logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

అమ్మ సంధ్యారాణి హామీ అమలు చెయ్యరే ? మెంటాడ :- అక్టోబర్ 3 ఇటీవల కురుస్తున్న వర్షాలకు జగన్నాధపురం గ్రామం వద్ద గతంలో నిర్మించిన కల్వర్టు కొట్టుకు పోయింది. రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ మరియు గిరిజన శాఖ మంత్రివర్యులు గుమ్మడి సంధ్యారాణి పరిశీలన చేశారు. రెండు లక్షల 50,000 తక్షణ సహాయం కింద మంజూరు చేసి రెండు రోజుల్లో పనులు ప్రారంభిస్తామని ఆమె హామీ ఇచ్చారు. అయితే నేటి వరకు ఇటువంటి పనులు జరగకపోవడంతో రాకపోకలకు ఆటంకం కలుగుతుందని మెంటాడ మండల ప్రజలు దీనంగా ఎదురుచూస్తున్నారు. 2,50,000 కనీసం చిన్న సీసీ కాలు కూడా సరిపోవని పలువురు గ్రామస్తులు వాపోతున్నారు. అనంతగిరి కొండల్లో పుట్టి పెరిగిన చంపావతి నది వర్షాకాలంలో ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇటీవల చంపావతి నది ఉదృతంగా ప్రవహించడంతో మెంటాడ గ్రామానికి చెందిన ఒక వ్యక్తి చంప వదినదిలో కొట్టుకుపోయి స్థానిక శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వెనుక భాగములో మూడు రోజుల తర్వాత మృతదేహం కనిపించింది. తెలిసిందే అయినా ఇంత జరిగినా ఉమ్మడి సంధ్యారాణి హామీ అమలు ఎప్పుడు అమలవుతుందని ఈ ప్రాంత వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ జగన్నాధపురం, సాకివలస గ్రామాలకు 108 , 104 వాహనాలతో పాటు వైద్య సిబ్బంది వెళ్లలేని పరిస్థితి కనిపిస్తుందని ఆయా గ్రామాల ప్రజలు దీనంగా మదన పడుతున్నారు. పనులు నేటికీ ప్రారంభం కావడంతో మంత్రి సంధ్యారాణి ఇచ్చిన హామీ నేటికీ అమలు కాకపోవడంతో ఈ ప్రాంత వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యవసర వస్తువులకు, రేషన్ డిపోలకు ప్రతి చిన్న పనికి ఆండ్ర వెళ్లాల్సి వస్తుందని గ్రామస్తులు పలువురు దీనంగా మదన పడుతున్నారు.

on 3 October
user_PGY Pasidigola
PGY Pasidigola
Reporter Mentada, Vizianagaram•
on 3 October
2c5024cd-b647-46e0-9362-ceb910377bdb

అమ్మ సంధ్యారాణి హామీ అమలు చెయ్యరే ? మెంటాడ :- అక్టోబర్ 3 ఇటీవల కురుస్తున్న వర్షాలకు జగన్నాధపురం గ్రామం వద్ద గతంలో నిర్మించిన కల్వర్టు కొట్టుకు పోయింది. రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ మరియు గిరిజన శాఖ మంత్రివర్యులు గుమ్మడి సంధ్యారాణి పరిశీలన చేశారు. రెండు లక్షల 50,000 తక్షణ సహాయం కింద మంజూరు చేసి రెండు రోజుల్లో పనులు ప్రారంభిస్తామని ఆమె హామీ ఇచ్చారు. అయితే నేటి వరకు ఇటువంటి పనులు జరగకపోవడంతో రాకపోకలకు

45ba3ff2-e3db-4da3-bca2-a20de9967666

ఆటంకం కలుగుతుందని మెంటాడ మండల ప్రజలు దీనంగా ఎదురుచూస్తున్నారు. 2,50,000 కనీసం చిన్న సీసీ కాలు కూడా సరిపోవని పలువురు గ్రామస్తులు వాపోతున్నారు. అనంతగిరి కొండల్లో పుట్టి పెరిగిన చంపావతి నది వర్షాకాలంలో ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇటీవల చంపావతి నది ఉదృతంగా ప్రవహించడంతో మెంటాడ గ్రామానికి చెందిన ఒక వ్యక్తి చంప వదినదిలో కొట్టుకుపోయి స్థానిక శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వెనుక భాగములో మూడు రోజుల తర్వాత మృతదేహం కనిపించింది. తెలిసిందే అయినా ఇంత జరిగినా ఉమ్మడి సంధ్యారాణి హామీ అమలు ఎప్పుడు

