Shuru
Apke Nagar Ki App…
डॉनल्ड ट्रम्प की जीत सनातन (हिन्दू धर्म) की जीत है। डॉनल्ड ट्रम्प हिंदू समर्थक और भारत प्रेमी व्यक्तित्व है। #TarrifOnIndia
MAKKI TV NEWS
डॉनल्ड ट्रम्प की जीत सनातन (हिन्दू धर्म) की जीत है। डॉनल्ड ट्रम्प हिंदू समर्थक और भारत प्रेमी व्यक्तित्व है। #TarrifOnIndia
More news from తెలంగాణ and nearby areas
- హన్మకొండ:ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంలో శుక్రవారం హుండీ లెక్కింపు జరిగింది. అక్టోబర్ 10, 2025 నుంచి జనవరి 1, 2026 వరకు 82 రోజులకు హుండీ ద్వారా రూ.14,98,808 ఆదాయం, వివిధ ఆర్థిక సేవ టికెట్ల ద్వారా రూ.90,54,847 ఆదాయం సమకూరింది. మొత్తం ఆదాయం రూ.1,05,53,655గా నమోదైంది. ఈ లెక్కింపును దేవాదాయ ధర్మాదాయ శాఖ వరంగల్ డివిజన్ పరిశీలకులు డి. అనిల్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు.1
- నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా దట్టమైన పొగ మంచు వరంగల్ జిల్లా : నర్సంపేట _నియోజకవర్గ వ్యాప్తంగా_ దట్టమైన పొగ మంచు కమ్ముకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో వాహనాల లైట్లు వేసుకొని ప్రయాణం సాగిస్తున్నారు.1
- *సర్జరీ లేకుండా కడుపులో మింగిన పెన్నున్ని తీసిన గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు.* Shot News: గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో 3 ఏళ్ల క్రితం మింగిన పెన్నును.. సర్జరీ లేకుండా బయటకు తీసిన వైద్యులు.ఈ టీమ్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ డాక్టర్ నాగూర్ భాష పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆధునిక వైద్య సేవలు వినియోగించుకోవాలని ఆయన ప్రజలను కోరారు...... సుమన్ టీవీ సౌజన్యంతో1
- శ్రీ తల్పగిరి రంగనాధ స్వామి వారి దేవస్థానము పత్రికా ప్రకటన శ్రీ తల్పగిరి రంగనాధ స్వామి వారి దేవస్థానము, రంగనాయకులపేట, నెల్లూరు నగరము నందు ఈరోజు అనగా తేది.02.01.2026న హుండీ లెక్కింపు కార్యక్రమము జరిగినది. తేది.28.08.2025 నుండి 02.01.2026 వరకు అనగా 126 రోజులకు పర్మినెంట్ హుండీలలో రూ.17,72,980/-లు మరియు తేది.30.12.2025 వైకుంట ఏకాదశి సందర్భముగా, తేది.01.01.2026న ఆంగ్ల సంవత్సరము సందర్భముగా ఏర్పాటు చేసిన తాత్కాలిక హుండీలలో భక్తులు వేసిన కానుకలు లెక్కింపగా రూ.9,52,792/-లు మొత్తం రూ.27,25,772/-లు భక్తుల ద్వారా వచ్చినవి. ఈ హుండీ కార్యక్రమమునకు పర్యవేక్షణాదికారిగా శ్రీ జే.శ్రీనివాస రావు, చీఫ్ ఫెస్టివల్ ఆఫీసరు వారు మరియు దేవస్థాన కార్యనిర్వహణాధికారి శ్రీ ఆళ్ళ శ్రీనివాస రెడ్డి గారు, సంతపేట పోలీస్ సిబ్బంది మరియు స్టేట్ బ్యాంఫ్ ఆఫ్ ఇండియా - రిటైర్డ్ సిబ్బంది, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్, MMB బ్రాంచ్ సిబ్బంది, దేవస్థాన సిబ్బంది మరియు భక్తులు వారి సమక్షమున ఈ కార్యక్రమము జరిగినది. ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి శ్రీనివాసులు రెడ్డి దేవస్థానం సిబ్బంది తదితరులు పాల్గొని విజయవంతంగా కొనసాగించారు.3
- గాండ్లపెంట మండల పరిధిలోని కమతంపల్లి రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేసినట్లు తహసిల్దార్ బాబురావు తెలిపారు. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఫోటోలు ఉండేవన్నారు. రాజముద్రతో పాటు భూమి హక్కు గల రైతు ఫోటోతో ముద్రించిన పాస్ పుస్తకాలను రైతులకు అందిస్తున్నట్లు తాసిల్దార్ తెలిపారు. త్వరలోనే రైతులందరికీ పట్టాదారు పాస్ పుస్తకాలు అందిస్తామన్నారు.1
- 🙏🙏1
- వరంగల్ :ఎన్ఐటీ కళాశాలను నమ్ముకుని జీవనం సాగిస్తున్న కార్మికులు కాంట్రాక్టర్ వ్యవస్థ మార్పుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాత కాంట్రాక్టర్ వద్ద పనిచేసిన 130 మంది కార్మికులకు ఒక్కొక్కరికి సుమారు రూ.15 వేల చొప్పున మొత్తం రూ.19 లక్షలకు పైగా బకాయిలు చెల్లించాల్సి ఉందని కార్మిక సంఘం తెలిపింది. కొత్త కాంట్రాక్టర్ 90 మందినే తీసుకుంటామని చెప్పడంతో 40 మంది ఉపాధి కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. బకాయిలు చెల్లించి అందరినీ పనిలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఎన్ఐటీ గేటు ఎదుట కార్మికులు నిరసన చేపట్టారు. నిట్ యాజమాన్యం జోక్యం చేసుకుని న్యాయం చేయాలని కోరుతున్నారు.1
- కదిరి పట్టణంలో గంజాయి విక్రయిస్తున్న నలుగురిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ శివ నారాయణ స్వామి తెలిపారు. వారి నుండి 1200 గ్రాములు గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. గంజాయి అమ్మితున్నట్లు అనుమానం వచ్చిన గంజాయి తీసుకుంటున్నట్లు తెలిసిన పోలీసులకు సమాచారం ఇవ్వాలని డి.ఎస్.పి కోరారు సిఐ నారాయణరెడ్డి వారి సిబ్బంది పాల్గొన్నారు.1
- 🙏🙏1