*పోమాల్పల్లి గ్రామంలో పెరుమాళ్ల లింగమ్మ అనారోగ్యంతో మృతి *లింగమ్మ కుటుంబానికి కాంగ్రెస్ నాయకుల ఆర్థిక భరోసా రూ.13,000 ఆర్థిక సహాయం* *ఈ ఆర్థిక సహాయంలో కేశంపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అనుమగల్ల రమేష్ రూ.5,000/-* *కేశంపేట మాజీ జెడ్పీటీసీ విశాల శ్రవణ్ రెడ్డి గారు రూ.5,000/-* *రవి కుమార్ శర్మ అయ్యగారు రూ.3,000 చొప్పున ఆర్థిక సహాయం అందించారు* *పోమాల్పల్లి గ్రామానికి చెందిన పెరుమాళ్ల లింగమ్మ అనారోగ్యంతో మృతి చెందారు ఆమె మృతి వార్త తెలుసుకున్న కేశంపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అనుమగల్ల రమేష్ వెంటనే పోమాల్పల్లి గ్రామానికి చేరుకుని లింగమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించారు* *కుటుంబ సభ్యులను ఓదార్చి, లింగమ్మ మృతిపట్ల తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా అనుమగల్ల రమేష్ మాట్లాడుతూ లింగమ్మ మృతి ఎంతో బాధాకరమని అన్నారు కుటుంబంలో ఆప్తులను కోల్పోయిన సమయంలో వారి బాధను తీర్చలేకపోయినా, కష్టకాలంలో కుటుంబానికి అండగా నిలవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. ముఖ్యంగా నిరుపేద కుటుంబాలు ఆప్తులను కోల్పోయిన సమయంలో అంత్యక్రియలు,ఇతర కార్యక్రమాల ఖర్చులు ఆర్థికంగా మరింత భారంగా మారుతాయని అన్నారు.బాధిత కుటుంబ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అంత్యక్రియలు మరియు ఇతర ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం అందించారు. *ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు అండగా నిలవడం, వారి కష్టాల్లో భాగస్వాములు కావడం, మానవతా దృక్పథంతో సహాయం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు రాజకీయాలకు అతీతంగా కష్టాల్లో ఉన్న ప్రజలకు సహాయం అందించడం ద్వారా సమాజంలో మానవతా విలువలను పెంపొందించవచ్చని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
*పోమాల్పల్లి గ్రామంలో పెరుమాళ్ల లింగమ్మ అనారోగ్యంతో మృతి *లింగమ్మ కుటుంబానికి కాంగ్రెస్ నాయకుల ఆర్థిక భరోసా రూ.13,000 ఆర్థిక సహాయం* *ఈ ఆర్థిక సహాయంలో కేశంపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అనుమగల్ల రమేష్ రూ.5,000/-* *కేశంపేట మాజీ జెడ్పీటీసీ విశాల శ్రవణ్ రెడ్డి గారు రూ.5,000/-* *రవి కుమార్ శర్మ అయ్యగారు రూ.3,000 చొప్పున ఆర్థిక సహాయం అందించారు* *పోమాల్పల్లి గ్రామానికి చెందిన పెరుమాళ్ల లింగమ్మ అనారోగ్యంతో మృతి చెందారు ఆమె మృతి వార్త తెలుసుకున్న కేశంపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అనుమగల్ల రమేష్ వెంటనే పోమాల్పల్లి గ్రామానికి చేరుకుని లింగమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించారు* *కుటుంబ సభ్యులను ఓదార్చి, లింగమ్మ మృతిపట్ల తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా అనుమగల్ల రమేష్ మాట్లాడుతూ లింగమ్మ మృతి ఎంతో బాధాకరమని అన్నారు కుటుంబంలో ఆప్తులను కోల్పోయిన సమయంలో వారి బాధను తీర్చలేకపోయినా, కష్టకాలంలో కుటుంబానికి అండగా నిలవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. ముఖ్యంగా నిరుపేద కుటుంబాలు ఆప్తులను కోల్పోయిన సమయంలో అంత్యక్రియలు,ఇతర కార్యక్రమాల ఖర్చులు ఆర్థికంగా మరింత భారంగా మారుతాయని అన్నారు.బాధిత కుటుంబ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అంత్యక్రియలు మరియు ఇతర ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం అందించారు. *ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు అండగా నిలవడం, వారి కష్టాల్లో భాగస్వాములు కావడం, మానవతా దృక్పథంతో సహాయం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు రాజకీయాలకు అతీతంగా కష్టాల్లో ఉన్న ప్రజలకు సహాయం అందించడం ద్వారా సమాజంలో మానవతా విలువలను పెంపొందించవచ్చని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
- జాతీయ జెండాను ఆవిష్కరణ చేసిన టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బంజారాహిల్స్ లోని తెలంగాణ రక్షణ సేన పార్టీ కార్యాలయంలో తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆవిష్కరణ చేశారు.1
