Shuru
Apke Nagar Ki App…
త్రాగు నీరు అందక తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్న అంబేద్కర్ కాలనీ వాసులు మార్టూరు గ్రామంలో అంబేద్కర్ కాలనీ లో సాగర్ జలాలు అందక ప్రతి నాలుగు రోజుల మాత్రమే త్రాగు నీరు రావడం వలన పశువుల కాపారుల పశువులు కు మంచి నీరు అందిచడం లేదు. సాగర్ జలాలు పంపులు సరియైన వసతులు లేవు. కావున అధికారులు ఈ సమస్య ను పరిష్కారం చేయవలసినదిగా ప్రజలు కోరుచున్నారు.
Suresh tammuluri
త్రాగు నీరు అందక తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్న అంబేద్కర్ కాలనీ వాసులు మార్టూరు గ్రామంలో అంబేద్కర్ కాలనీ లో సాగర్ జలాలు అందక ప్రతి నాలుగు రోజుల మాత్రమే త్రాగు నీరు రావడం వలన పశువుల కాపారుల పశువులు కు మంచి నీరు అందిచడం లేదు. సాగర్ జలాలు పంపులు సరియైన వసతులు లేవు. కావున అధికారులు ఈ సమస్య ను పరిష్కారం చేయవలసినదిగా ప్రజలు కోరుచున్నారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- మార్టూరు గ్రామంలో అంబేద్కర్ కాలనీ లో సాగర్ జలాలు అందక ప్రతి నాలుగు రోజుల మాత్రమే త్రాగు నీరు రావడం వలన పశువుల కాపారుల పశువులు కు మంచి నీరు అందిచడం లేదు. సాగర్ జలాలు పంపులు సరియైన వసతులు లేవు. కావున అధికారులు ఈ సమస్య ను పరిష్కారం చేయవలసినదిగా ప్రజలు కోరుచున్నారు.1
- అల్లూరి జిల్లా కేంద్రం పాడేరు మండలం,బొంజంగి, కింత్రీలు,చేరువీధి గ్రామాల ప్రజలు సరైన రహదారి లేక నరకం అనుభవిస్తున్నారు. ఎనిమిది కిలోమీటర్లు రహదారి పూర్తిగా పాడైపోయిందన్నారు. అత్యవసర సమయంలో అంబులెన్స్ కూడ రాలేని దుస్థితి నెలకొందని వాపోయారు.పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళను డోలితో మోసుకెళ్లాల్సి రావడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శమని ఆరోపించారు. తక్షణమే రహదారి నిర్మించి తమన ఆదుకోవాలని మూడు పంచాయతీల గిరిజనలు డిమాండ్ చేస్తున్నారు.1
- Post by SHOT NEWS1
- PLD: అమరావతి శ్రీ బాల చాముండిత సమేత శ్రీ అమరేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి క్షీరాభిషేకం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆదివారం కావడంతో భక్తుల సంఖ్య అధికంగా పెరిగింది. విచ్చేసిన భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు.1
- Post by Syyed taher1
- మహిళా బిల్లుకు కాంగ్రెస్ అడ్డుగోడ..? నేలకొండపల్లిలో బీజేపీ ఆగ్రహ జ్వాలలు.. పొట్టి శ్రీరాములు సెంటర్లో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం అడ్డుకున్న పోలీసులు. మహిళల హక్కులను కాంగ్రెస్ తుంగలో తొక్కిందని మండిపాటు నేలకొండపల్లి బిజెపి మండల అధ్యక్షుడు పాగర్తి సుధాకర్... మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించే మహిళా బిల్లును అడ్డుకోవడంలో కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషించిందని ఆరోపిస్తూ బీజేపీ నాయకులు నేలకొండపల్లిలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల కేంద్రంలోని పొట్టి శ్రీరాములు సెంటర్లో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేయబోగా పోలీసులు అడ్డుకోవటంతో తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ మండల నాయకుడు పాగర్తి సుధాకర్ మాట్లాడుతూ, దేశ జనాభాలో సగభాగమైన మహిళలకు న్యాయం చేయాలనే సంకల్పంతో