logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

అతి మ్యాల్ గ్రామ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్తులు తనపై దాడి చేయడం అన్యాయం: పత్రికా విలేఖరి దండు రాములు ఆవేదన మనూరు మండలం అతి మ్యాల్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు స్టోరీ నిమిత్తం వెళ్లిన విలేఖరి దండురాములపై మీరు ఎందుకు వచ్చారు మీ కార్డులు చూయించండి అంటూ ఉపాధ్యాయుడు మహేష్ అసభ్య పదజాలంతో దూషిస్తూ గ్రామస్తులను ప్రేరేపించి దాడి చేయడం దారుణమని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని ఆయన తెలిపారు. అలాగే డిఎస్పి కి ఫిర్యాదు చేశానని ఎస్సీ ఎస్టీ కమిషన్ కు వెళ్తానని మీడియాతో తెలిపారు

19 hrs ago
user_Sangareddy News
Sangareddy News
జర్నలిస్ట్ రామచంద్రాపురం, సంగారెడ్డి, తెలంగాణ•
19 hrs ago

అతి మ్యాల్ గ్రామ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్తులు తనపై దాడి చేయడం అన్యాయం: పత్రికా విలేఖరి దండు రాములు ఆవేదన మనూరు మండలం అతి మ్యాల్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు స్టోరీ నిమిత్తం వెళ్లిన విలేఖరి దండురాములపై మీరు ఎందుకు వచ్చారు మీ కార్డులు చూయించండి అంటూ ఉపాధ్యాయుడు మహేష్ అసభ్య పదజాలంతో దూషిస్తూ గ్రామస్తులను ప్రేరేపించి దాడి చేయడం దారుణమని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని ఆయన తెలిపారు. అలాగే డిఎస్పి కి ఫిర్యాదు చేశానని ఎస్సీ ఎస్టీ కమిషన్ కు వెళ్తానని మీడియాతో తెలిపారు

More news from తెలంగాణ and nearby areas
  • అతి మ్యాల్ గ్రామ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్తులు తనపై దాడి చేయడం అన్యాయం: పత్రికా విలేఖరి దండు రాములు ఆవేదన మనూరు మండలం అతి మ్యాల్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు స్టోరీ నిమిత్తం వెళ్లిన విలేఖరి దండురాములపై మీరు ఎందుకు వచ్చారు మీ కార్డులు చూయించండి అంటూ ఉపాధ్యాయుడు మహేష్ అసభ్య పదజాలంతో దూషిస్తూ గ్రామస్తులను ప్రేరేపించి దాడి చేయడం దారుణమని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని ఆయన తెలిపారు. అలాగే డిఎస్పి కి ఫిర్యాదు చేశానని ఎస్సీ ఎస్టీ కమిషన్ కు వెళ్తానని మీడియాతో తెలిపారు
    1
    అతి మ్యాల్ గ్రామ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్తులు తనపై దాడి చేయడం అన్యాయం: పత్రికా విలేఖరి దండు రాములు ఆవేదన 
మనూరు మండలం అతి మ్యాల్  గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు స్టోరీ నిమిత్తం వెళ్లిన విలేఖరి దండురాములపై మీరు ఎందుకు వచ్చారు మీ కార్డులు చూయించండి అంటూ ఉపాధ్యాయుడు మహేష్ అసభ్య పదజాలంతో దూషిస్తూ గ్రామస్తులను ప్రేరేపించి దాడి చేయడం దారుణమని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని ఆయన తెలిపారు. అలాగే డిఎస్పి కి ఫిర్యాదు చేశానని ఎస్సీ ఎస్టీ కమిషన్ కు వెళ్తానని మీడియాతో తెలిపారు
    user_Sangareddy News
    Sangareddy News
    జర్నలిస్ట్ రామచంద్రాపురం, సంగారెడ్డి, తెలంగాణ•
    19 hrs ago
  • తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ గారి ఇంటిపై జరిగిన దాడిని ఉస్మానియా యూనివర్సిటీ బహుజన విద్యార్థి సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి.ఆదివాసీల అడవులు కాలిపోతున్నాయి, దళితులపై దాడులు జరుగుతున్నాయి, కొందరు బ్రాహ్మణవాదులు మాట్లాడుతున్న మాటలు ప్రజలకు అర్థం కావడం లేదు, ఈ విషయాలపై ప్రశ్నించినందుకు సమాధానం ఇవ్వకుండా ఒక ప్రజాప్రతినిధి ఇంటిపై దాడి చేయడం సరైన విధానం కాదు అని బహుజన సంఘాలు స్పష్టం చేశాయి. మందుల సామెల్ గారు దళిత మాదిగ వర్గానికి చెందిన వ్యక్తి, ప్రజల మద్దతుతో పెద్ద మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యే మందుల సామెల్ గారు అని పేర్కొన్నారు. ఈ దాడికి సంబంధించి బండి సంజయ్ మరియు బీజేపీ నాయకులు బాధ్యత వహించాలని, వెంటనే మందుల సామ్యూల్ కి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా డి.బి.ఎస్.ఏ రాష్ట్ర కోఆర్డినేటర్ జంగిలి దర్శన్ మాట్లాడుతూ దేశంలో ప్రతి ఒక్కరికీ మాట్లాడే హక్కు, ప్రశ్నించే హక్కు ఉందని, ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా దాడులు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని తెలిపారు. మందుల సామెల్ కు మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. ఓయూ నాయకుడు గడ్డం ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, భారత రాజ్యాంగం ఆర్టికల్ 19 ప్రకారం ప్రతి పౌరుడికి భావ స్వేచ్ఛ ఉందని, ప్రశ్నించే గొంతుకలను అణచివేయాలని ప్రయత్నిస్తే మరింత బలంగా స్పందిస్తామని హెచ్చరించారు. తెలంగాణలో మాదిగలు సంఘటితంగా ఉన్నారని తెలిపారు. బి.ఎస్.ఎఫ్ స్టేట్ ప్రెసిడెంట్ వేల్పుల సంజయ్ మాట్లాడుతూ ఒక ఎమ్మెల్యేకు రక్షణ లేకపోతే సాధారణ ప్రజలకు పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించాలన్నారు. బీఎస్పీ నాయకుడు డప్పు నర్సింగ్ రావు మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రణయ్, అరుణ్ కుమార్, శ్రీకాంత్, గణేష్, నరేష్, చరణ్, కళ్యాణ్ నాయక్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
    1
    తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ గారి ఇంటిపై జరిగిన దాడిని ఉస్మానియా యూనివర్సిటీ బహుజన విద్యార్థి సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి.ఆదివాసీల అడవులు కాలిపోతున్నాయి, దళితులపై దాడులు జరుగుతున్నాయి, కొందరు బ్రాహ్మణవాదులు మాట్లాడుతున్న మాటలు ప్రజలకు అర్థం కావడం లేదు, ఈ విషయాలపై ప్రశ్నించినందుకు సమాధానం ఇవ్వకుండా ఒక ప్రజాప్రతినిధి ఇంటిపై దాడి చేయడం సరైన విధానం కాదు అని  బహుజన సంఘాలు స్పష్టం చేశాయి. మందుల సామెల్  గారు దళిత మాదిగ వర్గానికి చెందిన వ్యక్తి, ప్రజల మద్దతుతో పెద్ద మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యే మందుల సామెల్ గారు అని పేర్కొన్నారు. ఈ దాడికి సంబంధించి బండి సంజయ్ మరియు బీజేపీ  నాయకులు బాధ్యత వహించాలని, వెంటనే మందుల సామ్యూల్ కి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా డి.బి.ఎస్.ఏ రాష్ట్ర కోఆర్డినేటర్ జంగిలి దర్శన్ మాట్లాడుతూ దేశంలో ప్రతి ఒక్కరికీ మాట్లాడే హక్కు, ప్రశ్నించే హక్కు ఉందని, ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా దాడులు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని తెలిపారు. మందుల సామెల్ కు  మద్దతు ఉంటుందని పేర్కొన్నారు.
