ఇంటి పన్ను సరే...అభివృద్ధి ఎక్కడా ..?. సిపిఐ. పేదోన్ని భయబ్రాంతులకు గురిచేస్తు ఇంటి పనులు వసూళ్లు. బద్వేలు ,ఏప్రిల్07: మున్సిపాల్టీలో పేదోన్ని భయబ్రాంతులకు గురిచేస్తు ఇంటి పనులు వసూళ్లు చేస్తున్నారు, కానీ అభివృ ద్ధి ఎక్కడ జరిగిందో అధికారులు సెలవివ్వాలని సీపీఐజిల్లాకార్యవర్గ సభ్యులు వీరశేఖర్,ఏరియా కార్య దర్శి పిడుగు మస్తాన్,పెద్దులపల్లి బాలు మున్సిపల్ అధికారులపైమండిపడ్డారు. బద్వేలుమున్సిపాలిటీకార్యాలయం వద్ద పేదలకు ఒకన్యాయం ,పెద్దలకు ఒకన్యాయమని, ఇంటి పన్నులువసూళ్లలో చేతివాటం ప్రదర్శిస్తున్న మున్సిపల్ అధికారుల తీరుకు నిరసనగాజిల్లా పార్టీ పిలుపుమేరకు మున్సిపల్ కార్యాలయం ముందు పెద్దులపల్లి బాలు అధ్యక్షతన ధర్నా నిర్వ హించారు. ఈ ధర్నా కార్యక్రమానికి సిపిఐ నాయకులు మాట్లాడుతూ బద్వేలు పట్టణంలోఇంటిపన్నువసూలులో మున్సిపల్ అధికారుల ద్వంద వైఖరి పనికిమాలిన చర్యని లక్షల రూపాయలు పన్ను బకాయిలు కట్టాల్సిన పెద్దలను,ప్రభుత్వకార్యాలయాలను వదిలేసి పేదలనుముక్కు పిండి వసూలు చేయడం సిగ్గు మాలిన చర్య అన్నారు.ఇది సరైన పద్ధతి కాదని, పేదలను పెద్దలను ఒకే రీతిగా చూడాలని పన్నులు వసూలుచేయడంలోపేదలు కొద్దిగా గడువు అడిగితేనే కొళాయికట్చేచేయడం,ఇంటికి తాళాలువేయడం,అదే పెద్దలను పట్టించుకోకుండా ఏమాత్రంచర్యలులేకుండామినహా యింపు ఇవ్వడం వెనక ఆంతరం ఏమిటని వారు ప్రశ్నించారు. పట్టణంలో సంవత్సరాల తరబడి భగత్ సింగ్ నగర్,సి ఆర్ నగర్, ఎద్దుల ఈశ్వర్ రెడ్డినగర్ కాలనీపేదలుప్రభుత్వస్థలంలో తమకుతాము గా ఇల్లు లేని నిరుపేదలు పునరా వాసం ఏర్పాటు చేసుకుని ఉంటే వారి ఇంటి పన్నులు కడతామన్నారు.బద్వేలు ఆదాయాన్నిపెంచుతా మని, బద్వేలు అభివృద్ధికి తోడ్పడ తామనిమహాప్రభువు అంటున్నవారియొక్కబాధలుపట్టించుకోకుండా వారికి ఇంటి పన్నులు వేయడం లోఅధికారులునిర్లక్ష్యంవహిస్తున్నారని ఇప్పటికైనా అధికారులు మేలు కొని పేదలను, పెద్దలను ఒకే రీతిలోచూడాలని అలాకాదుకూడదుఅంటే మాత్రం బద్వేలు పట్టణంలో భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏరియా సహాయ కార్యదర్శి పివి రమణ ,జిల్లా సమితి సభ్యులు పడిన వెంకటరమణ ,పొంగూరు నాగరాజ్ ,పెంచలయ్య ,పట్టణ నాయకులు నాగసుబ్బయ్య, సుబ్బయ్య, మహిళా నాయకులు తిరుమల నవనీతమ్మ, లక్ష్మి పెద్ద ఎత్తున పేదలు పాల్గొన్నారు.
