Shuru
Apke Nagar Ki App…
_ప్రసిద్ద మంత్రాలయం పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ సుబుదేంద్ర తీర్థ స్వామీజీ గారు బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నివాసానికి వచ్చి ఆశీర్వచనాలు పలికి,ఆగష్టు 20,21,22న మంత్రాలయంలో జరిగే రాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవాల్లో పాల్గొనాల్సిందిగా ఆహ్వానం అందించారు. స్వామీజీ తోపాటు ముఖ్యమంత్రిని కలిసినవారిలో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి గారు, నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక గారు,దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు_ https://x.com/VRajeshekar/status/1818661995102818309?s=19
Ch.balaji
_ప్రసిద్ద మంత్రాలయం పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ సుబుదేంద్ర తీర్థ స్వామీజీ గారు బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నివాసానికి వచ్చి ఆశీర్వచనాలు పలికి,ఆగష్టు 20,21,22న మంత్రాలయంలో జరిగే రాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవాల్లో పాల్గొనాల్సిందిగా ఆహ్వానం అందించారు. స్వామీజీ తోపాటు ముఖ్యమంత్రిని కలిసినవారిలో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి గారు, నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక గారు,దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు_ https://x.com/VRajeshekar/status/1818661995102818309?s=19
More news from Mantralayam and nearby areas
- _ప్రసిద్ద మంత్రాలయం పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ సుబుదేంద్ర తీర్థ స్వామీజీ గారు బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నివాసానికి వచ్చి ఆశీర్వచనాలు పలికి,ఆగష్టు 20,21,22న మంత్రాలయంలో జరిగే రాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవాల్లో పాల్గొనాల్సిందిగా ఆహ్వానం అందించారు. స్వామీజీ తోపాటు ముఖ్యమంత్రిని కలిసినవారిలో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి గారు, నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక గారు,దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు_ https://x.com/VRajeshekar/status/1818661995102818309?s=191
- మళ్లీ కాంగ్రెస్ లోకి గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి |Gadwal MLA Bandla Krishna Mohan Reddy1
- సొంత గూటికి గద్వాల్ ఎమ్మెల్యే.. Gadwal MLA Krishna Mohan Reddy | KTR | BRS | CM Revanth | Mirror TV1
- తేడా వస్తే తాటతీస్తా పత్తికొండ ఎమ్మెల్యే కే ఈ శ్యామ్ కుమార్.....1
- ఫేక్ జగన్ కు పత్తికొండ వచ్చి మాట్లాడే దమ్ము ఉందా!?1
- అనంతపురం జిల్లాలోని రైల్వే సమస్యలపై ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారు పార్లమెంటులో గలం ఇప్పారు అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా జిల్లాలో నీ ధర్మవరం ,గుత్తి, హిందూపురం, అనంతపురం రైల్వేస్టేషన్లో చేర్చడం సంతోశకరం అని పేర్కొన్నారు అలాగే గుంతకల్లు పట్టణం లో వున్న ధర్మవరం గేట్ కసాపురం రోడ్డు ప్రాంతాలలో అండర్పాస్ బ్రిడ్జిలు నిర్మించాలని కోరారు గుంతకల్ నుంచి బెంగళూరుకు ఎక్స్ప్రెస్ ఏర్పాటు చేయాలని కూడా ఎంపీ గారు పార్లమెంటులో కోరడం జరిగినది థాంక్యూ సార్ కృతజ్ఞతలు మా మీద మన ప్రాంతం మీద ఈ concerned ఉంచినందుకు మా గుంతకల్ నియోజకవర్గం ప్రజల తరఫున మీకు ధన్యవాదములు సార్ థాంక్యూ....ఇంద్రానగర్ కాలనీ వాసులు మరియు SJP స్కూల్ రోటరీ స్కూల్ SKP జూనియర్ కాలేజ్ అంజుమన్ స్కూల్ విద్యార్థులు వెళ్ళాలంటేరైల్వే ట్రాక్ గుండా వెళ్ళాలి ఇబ్బందులకు గురి అగుచున్నారు. అక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని గౌ// M.P అంబిక లక్ష్మీ నారాయణ గారికి వినతి పత్రం ఇస్తూ ఈ విషయాన్ని గౌ// M.L.A గుమ్మానూరు జయరాం గారి దృష్టికి తీసుకు వెళ్తే M.L.Aగారు స్పందించి ఆయన ఆదేశాలతో M.L.A గారి సోదరుడు గుమ్మానూరు నారాయణ స్వామి గారు ఇద్దరు క్షేత్ర స్థాయిలో సందర్శించినారు అలాగే ధర్మవరం గేట్ వేసినపుడు వాహనదారులు పడుతున్న ఇబ్బందులు కూడా ఇద్దరి దృష్టికి తీసుకువెళ్లడము జరిగింది. ఈ రెండు విషయాలు మరియు రైల్వే సమస్యల మీద స్పందించి పార్లమెంట్లో ఈ విషయాలన్నీ రైల్వే మంత్రి దృష్టికి తీసుకు వెళ్లినందుకు ధన్యవాదాలు.1
- నంద్యాల జిల్లా పేరుకే ఇండోర్ స్టేడియం. క్రీడా కోచ్ లు ఎక్కడ..మా స్థలం మాకు ఇవ్వండి..?1
- నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్ ఆర్చ్ ఎదురుగా ఉన్న ఎస్.బి.ఐ ఏటీఎం సెంటర్ లో షాట్ సర్క్యూట్ తో చెలరేగిన మంటలు,మంటల ధాటికి పూర్తిగా కాలిన ఏటీఎం.1