Shuru
Apke Nagar Ki App…
ఎరువుల దుకాణాలపై అకస్మిక తనిఖీలు........................ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలంలోని పలు ఎరువులు, పురుగు మందుల దుకాణాలను వ్యవసాయ అధికారి రామకృష్ణ తనిఖీ చేశారు. వానాకాలం దృష్ట్యా నకిలీ విత్తనాలు, పురుగు మందులు విక్రయించవద్దని హెచ్చరించారు. నిషేధిత ఉత్పత్తులు అమ్మితే లైసెన్స్ రద్దు చేసి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలని, స్టాక్ రిజిస్టర్లు, బిల్లులు సక్రమంగా నిర్వహించాలని సూచించారు. ప్రతి విక్రయానికి రసీదు ఇవ్వాలని, యంత్రాల ద్వారా మాత్రమే విక్రయాలు జరపాలని తెలిపారు.
Krishna
ఎరువుల దుకాణాలపై అకస్మిక తనిఖీలు........................ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలంలోని పలు ఎరువులు, పురుగు మందుల దుకాణాలను వ్యవసాయ అధికారి రామకృష్ణ తనిఖీ చేశారు. వానాకాలం దృష్ట్యా నకిలీ విత్తనాలు, పురుగు మందులు విక్రయించవద్దని హెచ్చరించారు. నిషేధిత ఉత్పత్తులు అమ్మితే లైసెన్స్ రద్దు చేసి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలని, స్టాక్ రిజిస్టర్లు, బిల్లులు సక్రమంగా నిర్వహించాలని సూచించారు. ప్రతి విక్రయానికి రసీదు ఇవ్వాలని, యంత్రాల ద్వారా మాత్రమే విక్రయాలు జరపాలని తెలిపారు.
More news from తెలంగాణ and nearby areas
- ప్రభుత్వ పాఠశాలలతో విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందని లక్షెట్టిపేట మండలంలోని దౌడేపల్లి పాఠశాల హెచ్ఎం గిరిధర్ అన్నారు. శుక్రవారం గ్రామంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి ముందస్తు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులువిద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. విద్యార్థుల మంచి భవిష్యత్తుకు పునాది ప్రభుత్వ పాఠశాలలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సతీష్ ఉన్నారు.1
- I stand with you, and once I am in power, I will give them back to you. Together, we will protect your livelihoods and ensure that privatization never harms Andhra Pradesh’s future.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారిని తెలంగాణ రాష్ట్ర రైల్వే మరియు రోడ్డు భద్రత ఐజీపి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈసందర్భంగా ఆలయానికి చేరుకున్న ఐజిపి కి ఆలయ అర్చకులు,వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.దర్శనం అనంతరం ఆలయ మండపంలో స్వామివారి శేషవస్త్రం కప్పి, లడ్డూ ప్రసాదాన్ని అందజేసి ఆశీర్వచనం ఇచ్చారు.వారి వెంట వేములవాడ డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ వీరప్రసాద్,ఆర్.ఐ సురేష్, ఎస్సైలు,అలాగే ప్రోటోకాల్ ఏఈఓ జి. అశోక్ కుమార్,ఆలయ పర్యవేక్షకులు ఎన్. రాజేందర్, ఆలయ ఉద్యోగులు కూడా హాజరయ్యారు.1
- lగన్నేరువరం: మండలం మైలారం గ్రామంలోని మున్నూరు కాపు సంఘం భవనంలో గురువారం హిందూ సమ్మేళన కమిటీ సభ్యులు సమావేశం నిర్వహించారు. ఈనెల 23న జరగనున్న హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు తరలి రావాలి అవసరమైన ఏర్పాట్లపై చర్చించారు. కార్యక్రమానికి విస్తృత స్థాయిలో ప్రజలను ఆకర్షించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. హిందువులందరూ కులమతాలకు అతీతంగా ఐక్యంగా ఉండాలని కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు.1