ఇంటి పన్ను సరే...అభివృద్ధి ఎక్కడా ..?. సిపిఐ. పేదోన్ని భయబ్రాంతులకు గురిచేస్తు ఇంటి పనులు వసూళ్లు. బద్వేలు ,ఏప్రిల్07: మున్సిపాల్టీలో పేదోన్ని భయబ్రాంతులకు గురిచేస్తు ఇంటి పనులు వసూళ్లు చేస్తున్నారు, కానీ అభివృ ద్ధి ఎక్కడ జరిగిందో అధికారులు సెలవివ్వాలని సీపీఐజిల్లాకార్యవర్గ సభ్యులు వీరశేఖర్,ఏరియా కార్య దర్శి పిడుగు మస్తాన్,పెద్దులపల్లి బాలు మున్సిపల్ అధికారులపైమండిపడ్డారు. బద్వేలుమున్సిపాలిటీకార్యాలయం వద్ద పేదలకు ఒకన్యాయం ,పెద్దలకు ఒకన్యాయమని, ఇంటి పన్నులువసూళ్లలో చేతివాటం ప్రదర్శిస్తున్న మున్సిపల్ అధికారుల తీరుకు నిరసనగాజిల్లా పార్టీ పిలుపుమేరకు మున్సిపల్ కార్యాలయం ముందు పెద్దులపల్లి బాలు అధ్యక్షతన ధర్నా నిర్వ హించారు. ఈ ధర్నా కార్యక్రమానికి సిపిఐ నాయకులు మాట్లాడుతూ బద్వేలు పట్టణంలోఇంటిపన్నువసూలులో మున్సిపల్ అధికారుల ద్వంద వైఖరి పనికిమాలిన చర్యని లక్షల రూపాయలు పన్ను బకాయిలు కట్టాల్సిన పెద్దలను,ప్రభుత్వకార్యాలయాలను వదిలేసి పేదలనుముక్కు పిండి వసూలు చేయడం సిగ్గు మాలిన చర్య అన్నారు.ఇది సరైన పద్ధతి కాదని, పేదలను పెద్దలను ఒకే రీతిగా చూడాలని పన్నులు వసూలుచేయడంలోపేదలు కొద్దిగా గడువు
అడిగితేనే కొళాయికట్చేచేయడం,ఇంటికి తాళాలువేయడం,అదే పెద్దలను పట్టించుకోకుండా ఏమాత్రంచర్యలులేకుండామినహా యింపు ఇవ్వడం వెనక ఆంతరం ఏమిటని వారు ప్రశ్నించారు. పట్టణంలో సంవత్సరాల తరబడి భగత్ సింగ్ నగర్,సి ఆర్ నగర్, ఎద్దుల ఈశ్వర్ రెడ్డినగర్ కాలనీపేదలుప్రభుత్వస్థలంలో తమకుతాము గా ఇల్లు లేని నిరుపేదలు పునరా వాసం ఏర్పాటు చేసుకుని ఉంటే వారి ఇంటి పన్నులు కడతామన్నారు.బద్వేలు ఆదాయాన్నిపెంచుతా మని, బద్వేలు అభివృద్ధికి తోడ్పడ తామనిమహాప్రభువు అంటున్నవారియొక్కబాధలుపట్టించుకోకుండా వారికి ఇంటి పన్నులు వేయడం లోఅధికారులునిర్లక్ష్యంవహిస్తున్నారని ఇప్పటికైనా అధికారులు మేలు కొని పేదలను, పెద్దలను ఒకే రీతిలోచూడాలని అలాకాదుకూడదుఅంటే మాత్రం బద్వేలు పట్టణంలో భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏరియా సహాయ కార్యదర్శి పివి రమణ ,జిల్లా సమితి సభ్యులు పడిన వెంకటరమణ ,పొంగూరు నాగరాజ్ ,పెంచలయ్య ,పట్టణ నాయకులు నాగసుబ్బయ్య, సుబ్బయ్య, మహిళా నాయకులు తిరుమల నవనీతమ్మ, లక్ష్మి పెద్ద ఎత్తున పేదలు పాల్గొన్నారు.
