logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఆదివారం నాడు బోథ్ నియోజకవర్గం నెరడిగొండ మండలంలోని గుత్పల గ్రామానికి చెందిన దాదాపు 60 మంది పెద్దలు, యువకులు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. బోథ్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నాయకత్వానికి, ఆయన అందిస్తున్న అండదండలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నామని నూతనంగా చేరిన యువత, పెద్దలు ప్రకటించారు. ఈ సందర్భంగా వారు, "అనిల్ అన్న అండతో మా గుత్పల గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుంటాం" అని స్పష్టం చేశారు. ఈ చేరికల అనంతరం ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ, తెలంగాణ భవిష్యత్తు బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని, రాబోయే రోజుల్లో గులాబీ పార్టీ మరింత బలోపేతం కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బోథ్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావడం శుభపరిణామమన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అద్భుత అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి ప్రజలు తిరిగి గులాబీ జెండా వైపు ఆకర్షితులవుతున్నారని ఆయన పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తలే బీఆర్ఎస్‌కు అసలైన బలం అని, ప్రజల సమస్యల పరిష్కారానికి పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. గుత్పల గ్రామ అభివృద్ధి కోసం అందరం సమిష్టిగా పనిచేస్తూ ప్రజల ఆశయాలను నెరవేరుస్తామని, పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ సముచిత గుర్తింపు, ప్రాధాన్యత ఉంటుందని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తెలియజేశారు. పార్టీలో చేరిన వారిలో ఉడుగుల సురేష్, బట్టు నర్సయ్య, ఒడ్డెపల్లి సురేష్, దావుల ఆడేళ్ళు, ఉడుగుల పెద్ద గంగయ్య, కొండ గంగయ్య, బోగి మల్లయ్య, దశకంటి రాములు, దావుల శివయ్య, సుధీర్, శ్రీకాంత్, సతీష్, నవీన్, ప్రవీణ్, నగేష్, సంజు, లక్ష్మణ్, భీంరావ్, భాస్కర్, సాగర్, కృష్ణ, సంతోష్, రాజు తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల కన్వీనర్ శివారెడ్డి, మాజీ ఎంపీపీ రాథోడ్ సజన్, నాయకులు సోమేశ్, రాథోడ్ సురేందర్, సుజీల్, సాబ్లే సంతోష్, బాబులాల్, కైలాష్, గుత్పల గ్రామ ప్రజలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

3 hrs ago
user_AlluriMahesh
AlluriMahesh
Local News Reporter బోథ్, ఆదిలాబాద్, తెలంగాణ•
3 hrs ago

ఆదివారం నాడు బోథ్ నియోజకవర్గం నెరడిగొండ మండలంలోని గుత్పల గ్రామానికి చెందిన దాదాపు 60 మంది పెద్దలు, యువకులు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. బోథ్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నాయకత్వానికి, ఆయన అందిస్తున్న అండదండలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నామని నూతనంగా చేరిన యువత, పెద్దలు ప్రకటించారు. ఈ సందర్భంగా వారు, "అనిల్

అన్న అండతో మా గుత్పల గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుంటాం" అని స్పష్టం చేశారు. ఈ చేరికల అనంతరం ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ, తెలంగాణ భవిష్యత్తు బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని, రాబోయే రోజుల్లో గులాబీ పార్టీ మరింత బలోపేతం కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బోథ్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావడం శుభపరిణామమన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అద్భుత అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి ప్రజలు

8bd53af9-8d1d-45d9-8d0d-be38c48c567e

తిరిగి గులాబీ జెండా వైపు ఆకర్షితులవుతున్నారని ఆయన పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తలే బీఆర్ఎస్‌కు అసలైన బలం అని, ప్రజల సమస్యల పరిష్కారానికి పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. గుత్పల గ్రామ అభివృద్ధి కోసం అందరం సమిష్టిగా పనిచేస్తూ ప్రజల ఆశయాలను నెరవేరుస్తామని, పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ సముచిత గుర్తింపు, ప్రాధాన్యత ఉంటుందని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తెలియజేశారు. పార్టీలో చేరిన వారిలో ఉడుగుల సురేష్, బట్టు నర్సయ్య, ఒడ్డెపల్లి సురేష్, దావుల ఆడేళ్ళు,

