logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి- దయానంద్ లకు చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం

17 hrs ago
user_Ramprasad islavath
Ramprasad islavath
Industrial Real Estate Agency కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
17 hrs ago

సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి- దయానంద్ లకు చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం

More news from తెలంగాణ and nearby areas
  • Post by Ramprasad islavath
    1
    Post by Ramprasad islavath
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    Industrial Real Estate Agency కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
    17 hrs ago
  • మహిళా బిల్లుకు కాంగ్రెస్ అడ్డుగోడ..? నేలకొండపల్లిలో బీజేపీ ఆగ్రహ జ్వాలలు.. పొట్టి శ్రీరాములు సెంటర్‌లో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం అడ్డుకున్న పోలీసులు. మహిళల హక్కులను కాంగ్రెస్ తుంగలో తొక్కిందని మండిపాటు నేలకొండపల్లి బిజెపి మండల అధ్యక్షుడు పాగర్తి సుధాకర్... మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించే మహిళా బిల్లును అడ్డుకోవడంలో కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషించిందని ఆరోపిస్తూ బీజేపీ నాయకులు నేలకొండపల్లిలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల కేంద్రంలోని పొట్టి శ్రీరాములు సెంటర్‌లో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేయబోగా పోలీసులు అడ్డుకోవటంతో తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ మండల నాయకుడు పాగర్తి సుధాకర్ మాట్లాడుతూ, దేశ జనాభాలో సగభాగమైన మహిళలకు న్యాయం చేయాలనే సంకల్పంతో ప్రధాని నరేంద్ర మోడి తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాన్ని కాంగ్రెస్ అడ్డుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. మహిళల అభివృద్ధి, సాధికారతపై పెద్ద పెద్ద మాటలు చెప్పే కాంగ్రెస్, అసలు సమయంలో మాత్రం మహిళల హక్కులకు విరుద్ధంగా వ్యవహరించడం వారి ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు. రాహుల్ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ మహిళల ఆశయాలను నీరుగార్చిందని తీవ్రంగా దుయ్యబట్టారు. బిజెపి జిల్లా నాయకుడు. నున్న రవి కుమార్ మాట్లాడుతూ.. దశాబ్దాలుగా మహిళలు పోరాడుతున్న రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడం ద్వారా కాంగ్రెస్ మహిళల మనోభావాలను దెబ్బతీసిందని పేర్కొన్నారు. మహిళల ఓట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, అదే మహిళల హక్కులను నిర్లక్ష్యం చేయడం అత్యంత దురదృష్టకరమని, ఈ వైఖరిని దేశవ్యాప్తంగా మహిళలు ఖండిస్తున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో మహిళలే కాంగ్రెస్‌కు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. మహిళల గౌరవం, సమాన హక్కుల కోసం బీజేపీ కట్టుబడి ఉందని, అన్ని పక్షాలను ఏకం చేసి మహిళా బిల్లును తప్పనిసరిగా ఆమోదింపజేస్తామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమం లో మండల బీజేపీ అధ్యక్షులు పాగర్తి సుధాకర్ తో పాటుగా నాయకులు కార్యకర్తలు మండల ప్రధాన కార్యదర్శి మల్లెబోయిన గోవిందరావు బిజెపి సీనియర్ నాయకులు భావనాసి దుర్గారావు బిజెపి నాయకులు సూరేపల్లి గ్యానరత్నం కొండ హర్షవర్ధన్ కే స్వామి దాస్ ఎలిగేటి గిరి కందరబోయిన గోపి బిజెపి మైనార్టీ మోర్చా స్టేట్ ఈసీ నెంబర్ ఎస్కే షర్ఫుద్దీన్ మహిళా మోర్చా మండల అధ్యక్షురాలు కందరబోయిన వెంకటరమణ ఎలిగేటి వెంకటేష్ ఎస్సీ మోర్చా గుండె పొంగు క్రాంతి తోకటి నాగ చారి ఎస్టి మోర్చా మండల అధ్యక్షుడు తేజావత్ నాగరాజు పాల్గొన్నారు.