4e423110-d03f-4b77-9432-fb764da94ff7

అమలవుతుందని ఈ ప్రాంత వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ జగన్నాధపురం, సాకివలస గ్రామాలకు 108 , 104 వాహనాలతో పాటు వైద్య సిబ్బంది వెళ్లలేని పరిస్థితి కనిపిస్తుందని ఆయా గ్రామాల ప్రజలు దీనంగా మదన పడుతున్నారు. పనులు నేటికీ ప్రారంభం కావడంతో మంత్రి సంధ్యారాణి ఇచ్చిన హామీ నేటికీ అమలు కాకపోవడంతో ఈ ప్రాంత వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యవసర వస్తువులకు, రేషన్ డిపోలకు ప్రతి చిన్న పనికి ఆండ్ర వెళ్లాల్సి వస్తుందని గ్రామస్తులు పలువురు దీనంగా మదన పడుతున్నారు.

More news from Vizianagaram and nearby areas
  • తెర్లం మండలం కె. సీతారాం పురం లో 10 పురిల్లు దగ్ధం.... మంటలలో చిక్కుకున్న వృద్ధు రాలు సజీవ దహనం......
    2
    తెర్లం మండలం కె. సీతారాం పురం లో 10 పురిల్లు దగ్ధం.... మంటలలో చిక్కుకున్న  వృద్ధు రాలు సజీవ దహనం......
    user_PGY Pasidigola
    PGY Pasidigola
    Reporter Mentada, Vizianagaram•
    18 hrs ago
  • నరసన్నపేట: ప్రశాంతంగా ప్రారంభమైన ఏపీ ఉపాధ్యాయ టెట్ పరీక్షలు నరసన్నపేటలోని కోర్ టెక్నాలజీ కేంద్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) శనివారం ఉదయం ప్రశాంతంగా ప్రారంభమైంది. ఉదయం 8:30కే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. డిపార్ట్మెంటల్ అధికారి పేడాడ దాలినాయుడు పర్యవేక్షణలో పరీక్షలు జరుగుతున్నాయి. ఆయన తెలిపిన వివరాల ప్రకారం, ఉదయం, మధ్యాహ్నం రెండు విడతలలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. మొత్తం 640 మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరవుతున్నారు.
    1
    నరసన్నపేట: ప్రశాంతంగా ప్రారంభమైన ఏపీ ఉపాధ్యాయ టెట్ పరీక్షలు
నరసన్నపేటలోని కోర్ టెక్నాలజీ కేంద్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) శనివారం ఉదయం ప్రశాంతంగా ప్రారంభమైంది. ఉదయం 8:30కే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. డిపార్ట్మెంటల్ అధికారి పేడాడ దాలినాయుడు పర్యవేక్షణలో పరీక్షలు జరుగుతున్నాయి. ఆయన తెలిపిన వివరాల ప్రకారం, ఉదయం, మధ్యాహ్నం రెండు విడతలలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. మొత్తం 640 మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరవుతున్నారు.
    user_Dr.Gangu Manmadharao
    Dr.Gangu Manmadharao
    Journalist Srikakulam, Andhra Pradesh•
    10 hrs ago
  • Post by KLakshmi Devi
    2
    Post by KLakshmi Devi
    KD
    KLakshmi Devi
    Guntur East, Andhra Pradesh•
    18 hrs ago
  • Post by Ravi Poreddy
    1
    Post by Ravi Poreddy
    user_Ravi Poreddy
    Ravi Poreddy
    Mancherial, Telangana•
    7 hrs ago