dd8db0bd-f697-4489-9e62-cd72eae9deae

ఉడుగుల పెద్ద గంగయ్య, కొండ గంగయ్య, బోగి మల్లయ్య, దశకంటి రాములు, దావుల శివయ్య, సుధీర్, శ్రీకాంత్, సతీష్, నవీన్, ప్రవీణ్, నగేష్, సంజు, లక్ష్మణ్, భీంరావ్, భాస్కర్, సాగర్, కృష్ణ, సంతోష్, రాజు తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల కన్వీనర్ శివారెడ్డి, మాజీ ఎంపీపీ రాథోడ్ సజన్, నాయకులు సోమేశ్, రాథోడ్ సురేందర్, సుజీల్, సాబ్లే సంతోష్, బాబులాల్, కైలాష్, గుత్పల గ్రామ ప్రజలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • ఆదివారం నాడు బోథ్ నియోజకవర్గం నెరడిగొండ మండలంలోని గుత్పల గ్రామానికి చెందిన దాదాపు 60 మంది పెద్దలు, యువకులు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. బోథ్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నాయకత్వానికి, ఆయన అందిస్తున్న అండదండలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నామని నూతనంగా చేరిన యువత, పెద్దలు ప్రకటించారు. ఈ సందర్భంగా వారు, "అనిల్ అన్న అండతో మా గుత్పల గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుంటాం" అని స్పష్టం చేశారు. ఈ చేరికల అనంతరం ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ, తెలంగాణ భవిష్యత్తు బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని, రాబోయే రోజుల్లో గులాబీ పార్టీ మరింత బలోపేతం కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బోథ్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావడం శుభపరిణామమన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అద్భుత అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి ప్రజలు తిరిగి గులాబీ జెండా వైపు ఆకర్షితులవుతున్నారని ఆయన పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తలే బీఆర్ఎస్‌కు అసలైన బలం అని, ప్రజల సమస్యల పరిష్కారానికి పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. గుత్పల గ్రామ అభివృద్ధి కోసం అందరం సమిష్టిగా పనిచేస్తూ ప్రజల ఆశయాలను నెరవేరుస్తామని, పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ సముచిత గుర్తింపు, ప్రాధాన్యత ఉంటుందని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తెలియజేశారు. పార్టీలో చేరిన వారిలో ఉడుగుల సురేష్, బట్టు నర్సయ్య, ఒడ్డెపల్లి సురేష్, దావుల ఆడేళ్ళు, ఉడుగుల పెద్ద గంగయ్య, కొండ గంగయ్య, బోగి మల్లయ్య, దశకంటి రాములు, దావుల శివయ్య, సుధీర్, శ్రీకాంత్, సతీష్, నవీన్, ప్రవీణ్, నగేష్, సంజు, లక్ష్మణ్, భీంరావ్, భాస్కర్, సాగర్, కృష్ణ, సంతోష్, రాజు తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల కన్వీనర్ శివారెడ్డి, మాజీ ఎంపీపీ రాథోడ్ సజన్, నాయకులు సోమేశ్, రాథోడ్ సురేందర్, సుజీల్, సాబ్లే సంతోష్, బాబులాల్, కైలాష్, గుత్పల గ్రామ ప్రజలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
    4
    ఆదివారం నాడు బోథ్ నియోజకవర్గం నెరడిగొండ మండలంలోని గుత్పల గ్రామానికి చెందిన దాదాపు 60 మంది పెద్దలు, యువకులు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. బోథ్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నాయకత్వానికి, ఆయన అందిస్తున్న అండదండలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నామని నూతనంగా చేరిన యువత, పెద్దలు ప్రకటించారు. ఈ సందర్భంగా వారు, "అనిల్ అన్న అండతో మా గుత్పల గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుంటాం" అని స్పష్టం చేశారు.