    3
    మహిళా బిల్లుకు కాంగ్రెస్ అడ్డుగోడ..?
నేలకొండపల్లిలో బీజేపీ ఆగ్రహ జ్వాలలు..
పొట్టి శ్రీరాములు సెంటర్‌లో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం అడ్డుకున్న పోలీసులు.
మహిళల హక్కులను కాంగ్రెస్ తుంగలో తొక్కిందని మండిపాటు
నేలకొండపల్లి బిజెపి మండల అధ్యక్షుడు
పాగర్తి సుధాకర్...
మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించే మహిళా బిల్లును అడ్డుకోవడంలో కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషించిందని ఆరోపిస్తూ బీజేపీ నాయకులు నేలకొండపల్లిలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల కేంద్రంలోని పొట్టి శ్రీరాములు సెంటర్‌లో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేయబోగా పోలీసులు అడ్డుకోవటంతో తమ నిరసనను వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా బీజేపీ మండల నాయకుడు పాగర్తి సుధాకర్  మాట్లాడుతూ, దేశ జనాభాలో సగభాగమైన మహిళలకు న్యాయం చేయాలనే సంకల్పంతో ప్రధాని నరేంద్ర మోడి తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాన్ని కాంగ్రెస్ అడ్డుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. మహిళల అభివృద్ధి, సాధికారతపై పెద్ద పెద్ద మాటలు చెప్పే కాంగ్రెస్, అసలు సమయంలో మాత్రం మహిళల హక్కులకు విరుద్ధంగా వ్యవహరించడం వారి ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు. రాహుల్ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ మహిళల ఆశయాలను నీరుగార్చిందని తీవ్రంగా దుయ్యబట్టారు.
బిజెపి జిల్లా నాయకుడు.
నున్న రవి కుమార్ మాట్లాడుతూ.. 
దశాబ్దాలుగా మహిళలు పోరాడుతున్న రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడం ద్వారా కాంగ్రెస్ మహిళల మనోభావాలను దెబ్బతీసిందని పేర్కొన్నారు. మహిళల ఓట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, అదే మహిళల హక్కులను నిర్లక్ష్యం చేయడం అత్యంత దురదృష్టకరమని, ఈ వైఖరిని దేశవ్యాప్తంగా మహిళలు ఖండిస్తున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో మహిళలే కాంగ్రెస్‌కు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
మహిళల గౌరవం, సమాన హక్కుల కోసం బీజేపీ కట్టుబడి ఉందని, అన్ని పక్షాలను ఏకం చేసి మహిళా బిల్లును తప్పనిసరిగా ఆమోదింపజేస్తామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమం లో మండల బీజేపీ అధ్యక్షులు పాగర్తి సుధాకర్ తో పాటుగా నాయకులు కార్యకర్తలు మండల ప్రధాన కార్యదర్శి మల్లెబోయిన గోవిందరావు బిజెపి సీనియర్ నాయకులు భావనాసి దుర్గారావు బిజెపి నాయకులు సూరేపల్లి గ్యానరత్నం కొండ హర్షవర్ధన్ కే స్వామి దాస్ ఎలిగేటి గిరి కందరబోయిన గోపి బిజెపి మైనార్టీ మోర్చా స్టేట్ ఈసీ నెంబర్ ఎస్కే షర్ఫుద్దీన్ మహిళా మోర్చా మండల అధ్యక్షురాలు కందరబోయిన వెంకటరమణ ఎలిగేటి వెంకటేష్ ఎస్సీ మోర్చా గుండె పొంగు క్రాంతి తోకటి నాగ చారి ఎస్టి మోర్చా మండల అధ్యక్షుడు తేజావత్ నాగరాజు   పాల్గొన్నారు.
    user_Shivaji Prees Repoter
    Shivaji Prees Repoter
    Nelakondapalli, Khammam•
    8 hrs ago
  • PLD: అమరావతి శ్రీ బాల చాముండిత సమేత శ్రీ అమరేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి క్షీరాభిషేకం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆదివారం కావడంతో భక్తుల సంఖ్య అధికంగా పెరిగింది. విచ్చేసిన భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు.
