Shuru
Apke Nagar Ki App…
సిరిసిల్ల పట్టణ బిఎస్పి అధ్యక్షుడు ఆరుకల రమేష్ ఏదైతే సిరిసిల్లలో నేత కార్మికులు బాధలు ఉన్నారు వాళ్లను ఆదుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఇప్పటికి 8 నెలలు గడుస్తుంది ప్రభుత్వం వచ్చి కొన్ని కొన్ని నెరవేరుస్తుంది రైతులకు 31 వేల కోట్లు రుణాలు మాఫీ చేస్తుంది మాకు బాధ లేదు కానీ నేత కార్మికులకు కూడా ఉచిత విద్యుత్ ఇవ్వవలసిందిగా అదేవిధంగా రావాల్సిన బకాయిలు తక్షణమే విడుదల చేయవలసిందిగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇప్పటివరకు 15 మంది కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు వాళ్లకు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించవలసిందిగా అదేవిధంగా 365 రోజులు పని కల్పించే విధంగా ఆదుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బహుజన సమాజ్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం
Arukalaramesh
సిరిసిల్ల పట్టణ బిఎస్పి అధ్యక్షుడు ఆరుకల రమేష్ ఏదైతే సిరిసిల్లలో నేత కార్మికులు బాధలు ఉన్నారు వాళ్లను ఆదుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఇప్పటికి 8 నెలలు గడుస్తుంది ప్రభుత్వం వచ్చి కొన్ని కొన్ని నెరవేరుస్తుంది రైతులకు 31 వేల కోట్లు రుణాలు మాఫీ చేస్తుంది మాకు బాధ లేదు కానీ నేత కార్మికులకు కూడా ఉచిత విద్యుత్ ఇవ్వవలసిందిగా అదేవిధంగా రావాల్సిన బకాయిలు తక్షణమే విడుదల చేయవలసిందిగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇప్పటివరకు 15 మంది కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు వాళ్లకు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించవలసిందిగా అదేవిధంగా 365 రోజులు పని కల్పించే విధంగా ఆదుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బహుజన సమాజ్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం
More news from Telangana and nearby areas
- సిరిసిల్ల పట్టణ బిఎస్పి అధ్యక్షుడు ఆరుకల రమేష్ ఏదైతే సిరిసిల్లలో నేత కార్మికులు బాధలు ఉన్నారు వాళ్లను ఆదుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఇప్పటికి 8 నెలలు గడుస్తుంది ప్రభుత్వం వచ్చి కొన్ని కొన్ని నెరవేరుస్తుంది రైతులకు 31 వేల కోట్లు రుణాలు మాఫీ చేస్తుంది మాకు బాధ లేదు కానీ నేత కార్మికులకు కూడా ఉచిత విద్యుత్ ఇవ్వవలసిందిగా అదేవిధంగా రావాల్సిన బకాయిలు తక్షణమే విడుదల చేయవలసిందిగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇప్పటివరకు 15 మంది కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు వాళ్లకు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించవలసిందిగా అదేవిధంగా 365 రోజులు పని కల్పించే విధంగా ఆదుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బహుజన సమాజ్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం1
- దుబాయ్ లో తప్పిపోయిన సిరిసిల్ల వాసి...! | Tolivelugu1
- *సిరిసిల్ల చేనేత కార్మికులకు మంత్రి పొన్నం ప్రభాకర్ విప్ ఆది శ్రీనివాస్ గార్ల కృషితో బతుకమ్మ చీరల పెండింగ్ బిల్లులు 100 కోట్లు విడుదల*1
- *సమస్య వచ్చింది అన్న అంటే నేను ఉన్న అనే* " దామన్న " (దామోదర రాజానర్సింహా గారు) ఆరోగ్య శాఖ మంత్రి గా ఉండడం పేద ప్రజల అదృష్టం - *చక్రధర్ గౌడ్ గారు సిద్దిపేట కాంగ్రెస్ నాయకులు*1
- నిన్న కోరుట్ల MLA కల్వకుంట సంజయ్ రావు గారు అసెంబ్లీ లో మాటాడుతూ రాఘవపేట గ్రామం లో కస్టపడి లాంగ్ టర్మ్ తీసుకొని, వాళ్ల తల్లి తండ్రుల ప్రోస్తాహంతో MBBS సీట్ తెచ్చుకుంటే.. వాళ్ళ కష్టాన్ని అవమానించడం నిజం గ సిగ్గుచేటు..1
- 46 లక్షల కే - నిజాంపేట్ లో - డైరెక్ట్ ఓనర్ సేల్ - 46 Lakhs || 2BHK Furnished Flat For Sale in Nizampet - Direct Owner ----------------------------------------------------------------------1
- బిసి రిజర్వేషన్ చేసిన తరువాత స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలి. ఎందుకు కామారెడ్డి డిక్లరేషన్ అమలు చెయ్యరు. బిసి కుల గణన ఎప్పుడూ చేపడుతారు స్పష్టంగా చెప్పాలి. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ బిసిలకు చేసింది ఏమిటో చెప్పాలి. బిసిలను మోసం చేయడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఇచ్చిన హామీలలో అతి ముఖ్యమైనది కుల గణన మరియు బీసీ 42% రిజర్వేషన్ పెంపు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలను అయోమయంలోకి గురిచేసి గత చరిత్రనే పునరావృత్తం చెయ్యాలని చూస్తున్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి బీసీలను ఓట్లు వేసే యంత్రాలుగా మాత్రమే కాంగ్రెస్ పార్టీ చూస్తుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుని హోదాలో కామారెడ్డిలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ద్వారా బీసీ డిక్లరేషన్ ప్రకటించారు.1
- శాసన మండలిలో ప్రసంగించిన జగిత్యాల MLC జీవన్ రెడ్డి1