న్యూడ్ కాల్స్ కేసులో నిందితుల అరెస్ట్ -ఆన్లైన్ వేదికగా దందా తెనాలి పాండురంగపేట లో ఓ ఇంట్లో రహస్యంగా సాగుతున్న న్యూడ్ కాల్స్ దందా పై కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. డిఎస్పి బీ జనార్దన్ రావు వెల్లడించిన వివరాల ప్రకారం బోడపాటి అనురాధ, షెహనాజ్ ఆన్లైన్ యాప్ లో''స్వీటి క్యూటీ' పేరుతో లాగిన్ అయి మాస్క్ తో వీడియో కాల్ మాట్లాడుతారు. అవతలి వ్యక్తుల నుంచి నగదు జమ అయినట్లు నిర్ధారించుకొని న్యూడ్ గా ఫోన్ కాల్స్ మాట్లాడుతూ డబ్బు వసూలు చేస్తున్నారు. ప్రధానంగా ఈ కేసులో యాప్ డౌన్లోడ్ చేసి ఈ దందాకు సహకరించిన వ్యక్తి అనురాధ కుమారుడు హేమంతసాయి కావడం విశేషం. గతంలో కొంతకాలం విజయవాడలో పరిచయమైన వ్యక్తుల ద్వారా వ్యాపారం నిర్వహించి, రెండు నెలల క్రితం తెనాలికి మకాం మార్చారు. అనురాధ కోడలు ఈ దందాను వ్యతిరేకించి, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం బయటకు పొక్కింది. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి లాప్టాప్, సెల్ ఫోన్ లు స్వాధీనం చేసుకుని తదుపరి విచారణ కొనసాగిస్తున్నట్లు డిఎస్పి వెల్లడించారు.
న్యూడ్ కాల్స్ కేసులో నిందితుల అరెస్ట్ -ఆన్లైన్ వేదికగా దందా తెనాలి పాండురంగపేట లో ఓ ఇంట్లో రహస్యంగా సాగుతున్న న్యూడ్ కాల్స్ దందా పై కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. డిఎస్పి బీ జనార్దన్ రావు వెల్లడించిన వివరాల ప్రకారం బోడపాటి అనురాధ, షెహనాజ్ ఆన్లైన్ యాప్ లో''స్వీటి క్యూటీ' పేరుతో లాగిన్ అయి మాస్క్ తో వీడియో కాల్ మాట్లాడుతారు. అవతలి వ్యక్తుల నుంచి నగదు జమ అయినట్లు నిర్ధారించుకొని న్యూడ్ గా ఫోన్ కాల్స్ మాట్లాడుతూ డబ్బు వసూలు చేస్తున్నారు. ప్రధానంగా ఈ కేసులో యాప్ డౌన్లోడ్ చేసి ఈ దందాకు సహకరించిన వ్యక్తి అనురాధ కుమారుడు హేమంతసాయి కావడం విశేషం. గతంలో కొంతకాలం విజయవాడలో పరిచయమైన వ్యక్తుల ద్వారా వ్యాపారం నిర్వహించి, రెండు నెలల క్రితం తెనాలికి మకాం మార్చారు. అనురాధ కోడలు ఈ దందాను వ్యతిరేకించి, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం బయటకు పొక్కింది. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి లాప్టాప్, సెల్ ఫోన్ లు స్వాధీనం చేసుకుని తదుపరి విచారణ కొనసాగిస్తున్నట్లు డిఎస్పి వెల్లడించారు.
- గుంటూరులో మొట్ట మొదటి సారి గా సెల్ రిపేరు ట్రైనింగ్ సెంటర్ Shot News: గుంటూరులో అరండల్ పేటలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద మొట్టమొదటిసారిగా నిరుద్యోగ యువత కోసం సెల్ రిపేర్ ట్రైనింగ్ సెంటర్ ప్రారంభించబడినది అని... ఐ రిపేర్ ట్రైనింగ్ సెంటర్ అధినేత జుబేర్ తెలిపారు... పూర్తి వివరాలకు తమ ట్రైనింగ్ సెంటర్ ను సంప్రదించాలని తెలియజేశారు...వారి సెల్: 95812 577611
- Post by Syyed taher1
- పెదకూరపాడు: పోలీస్ సిబ్బంది ఉండేందుకు నిర్మించిన క్వార్టర్స్ శిథిలావస్థకు సుమారు 20 సంవత్సరాలు అయినప్పటికీ తొలగింపు చర్యలు చేపట్టలేదని స్థానికులు అన్నారు. వివిధ కేసుల నిమిత్తం స్టేషన్ వచ్చేవారికి శిథిలావస్థలో చేరిన బిల్డింగ్ నుండి విషసర్పలు సంచరిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నాయన్నారు. ఏ సమయంలో క్వార్టర్స్ పెచ్చులు ఊడి కింద పడతాయో తెలియని పరిస్థితిలో ఉన్నామన్నారు.1
- మార్టూరు గ్రామంలో అంబేద్కర్ కాలనీ లో సాగర్ జలాలు అందక ప్రతి నాలుగు రోజుల మాత్రమే త్రాగు నీరు రావడం వలన పశువుల కాపారుల పశువులు కు మంచి నీరు అందిచడం లేదు. సాగర్ జలాలు పంపులు సరియైన వసతులు లేవు. కావున అధికారులు ఈ సమస్య ను పరిష్కారం చేయవలసినదిగా ప్రజలు కోరుచున్నారు.1
- Post by కొప్పుల విజయ బాబు10
- Post by Ramprasad islavath1
- Post by V Ramarao1
- మోడీ ఒక్కరే మహిళా పక్షపాతినా? గుంటూరు: మూడు ఒక్కరే మహిళా పక్షపాతి లాగా మాట్లాడుతున్నారని బిల్లు పార్లమెంటులో పాస్ అవ్వదని తెలిసి కూడా పార్లమెంటులో బిల్లు పెట్టి ప్రతిపక్షాలను దోషులుగా చిత్రించే ప్రయత్నం చేస్తున్నారని, కాబట్టి ప్రజలు ఆలోచించి రాజకీయాలను తిప్పి కొట్టాలని గుంటూరులో సిపిఐ నారాయణ తెలియజేశారు.1