ఈ చేరికల అనంతరం ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ, తెలంగాణ భవిష్యత్తు బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని, రాబోయే రోజుల్లో గులాబీ పార్టీ మరింత బలోపేతం కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బోథ్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావడం శుభపరిణామమన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అద్భుత అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి ప్రజలు తిరిగి గులాబీ జెండా వైపు ఆకర్షితులవుతున్నారని ఆయన పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తలే బీఆర్ఎస్‌కు అసలైన బలం అని, ప్రజల సమస్యల పరిష్కారానికి పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. గుత్పల గ్రామ అభివృద్ధి కోసం అందరం సమిష్టిగా పనిచేస్తూ ప్రజల ఆశయాలను నెరవేరుస్తామని, పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ సముచిత గుర్తింపు, ప్రాధాన్యత ఉంటుందని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తెలియజేశారు.

పార్టీలో చేరిన వారిలో ఉడుగుల సురేష్, బట్టు నర్సయ్య, ఒడ్డెపల్లి సురేష్, దావుల ఆడేళ్ళు, ఉడుగుల పెద్ద గంగయ్య, కొండ గంగయ్య, బోగి మల్లయ్య, దశకంటి రాములు, దావుల శివయ్య, సుధీర్, శ్రీకాంత్, సతీష్, నవీన్, ప్రవీణ్, నగేష్, సంజు, లక్ష్మణ్, భీంరావ్, భాస్కర్, సాగర్, కృష్ణ, సంతోష్, రాజు తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల కన్వీనర్ శివారెడ్డి, మాజీ ఎంపీపీ రాథోడ్ సజన్, నాయకులు సోమేశ్, రాథోడ్ సురేందర్, సుజీల్, సాబ్లే సంతోష్, బాబులాల్, కైలాష్, గుత్పల గ్రామ ప్రజలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
    user_AlluriMahesh
    AlluriMahesh
    Local News Reporter బోథ్, ఆదిలాబాద్, తెలంగాణ•
    3 hrs ago
  • ఆదిలాబాద్ జిల్లా పోలీసులు అంతర్రాష్ట్ర పశువుల దొంగతనాల ముఠాను ఛేదించారు, గత ఒకటిన్నర సంవత్సరంగా తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో పశువుల దొంగతనాలకు పాల్పడుతున్న 13 మంది నిందితులపై కేసు నమోదు చేసి ఐదుగురిని అరెస్టు చేశారు. ఈ ముఠాలో మహారాష్ట్ర మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు ఉన్నారని, కేసును ఛేదించడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ ఒక పత్రికా సమావేశంలో వెల్లడించారు. అరెస్టు చేసిన నిందితుల నుండి ఒక కారు, ఐదు సెల్ ఫోన్లు, మరియు నకిలీ నంబర్ ప్లేట్లు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు అయిన వారిలో మహారాష్ట్రకు చెందిన మహమ్మద్ షాహిద్ హబీబ్ ఖాద్రి (భివండి, థానే), ఆలం షేక్ అనీష్ (కళ్యాణి అన్సారి చౌక్, ముంబై), ఫర్మాన్ సబీర్ షేక్ (రాజీవ్ గాంధీ నగర్, ముంబై), షేక్ తబాస్ షకీల్ (కళ్యాణ్ వెస్ట్, థానే), వసీం ఖురేషీ (భివండి, థానే) ఉన్నారు. ఈ ఐదుగురిపై గతంలో కూడా పలు కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో పరారీలో ఉన్న మరో ఎనిమిది మంది నిందితులు రహీమ్, మొండ్ ముర్తుజా @ అల్తాఫ్, అజీమ్ రౌఫ్ గాజీ @ అజ్జు (మహారాష్ట్రకు చెందినవారు), నబీ బిల్డర్ (పశువధశాలకు తరలించే వ్యక్తి), తౌకీర్, పాపు తాండా, బాబు @ సయ్యద్ సమీర్ మరియు ఖయ్యూమ్ బటారియా (ఉత్తరప్రదేశ్) కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. ఈ కేసు ఆదిలాబాద్ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో Cr.No: 394/26 U/Sec. 303(2), 318(4), 336(3) BNS & Sec. 5 of the Telangana Prohibition of Cow Slaughter And Animal Preservation Act-1977, section 11, prevention of cruelty to animals act 1960 కింద నమోదైంది. ఈ ముఠా సభ్యులు రాత్రిపూట ఎస్‌యూవీ, ఇన్నోవా వాహనాల వెనుక సీట్లు తొలగించి, పశువులకు మత్తు ఇంజక్షన్లు ఇచ్చి వాహనాల్లోకి ఎక్కించి మహారాష్ట్రలోని నాందేడ్ ప్రాంతంలోని వధశాలలకు తరలించేవారు. అక్కడ అక్రమంగా మాంసం విక్రయించి భారీగా లాభాలు పొందుతున్నారని విచారణలో తేలింది. నిందితులు తమ వాహనాలకు నకిలీ నంబర్ ప్లేట్లు అమర్చుకొని, టోల్ ప్లాజాలు, చెక్‌పోస్టులు లేని మార్గాలను ఎంచుకుని పోలీసుల కంట పడకుండా జాగ్రత్త పడేవారు. గత ఒకటిన్నర సంవత్సరంలో ఈ ముఠా ఆదిలాబాద్ జిల్లాలో తలమడుగు (3), తాంసి (1), జైనథ్ (1), ఆదిలాబాద్ వన్‌టౌన్ (1), ఆదిలాబాద్ టూ టౌన్ (1) పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం ఏడు పశువుల దొంగతనాలకు పాల్పడింది. నిర్మల్, కామారెడ్డి, జగిత్యాల జిల్లాలలో కూడా ఈ ముఠాపై కేసులు నమోదై ఉన్నాయి. అందిన ఫిర్యాదులను అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని, ప్రత్యేక బృందాలు సాంకేతిక ఆధారాలు, సీసీ కెమెరా ఫుటేజీలు, వాహనాల కదలికలు, నిందితుల కాల్ డేటాను విశ్లేషించడం ద్వారా ఈ కేసును ఛేదించడంలో ఆదిలాబాద్ జిల్లా పోలీస్ ప్రత్యేక బృందం కీలకపాత్ర పోషించిందని ఎస్పీ తెలిపారు. ప్రజలు తమ పశువులను రాత్రి వేళల్లో సురక్షిత ప్రదేశాలలో కట్టివేయాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాలు కనిపించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్-100 కు సమాచారం అందించాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ సూచించారు. ఈ కేసును ఛేదించిన పోలీసు అధికారులను, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, టౌన్ ఇన్స్పెక్టర్ కె నాగరాజు, వన్ టౌన్ ఇన్స్పెక్టర్ బి సునీల్ కుమార్, సిసిఎస్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, ఆర్ఎస్ఐ గోపికృష్ణ, ప్రణయ్, అఖిల్ సిబ్బంది నరేష్, క్రాంతి, త్రిశూల్, రాథోడ్ కిషన్ తదితరులు పాల్గొన్నారు.
    4
    ఆదిలాబాద్ జిల్లా పోలీసులు అంతర్రాష్ట్ర పశువుల దొంగతనాల ముఠాను ఛేదించారు, గత ఒకటిన్నర సంవత్సరంగా తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో పశువుల దొంగతనాలకు పాల్పడుతున్న 13 మంది నిందితులపై కేసు నమోదు చేసి ఐదుగురిని అరెస్టు చేశారు. ఈ ముఠాలో మహారాష్ట్ర మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు ఉన్నారని, కేసును ఛేదించడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ ఒక పత్రికా సమావేశంలో వెల్లడించారు. అరెస్టు చేసిన నిందితుల నుండి ఒక కారు, ఐదు సెల్ ఫోన్లు, మరియు నకిలీ నంబర్ ప్లేట్లు స్వాధీనం చేసుకున్నారు.