- బద్వేలు :మున్సిపాలిటీ అధికారులకు మరివు రాజకీయ నాయకులకు తెలియజేయడం ఏమనగా మాలాంటి లేబర్ వార్డ్ ల పై గౌరవం ఉంటే ఈల వదిలేయరు పన్నులు వసూలు చేయడం లో ఉన్న శ్రద్ధ మా వార్డ్ శుభ్రపరచడం లో కూడా చూపించండి సర్ మా వార్డ్ డెవలప్మెంట్ దేవుడు యరుగు ముందు మా వార్డ్ డ్రైనేజ్ క్లీన్ కూడా చేయడం లేదు దానివల్ల మురికి నీరు ఇండ్లలోకి వెళుతున్నవి అందువల చిన్న పిల్లలు అనారోగ్యం బారిన పడుతున్నారు. దీనిని గమనించి కూటమి నాయకులు ముఖ్యంగా మా వార్డ్ 15Th వార్డ్ పుసలవాడ రాములగుడి దగ్గర ఈ పరిస్థితి ఉంది దీనిపైన చర్యలు తీసుకోవాలని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. పేద నాయకులు డబ్బున వారి వార్డు లను డెవల్పమెంట్ చేసి బద్వేలు మున్సిపాలిటీ ని మొత్తం డెవలప్మెంట్ చేసినాము అని చెప్పుకునే వారు మా వార్డు పరిస్థితిని కూడా చూడండి అంటున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్ స్పందించాలని కోరారు.2
- Post by Bondhu Suresh1
- వరిని పంచాయితీలో ఆరో ప్లాంట్ ను డిపిఓ అకస్మాత్తుక తనిఖీ మండలంలోని వరిని పంచాయతీలో ఆరో ప్లాంట్ ను డిపిఓ అకస్మాత్తుక తనిఖీ చేయడం జరిగింది. వరిని పంచాయతీలో పంచాయితీ సంబంధించినఆర్వో ప్లాంట్ లో వాటర్ కాకుండా ప్రైవేటు వస్తువులను అమ్ముతున్నారని గ్రామస్తులు అధికారులకు తెలియజేయడంతో డివిజనల్ పంచాయతీ అధికారి రావడం జరిగింది అలాగే ఆర్ఓ ప్లాంట్ ను సందర్శించి ఇలా చేయకుండా ఉండేందుకు అంగీకార పత్రం తీసుకున్నామని. ఈ కార్యక్రమంలో డివిజనల్ పంచాయతీ అధికారి మాట్లాడుతూ వరిని పంచాయతీకి రావడం జరిగిందని ఇక్కడ వాటర్ ప్లాంట్ లో ప్రైవేటు వస్తువులను అమ్ముతున్నారని గ్రామస్తుడు తెలియజేయడంతో వెంటనే వారిని పంచాయతీల వాటర్ ప్లాంటును సందర్శించడం జరిగిందని ఇక్కడ ప్రైవేటు వస్తువులు అమ్మకుండా వాళ్ల దగ్గర అంగీకార పత్రం తీసుకున్నామని అన్నారు.4
- గాండ్లపెంట మండలం రెక్కమాను గ్రామంలో కదిరి,రాయచోటి ప్రధాన రహదారి ప్రాంతంలో నూతంగా సిమెంట్ రోడ్డు వేస్తున్నారు. రహదారి మద్యలో విద్యుత్ స్తంభాన్ని వదిలేసి సీసీ రోడ్డు వేస్తున్నారు. భవిష్యత్తులో ప్రమాదాలకు నోచుకునే అవకాశం ఎక్కువగా ఉందని ఆ ప్రాంత వాసులు ఆందోళన చెందుతున్నారు. ప్రమాదాలు జరగకనే ముందస్తు జాగ్రత్తలు తీసుకొని సమస్య పరిష్కారం చేయాలని స్థానికులు కోరుతున్నారు.1
- Post by RAVI KUMAR1
- పలమనేరు నియోజకవర్గం వీ.కోట మండలంలో శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి బుధవారం విస్తృతంగా పర్యటించారు. మండలంలోని గోనమోకుల పల్లె, కృష్ణాపురం పంచాయతీల పరిధిలోని గ్రామాలలో ఆయన పర్యటించి ఇప్పటిదాకా రూ. 2 కోట్లతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. అందులో భాగంగా కృష్ణాపురం టోల్ గేట్ వద్ద జనసైనికులు భారీ గజమాలతో ఆయన సత్కరించి అపూర్వ స్వాగతం తెలియజేశారు. అక్కడినుంచి తొలుత గోనమాకుల పల్లె ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు అనంతరం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. గోనమాకుల పల్లె నుంచి ఎస్. బండపల్లి వరకు 31 లక్షలతో మరియు రూ. 15 లక్షలతో గ్రామంలో నిర్మించిన సిసి రోడ్లను ఆయన ప్రారంభించారు. అనంతరం మరిమాకులపల్లిలో రూ. 15 లక్షలతోనూ, గోమాకులపల్లి నుంచి తెట్టు వరకు 58 లక్షలతో నిర్మించిన సిసి రోడ్లను ఆయన ప్రారంభించారు. ఇక అదే పంచాయతీలోని నామాల వంకలో 12 లక్షల తోనూ, చిన్న శ్యామలో రూ. 