    1
    PLD: అమరావతి శ్రీ బాల చాముండిత సమేత శ్రీ అమరేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి క్షీరాభిషేకం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆదివారం కావడంతో భక్తుల సంఖ్య అధికంగా పెరిగింది. విచ్చేసిన భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు.
    user_Raju Paragati
    Raju Paragati
    అమరావతి, పల్నాడు, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • ఉమ్మడి వరంగల్ జిల్లా BRS పార్టీ ప్రతినిధులతో కలిసి మేడిగడ్డ బ్యారేజినీ సందర్శించిన. మహబూబాబాద్ మాజీ ఎంపీ. మాలోత్ కవిత మేడి గడ్డ మరమ్మత్తు పనులను పూర్తి చేసి రైతులకు సాగు తాగు తాగునీరు అందించాలని డిమాండ్ చేశారు జగిత్యాలలో కేసీఆర్ సభ నుండి ప్రజల దృష్టి మరల్చేందుకే సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డ పర్యటన చేపట్టారని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఉమ్మడి వరంగల్ జిల్లా సీనియర్ బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు
    1
    ఉమ్మడి వరంగల్ జిల్లా BRS పార్టీ ప్రతినిధులతో కలిసి మేడిగడ్డ బ్యారేజినీ సందర్శించిన. మహబూబాబాద్ మాజీ ఎంపీ. మాలోత్ కవిత 
మేడి గడ్డ మరమ్మత్తు పనులను పూర్తి చేసి రైతులకు సాగు తాగు తాగునీరు అందించాలని డిమాండ్ చేశారు జగిత్యాలలో కేసీఆర్ సభ నుండి ప్రజల దృష్టి మరల్చేందుకే సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డ పర్యటన చేపట్టారని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఉమ్మడి వరంగల్ జిల్లా సీనియర్ బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు
    user_Mogulagani Mahendar Mogulagani Mahendar
    Mogulagani Mahendar Mogulagani Mahendar
    మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    23 hrs ago
  • ఈడుల బయ్యారం క్రాస్ రోడ్ లో గల శ్రీ బాలాజీ బేకరీ ని గుణపాలతో ఏడువుల బయ్యారం గ్రామపంచాయతీ సెక్రటరీ మరియు ఎంపీ ఓ పగలగొట్టడం జరిగినది ఈ విషయంపై జిల్లా పంచాయతీ అధికారికి మరియు కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయగా రెండు వారాల క్రితం బయ్యారం గ్రామపంచాయతీ విచారణ కోసం వచ్చినారు ఈ అధికారులతో పాటు రాజకీయ నాయకులు పంచాయతీ సర్పంచ్ ఉప సర్పంచ్లు కూడా వచ్చినారు మాపై అసభ్యకరమైన మాటలతో తిడుతూ మరియు మా పై దాడికి పాల్పడుతూ ఉన్నారు ఇది జరుగుతున్న క్రమంలో కూడా ప్రభుత్వ అధికారులైన డిపిఓ మరియు ఎంపీ ఓ మరియు పంచాయతీ సెక్రెటరీ చూస్తూ ఉండిపోయారు మరి ఎందుకు మీరు రియాక్ట్ అవుతున్నారు అని కూడా వాళ్ళని ప్రశ్నించలేదు వీళ్ళు ప్రభుత్వాధికారుల లేదా రౌడీలా మాపై రౌడీయిజం చేపిస్తూ ఏమీ తిరిగినట్టుగా చూస్తూ ఉన్నారు ఇది ఏంటి సార్ అని మేము ప్రశ్నించగా నా ఇష్టం నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో నీ దిక్కున చెప్పుకో అంటూ నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ ఇక్కడ నుంచి వెళ్ళిపోయినాడు దీనిపై కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయగా అక్కడి నుంచి కూడా ఎటువంటి స్పందన రాలేదు లేక రౌడీలా