ప్రధాని నరేంద్ర మోడి తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాన్ని కాంగ్రెస్ అడ్డుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. మహిళల అభివృద్ధి, సాధికారతపై పెద్ద పెద్ద మాటలు చెప్పే కాంగ్రెస్, అసలు సమయంలో మాత్రం మహిళల హక్కులకు విరుద్ధంగా వ్యవహరించడం వారి ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు. రాహుల్ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ మహిళల ఆశయాలను నీరుగార్చిందని తీవ్రంగా దుయ్యబట్టారు. బిజెపి జిల్లా నాయకుడు. నున్న రవి కుమార్ మాట్లాడుతూ.. దశాబ్దాలుగా మహిళలు పోరాడుతున్న రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడం ద్వారా కాంగ్రెస్ మహిళల మనోభావాలను దెబ్బతీసిందని పేర్కొన్నారు. మహిళల ఓట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, అదే మహిళల హక్కులను నిర్లక్ష్యం చేయడం అత్యంత దురదృష్టకరమని, ఈ వైఖరిని దేశవ్యాప్తంగా మహిళలు ఖండిస్తున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో మహిళలే కాంగ్రెస్కు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. మహిళల గౌరవం, సమాన హక్కుల కోసం బీజేపీ కట్టుబడి ఉందని, అన్ని పక్షాలను ఏకం చేసి మహిళా బిల్లును తప్పనిసరిగా ఆమోదింపజేస్తామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమం లో మండల బీజేపీ అధ్యక్షులు పాగర్తి సుధాకర్ తో పాటుగా నాయకులు కార్యకర్తలు మండల ప్రధాన కార్యదర్శి మల్లెబోయిన గోవిందరావు బిజెపి సీనియర్ నాయకులు భావనాసి దుర్గారావు బిజెపి నాయకులు సూరేపల్లి గ్యానరత్నం కొండ హర్షవర్ధన్ కే స్వామి దాస్ ఎలిగేటి గిరి కందరబోయిన గోపి బిజెపి మైనార్టీ మోర్చా స్టేట్ ఈసీ నెంబర్ ఎస్కే షర్ఫుద్దీన్ మహిళా మోర్చా మండల అధ్యక్షురాలు కందరబోయిన వెంకటరమణ ఎలిగేటి వెంకటేష్ ఎస్సీ మోర్చా గుండె పొంగు క్రాంతి తోకటి నాగ చారి ఎస్టి మోర్చా మండల అధ్యక్షుడు తేజావత్ నాగరాజు పాల్గొన్నారు.3
- Post by Ramprasad islavath1
- చిట్టంవలస హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణనికి సర్వే ఆఫ్ ఇండియా సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ ఆధ్వర్యంలో సర్వేలు తక్షణమే రద్దు చేయాలి సర్వే కు వచ్చిన అధికారులపై ఎస్,సీ,ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టాలి హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణం పై సర్వే ఆఫ్ ఇండియా, సైన్స్ అండ్ టెక్నాలజీ అధికార బృందం సర్వే పై గిరిజన సంక్షేమ మంత్రి జిల్ల కలెక్టర్ వైఖరి చెప్పాలి హైడ్రో పవర్ ప్రాజెక్టు సర్వేలు, నిర్మాణ పనులు ఆపివేసినట్లు గతంలో హామీనిచ్చిన గిరిజన సంక్షేమ మంత్రి సంధ్యారాణి,గత కలెక్టర్ హామీ మరోవైపు కేంద్ర సర్వే ఆఫ్ ఇండియా సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ ద్వారా సర్వే చేయడాన్ని ఆదివాసీ గిరిజన సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం తీసింది తక్షణమే సర్వేలు నిలుపు దలచెయ్యాలని డిమాండ్ చేశారు అల్లూరి సీతారామరాజు జిల్లా హుక్కుంపేట మండలం బూర్జ పంచాయతీ మజ్జీవలస పరిసర గ్గ్రామాల్లో రహస్యంగా సర్వే చేస్తున్న సర్వే ఆఫ్ ఇండియా సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ అధికారులైన ఆనంద్ సాహు, వర్ధబోయన గోపాలరావు బృందాన్ని 