logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

పిఠాపురానికి చేరుకున్న 'దండి మార్చ్ 2.0' సైకిల్ యాత్ర _ పిఠాపురం, ఏప్రిల్ 19 : మాదకద్రవ్యాల మహమ్మారిని తరిమికొట్టడమే లక్ష్యంగా 'వైబ్రేంట్స్ ఆఫ్ కలాం' సంస్థ చేపట్టిన 1000 కిలోమీటర్ల భారీ సైకిల్ యాత్ర ఆదివారం పిఠాపురం చేరుకుంది. 'దండి మార్చ్ 2.0' పేరుతో తిరుపతిలో ప్రారంభమైన ఈ యాత్ర, 13వ రోజున స్థానిక రాజకీయ నాయకులను, ప్రజలను కలుసుకుని డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన కల్పించింది. *డ్రగ్స్ వద్దు.. జీవితం ముద్దు* ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన వైబ్రేంట్స్ ఆఫ్ కలాం ఫౌండర్ విజయ కలాం మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల వాడకం వల్ల వ్యక్తిగత జీవితాలే కాకుండా కుటుంబాలు చిన్నాభిన్నమవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. "డ్రగ్స్ వద్దు - జీవితం ముద్దు", "డ్రగ్స్ వద్దు బ్రో" అనే నినాదాలతో యువతలో మార్పు తీసుకురావాలని ఆయన పిలుపునిచ్చారు. తిరుపతి నుండి విశాఖపట్నం వరకు కొనసాగే ఈ 1000 కిలోమీటర్ల యాత్రలో భాగంగా విద్యార్థులకు దిశానిర్దేశం చేస్తున్నట్లు విజయ కలాం తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌ను మాదకద్రవ్య రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారని, దానికి యువత అంతా నడుం బిగించి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ బొందల రామలక్ష్మి శ్రీనివాస్, కాకినాడ నియోజకవర్గ కోఆర్డినేటర్ మల్లుల వీరు, వైబ్రేంట్స్ ఆఫ్ కలాం టీమ్ సభ్యులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

2 hrs ago
user_MANIKANTA SUVARNAM
MANIKANTA SUVARNAM
Local News Reporter పిఠాపురం, కాకినాడ, ఆంధ్రప్రదేశ్•
2 hrs ago
f81a4047-85ca-4918-8483-7ba75268d6e4

పిఠాపురానికి చేరుకున్న 'దండి మార్చ్ 2.0' సైకిల్ యాత్ర _ పిఠాపురం, ఏప్రిల్ 19 : మాదకద్రవ్యాల మహమ్మారిని తరిమికొట్టడమే లక్ష్యంగా 'వైబ్రేంట్స్ ఆఫ్ కలాం' సంస్థ చేపట్టిన 1000 కిలోమీటర్ల భారీ సైకిల్ యాత్ర ఆదివారం పిఠాపురం చేరుకుంది. 'దండి మార్చ్ 2.0' పేరుతో తిరుపతిలో ప్రారంభమైన ఈ యాత్ర, 13వ రోజున స్థానిక రాజకీయ నాయకులను, ప్రజలను కలుసుకుని డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన కల్పించింది. *డ్రగ్స్ వద్దు.. జీవితం ముద్దు* ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన వైబ్రేంట్స్ ఆఫ్ కలాం ఫౌండర్ విజయ కలాం మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల వాడకం వల్ల వ్యక్తిగత జీవితాలే కాకుండా కుటుంబాలు చిన్నాభిన్నమవుతాయని ఆవేదన వ్యక్తం

9dca5c4a-64eb-433a-8622-c4415cac02a3

చేశారు. "డ్రగ్స్ వద్దు - జీవితం ముద్దు", "డ్రగ్స్ వద్దు బ్రో" అనే నినాదాలతో యువతలో మార్పు తీసుకురావాలని ఆయన పిలుపునిచ్చారు. తిరుపతి నుండి విశాఖపట్నం వరకు కొనసాగే ఈ 1000 కిలోమీటర్ల యాత్రలో భాగంగా విద్యార్థులకు దిశానిర్దేశం చేస్తున్నట్లు విజయ కలాం తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌ను మాదకద్రవ్య రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారని, దానికి యువత అంతా నడుం బిగించి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ బొందల రామలక్ష్మి శ్రీనివాస్, కాకినాడ నియోజకవర్గ కోఆర్డినేటర్ మల్లుల వీరు, వైబ్రేంట్స్ ఆఫ్ కలాం టీమ్ సభ్యులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • 🙏😭
    1
    🙏😭
    user_Rambabu Adhimulam
    Rambabu Adhimulam
    అమలాపురం, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    20 hrs ago
  • 🙏😭
    1
    🙏😭
    user_Adimlamganash
    Adimlamganash
    Farmer Ambajipeta, Konaseema•
    22 hrs ago
  • Post by Shyam
    1
    Post by Shyam
    user_Shyam
    Shyam
    Department of Social Services పాడేరు, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    19 min ago
  • ఫుల్ డీటెయిల్స్ వీడియో కోసం నా యూట్యూబ్ ఛానల్ లో వుంది.must watch 👆👆 id:cryancreations5191
    1
    ఫుల్ డీటెయిల్స్ వీడియో కోసం నా యూట్యూబ్ ఛానల్ లో వుంది.must watch 👆👆
id:cryancreations5191
    user_Chandraiah Pochampally
    Chandraiah Pochampally
    Digital Marketing Specialist Visakhapatnam (Urban), Visakhapatanam•
    10 hrs ago
  • డుంబ్రిగూడ: మండలంలోని గుంటసీమకు వెళ్లే ప్రధాన రహదారి అంచులు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో ఈ మార్గంలో రాకపోకలు సాగించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిరోజూ వందలాది వాహనాలు ఈ రహదారిపై ప్రయాణిస్తున్నప్పటికీ, ఎక్కడికక్కడ అంచులు కూలిపోవడంతో ప్రమాద భయం నెలకొంది. ప్రత్యేకంగా రాత్రి వేళల్లో పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతోందని వాహనదారులు చెబుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రహదారిని తక్షణమే మరమ్మతులు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
    1
    డుంబ్రిగూడ: మండలంలోని గుంటసీమకు వెళ్లే ప్రధాన రహదారి అంచులు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో ఈ మార్గంలో రాకపోకలు సాగించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిరోజూ వందలాది వాహనాలు ఈ రహదారిపై ప్రయాణిస్తున్నప్పటికీ, ఎక్కడికక్కడ అంచులు కూలిపోవడంతో ప్రమాద భయం నెలకొంది.
ప్రత్యేకంగా రాత్రి వేళల్లో పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతోందని వాహనదారులు చెబుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రహదారిని తక్షణమే మరమ్మతులు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
    user_Nava surya
    Nava surya
    జర్నలిస్ట్ డుంబ్రిగూడ, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • So light… it floats down! 🪂 Experience feather-light comfort with MGM Vests. #MGMVests #FeatherLight #MensWear #InnerwearIndia #ComfortWear
    1
    So light… it floats down! 🪂
Experience feather-light comfort with MGM Vests.
#MGMVests #FeatherLight #MensWear #InnerwearIndia #ComfortWear
    user_M G M Hosiery Works.
    M G M Hosiery Works.
    Entrepreneur విజయనగరం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    23 hrs ago
  • Post by Ramprasad islavath
    1
    Post by Ramprasad islavath
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    Industrial Real Estate Agency కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
    21 hrs ago
  • 😭🙏
    1
    😭🙏
    user_Rambabu Adhimulam
    Rambabu Adhimulam
    అమలాపురం, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    20 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.