logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

మచిలీపట్నం జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్ చేసిన... *కోర్టు ప్రాంగణాన్ని జల్లేడ పడుతున్న పోలీసు బృందాలు* మచిలీపట్నం జిల్లా కోర్టులో బాంబు పెట్టినట్లు జిల్లా న్యాయమూర్తికి మెయిల్ చేసిన అగంతకులు... పోలీసులకు సమాచారం ఇచ్చిన న్యాయమూర్తి.... కోర్టు వద్దకు చేరుకున్న పోలీస్, డాగ్ స్క్వాడ్ బృందాలు... కోర్టు ప్రాంగణాన్ని జల్లేడ పడుతున్న పోలీసు బృందాలు.... *బాంబు బెదిరింపుతో కోర్టు లోకి ఎవరిని అనుమతించని పోలీసులు*.

7 hrs ago
user_Arja Durga Prasad
Arja Durga Prasad
Local News Reporter మచిలీపట్నం, కృష్ణ, ఆంధ్రప్రదేశ్•
7 hrs ago

మచిలీపట్నం జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్ చేసిన... *కోర్టు ప్రాంగణాన్ని జల్లేడ పడుతున్న పోలీసు బృందాలు* మచిలీపట్నం జిల్లా కోర్టులో బాంబు పెట్టినట్లు జిల్లా న్యాయమూర్తికి మెయిల్ చేసిన అగంతకులు... పోలీసులకు సమాచారం ఇచ్చిన న్యాయమూర్తి.... కోర్టు వద్దకు చేరుకున్న పోలీస్, డాగ్ స్క్వాడ్ బృందాలు... కోర్టు ప్రాంగణాన్ని జల్లేడ పడుతున్న పోలీసు బృందాలు.... *బాంబు బెదిరింపుతో కోర్టు లోకి ఎవరిని అనుమతించని పోలీసులు*.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • *కోర్టు ప్రాంగణాన్ని జల్లేడ పడుతున్న పోలీసు బృందాలు* మచిలీపట్నం జిల్లా కోర్టులో బాంబు పెట్టినట్లు జిల్లా న్యాయమూర్తికి మెయిల్ చేసిన అగంతకులు... పోలీసులకు సమాచారం ఇచ్చిన న్యాయమూర్తి.... కోర్టు వద్దకు చేరుకున్న పోలీస్, డాగ్ స్క్వాడ్ బృందాలు... కోర్టు ప్రాంగణాన్ని జల్లేడ పడుతున్న పోలీసు బృందాలు.... *బాంబు బెదిరింపుతో కోర్టు లోకి ఎవరిని అనుమతించని పోలీసులు*.
    1
    *కోర్టు ప్రాంగణాన్ని జల్లేడ పడుతున్న పోలీసు బృందాలు*
మచిలీపట్నం జిల్లా కోర్టులో బాంబు పెట్టినట్లు జిల్లా న్యాయమూర్తికి మెయిల్ చేసిన అగంతకులు...
పోలీసులకు సమాచారం ఇచ్చిన న్యాయమూర్తి.... 
కోర్టు వద్దకు చేరుకున్న పోలీస్, డాగ్ స్క్వాడ్ బృందాలు...
కోర్టు ప్రాంగణాన్ని జల్లేడ పడుతున్న పోలీసు బృందాలు....
*బాంబు బెదిరింపుతో కోర్టు లోకి ఎవరిని అనుమతించని పోలీసులు*.
    user_Arja Durga Prasad
    Arja Durga Prasad
    Local News Reporter మచిలీపట్నం, కృష్ణ, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • Post by Syyed taher
    1
    Post by Syyed taher
    user_Syyed taher
    Syyed taher
    Local News Reporter Repalle, Bapatla•
    22 hrs ago
  • Post by Srinivas Vanacharla
    1
    Post by Srinivas Vanacharla
    user_Srinivas Vanacharla
    Srinivas Vanacharla
    Bhimavaram, West Godavari•
    11 hrs ago
  • ఆంధ్రా ప్రైమ్ హాస్పిటల్ నాజ్ సెంటర్, గుంటూరు
    1
    ఆంధ్రా ప్రైమ్ హాస్పిటల్ 
నాజ్ సెంటర్, గుంటూరు
    user_SHOT NEWS
    SHOT NEWS
    Advertising agency గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ పురుష వశీకరణం చేయబడును📱𝟳𝟴𝟰𝟮𝟲𝟭𝟴𝟵𝟬𝟴
    1
    జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ పురుష వశీకరణం చేయబడును📱𝟳𝟴𝟰𝟮𝟲𝟭𝟴𝟵𝟬𝟴
    user_సాయి రాజు
    సాయి రాజు
    గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    11 hrs ago
  • Post by Dharma Raju
    1
    Post by Dharma Raju
    user_Dharma Raju
    Dharma Raju
    Astrologer సత్తెనపల్లె, పల్నాడు, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • ఏప్రియల్ 4 న నిర్వహించనున్న రన్ ఫర్ జీసస్ కార్యక్రమం యొక్క పోస్టర్ ను ఎఐసిసి రాష్ట్ర అధ్యక్షులు ఏనోశ్ కుమార్ ఆవిష్కరించారు. టిజిఎం వర్షిప్ సెంటర్ నందు మండల అధ్యక్షులు తేళ్ల ఎబినేజర్ అధ్యక్షతన నియోజకవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంకు ముఖ్యఅతిథిగా రాష్ట్ర అధ్యక్షులు ఏనోష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏసుక్రీస్తు సిలువ, మరణ, పునరుద్ధానం ను ప్రకటించుట కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అని అన్నారు. ఈ కార్యక్రమానికి క్రైస్తవులు, క్రైస్తవేతరులు, క్రైస్తవ నాయకులు అత్యధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా మీడియో సెల్ అధ్యక్షులు దాసరి డేవిడ్ రాజు, నియోజకవర్గ అధ్యక్షులు పిడి దాసు, కెనడి రాజు, టి సంజీవరావు, తేళ్ల ఎబినేజర్, కోట దేవదానం, మోదుగు ఓనేసిమ్, దయాకర్, జాన్ పరంజ్యోతి, రాయల తిమోతి, జీవన్ కుమార్, కట్టా మహేష్, ఎన్ సుందర్ రాజు, యెహోషువ పలువురు దైవ సేవకులు పాల్గొన్నారు.
    1
    ఏప్రియల్ 4 న నిర్వహించనున్న రన్ ఫర్ జీసస్ కార్యక్రమం యొక్క పోస్టర్ ను ఎఐసిసి రాష్ట్ర అధ్యక్షులు ఏనోశ్ కుమార్  ఆవిష్కరించారు. టిజిఎం వర్షిప్ సెంటర్ నందు మండల అధ్యక్షులు తేళ్ల ఎబినేజర్ అధ్యక్షతన నియోజకవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంకు ముఖ్యఅతిథిగా రాష్ట్ర అధ్యక్షులు ఏనోష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏసుక్రీస్తు సిలువ, మరణ, పునరుద్ధానం ను ప్రకటించుట కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అని అన్నారు. ఈ కార్యక్రమానికి క్రైస్తవులు, క్రైస్తవేతరులు, క్రైస్తవ నాయకులు అత్యధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో
జిల్లా మీడియో సెల్ అధ్యక్షులు దాసరి డేవిడ్ రాజు, నియోజకవర్గ అధ్యక్షులు పిడి దాసు, కెనడి రాజు, టి సంజీవరావు, తేళ్ల ఎబినేజర్, కోట దేవదానం,  మోదుగు ఓనేసిమ్, దయాకర్, జాన్ పరంజ్యోతి, రాయల తిమోతి, జీవన్ కుమార్, కట్టా మహేష్, ఎన్ సుందర్ రాజు, యెహోషువ పలువురు దైవ సేవకులు పాల్గొన్నారు.
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
    5 hrs ago
  • Post by Syyed taher
    1
    Post by Syyed taher
    user_Syyed taher
    Syyed taher
    Local News Reporter Repalle, Bapatla•
    22 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.