అరెస్టు అయిన వారిలో మహారాష్ట్రకు చెందిన మహమ్మద్ షాహిద్ హబీబ్ ఖాద్రి (భివండి, థానే), ఆలం షేక్ అనీష్ (కళ్యాణి అన్సారి చౌక్, ముంబై), ఫర్మాన్ సబీర్ షేక్ (రాజీవ్ గాంధీ నగర్, ముంబై), షేక్ తబాస్ షకీల్ (కళ్యాణ్ వెస్ట్, థానే), వసీం ఖురేషీ (భివండి, థానే) ఉన్నారు. ఈ ఐదుగురిపై గతంలో కూడా పలు కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో పరారీలో ఉన్న మరో ఎనిమిది మంది నిందితులు రహీమ్, మొండ్ ముర్తుజా @ అల్తాఫ్, అజీమ్ రౌఫ్ గాజీ @ అజ్జు (మహారాష్ట్రకు చెందినవారు), నబీ బిల్డర్ (పశువధశాలకు తరలించే వ్యక్తి), తౌకీర్, పాపు తాండా, బాబు @ సయ్యద్ సమీర్ మరియు ఖయ్యూమ్ బటారియా (ఉత్తరప్రదేశ్) కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. ఈ కేసు ఆదిలాబాద్ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో Cr.No: 394/26 U/Sec. 303(2), 318(4), 336(3) BNS & Sec. 5 of the Telangana Prohibition of Cow Slaughter And Animal Preservation Act-1977, section 11, prevention of cruelty to animals act 1960 కింద నమోదైంది.