17,4,2026 తేదీన మజ్జి వలస గ్రామంలో అడ్డుకుని స్థానిక తహశీల్ధర్, పోలీసులకు గ్రామస్తులు అప్పగించారని స్థానిక జిల్లా కలెక్టర్, రెవిన్యూ అధికారులకు తెలియకుండా కేంద్ర సర్వే బృందం ఎలా సర్వే చేశారని ప్రశ్నించారు రహస్యంగా సర్వే చేస్తున్న సర్వే బృందంపై ఎస్,సి ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చెయ్యాలని డిమాండ్ చేశారు గతంలో గిరిజన సంక్షేమ మంత్రి గుమ్మడి సంధ్యారాణి మరియు గత జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణ పనులు గిరిజనులు ఆమోదం లేకుండా పనులు, సర్వే లు నిలుపుదల చేసిన ప్రకటన ఏమైందని ప్రశ్నించారు అక్రమంగా హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ప్రభుత్వ యంత్రాంగం దొడ్డిదారిన దొంగచాటున సైన్స్ అండ్ టెక్నాలజీ సర్వే ఆఫ్ ఇండియా ద్వారా సర్వేలు చేయించి హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి సన్నద్ధం చేస్తున్నారని నవయుగ, అదానీ బడా కంపెనీలకు ఆదివాసీ అడవులు,భూములు, కట్టబెట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారని ఈ నేపథ్యంలో ఆదివాసులకు గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, అప్పటి అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ హమీ ఏమైందని ఆదివాసులకు జలసమాధి చేసే హైడ్రో పవర్ ప్రాజెక్టు కోసం ఎవరైనా ఆదివాసీ గ్రామాల్లో వస్తే తరిమి కొడతామని ఆదివాసీ గిరిజన సంఘం, హైడ్రో పవర్ ప్రాజెక్టు వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో మజ్జివలస కేంద్రంగా భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ మాట్లాడుతూ హైడ్రో పవర్ ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం జీఓ నెంబర్ 2,13,51 జారీ చేసిందని అక్రమ జీఓలు రద్దు చేయాలని ఆదివాసులు భారీ స్థాయిలో ఆందోళనలు పోరాటాలు చేశారని అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నేటికీ అక్రమ జీఓలు రద్దు చెయ్యలేదని చిట్టంవలస పేరుతో హైడ్రో పవర్ ప్రాజెక్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మిత్రుడు నవయుగ బడా కంపెనీకి కట్టబెట్టేందుకు అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రభుత్వ యంత్రాంగంతో తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని అందుకే డిపార్టుమెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ సర్వే ఆఫ్ ఇండియా పేరుతో మజ్జీవలస పరిసర ప్రాంతాల్లో సర్వే చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారని ఎట్టి పరిస్థితుల్లో హైడ్రో పవర్ ప్రాజెక్టు కోసం సర్వేలు చేసిన ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం మజ్జీవలస పరిసర గ్రామాల్లో సర్వేలు జరుగుతున్నా నేపద్యంలో గిరిజన మంత్రి గుమ్మడి సంధ్యారాణి, అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భూర్జ ఎంపీటీసీ మజ్జి హరి, పెసా ఉపాధ్యక్షులు పరశురాం ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు టీ కృష్ణారావు,ఎస్ కొండలరావు గెమ్మెలి చినబాబు, వి.లక్ష్మణరావు, హైడ్రో పవర్ ప్రాజెక్టు వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు మజ్జి కృష్ణంరాజు, మజ్జి పరశురాం,మజ్జి బాలరాజు, ప్రసాద్, కళ్యాణిశ్రీ, కృష్ణ, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు1