Shuru
Apke Nagar Ki App…
విశాఖపట్నంలో పున్నమి,యాత్రి నివాస్,హరిత రిసార్ట్స్ లో చేపడుతున్న ఆధునికీకరణ పనులపై అధికారులకు సూచనలు చేసిన Minister దుర్గేష్ గారు
ఐ లవ్ యు బంగారం
విశాఖపట్నంలో పున్నమి,యాత్రి నివాస్,హరిత రిసార్ట్స్ లో చేపడుతున్న ఆధునికీకరణ పనులపై అధికారులకు సూచనలు చేసిన Minister దుర్గేష్ గారు
More news from Visakhapatanam and nearby areas
- విశాఖపట్నంలో పున్నమి,యాత్రి నివాస్,హరిత రిసార్ట్స్ లో చేపడుతున్న ఆధునికీకరణ పనులపై అధికారులకు సూచనలు చేసిన Minister దుర్గేష్ గారు1
- ఆంధ్రప్రదేశ్ పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్ గారు ఈరోజు విశాఖపట్నంలో మీడియా మిత్రులతో1
- PEACE 🤍🤍 📽️ hey_vizag Follow hey_vizag for the more content1
- DO FOLLOW vizag_events_____ 💃💃💃💃💃💃💃💃💃1
- ఆంధ్రప్రదేశ్ పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్ గారు ఈరోజు విశాఖపట్నంలో మీడియా మిత్రులతో1
- దసరా శరన్నవరాతుల సందర్భంగా దుర్గామాతను కీర్తిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ‘గర్భా’ పాటను రాశారు. ఈ పాటను గాయని పూర్వా మంత్రి ఆలపించారు. కాగా.. పాటకు సంబంధించిన వీడియోను సోమవారం ఉదయం ప్రధాని మోదీ తన ‘ఎక్స్’ ఖాతాలో షేర్ చేశారు. నేను రచించిన పాటను గాయని పూర్వా మంత్రి తన అధ్బుతమైన స్వరంతో ఆలపించారని ప్రధాని ఆమెకు ధన్యవాదాలు తెలిపారు. చాలా అద్భుతమైన రీతిలో గాయని తాను రాసిన గీతాన్ని పాడినట్లు మోదీ ప్రశంసించారు.గతేడాది కూడా ప్రధాని శరన్నవరాత్రుల వేళ ప్రత్యేకమైన కవితను రాశారు. అది మ్యూజిక్ వీడియో రూపంలో అప్పుడు విడుదలైంది. తాజాగా గర్బాపై పాటను రాశారు. ఆ పాటను గాయని పూర్వా మంత్రి పాడారు. ఇందుకు సంబంధించిన వీడియోను మోదీ తన అధికారి ‘ఎక్స్’ ఖాతాలో షేర్ చేశారు. ఈ సందర్భంగా పాటపై స్పందిస్తూ.. ఈ పవిత్ర నవరాత్రుల్లో దుర్గాదేవిని ప్రజలు ఐక్యంగా వివిధ రకాలుగా ఆరాధిస్తారు. ఈ ప్రత్యేక సమయంలో అమ్మవారి శక్తి, దయను కీర్తిస్తూ ‘అవటికలయ’ అనే గర్భా పాటను నేను రచించానని మోదీ చెప్పారు. దుర్గాదేవి ఆశీస్సులు మనపై ఎల్లవేళలా ఉండాలని మోదీ కోరుకున్నారు.1
- Visakhapatnam1
- దుర్గాదేవి పందిరి!! మాధవధార!! విశాఖపట్నం!! ఆంధ్రప్రదేశ్!!1