ఈ ముఠా సభ్యులు రాత్రిపూట ఎస్‌యూవీ, ఇన్నోవా వాహనాల వెనుక సీట్లు తొలగించి, పశువులకు మత్తు ఇంజక్షన్లు ఇచ్చి వాహనాల్లోకి ఎక్కించి మహారాష్ట్రలోని నాందేడ్ ప్రాంతంలోని వధశాలలకు తరలించేవారు. అక్కడ అక్రమంగా మాంసం విక్రయించి భారీగా లాభాలు పొందుతున్నారని విచారణలో తేలింది. నిందితులు తమ వాహనాలకు నకిలీ నంబర్ ప్లేట్లు అమర్చుకొని, టోల్ ప్లాజాలు, చెక్‌పోస్టులు లేని మార్గాలను ఎంచుకుని పోలీసుల కంట పడకుండా జాగ్రత్త పడేవారు. గత ఒకటిన్నర సంవత్సరంలో ఈ ముఠా ఆదిలాబాద్ జిల్లాలో తలమడుగు (3), తాంసి (1), జైనథ్ (1), ఆదిలాబాద్ వన్‌టౌన్ (1), ఆదిలాబాద్ టూ టౌన్ (1) పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం ఏడు పశువుల దొంగతనాలకు పాల్పడింది. నిర్మల్, కామారెడ్డి, జగిత్యాల జిల్లాలలో కూడా ఈ ముఠాపై కేసులు నమోదై ఉన్నాయి.

అందిన ఫిర్యాదులను అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని, ప్రత్యేక బృందాలు సాంకేతిక ఆధారాలు, సీసీ కెమెరా ఫుటేజీలు, వాహనాల కదలికలు, నిందితుల కాల్ డేటాను విశ్లేషించడం ద్వారా ఈ కేసును ఛేదించడంలో ఆదిలాబాద్ జిల్లా పోలీస్ ప్రత్యేక బృందం కీలకపాత్ర పోషించిందని ఎస్పీ తెలిపారు. ప్రజలు తమ పశువులను రాత్రి వేళల్లో సురక్షిత ప్రదేశాలలో కట్టివేయాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాలు కనిపించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్-100 కు సమాచారం అందించాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ సూచించారు. ఈ కేసును ఛేదించిన పోలీసు అధికారులను, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, టౌన్ ఇన్స్పెక్టర్ కె నాగరాజు, వన్ టౌన్ ఇన్స్పెక్టర్ బి సునీల్ కుమార్, సిసిఎస్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, ఆర్ఎస్ఐ గోపికృష్ణ, ప్రణయ్, అఖిల్ సిబ్బంది నరేష్, క్రాంతి, త్రిశూల్, రాథోడ్ కిషన్ తదితరులు పాల్గొన్నారు.
    user_M.RAJKIRAN REDDY
    M.RAJKIRAN REDDY
    Adilabad Urban, Telangana•
    3 hrs ago
  • మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలంలోని చందారం గ్రామంలో ఆదివారం జాతీయ విత్తనోత్పత్తి, విత్తన శుద్ధి కేంద్రాన్ని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ప్రారంభించారు. విత్తనోత్పత్తి, విత్తన శుద్ధికి చందారం గ్రామం ప్రధాన కేంద్రంగా మారాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. రైతులకు మేలు చేసేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పేర్కొన్నారు. వానకాలం సీజన్లో ప్రభుత్వం సూచించిన పంటలనే రైతులు వేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.
    1
    మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలంలోని చందారం గ్రామంలో ఆదివారం జాతీయ విత్తనోత్పత్తి, విత్తన శుద్ధి కేంద్రాన్ని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ప్రారంభించారు. విత్తనోత్పత్తి, విత్తన శుద్ధికి చందారం గ్రామం ప్రధాన కేంద్రంగా మారాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు.