26.60 లక్షలతో, నాగిరెడ్డి పల్లిలో 16 లక్షలతో నిర్మించిన సిసి రోడ్లను ఆయన నాయకులతో కలిసి ప్రారంభించారు. మధ్యాహ్నం కృష్ణాపురం పంచాయతీలోని వెంకటపల్లిలో 10 లక్షలతో నిర్మించిన సిసి రోడ్డును, మోట్లపల్లిలో 26 లక్షల తోనూ, కృష్ణాపురంలో 10 లక్షల తోనూ, మద్ధిరాలలో 8 లక్షలు, ఎడగురికి నందు 13 లక్షలు, దానమయ్య గారి పల్లెలో 8 లక్షలతో ఏర్పాటుచేసిన సిసి రోడ్లకు శిలాఫలకాలను వేసి ఆయన ప్రారంభించారు. ఇలా రెండు పంచాయతీల పరిధిలో సుమారు రెండు కోట్ల రూపాయల అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. గోనమాకులపల్లి,కృష్ణాపురం పంచాయతీల పరిధిలోని అన్ని గ్రామాలలో పర్యటించిన ఎమ్మెల్యే స్థానిక సమస్యలపై గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. గోనమాకుల పల్లె పాఠశాలలో ఆర్వో ప్లాంట్ తో పాటు, గేటు ఏర్పాటు చేయించాలని విద్యార్థులు ఎమ్మెల్యేను కోరి వినతిపత్రం అందజేశారు. బండపల్లి గ్రామంలో స్వయం సహాయక సంఘ సమావేశాలకు కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయించాలని మహిళలు ఆయనకు విజ్ఞప్తి చేశారు. తెట్టు గ్రామంలో ఓవర్ హెడ్ ట్యాంక్ ఏర్పాటు చేయించాలని, దెబ్బతిన్న డ్రైనేజీని బాగు చేయించాలని గ్రామస్తులు కోరారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని మండల అధికారులను ఆయన ఆదేశించారు. తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన గ్రామస్తులకు వివరించారు. దీంతో ప్రతి ఇంటికి శుద్ధ జలాలతో పాటు గ్రామ గ్రామానికి రోడ్లను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేస్తామని వివరించారు. ఇంకా గ్రామాల్లో ఏదైనా సమస్యలు ఉంటే తప్పక వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమాలలో పలమనేరు మార్కెట్ కమిటీ చైర్మన్ రాజన్న, తెలుగుదేశం పార్టీ నాయకులు రామచంద్ర నాయుడు, రాంబాబు, రంగనాథ్, కిషోర్ గౌడ, విష్ణువర్ధన్ రెడ్డి, కుట్టి , ఈశ్వర్ గౌడు, సుబ్రమణ్యం శెట్టి, గిరిబాబు, గజేంద్ర, చౌడప్ప, ధీరజ్,శబరీష్, సతీష్, మురుగేష్, లక్ష్మణ్ లతో పాటు గోనమాకుల పంచాయితీ నాయకులు నేతాజీ నాయుడు వెంకటేష్, రవీంద్ర, శివ, శేషారెడ్డి సురేష్, కృష్ణాపురం పంచాయతీ నాయకులు శ్రీరాములు రెడ్డి,, ప్రకాష్, సుబ్బన్న, సురేష్, మూర్తి మరియు జనసేన నాయకులు దిలీప్ కుమార్, బాబు, నాగరాజు రెడ్డి, భాస్కర్ తదితరులున్నారు.1
- ఆ రచనకు ప్రాణం పోసిన సంగీతం, పాటను సృష్టించిన కుమ్మరి అంపయ్య ఆచారి గారు…1
- బద్వేలు:బద్వేలు మున్సిపాలిటీ పరిధిలోని సిద్ధవటం రోడ్డు లోని రామాలయం వద్ద కడప జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు బద్వేలు అర్బన్ పోలీసు వారి ఆధ్వర్యంలో కడప కళా జాతర బృందం ఏర్పాటుచేసిన సమాజంపై - సైబర్ వల అనే అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళా జాతర బృందం సమాజంలో జరిగే డిజిటల్ అరెస్టులు. బెట్టింగ్ యాప్స్. సైబర్ నేరగాళ్లు.. వంటి సోషల్ మీడియా నేరాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బద్వేలు అర్బన్ సీఐ రామకృష్ణ కారు మాట్లాడుతూ వీడియో కాల్ ద్వారా డిజిటల్ అరెస్టులు అనేటువంటివి ఉండవని సమాజంలో తల్లిదండ్రులు తమ బిడ్డలకి సత్ప్రవర్తన తో కూడిన జీవన ప్రమాణాలను నేర్పించాలని ఇలాంటి అవగాహన కార్యక్రమాల లో పాల్గొని సోషల్ మీడియా మాయలో మోసపోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రజలు పాల్గొన్నారు. బద్వేల్ అర్బన్ సీఐ రామకృష్ణ..ఎస్సై 1 కొండారెడ్డి.. ఎస్సై 2 చిరంజీవి వారి ఆధ్వర్యంలో కళా జాతర బృందం పలు అవగాహన కార్యక్రమాలను స్కిట్ ల రూపంలో ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు.1