- తెలంగాణ దొంగలు YouTube ఛానల్, సోషల్ మీడియా ఖాతాలపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన BRSV కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై అభ్యంతరకరమైన, అవమానకరమైన వ్యాఖ్యలు చేస్తూ, వారి ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వీడియోలు ప్రచారం చేస్తున్నారని, ఆ ఛానల్లను బ్లాక్ చేసి వాటి నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు1
- తెలంగాణ అమరవీరుల ఆశయాలు ఆదర్శంగా తీసుకోవాలి. స్పీకర్ ప్రసాద్ కుమార్ తెలంగాణ సాధన కోసం ఎంతోమంది ప్రాణాలకు తరలించి తెలంగాణను సాధించుకున్నారని వారి ఆశయాలు ఆదర్శంగా తీసుకోవాలని స్పీకర్ ప్రసాద్ కుమార్ తెలిపారు. గురువారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో స్పీకర్ ప్రసాద్ కుమార్ తెలంగాణ విలీన దినోత్సవ వేడుకల్లో భాగంగా జాతీయ జెండాను ఎగురవేశారు. తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా పరుగులు తీస్తుందన్నారు.1
- గణనాధుడి సేవలో కాచిగూడ ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది ఘనంగా గంగమ్మ తల్లి ఒడికి గణనాథుని పంపుతున్న పోలీసులు ఉత్సవాలకు కుల మతాలు, అధికార తారతమ్యాలు లేవని పోలీసులు రుజువు చేశారు... విజ్ఞాలను తొలగించే గణనాథుడిని సాంప్రదాయ బద్ధంగా పూజలు చేసిన ట్రాఫిక్ పోలీసులు ఆ గణనాథుడి విగ్రహ ఊరేగింపు అత్యంత ఆనందోత్సవాల మధ్య నిర్వహించారు... కాచిగూడ ట్రాఫిక్ అధికారులు, సిబ్బంది కలిసి ఆడుతూ పాడుతూ ఆ గణనాథుడి విగ్రహ నిమజ్జనం ఊరేగింపులో సందడి చేశారు... హైదరాబాద్ కాచిగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో సిబ్బంది కలిసి గణనాథుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మూడు రోజులపాటు గణనాథుడికి సాంప్రదాయపద్ధంగా శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు... కాచిగూడ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కౌశిక్ నేతృత్వంలో ఎస్ఐలు సిబ్బంది కలిసి బ్యాండ్ మేళా కనుగొనగా నృత్యాలు చేస్తూ గణనాథుడికి ఘనంగా వీడ్కోలు పలికారు....3
- ఉస్మానియా యూనివర్సిటీ: ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్స్టేషన్ పరిధిలో వినాయక నిమజ్జన వేడుకలు ఘనంగా జరిగాయి. పోలీస్ సిబ్బంది, మహిళా కానిస్టేబుళ్లు, ఎస్ఐలు భక్తిశ్రద్ధలతో నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు. బ్యాండ్ మేళాల మధ్య ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ సందడి చేశారు. మహిళా పోలీసుల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భక్తిభావంతో గణనాథుడిని సాగనంపారు.4
- శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని గురువారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.1
- సదాశివపేట: సదాశివపేట సామాజిక ఆసుపత్రిలో మూడు 108 అంబులెన్స్ ల ఏర్పాటు..! సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం పెద్దలోడి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో బుధవారం జరిగిన ఫుడ్ పాయిజన్ లో దాదాపు 31 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికాగా వారిని సదాశివపేట, సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రులకు తరలించారు.వారిని సంగారెడ్డి జిల్లా డిఎం & హెచ్ఓ లలితాదేవి పర్యవేక్షించి విద్యార్థులందరికీ మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి సిబ్బందికి ఆదేశించారు.అదేవిధంగా డిఎం & హెచ్ఓ ఆదేశాల మేరకు సదాశివపేట సామాజిక ఆసుపత్రి నందు ముందస్తు చర్యగా మూడు 108 అంబులెన్స్లను ఏర్పాటు చేసినట్లు 108 ఉమ్మడి జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ సంపత్ తెలిపారు.1
- పుస్తెలు, మెట్టెలు బంగారం దుకాణాల్లో అమ్మడానికి వీల్లేకుండా స్వర్ణకారులు మాత్రమే తయారు చేసేలా జీఓ తెస్తా తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి రాగానే పుస్తెలు, మెట్టెలు బంగారం దుకాణాల్లో అమ్మడానికి వీల్లేకుండా స్వర్ణకారులు మాత్రమే తయారు చేసి అమ్మేలా జీవో తీసుకొస్తాం అని టిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల కవిత అన్నారు.1