రైతులకు మేలు చేసేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పేర్కొన్నారు. వానకాలం సీజన్లో ప్రభుత్వం సూచించిన పంటలనే రైతులు వేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    5 hrs ago
  • తెలంగాణ ఉద్యమకారుల ఫోరం (టీయూఎఫ్) ఆధ్వర్యంలో జూన్ 29న జరగనున్న విజయ సంకల్ప యాత్రకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను ఆదివారం బాన్సువాడ నియోజకవర్గ కేంద్రంలో టీయూఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కనకం కుమారస్వామి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లాలోని బోధన్ ప్రాంతానికి చెందిన ప్రతినిధి మిర్జాపురం రాహుల్ కూడా పాల్గొన్నారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ జూన్ 21న జరిగింది. ఈ సందర్భంగా కనకం కుమారస్వామి మాట్లాడుతూ, కేకే కమిటీ ద్వారా ఉద్యమకారులకు మేలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల 29న ఆదిలాబాద్ నుండి అలంపూర్ జోగులాంబ జిల్లా వరకు 101 కార్లతో నిర్వహించనున్న విజయ సంకల్ప యాత్రకు ఉద్యమకారులు, ప్రాంతమిత్రులు భారీ సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమకారులు గౌరవాన్ని ఆశిస్తున్నారని, దీనిని ప్రజలు కూడా ఆమోదంతో గ్రహించాలని ఆయన కోరారు. నలువైపుల నుంచి ఉద్యమకారులు తప్పకుండా హాజరై ఈ యాత్రను బ్రహ్మాండంగా నిర్వహించాలని, తెలంగాణ ఉద్యమకారుల ఐక్యతను చాటాలని, భవిష్యత్తులోనూ ఇదే పోరాట స్ఫూర్తితో ఉద్యమకారుల హక్కులను సాధిస్తామని తెలిపారు. ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
    4
    తెలంగాణ ఉద్యమకారుల ఫోరం (టీయూఎఫ్) ఆధ్వర్యంలో జూన్ 29న జరగనున్న విజయ సంకల్ప యాత్రకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను ఆదివారం బాన్సువాడ నియోజకవర్గ కేంద్రంలో టీయూఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కనకం కుమారస్వామి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లాలోని బోధన్ ప్రాంతానికి చెందిన ప్రతినిధి మిర్జాపురం రాహుల్ కూడా పాల్గొన్నారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ జూన్ 21న జరిగింది.