    1
    ఈడుల బయ్యారం క్రాస్ రోడ్ లో గల శ్రీ బాలాజీ బేకరీ ని గుణపాలతో ఏడువుల బయ్యారం గ్రామపంచాయతీ సెక్రటరీ మరియు ఎంపీ ఓ పగలగొట్టడం జరిగినది ఈ విషయంపై జిల్లా పంచాయతీ అధికారికి మరియు కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయగా రెండు వారాల క్రితం బయ్యారం గ్రామపంచాయతీ విచారణ కోసం వచ్చినారు ఈ అధికారులతో పాటు రాజకీయ నాయకులు పంచాయతీ సర్పంచ్ ఉప సర్పంచ్లు కూడా వచ్చినారు మాపై అసభ్యకరమైన మాటలతో తిడుతూ మరియు మా పై దాడికి పాల్పడుతూ ఉన్నారు ఇది జరుగుతున్న క్రమంలో కూడా ప్రభుత్వ అధికారులైన డిపిఓ మరియు ఎంపీ ఓ మరియు పంచాయతీ సెక్రెటరీ చూస్తూ ఉండిపోయారు మరి ఎందుకు మీరు రియాక్ట్ అవుతున్నారు అని కూడా వాళ్ళని ప్రశ్నించలేదు వీళ్ళు ప్రభుత్వాధికారుల లేదా రౌడీలా మాపై రౌడీయిజం చేపిస్తూ ఏమీ తిరిగినట్టుగా చూస్తూ ఉన్నారు ఇది ఏంటి సార్ అని మేము ప్రశ్నించగా నా ఇష్టం నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో నీ దిక్కున చెప్పుకో అంటూ నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ ఇక్కడ నుంచి వెళ్ళిపోయినాడు దీనిపై కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయగా అక్కడి నుంచి కూడా ఎటువంటి స్పందన రాలేదు లేక రౌడీలా
    user_Shanagala Pavankumar
    Shanagala Pavankumar
    పినపాక, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    20 hrs ago
  • Post by SHOT NEWS
    1
    Post by SHOT NEWS
    user_SHOT NEWS
    SHOT NEWS
    Advertising agency గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • వరంగల్ జిల్లా:వర్ధన్నపేట పట్టణంలో కాంగ్రెస్ నేత రాయపురం సాంబయ్య బీజేపీపై విమర్శలు గుప్పించారు. ఆదివారం మాట్లాడుతూ మతం, పాకిస్తాన్ పేర్లతో ఓట్లు సాధించిన బీజేపీ ఇప్పుడు మహిళా బిల్లుతో రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తోందని అన్నారు. డీలిమిటేషన్ ద్వారా శాశ్వత అధికారం లక్ష్యమని ఆరోపించారు. మహిళల పట్ల నిజమైన నిబద్ధత లేకపోవడంతో ఈ ప్రయత్నం విఫలమవుతుందని పేర్కొన్నారు.
    1
    వరంగల్ జిల్లా:వర్ధన్నపేట పట్టణంలో కాంగ్రెస్ నేత రాయపురం సాంబయ్య బీజేపీపై విమర్శలు గుప్పించారు. ఆదివారం మాట్లాడుతూ మతం, పాకిస్తాన్ పేర్లతో ఓట్లు సాధించిన బీజేపీ ఇప్పుడు మహిళా బిల్లుతో రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తోందని అన్నారు. డీలిమిటేషన్ ద్వారా శాశ్వత అధికారం లక్ష్యమని ఆరోపించారు. మహిళల పట్ల నిజమైన నిబద్ధత లేకపోవడంతో ఈ ప్రయత్నం విఫలమవుతుందని పేర్కొన్నారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    2 hrs ago
  • Post by Ramprasad islavath
    1
    Post by Ramprasad islavath
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    Industrial Real Estate Agency కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
    17 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.