  • నల్లగొండ జిల్లా : • నార్కట్ పల్లి మండలం ఔరావాణి గ్రామంలో వింత ఘటన.. • మొదటి విడత సర్పంచ్ ఎన్నికల్లో బియార్యేస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి కల్లూరి బాలరాజు ఒడిపోవడంతో దేవుని ఫోటో తో తను, తన భార్య పురుగుల మందు డబ్బా పట్టుకొని ఇల్లు ఇల్లు తిరుగుతూ ఓటుకు ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలనిఅభ్యర్ధన. • బియార్యేస్ అభ్యర్ధిపై 448 ఓట్లతో జక్కిలి పరమేష్ కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి గెలుపు. • గ్రామంలో 1577 ఓట్ల ఉండగా 1494 ఓట్లు పోలైనవి.
    1
    నల్లగొండ జిల్లా : 
• నార్కట్ పల్లి మండలం ఔరావాణి గ్రామంలో వింత ఘటన..
• మొదటి విడత సర్పంచ్ ఎన్నికల్లో బియార్యేస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి కల్లూరి బాలరాజు ఒడిపోవడంతో దేవుని ఫోటో తో తను, తన భార్య పురుగుల మందు డబ్బా పట్టుకొని ఇల్లు ఇల్లు తిరుగుతూ ఓటుకు ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలనిఅభ్యర్ధన.
• బియార్యేస్ అభ్యర్ధిపై 448 ఓట్లతో జక్కిలి పరమేష్ కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి గెలుపు.
• గ్రామంలో 1577 ఓట్ల ఉండగా 1494 ఓట్లు పోలైనవి.
    user_Ramesh Solanki
    Ramesh Solanki
    Journalist Kumuram Bheem Asifabad, Telangana•
    13 hrs ago
  • Post by Omnamashivaya S
    1
    Post by Omnamashivaya S
    user_Omnamashivaya S
    Omnamashivaya S
    Kandukur, Spsr Nellore•
    4 hrs ago
  • *ముష్టితో మానవత్వం చాటుతున్న పీలేరు ప్రజలు* *సాక్ష్యంగా నిలుస్తున్న అధికారులు* పీలేరు : ఆడుకోవాల్సిన వయసులో ఆదుకోవాలని వేడుకోలు 🙏🙏, అ ఆ లు రాయాల్సిన చేతులో ఆకలి కేకలు, బాధ్యతగా ఉండాల్సిన తల్లిదండ్రులు బాద్యులు 😡, ఇలా ఒక్కటి ఏమిటి చెప్పుకుంటూ పొతే చాలానే మనచుట్టూ ఉన్నాయి. అవేమి మనకు పట్టదు, అధికారులకు అసలు పట్టదు. పీలేరులో పసిబిడ్డలను అడుకోవడానికి పంపి వాళ్ళు తెచ్చిన సొమ్ముతో వారి తల్లిదండ్రులు విలాసంగా బ్రతుకుతున్నారు. పిల్లలని కని నడిరోడ్డుపై వదిలేస్తున్నారు. ఇలా ఒక పక్క ఆకలితో మరో పక్క ఇంటికి వెళితే తల్లిదండ్రులు ఏమంటారో తెలియని పసిబిడ్డలు చేయి చాచి అడుకుంటున్నారు.స్థానికులు సైతం పట్టించుకొనే తీరిక లేక వారి మానవత్వాన్ని ఒకటి లేదా రెండు రూపాయలతో సరిపెట్టుకుంటున్నారు. ఇక ప్రభుత్వ చట్టాలు, కోర్టు ఆదేశాలు ఇవన్నీ పక్కన పెట్టి AC కారుల్లో అధికారులు విలాసంగా వున్నారు. ఇక పిల్లల గురించి ఆలోచించే మనిషి పీలేరులో లేకపోవడం పసిబిడ్డల పాలిట శాపంగా మారింది. కనీసం జిల్లా పాలనాధికారి అయినా ద్రుష్టి పెడతారా అంటే అదీలేదు ఎందుకంటే IAS స్థాయి వేరే, వాళ్ళు మాట్లాడే బాష, వాళ్ళు కలుసుకొనే మనుషులు, వాళ్ళు చేసే పనులు ఇలా అన్నీ ఒక రెంజుల్లో ఉంటాయి. సమాజం గురించి పట్టించుకొనేది లేనప్పుడు సమాజంలో గొప్పలు చెప్పుకోవడం ఎందుకు, పసిబిడ్డలను కాపాడలేనప్పుడు సొంత బిడ్డలు ఎందుకు.ఇలా ఆలోచిస్తే తలదించుకోవాల్సిన పరిస్థితి అందరి మీద ఉంది. #annamayyacollector #piller #beggar's #ANNAMAYYANEWS
    2
    *ముష్టితో మానవత్వం చాటుతున్న పీలేరు ప్రజలు*
*సాక్ష్యంగా నిలుస్తున్న అధికారులు*