ఈ సందర్భంగా కనకం కుమారస్వామి మాట్లాడుతూ, కేకే కమిటీ ద్వారా ఉద్యమకారులకు మేలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల 29న ఆదిలాబాద్ నుండి అలంపూర్ జోగులాంబ జిల్లా వరకు 101 కార్లతో నిర్వహించనున్న విజయ సంకల్ప యాత్రకు ఉద్యమకారులు, ప్రాంతమిత్రులు భారీ సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమకారులు గౌరవాన్ని ఆశిస్తున్నారని, దీనిని ప్రజలు కూడా ఆమోదంతో గ్రహించాలని ఆయన కోరారు. నలువైపుల నుంచి ఉద్యమకారులు తప్పకుండా హాజరై ఈ యాత్రను బ్రహ్మాండంగా నిర్వహించాలని, తెలంగాణ ఉద్యమకారుల ఐక్యతను చాటాలని, భవిష్యత్తులోనూ ఇదే పోరాట స్ఫూర్తితో ఉద్యమకారుల హక్కులను సాధిస్తామని తెలిపారు. ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
    user_RAHUL
    RAHUL
    బోధన్, నిజామాబాద్, తెలంగాణ•
    23 min ago
  • ఆదివారం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న నీట్ పరీక్ష కేంద్రాన్ని జిల్లా ఎస్పీ నితికా పంత్ పరిశీలించారు. ఈ పర్యటనలో ఆమె పరీక్ష నిర్వహణ, భద్రతా ఏర్పాట్లు, అభ్యర్థులకు కల్పించిన సౌకర్యాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎస్పీ నితికా పంత్ పరీక్ష కేంద్రం వద్ద పోలీసు బందోబస్తును, అభ్యర్థుల తనిఖీ ప్రక్రియను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె అక్కడి సిబ్బందికి అవసరమైన సూచనలు కూడా చేశారు. పరీక్ష ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు ఆమె పేర్కొన్నారు. విద్యార్థులు నిబంధనలు పాటిస్తూ పరీక్షకు హాజరుకావాలని ఎస్పీ సూచించారు.
    1
    ఆదివారం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న నీట్ పరీక్ష కేంద్రాన్ని జిల్లా ఎస్పీ నితికా పంత్ పరిశీలించారు. ఈ పర్యటనలో ఆమె పరీక్ష నిర్వహణ, భద్రతా ఏర్పాట్లు, అభ్యర్థులకు కల్పించిన సౌకర్యాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఎస్పీ నితికా పంత్ పరీక్ష కేంద్రం వద్ద పోలీసు బందోబస్తును, అభ్యర్థుల తనిఖీ ప్రక్రియను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె అక్కడి సిబ్బందికి అవసరమైన సూచనలు కూడా చేశారు. పరీక్ష ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు ఆమె పేర్కొన్నారు. విద్యార్థులు నిబంధనలు పాటిస్తూ పరీక్షకు హాజరుకావాలని ఎస్పీ సూచించారు.
    user_Bharath Newz
    Bharath Newz
    ఆసిఫాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
    4 hrs ago
  • తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) ఆధ్వర్యంలో, తీన్మార్ మల్లన్న నాయకత్వంలో జులై 5వ తేదీన నిర్వహించనున్న "రాజ్యాధికార సమరభేరి" సభను విజయవంతం చేయాలని పార్టీ జిల్లా నాయకుడు మహేష్ వర్మ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో భీమారం మండల కేంద్రంలో టీఆర్పీ మండల నాయకుడు దెబ్బెట శంకర్ అధ్యక్షతన, తగరం రాజ్ కుమార్ ఆధ్వర్యంలో ఒక ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి మహేష్ వర్మ ముఖ్య అతిథిగా హాజరై, టీఆర్పీ మండల కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మహేష్ వర్మ మాట్లాడుతూ, అధికారం, ఆత్మగౌరవం, వాటా అనే నినాదంతో, రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా తీన్మార్ మల్లన్న నాయకత్వంలో పార్టీ కృషి చేస్తోందని స్పష్టం చేశారు. సామాజిక తెలంగాణ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు. బహుజనుల బ్రతుకులు మారాలన్నా, వారికి రావాల్సిన వాటా దక్కాలన్నా అధికారంలోకి రావాలని, అప్పుడే ప్రతి ఒక్కరికీ వారి వాటా లభిస్తుందని పేర్కొన్నారు. జులై 5వ తేదీ చరిత్రలో నిలిచిపోతుందని, బహుజనుల ఐక్యతకు, సామాజిక తెలంగాణ నిర్మాణానికి ఆ రోజు పునాది పడుతుందని మహేష్ వర్మ ఉద్ఘాటించారు. ఇప్పటికే బహుజనులంతా ఒక్కటయ్యారని, ఇక అధికారం సాధించడమే మిగిలిందని ఆయన తెలిపారు. ఇతర పార్టీల జెండాలను పక్కన పెట్టి, ఆత్మగౌరవ పార్టీ అయిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ జెండాను చేతపట్టాలని మహేష్ వర్మ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా యువత రాజకీయాల్లోకి వచ్చి మార్పుకు పునాది వేయాలని, యువత ద్వారానే నూతన రాజకీయాలకు శ్రీకారం చుట్టనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశం అనంతరం పలువురు నాయకులు, కార్యకర్తలు టీఆర్పీలో చేరగా, జిల్లా నాయకుడు మహేష్ వర్మ వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా సోషల్ మీడియా ఇంచార్జి మహమ్మద్ లతీఫ్, జిల్లా నాయకులు పడాల శివతేజ, బూర రవీందర్, బొంగోని విద్యాసాగర్, భీమిని రమేష్, ఆసంపెల్లి సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. సామాజిక తెలంగాణ నిర్మాణం తీన్మార్ మల్లన్న నాయకత్వంలోనే సాధ్యమని మహేష్ వర్మ పునరుద్ఘాటించారు.
    1
    తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) ఆధ్వర్యంలో, తీన్మార్ మల్లన్న నాయకత్వంలో జులై 5వ తేదీన నిర్వహించనున్న "రాజ్యాధికార సమరభేరి" సభను విజయవంతం చేయాలని పార్టీ జిల్లా నాయకుడు మహేష్ వర్మ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో భీమారం మండల కేంద్రంలో టీఆర్పీ మండల నాయకుడు దెబ్బెట శంకర్ అధ్యక్షతన, తగరం రాజ్ కుమార్ ఆధ్వర్యంలో ఒక ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి మహేష్ వర్మ ముఖ్య అతిథిగా హాజరై, టీఆర్పీ మండల కార్యాలయాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా మహేష్ వర్మ మాట్లాడుతూ, అధికారం, ఆత్మగౌరవం, వాటా అనే నినాదంతో, రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా తీన్మార్ మల్లన్న నాయకత్వంలో పార్టీ కృషి చేస్తోందని స్పష్టం చేశారు. సామాజిక తెలంగాణ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు. బహుజనుల బ్రతుకులు మారాలన్నా, వారికి రావాల్సిన వాటా దక్కాలన్నా అధికారంలోకి రావాలని, అప్పుడే ప్రతి ఒక్కరికీ వారి వాటా లభిస్తుందని పేర్కొన్నారు. జులై 5వ తేదీ చరిత్రలో నిలిచిపోతుందని, బహుజనుల ఐక్యతకు, సామాజిక తెలంగాణ నిర్మాణానికి ఆ రోజు పునాది పడుతుందని మహేష్ వర్మ ఉద్ఘాటించారు. ఇప్పటికే బహుజనులంతా ఒక్కటయ్యారని, ఇక అధికారం సాధించడమే మిగిలిందని ఆయన తెలిపారు.

