నరసరావుపేట జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా..డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్. 135వ జయంతి . నరసరావుపేట జనసేన పార్టీ ఆధ్వర్యంలో. గడియార స్తంభం సెంటర్లోని. అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది.. నాయకులు మాట్లాడుతూ.అణగారిన వర్గాల అభ్యున్నతికి, ఆర్థిక అసమానతలను తొలగించేందుకు ఆయన చేసిన కృషి మరువలేనిది. ఆయన విలువల ప్రస్థానం.. మనకు దారి చూపే వెలుగు దీపం. భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అని కొనియాడారు.. కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి అద్దేపల్లి ఆనందబాబు. జనసేన పార్టీ మండల అధ్యక్షులు కిష్టం శెట్టి గోవిందరావు.. పల్నాడు జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్. అభివృద్ధి కమిటీ నెంబర్. మిరియాల వెంకటసుబ్బమ్మ..గుప్తా శ్రీకాంత్. మంచాల తిరుపతిరావు. దామా శ్రీను. జనసేన పార్టీ రొంపిచర్ల నాయకులు అచ్చుల శ్రీనివాసరావు. పోతుల శివ కోటేశ్వరరావు. బండి వెంకటేశ్వర్లు. అచ్చుల ప్రసాదు. చలవాది శ్రీనివాసరావు . గుడిపాటి మహాంకాలరావు. జలపాటి నాగేశ్వరరావు. అచ్చుల సాంబ..యలమల కొండ. ఉల్లి చంటి.. వీర మహిళలు. జక్క.నిర్మల. లక్ష్మి. కాసా శ్రావణి. తదితరులు నివాళులర్పించారు.
నరసరావుపేట జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా..డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్. 135వ జయంతి . నరసరావుపేట జనసేన పార్టీ ఆధ్వర్యంలో. గడియార స్తంభం సెంటర్లోని. అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది.. నాయకులు మాట్లాడుతూ.అణగారిన వర్గాల అభ్యున్నతికి, ఆర్థిక అసమానతలను తొలగించేందుకు ఆయన చేసిన కృషి మరువలేనిది. ఆయన విలువల ప్రస్థానం.. మనకు దారి చూపే వెలుగు దీపం. భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అని కొనియాడారు.. కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి అద్దేపల్లి ఆనందబాబు. జనసేన పార్టీ మండల అధ్యక్షులు కిష్టం శెట్టి గోవిందరావు.. పల్నాడు జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్. అభివృద్ధి కమిటీ నెంబర్. మిరియాల వెంకటసుబ్బమ్మ..గుప్తా శ్రీకాంత్. మంచాల తిరుపతిరావు. దామా శ్రీను. జనసేన పార్టీ రొంపిచర్ల నాయకులు అచ్చుల శ్రీనివాసరావు. పోతుల శివ కోటేశ్వరరావు. బండి వెంకటేశ్వర్లు. అచ్చుల ప్రసాదు. చలవాది శ్రీనివాసరావు . గుడిపాటి మహాంకాలరావు. జలపాటి నాగేశ్వరరావు. అచ్చుల సాంబ..యలమల కొండ. ఉల్లి చంటి.. వీర మహిళలు. జక్క.నిర్మల. లక్ష్మి. కాసా శ్రావణి. తదితరులు నివాళులర్పించారు.
- అమరావతి (M) దిడుగు-ఏటూరు వెళ్లే పడవ ప్రయాణికులకు దారి కష్టాలు మొదలయ్యాయి. లంక భూముల్లోని ప్రభుత్వ దారికి గుర్తు తెలియని వ్యక్తులు అడ్డంగా గండి కొట్టడంతో రాకపోకలు స్తంభించాయి. ఏప్రిల్ 8న జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో పడవ పాటలు నిర్వహించినప్పటికీ, ప్రయాణికుల సౌకర్యాలను మాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు, ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి దారిని పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. గండి కొట్టిన వ్యక్తులపై తగు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలను ఇబ్బందులకు గురి చేసే వ్యక్తులను సహించరాదని ప్రయాణికులు హెచ్చరించారు.1
- Post by Veesachandu1
- గుంటూరు లో ఘనంగా అంబేత్కర్ జయంతి గుంటూరు:అంబేద్కర్ జయంతి సందర్భంగా మూవ్ మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ ముస్తఫా గుంటూరు లో దళిత నాయకులతో కోరిట పాడు లోని అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. 'అంటరానితనంతో కులవివక్షకు గురై కూడా ఉన్నత విద్యను అభ్యసించి దేశం గర్వించే అత్యున్నత స్థాయికి ఎదిగిన అంబేద్కర్ ఆదర్శప్రాయులు అని, ప్రపంచంలో బలమైన ప్రజాస్వామ్య దేశంగా మన దేశం నిలుస్తోంది అంటే దానికి కారణం ఆయన మనకు ఇచ్చిన రాజ్యాంగం. సమాన అవకాశాలు, హక్కులు అందించి, ప్రతి పౌరుడికి రాజ్యాంగ రక్షణ కల్పించారు' అని నాయకులు కొనియాడారు.రాజ్యాంగానికి తూట్లు పోవటానికి కొందరు ప్రయత్నిస్తున్న వేళ ఆయన స్ఫూర్తితో పోరాడటానికి అంబేద్కర్ వాదులు ముందుకు రావాలని వారు పిలుపునిచ్చారు.1
- Post by Ramprasad islavath1
- Post by V Ramarao1
- Post by Paramesh Ratnagiri1
- నకిరేకల్ నియోజకవర్గం:- ఈ రోజు చందుపట్ల గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన డా. బి.ఆర్. అంబేద్కర్ గారి 135వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం నిర్వహించిన ర్యాలీలో పాల్గొని ప్రజలతో కలిసి అంబేద్కర్ గారి ఆశయాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా దైద రవీందర్ మాట్లాడుతూ, అంబేద్కర్ గారు అన్ని వర్గాల కోట్లాది ప్రజల జీవితాల్లో వెలుగు నింపిన మహనీయుడని, సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అంబేద్కర్ గ్రామ కమిటీ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం నాయకులు, గ్రామ ప్రజలు, కళాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.3
- అమరావతి (M) దిడుగు-ఏటూరు వెళ్లే పడవ ప్రయాణికులకు దారి కష్టాలు మొదలయ్యాయి. లంక భూముల్లోని ప్రభుత్వ దారికి గుర్తు తెలియని వ్యక్తులు అడ్డంగా గండి కొట్టడంతో రాకపోకలు స్తంభించాయి. ఏప్రిల్ 8న జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో పడవ పాటలు నిర్వహించినప్పటికీ, ప్రయాణికుల సౌకర్యాలను మాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి దారిని పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.1