ఓయూ నాయకుడు గడ్డం ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, భారత రాజ్యాంగం ఆర్టికల్ 19 ప్రకారం ప్రతి పౌరుడికి భావ స్వేచ్ఛ ఉందని, ప్రశ్నించే గొంతుకలను అణచివేయాలని ప్రయత్నిస్తే మరింత బలంగా స్పందిస్తామని హెచ్చరించారు. తెలంగాణలో మాదిగలు సంఘటితంగా ఉన్నారని తెలిపారు. బి.ఎస్.ఎఫ్ స్టేట్ ప్రెసిడెంట్ వేల్పుల సంజయ్ మాట్లాడుతూ ఒక ఎమ్మెల్యేకు రక్షణ లేకపోతే సాధారణ ప్రజలకు పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించాలన్నారు. బీఎస్పీ నాయకుడు డప్పు నర్సింగ్ రావు మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రణయ్, అరుణ్ కుమార్, శ్రీకాంత్, గణేష్, నరేష్, చరణ్, కళ్యాణ్ నాయక్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
    user_Sagaboina Paparao
    Sagaboina Paparao
    సికింద్రాబాద్, హైదరాబాద్, తెలంగాణ•
    18 hrs ago
  • నాగర్ కర్నూలు జిల్లా అంకిరోనిపల్లి మహిళా సర్పంచ్ కుటుంబం పై జరిగిన దాడిని గిరిజన విద్యార్థి సంఘాలు తీవ్రంగా ఖండించాయి. మహిళా సర్పంచ్ పై జరిగిన దాడిని ఖండిస్తూ ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గిరిజన సంఘాల నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యంపై దాడి జరగడం సిగ్గుచేటు అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని మండిపడ్డారు. గిరిజన సామాజిక వర్గానికి చెందిన మహిళా ప్రజాప్రతినిధి ఆమె కుటుంబం పై దాడి జరగడం ప్రభుత్వ వైఫల్యమేనని విమర్శించారు. ఈ ఘటనపై రాష్ట్ర డిజిపి వెంటనే జోక్యం చేసుకొని నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే ఛలో అంకిరోనిపల్లి కి పిలుపునిస్తామని గిరిజన విద్యార్థి సంఘాల నేతలు హెచ్చరించారు.
    2
    నాగర్ కర్నూలు జిల్లా అంకిరోనిపల్లి మహిళా సర్పంచ్ కుటుంబం పై జరిగిన దాడిని గిరిజన విద్యార్థి సంఘాలు తీవ్రంగా ఖండించాయి. మహిళా సర్పంచ్ పై జరిగిన దాడిని ఖండిస్తూ ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గిరిజన సంఘాల నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యంపై దాడి జరగడం సిగ్గుచేటు అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని మండిపడ్డారు. గిరిజన సామాజిక వర్గానికి చెందిన మహిళా ప్రజాప్రతినిధి ఆమె కుటుంబం పై దాడి జరగడం ప్రభుత్వ వైఫల్యమేనని  విమర్శించారు. ఈ ఘటనపై రాష్ట్ర డిజిపి వెంటనే జోక్యం చేసుకొని నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే ఛలో అంకిరోనిపల్లి కి పిలుపునిస్తామని గిరిజన విద్యార్థి సంఘాల నేతలు హెచ్చరించారు.
    user_దినేష్ కుమార్
    దినేష్ కుమార్
    సికింద్రాబాద్, హైదరాబాద్, తెలంగాణ•
    21 hrs ago
  • WISHING YOU PROSPERITY, JOY & సక్సెస్ మీకూ మీ కుటుంబ సభ్యులకూ ఉగాది శుభాకాంక్షలు
    1
    WISHING YOU PROSPERITY, JOY & సక్సెస్ మీకూ మీ కుటుంబ సభ్యులకూ ఉగాది  శుభాకాంక్షలు
    user_Jtv9 News Network
    Jtv9 News Network
    బండ్లగూడ, హైదరాబాద్, తెలంగాణ•
    3 hrs ago
  • తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం స్వయంభుగా వెలిసిన శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని మాదాలయంలో గురువారం తెల్లవారుజామున ఆలయ పూజారులు శంకర్ శర్మ ఆధ్వర్యంలో మంజీరా నది జలాలతో అభిషేకం పంచామృత అభిషేకం పట్టు వస్త్రలంకరణ పుష్పలంకరణ గ్రహించారు పరాభవనామ ఉగాది సందర్భంగా అమ్మవారి వేపాకులు మామిడాకులతో వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించారు పుష్పార్చన గావించారు అనంతరం నక్షత్ర హారతి ఇచ్చారు అనంతరం భక్తులకు దివ్యదర్శభాగ్యం కలిగించారు. ఆలయవో వీరేశం ఆధ్వర్యంలో ఆలయసిబ్బంది భక్తులకు మౌలిక సదుపాయాలు కల్పించారు. భక్తులకు తీర్థ వితరణగావించారు. కోరిక కోరికలు తీరనభక్తులు అమ్మవారికి ఓడిబియ్యం,
    1
    తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం స్వయంభుగా వెలిసిన శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని మాదాలయంలో గురువారం తెల్లవారుజామున ఆలయ పూజారులు శంకర్ శర్మ ఆధ్వర్యంలో మంజీరా నది జలాలతో అభిషేకం పంచామృత అభిషేకం పట్టు వస్త్రలంకరణ పుష్పలంకరణ గ్రహించారు పరాభవనామ ఉగాది సందర్భంగా అమ్మవారి వేపాకులు మామిడాకులతో వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించారు పుష్పార్చన గావించారు అనంతరం నక్షత్ర హారతి ఇచ్చారు అనంతరం భక్తులకు దివ్యదర్శభాగ్యం కలిగించారు. ఆలయవో వీరేశం ఆధ్వర్యంలో ఆలయసిబ్బంది భక్తులకు మౌలిక సదుపాయాలు కల్పించారు. భక్తులకు తీర్థ వితరణగావించారు. కోరిక కోరికలు తీరనభక్తులు అమ్మవారికి ఓడిబియ్యం,
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    హవేలీఘనాపూర్, మెదక్, తెలంగాణ•
    7 hrs ago
  • Post by Ali ammu
    1
    Post by Ali ammu
    user_Ali ammu
    Ali ammu
    చార్మినార్, హైదరాబాద్, తెలంగాణ•
    20 hrs ago
  • సిద్దిపేట జిల్లా కోరిన కోరికలు తీర్చే కొండంత దేవుడే నాచగిరి లక్ష్మీనరసింహుడని అర్చకులు దేశపతి రాజశేఖర శర్మ అన్నారు. శ్రీశ్రీశ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా అర్చకులు దేశపతి రాజశేఖర శర్మ మాట్లాడుతూ సంతానం లేని వారికి సంతానాన్ని ఇచ్చే సంతాన నాచగిరి లక్ష్మి నరసింహడని,కోరిన కోరికలు తీర్చే దేవుడు లక్ష్మీనరసింహుడు నాచగిరి దేవుడు నవహ్నిక 9 క్షేత్రాలు కలిసిన లక్ష్మీనరసింహుడని, దేవాలయంలో కంకణాలు కట్టుకున్నట్లయితే 41 రోజులలో కోరిన కోరికలు తప్పకుండా తీర్చునని అర్చకులు దేశపతి రాజశేఖర శర్మ అన్నారు. స్వామివారికి రకరకాల సేవలు చేయబడతాయని పూర్వికులు దేవాలయంలో అర్చక స్వాములు చూసే విధంగా కాకుండా అలనాడు శ్రీ రామదాసు భద్రాచలంలో భక్తులందరూ వీక్షించే విధంగా బయట పెట్టినారో పూర్వికులు నాచారం దేవాలయంలో వేరువేరుగా కళ్యాణ మండపం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈసారి బ్రహ్మోత్సవాలలో ఉన్నటువంటి కార్యనిర్వాహన అధికారి శ్రీమాన్ రంగాచార్యులు, ధర్మకర్తల మండలి చైర్మన్ రవీందర్ గుప్త పాలకమండలి పార్టీలకతీతంగా అందరూ బ్రహ్మోత్సవాలలో పాల్గొన్నారని అన్నారు. భక్తులందరి సంపూర్ణ సహకారంతో కార్యక్రమాలు చేయడం జరిగిందన్నారు. పక్షులందరూ ప్రతి సంవత్సరం ఉత్సవాలలో పాల్గొని సంపూర్ణమై నటువంటి స్వామివారి అనుగ్రహం పొందాలని భక్తులను కోరారు.
    1
    సిద్దిపేట జిల్లా
కోరిన కోరికలు తీర్చే కొండంత దేవుడే నాచగిరి లక్ష్మీనరసింహుడని అర్చకులు దేశపతి రాజశేఖర శర్మ అన్నారు.
