత్యాచార ఘటనే ఇందుకు నిదర్శనం. ఈ ఘటన సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేసింది. అంతర్జాలంలో అశ్లీల వీడియోలు చూడడమే మైనర్లు దారితప్పడానికి కారణమైంది. ఈ తరహా ఘటనలు పెరుగుతుండటం... మైనర్ల మానసిక స్థితిని ప్రశ్నార్థకం చేస్తోంది. మద్యపానం, మాదకద్రవ్యాలకు కూడా బానిసలవుతున్న మైనర్లు.......అత్యాచారాలు సహా హత్యలు చేయడానికీ.....వెనకాడటం లేదు. అసలు మైనర్లలో నేర ప్రవృత్తి పెరగడం దేనికి సంకేతం.? వీరు పెడతోవ పట్టటడానికి ప్రధాన కారణాలేంటి.? బడిఈడు పిల్లలు..నేరస్తులుగా మారడం ఎంత ప్రమాదం.? ఏం చేస్తే మైనర్ల మానసిక స్థితిని మార్చవచ్చు.? ఇలాంటి అంశాలను తెలుసుకునేలా ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ నాగిరెడ్డితో ప్రత్యేక ముఖాముఖి.1