- హుజురాబాద్ సమీపంలో సిర్సపల్లి శివారులో డంపింగ్ యార్డ్ రద్దుకై జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరసన ఆందోళనకు సంఘీభావంగా ఈనెల 22 నుంచి పాదయాత్ర చేస్తానని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు. హైదరాబాదులో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్ని కేసులు పెట్టినా డంపింగ్ యార్డ్ రద్దయ్యే వరకు తన పోరాటం ఆగదని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్ మౌనం వీడి ప్రజలతో కలిసి పోరాటం చేయాలని కోరారు. ప్రజల ఉద్యమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కోరారు.2
- Post by Boke saikumar Boke saikumar1
- Follow the Premanand Maharaj Ki Baatein | प्रेमानंद महाराज की बातें1
- రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ కు చెందిన కూన లక్ష్మీ అనే మహిళ ఈ నెల 13వ తేదీన హత్యకు గురికాగా పోలీసులు హత్య కేసును ఛేదించి నిందితుడి వివరాలను సిరిసిల్ల డిఎస్పి కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి వెల్లడించారు. ఈ సందర్భంగా నాగేంద్ర చారి మాట్లాడుతూ.. ఒంటరిగా ఉంటున్న కూనలక్ష్మిని గమనించిన గడీల రాజు అనే వ్యక్తి మద్యానికి బానిసై జల్సాలకు డబ్బులు సరిపోనందున ఎలా అయినా డబ్బులు సంపాదించాలనుకుని కొంత కాలం నుండి రాజీవ్ నగర్ లో ఇంటిలో లక్ష్మీ ఒక్కతే ఉండడాన్ని గమనించి ఇంట్లోకి వెళ్లి కత్తెరతో హత్య చేసి 2000 రూపాయలు నగదు, రెండు చీరలు, బ్యాంకు పాసుబుక్కులు, రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డు, హ్యాండీక్యాప్డ్ సర్టిఫికెట్ లు తీసుకెళ్లినట్లు చెవులకు ఉన్న బంగారు పుల్లలు తీయడానికి ప్రయత్నించగా అవి రాకపోవడంతో తన వద్ద ఉన్న కత్తెరతో రెండు చెవులను కత్తిరించి ఇంటికి తీసుకుపోయి అవి కడిగే ప్రయత్నం చేయగా ఆ బంగారు పోగులు పడిపోయాయని తెలిపారు. సాంకేతికత ఆధారంగా నిందితుని పట్టుకోవడం జరిగిందని అతని వద్ద నుండి హత్యకు ఉపయోగించిన కత్తెర రెండు చీరలు బ్యాంకు పాసుబుక్కులు రాజీవ్ ఆరోగ్యశ్రీ హ్యాండీక్యాప్డ్ సర్టిఫికెట్లు 2000 రూపాయలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు.1
- కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి బిఆర్ఎస్ లో చేరిక కు ఈనెల 20న కేసీఆర్ నేతృత్వంలో జగిత్యాలలో నిర్వహించే భారీ సభకు బీఆర్ఎస్ విస్తృత ఏర్పాట్లు చేస్తుంది. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా గ్రామాల వారిగా కార్యకర్తలను తరలించేందుకు జీవన్ రెడ్డి తో పాటు టిఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, కల్వకుంట్ల సంజయ్, ఎల్.రమణ సన్నాక సమావేశాలు నిర్వహిస్తున్నారు. లక్ష్మీపూర్ లో నిర్వహించిన సన్నాహక సమావేశంలో జీవన్ రెడ్డితో పాటు పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎల్ రమణ జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత పాల్గొన్నారు. 20న జరిగే కెసిఆర్ సభ తెలంగాణకు మార్గదర్శకంగా నిలువబోతుందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి తెలిపారు. గ్రామాలకు గ్రామాలే తరలి రావాలని కాంగ్రెస్ మోసాలను ప్రజలకు వివరించేందుకు కేసిఆర్ వస్తున్నారని తెలిపారు. జగిత్యాల నుంచే రేవంత్ రెడ్డి పతనం మొదలవుతుందని స్పష్టం చేశారు.4