శ్రీశ్రీశ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా అర్చకులు దేశపతి రాజశేఖర శర్మ మాట్లాడుతూ సంతానం లేని వారికి సంతానాన్ని ఇచ్చే సంతాన నాచగిరి లక్ష్మి నరసింహడని,కోరిన కోరికలు తీర్చే దేవుడు లక్ష్మీనరసింహుడు నాచగిరి దేవుడు నవహ్నిక 9 క్షేత్రాలు కలిసిన లక్ష్మీనరసింహుడని, దేవాలయంలో కంకణాలు కట్టుకున్నట్లయితే 41 రోజులలో కోరిన కోరికలు తప్పకుండా తీర్చునని అర్చకులు దేశపతి రాజశేఖర శర్మ అన్నారు. స్వామివారికి రకరకాల సేవలు చేయబడతాయని పూర్వికులు దేవాలయంలో అర్చక స్వాములు చూసే విధంగా కాకుండా అలనాడు శ్రీ రామదాసు భద్రాచలంలో భక్తులందరూ వీక్షించే విధంగా బయట పెట్టినారో పూర్వికులు నాచారం దేవాలయంలో వేరువేరుగా కళ్యాణ మండపం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈసారి బ్రహ్మోత్సవాలలో ఉన్నటువంటి కార్యనిర్వాహన అధికారి శ్రీమాన్ రంగాచార్యులు, ధర్మకర్తల మండలి చైర్మన్ రవీందర్ గుప్త పాలకమండలి పార్టీలకతీతంగా అందరూ బ్రహ్మోత్సవాలలో పాల్గొన్నారని అన్నారు. భక్తులందరి సంపూర్ణ సహకారంతో కార్యక్రమాలు చేయడం జరిగిందన్నారు. పక్షులందరూ ప్రతి సంవత్సరం ఉత్సవాలలో పాల్గొని సంపూర్ణమై నటువంటి స్వామివారి అనుగ్రహం పొందాలని భక్తులను కోరారు.
    user_PITLA KANAKA RAJU PRAJA PILUPU
    PITLA KANAKA RAJU PRAJA PILUPU
    Local News Reporter గజ్వేల్, సిద్దిపేట, తెలంగాణ•
    19 hrs ago
  • ఈ రోజు శాసన మండలి సమావేశాలలో తక్కెళ్ళపల్లి రవీందర్ రావు MLC వర్కింగ్ జర్నలిస్టుల ఎదుర్కొంటున్న సమస్యలపైన చాలా చక్కగా మాట్లాడారు. ప్రభుత్వానికి, ప్రజలకు వారదులుగా పనిచేస్తున్న జర్నలిస్టులను గత 15ల కాలంగా ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. కనీసం వృత్తిలో కొనసాగుతున్న జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులను అందించడంలో కూడా ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించడం సిగ్గుచేటు అని దుయ్యబట్టారు. జర్నలిస్టుల పక్షాన శాసనమండలిలో మాట్లాడినందుకు తక్కెళ్ళపల్లి రవీందర్ రావు MLC గారికి కృతజ్ఞతలు తెలియ జేసుకుంటున్నాను జర్నలిస్టుల సంఘాల నేతలు.
    1
    ఈ రోజు శాసన మండలి సమావేశాలలో తక్కెళ్ళపల్లి రవీందర్ రావు MLC వర్కింగ్ జర్నలిస్టుల ఎదుర్కొంటున్న సమస్యలపైన చాలా చక్కగా మాట్లాడారు. ప్రభుత్వానికి,  ప్రజలకు వారదులుగా పనిచేస్తున్న జర్నలిస్టులను గత 15ల కాలంగా ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. కనీసం వృత్తిలో కొనసాగుతున్న జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులను అందించడంలో కూడా ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించడం సిగ్గుచేటు అని దుయ్యబట్టారు. జర్నలిస్టుల పక్షాన శాసనమండలిలో మాట్లాడినందుకు తక్కెళ్ళపల్లి  రవీందర్ రావు MLC గారికి కృతజ్ఞతలు తెలియ జేసుకుంటున్నాను జర్నలిస్టుల సంఘాల నేతలు.
    user_Sagaboina Paparao
    Sagaboina Paparao
    సికింద్రాబాద్, హైదరాబాద్, తెలంగాణ•
    18 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.