Shuru
Apke Nagar Ki App…
అద్భుతమైన రచనను అందించిన బ్రహ్మశ్రీ కమ్మరి జాలవాడి శ్రీనివాసులు గారు… ఆ రచనకు ప్రాణం పోసిన సంగీతం, పాటను సృష్టించిన కుమ్మరి అంపయ్య ఆచారి గారు…
K AMPAIAH ACHARI
అద్భుతమైన రచనను అందించిన బ్రహ్మశ్రీ కమ్మరి జాలవాడి శ్రీనివాసులు గారు… ఆ రచనకు ప్రాణం పోసిన సంగీతం, పాటను సృష్టించిన కుమ్మరి అంపయ్య ఆచారి గారు…
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- ఆ రచనకు ప్రాణం పోసిన సంగీతం, పాటను సృష్టించిన కుమ్మరి అంపయ్య ఆచారి గారు…1
- రాయదుర్గం పట్టణంలో విచ్చలవిడిగా అర్హత లేని మైనర్లు వాహనాలు నడుపుతుండడంతో నేడు అర్బన్ సీఐ జయ నాయక్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. వాహనాలు నడుపుతున్న మైనర్లను మరియు వారి తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. మైనర్లకు వాహనాలు నడపడానికి ఇచ్చిన తల్లిదండ్రులు, వాహన యజమానులపై మరోసారి పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.1
- వికారాబాద్ : రైతులు ఉద్యానవన పంటల వైపు మొగ్గు చూపేలా అధికారులు ప్రత్యేక చూపాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారి అధికారులకు ఆదేశించారు. బుధవారం కోటపల్లి మండల కేంద్రంలో కలెక్టర్ విశృతంగా పర్యటించారు. క్షేత్రస్థాయిలో ఆయిల్ ఫామ్ పసుపు పంటలను పరిశీలించి ప్రభుత్వ సబ్సిడీలను రైతులు సద్వినియోగం చేసుకునేలా చూడాలని తెలిపారు. అనంతరం స్థానిక ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి మౌలిక సదుపాయాలు మధ్యాహ్న భోజన నాణ్యత తనిఖీ చేశారు పదోతరగతి ప్రత్యేక తరగతుల బోధనపై సంతృప్తి వ్యక్తం చేస్తూ పాఠశాల భవన నిర్మాణ పనులు పూర్తి చేయాలని సూచించారు.1
- గాండ్లపెంట మండలం రెక్కమాను గ్రామంలో కదిరి,రాయచోటి ప్రధాన రహదారి ప్రాంతంలో నూతంగా సిమెంట్ రోడ్డు వేస్తున్నారు. రహదారి మద్యలో విద్యుత్ స్తంభాన్ని వదిలేసి సీసీ రోడ్డు వేస్తున్నారు. భవిష్యత్తులో ప్రమాదాలకు నోచుకునే అవకాశం ఎక్కువగా ఉందని ఆ ప్రాంత వాసులు ఆందోళన చెందుతున్నారు. ప్రమాదాలు జరగకనే ముందస్తు జాగ్రత్తలు తీసుకొని సమస్య పరిష్కారం చేయాలని స్థానికులు కోరుతున్నారు.1
- Post by Ali ammu1
- బద్వేలు :మున్సిపాలిటీ అధికారులకు మరివు రాజకీయ నాయకులకు తెలియజేయడం ఏమనగా మాలాంటి లేబర్ వార్డ్ ల పై గౌరవం ఉంటే ఈల వదిలేయరు పన్నులు వసూలు చేయడం లో ఉన్న శ్రద్ధ మా వార్డ్ శుభ్రపరచడం లో కూడా చూపించండి సర్ మా వార్డ్ డెవలప్మెంట్ దేవుడు యరుగు ముందు మా వార్డ్ డ్రైనేజ్ క్లీన్ కూడా చేయడం లేదు దానివల్ల మురికి నీరు ఇండ్లలోకి వెళుతున్నవి అందువల చిన్న పిల్లలు అనారోగ్యం బారిన పడుతున్నారు. దీనిని గమనించి కూటమి నాయకులు ముఖ్యంగా మా వార్డ్ 15Th వార్డ్ పుసలవాడ రాములగుడి దగ్గర ఈ పరిస్థితి ఉంది దీనిపైన చర్యలు తీసుకోవాలని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. పేద నాయకులు డబ్బున వారి వార్డు లను డెవల్పమెంట్ చేసి బద్వేలు మున్సిపాలిటీ ని మొత్తం డెవలప్మెంట్ చేసినాము అని చెప్పుకునే వారు మా వార్డు పరిస్థితిని కూడా చూడండి అంటున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్ స్పందించాలని కోరారు.2
- తల్లి బిడ్డల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రభుత్వం అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తుందని టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి అన్నారు. సంగారెడ్డి లోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 'సేఫ్ మదర్స్ డే' కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ సురక్షిత మాతృత్వంతో ఆరోగ్యమైన సమాజ నిర్మాణం సాధ్యం అవుతుందని చెప్పారు. గర్భ గర్భధారణ ప్రారంభం నుంచి క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.1
- ద్వారకా తిరుమల ట్రస్ట్ బోర్డు సభ్యురాలిగా యూకే సుహాసిని నియామకం1