పీలేరు : ఆడుకోవాల్సిన వయసులో ఆదుకోవాలని వేడుకోలు 🙏🙏, అ ఆ లు రాయాల్సిన చేతులో ఆకలి కేకలు, బాధ్యతగా ఉండాల్సిన తల్లిదండ్రులు బాద్యులు 😡, ఇలా ఒక్కటి ఏమిటి చెప్పుకుంటూ పొతే చాలానే మనచుట్టూ ఉన్నాయి. అవేమి మనకు పట్టదు, అధికారులకు అసలు పట్టదు. పీలేరులో పసిబిడ్డలను అడుకోవడానికి పంపి వాళ్ళు తెచ్చిన సొమ్ముతో వారి తల్లిదండ్రులు విలాసంగా బ్రతుకుతున్నారు. పిల్లలని కని నడిరోడ్డుపై వదిలేస్తున్నారు. ఇలా ఒక పక్క ఆకలితో మరో పక్క ఇంటికి వెళితే తల్లిదండ్రులు ఏమంటారో తెలియని పసిబిడ్డలు చేయి చాచి అడుకుంటున్నారు.స్థానికులు సైతం పట్టించుకొనే తీరిక లేక వారి మానవత్వాన్ని ఒకటి లేదా రెండు రూపాయలతో సరిపెట్టుకుంటున్నారు. ఇక ప్రభుత్వ చట్టాలు, కోర్టు ఆదేశాలు ఇవన్నీ పక్కన పెట్టి AC కారుల్లో అధికారులు విలాసంగా వున్నారు. ఇక పిల్లల గురించి ఆలోచించే మనిషి పీలేరులో లేకపోవడం పసిబిడ్డల పాలిట శాపంగా మారింది. కనీసం జిల్లా పాలనాధికారి అయినా ద్రుష్టి పెడతారా అంటే అదీలేదు ఎందుకంటే IAS స్థాయి వేరే, వాళ్ళు మాట్లాడే బాష, వాళ్ళు కలుసుకొనే మనుషులు, వాళ్ళు చేసే పనులు ఇలా అన్నీ ఒక రెంజుల్లో ఉంటాయి. సమాజం గురించి పట్టించుకొనేది లేనప్పుడు సమాజంలో గొప్పలు చెప్పుకోవడం ఎందుకు, పసిబిడ్డలను కాపాడలేనప్పుడు సొంత బిడ్డలు ఎందుకు.ఇలా ఆలోచిస్తే తలదించుకోవాల్సిన పరిస్థితి అందరి మీద ఉంది.
#annamayyacollector 
#piller
#beggar's 
#ANNAMAYYANEWS
    user_Shyam naidu
    Shyam naidu
    Madanapalle, Annamayya•
    20 hrs ago
  • *కోటి సంతకాలు బహిరంగ సభ విజయవంతం చేయండి యువనాయకులు ధర్మాన రామ్ మనోహర్ నాయుడు* శ్రీకాకుళం టౌన్ హాల్ ఈరోజు ప్రెస్ మీట్ జరిగిన తర్వాత 15వ తేదీన జరగబోయే ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రైవేటీకరణ కోటి సంతకాల వినతి పత్రాలు పంపించే కార్యక్రమం భాగంగా ఈరోజు *మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణ దాస్ గారు* మరియు జిల్లా పరిశీలకులు *శ్రీ కుంభ రవిబాబు గారు* *యువ నాయకులు ధర్మాన రామ్మోహన్ నాయుడు గారు* స్థల పరిశీలన చేయడం జరిగింది. ఆయనతోపాటు స్టేట్ SEC మెంబర్ చల్ల శ్రీనివాసరావు గారు మాజీ కార్పొరేషన్ చైర్మన్ అందవరపు సూరిబాబు గారు మామిడి శ్రీకాంత్ గారు పార్టీ ముఖ్య నాయకులు హాజరు అయినారు.
    1
    *కోటి సంతకాలు బహిరంగ సభ విజయవంతం చేయండి యువనాయకులు ధర్మాన రామ్ మనోహర్ నాయుడు* 
శ్రీకాకుళం టౌన్ హాల్ ఈరోజు ప్రెస్ మీట్ జరిగిన తర్వాత 15వ తేదీన జరగబోయే ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రైవేటీకరణ కోటి సంతకాల వినతి పత్రాలు పంపించే కార్యక్రమం భాగంగా ఈరోజు *మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణ దాస్ గారు* మరియు జిల్లా పరిశీలకులు 
*శ్రీ కుంభ రవిబాబు గారు*   *యువ నాయకులు ధర్మాన రామ్మోహన్ నాయుడు గారు*
స్థల పరిశీలన చేయడం జరిగింది. ఆయనతోపాటు స్టేట్ SEC మెంబర్ చల్ల శ్రీనివాసరావు గారు మాజీ కార్పొరేషన్ చైర్మన్ అందవరపు సూరిబాబు గారు  మామిడి శ్రీకాంత్ గారు పార్టీ ముఖ్య నాయకులు హాజరు అయినారు.
    user_Dr.Gangu Manmadharao
    Dr.Gangu Manmadharao
    Journalist Srikakulam, Andhra Pradesh•
    10 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.