Shuru
Apke Nagar Ki App…
గురజాల నియోజకవర్గం : ఈరోజు గురజాల సబ్ జైల్ లో ఉన్న మాచవరం మండలం తురకపాలెం గ్రామం వైసీపీ నాయకులను పరామర్శించి వారి కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పిన మాజీ శాసనసభ్యులు శ్రీ కాసు మహేష్ రెడ్డి గారు.
Md habib
గురజాల నియోజకవర్గం : ఈరోజు గురజాల సబ్ జైల్ లో ఉన్న మాచవరం మండలం తురకపాలెం గ్రామం వైసీపీ నాయకులను పరామర్శించి వారి కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పిన మాజీ శాసనసభ్యులు శ్రీ కాసు మహేష్ రెడ్డి గారు.
More news from Gurazala and nearby areas
- ప్రజలందరూ క్షేమంగాఉండాలని.. సంవృద్దిగా వర్షాలు కురవాలని..ఆంధ్రరాష్ట్రం సుభిక్షంగా ఉండాలని దుర్గామాతను వేడుకుంటూ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా చిత్తూరు ఎమ్మెల్యే శ్రీ గురజాల జగన్మోహన్ గారి కుటుంబ సభ్యులు సంతపేట GJM సుఖీభవ కళ్యాణ మండపంలో 10 రోజులపాటు మహాచండీయాగం.. విశేష హోమాది పూజా కార్యక్రమాలు నిర్వహింస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ నాయకులు..చిత్తూరు జిల్లా బలిజ సంఘం నాయకులు MV. చలపతి తెలిపారు. చిత్తూరు ప్రజలందరూ చండీయాగంలో పాల్గొని అమ్మ వారి కృపకు పాత్రులు కావాలని చలపతి విజ్ఞప్తి చేశారు1
- బడుగు బలహీన వర్గాల నాయకుడు మన పలనాటి ముద్దుబిడ్డ గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాస రావు గారు తండ్రికి తగ్గ తనయుడు యంగ్ డైనమిక్ లీడర్ యరపతినేని నిఖిల్ అన్న1
- 22 వ వార్డు గంగా కాలని (తేన బండ) లో మన చిత్తూరు ఎంఎల్ఏ గురజాల జగన్ మోహన్ గారు! ! మా ఊరికి బోర్ అవసరం ఉంది అని చెప్పాం! అంతే మా మాటను మన్నిoచి మాకు బోర్ వేపించిన మా చిత్తూరు ప్రజల "జల దాత" సామాన్య ప్రజల గుండె చప్పుడు మా ఎంఎల్ఏ గురజాల జగనన్న గార్కి కృతజ్ఞత తెలియ చేస్తున్నాం! ఇట్లు: గంగా కాలని పుర ప్రజలు!1
- గురజాల నియోజకవర్గం : ఈరోజు గురజాల సబ్ జైల్ లో ఉన్న మాచవరం మండలం తురకపాలెం గ్రామం వైసీపీ నాయకులను పరామర్శించి వారి కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పిన మాజీ శాసనసభ్యులు శ్రీ కాసు మహేష్ రెడ్డి గారు.1
- Work from home opportunity only Serious People Anyone Interested Plz Only whatsApp Msg me 80746796231
- బత్తుల లక్ష్మా రెడ్డి Bathula Laxma Reddy సిద్దు యువసేన మిర్యాలగూడ1
- మా బాస్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన మిర్యాలగూడ శాసన సభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి గారు.1
- #అన్నదాతలసాగునీటికష్టాలసమస్యనుపరిష్కరించడానికిముందుకువచ్చినకేంద్రమంత్రివర్యులు Bandi Sanjay Kumar అన్న గారు.. కరీంనగర్ రూరల్ మండలంలోని ఎస్సారెస్పీ డి -94 కాలువ ఆయకట్టు రైతులకు సాగునీరు అందక ఇబ్బంది పడుతున్న విషయాన్ని స్థానిక రైతులు మంగళవారం రోజున కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ అన్నను కలిసి సమస్యను దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే ఆయన స్పందించారు. డి -94 కాలువకు సంబంధించిన పూర్తి వివరాలను బండి సంజయ్ అన్న తెలుసుకొని, ఆయకట్టు రైతులకు నీటిని అందించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని బిజెపి శ్రేణులకు సూచించారు. అందులో భాగంగా కేంద్రమంత్రి బండి సంజయ్ అన్న సొంత ఖర్చులతో కాల్వలో పేరుకుపోయిన చెత్తాచెదారం, చెట్లను తొలగించే పనులను బిజెపి నేతలు కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి Srinivas Thallapally కరీంనగర్ రూరల్ మండల అధ్యక్షుడు సోదరుడు Madishetti Santhosh Kumar, తమ్ముడు ShivaRaj Padam , అనుముల మహేందర్ ప్రారంభించారు. బిజెపి నేతలు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, మాడిశెట్టి సంతోష్ , పాదం శివరాజులు మాట్లాడుతూ కొత్తపళ్లి మండలం మల్కాపూర్ నుంచి వచ్చే డి -94 కాలువ రేకుర్తి, సీతారాంపూర్, ఆరేపల్లి, తీగల గుట్టపల్లి మీదుగా , రూరల్ మండల పరిధిలోని 5వేల ఎకరాల పైచిలుకు ఆయకట్టుకు సాగునీరు అందిస్తుందన్నారు. అయితే అనేక ప్రాంతాల నుంచి మురికి మీరు వచ్చి కాలువల్లో చేరి చెత్త చెదారంతో నిండిపోయే పరిస్థితి వచ్చిందని, పైగా కాలువల్లో అనేక రకాల పిచ్చి మొక్కలు, చెట్లు పెరిగిపోవడంతో రైతులకుసాగు నీరు అందలేని దుస్థితి ఏర్పడిందన్నారు. ముఖ్యంగా మురికి నీరు వల్ల కొంతమంది రైతుల పంటలు దెబ్బతింటున్నాయని, మరికొందరికి సాగునీరు అందడం లేదని ఇరిగేషన్ అధికారులకు, కరీంనగర్ నగరపాలక సంస్థల అధికారులకు రైతులు మొరపెట్టుకున్న సమస్యను పరిష్కరించకపోవడం దారుణమన్నారు. అందుకే కేంద్రమంత్రి బండి సంజయ్ అన్న దృష్టికి రైతుల సాగునీటి సమస్యను తీసుకువెళ్లడం జరిగిందని, దీనికి ఆయన సానుకూలంగా స్పందించి స్వంత ఖర్చులతో కాలువను శుభ్రపరిచే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. అన్నదాతల నీటి కష్టాల సమస్య పరిష్కారం కోసం చొరవ చూపిన బండి సంజయ్ అన్న స్థానిక రైతులు కృతజ్ఞతలు తెలియజేసారని వారు ఈ సందర్భంగా చెప్పారు. బిజెపి నాయకులు మరియు రైతులు పెంటల, నారాయణ,మెండే కనకయ్య,పెంటల నాంపెల్లి, యుగంధర్ రెడ్డి, మణిదీప్ తదితరులు పాల్గొన్నారు.1