ఇతర పార్టీల జెండాలను పక్కన పెట్టి, ఆత్మగౌరవ పార్టీ అయిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ జెండాను చేతపట్టాలని మహేష్ వర్మ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా యువత రాజకీయాల్లోకి వచ్చి మార్పుకు పునాది వేయాలని, యువత ద్వారానే నూతన రాజకీయాలకు శ్రీకారం చుట్టనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశం అనంతరం పలువురు నాయకులు, కార్యకర్తలు టీఆర్పీలో చేరగా, జిల్లా నాయకుడు మహేష్ వర్మ వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా సోషల్ మీడియా ఇంచార్జి మహమ్మద్ లతీఫ్, జిల్లా నాయకులు పడాల శివతేజ, బూర రవీందర్, బొంగోని విద్యాసాగర్, భీమిని రమేష్, ఆసంపెల్లి సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. సామాజిక తెలంగాణ నిర్మాణం తీన్మార్ మల్లన్న నాయకత్వంలోనే సాధ్యమని మహేష్ వర్మ పునరుద్ఘాటించారు.
    user_AlluriMahesh
    AlluriMahesh
    Local News Reporter బోథ్, ఆదిలాబాద్, తెలంగాణ•
    19 hrs ago
  • నిర్మల్ జిల్లాలోని భైంసా పట్టణంలో BDSF విద్యార్థి సంఘంలో పలువురు విద్యార్థులు చేరారు. మహనీయుల ఆశయాల సిద్ధాంతాలకు ఆకర్షితులైన ఈ విద్యార్థులు, BDSF ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్ చక్కటి ఆనంద్ కుమార్ సమక్షంలో సంఘంలో ప్రవేశించారు.
    1
    నిర్మల్ జిల్లాలోని భైంసా పట్టణంలో BDSF విద్యార్థి సంఘంలో పలువురు విద్యార్థులు చేరారు. మహనీయుల ఆశయాల సిద్ధాంతాలకు ఆకర్షితులైన ఈ విద్యార్థులు, BDSF ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్ చక్కటి ఆనంద్ కుమార్ సమక్షంలో సంఘంలో ప్రవేశించారు.
    user_చక్కటి ఆనంద్ కుమార్
    చక్కటి ఆనంద్ కుమార్
    భైంసా, నిర్మల్, తెలంగాణ•
    20 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.