Shuru
Apke Nagar Ki App…
పలాస ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో ముఖ్య సమావేశం. పాల్గొన్న ఆర్టీసీ రాష్ట్ర యూనియన్ అధ్యక్షులు. శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో పలాస రైల్వే ఇన్స్టిట్యూట్లో ఆదివారం ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ ప్రత్యేక సమావేశ కార్యక్రమాన్ని నిర్వహించింది.నిర్వహించిన పలాస ఆర్.టి.సి ఎంప్లాయిస్ యూనియన్ నిర్వహించినముఖ్యసమావేశంలోఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు,ఎపీజేఏసీ జనరల్ సెక్రటరీ పలిశెట్టి దామోదర్ ,ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ పలాస గౌరవ అధ్యక్షులు దువ్వాడ శ్రీధర్ బాబా,డిప్యూటీ జనరల్ సెక్రటరీ పి. భానుమూర్తి , తో కలిసి పాల్గోన్నారు. వారితో...రాష్ట్ర కార్యదర్శి చింతాడ వెంకటరావు , జోనల్ సెక్రటరీ బి.కె. మూర్తి , రీజనల్ అధ్యక్షులు కె. దశరధుడు , రీజనల్ కార్యదర్శి జి. త్రినాథ్ , ఏ.డి. కుమార్ , రాజు తదితరులు పాల్గొన్నారు.
Pokala Nagesh Kumar
పలాస ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో ముఖ్య సమావేశం. పాల్గొన్న ఆర్టీసీ రాష్ట్ర యూనియన్ అధ్యక్షులు. శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో పలాస రైల్వే ఇన్స్టిట్యూట్లో ఆదివారం ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ ప్రత్యేక సమావేశ కార్యక్రమాన్ని నిర్వహించింది.నిర్వహించిన పలాస ఆర్.టి.సి ఎంప్లాయిస్ యూనియన్ నిర్వహించినముఖ్యసమావేశంలోఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు,ఎపీజేఏసీ జనరల్ సెక్రటరీ పలిశెట్టి దామోదర్ ,ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ పలాస గౌరవ అధ్యక్షులు దువ్వాడ శ్రీధర్ బాబా,డిప్యూటీ జనరల్ సెక్రటరీ పి. భానుమూర్తి , తో కలిసి పాల్గోన్నారు. వారితో...రాష్ట్ర కార్యదర్శి చింతాడ వెంకటరావు , జోనల్ సెక్రటరీ బి.కె. మూర్తి , రీజనల్ అధ్యక్షులు కె. దశరధుడు , రీజనల్ కార్యదర్శి జి. త్రినాథ్ , ఏ.డి. కుమార్ , రాజు తదితరులు పాల్గొన్నారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో పలాస రైల్వే ఇన్స్టిట్యూట్లో ఆదివారం ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ ప్రత్యేక సమావేశ కార్యక్రమాన్ని నిర్వహించింది.నిర్వహించిన పలాస ఆర్.టి.సి ఎంప్లాయిస్ యూనియన్ నిర్వహించినముఖ్యసమావేశంలోఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు,ఎపీజేఏసీ జనరల్ సెక్రటరీ పలిశెట్టి దామోదర్ ,ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ పలాస గౌరవ అధ్యక్షులు దువ్వాడ శ్రీధర్ బాబా,డిప్యూటీ జనరల్ సెక్రటరీ పి. భానుమూర్తి , తో కలిసి పాల్గోన్నారు. వారితో...రాష్ట్ర కార్యదర్శి చింతాడ వెంకటరావు , జోనల్ సెక్రటరీ బి.కె. మూర్తి , రీజనల్ అధ్యక్షులు కె. దశరధుడు , రీజనల్ కార్యదర్శి జి. త్రినాథ్ , ఏ.డి. కుమార్ , రాజు తదితరులు పాల్గొన్నారు.1
- శ్రీకాకుళం, మార్చి 15: జిల్లాను సంపూర్ణ అక్షరాస్యత దిశగా నడిపించడమే మన లక్ష్యం కావాలని, ఆ దిశగా ప్రభుత్వం చేపట్టిన 'అక్షర ఆంధ్ర - ఉల్లాస్' కార్యక్రమం ఎంతో కీలకమైందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. ఆదివారం శ్రీకాకుళం నగరంలోని అరసవల్లిలో ఏర్పాటు చేసిన ప్రాథమిక స్థాయి అక్షరాస్యత పరీక్షా కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అభ్యాసకుల హాజరును, పరీక్ష జరుగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా మొత్తం 1,462 కేంద్రాల్లో 1,13,102 మంది అభ్యాసకులు ఈ పరీక్షకు హాజరయ్యేలా విస్తృత ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. అంగన్వాడీ కార్యకర్తలు, వెలుగు వీఓఏలు, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు ఇన్విజిలేటర్లుగా వ్యవహరిస్తూ ఈ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహిస్తున్నారని అభినందించారు. పరీక్ష ముగిసిన వెంటనే మూల్యాంకన ప్రక్రియను పూర్తి చేయాలని, అభ్యాసకులు సాధించిన మార్కులను గ్రామ, వార్డు సంక్షేమ సహాయకులు తక్షణమే 'అక్షర ఆంధ్ర' యాప్లో నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ బృహత్తర కార్యక్రమంలో ఐసీడీఎస్, మెప్మా, డ్వామా, రెవెన్యూ తదితర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అక్షర జ్ఞానం ద్వారానే సామాజికాభివృద్ధి సాధ్యమని, అందుకే ప్రతి ఒక్కరూ శ్రద్ధతో పరీక్ష రాయాలని అభ్యాసకులను కోరారు. ఈ పర్యవేక్షణలో వివిధ శాఖల నోడల్ అధికారులు, మండల స్థాయి సిబ్బంది పాల్గొన్నారు1
- గాజువాక పోలీస్ స్టేషన్ జంక్షన్ వద్ద ద్విచక్ర వాహనదారుల్లో రోడ్డు భద్రత మరియు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించే ప్రత్యేక కార్యక్రమం ఐ స్టాండ్ ఫర్ నేషన్ జయభారత అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. 13 ఏళ్ల చిన్నారి సాహితీ వాహనదారులకు మొక్కలను అందజేసి హెల్మెట్ ప్రాణాలను కాపాడుతుందని, అలాగే మొక్కలు వాహన కాలుష్యం నుండి పర్యావరణాన్ని రక్షిస్తాయని అవగాహన కల్పించింది గాజువాక ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్ శాంతారామ్ మాట్లాడుతూ రోడ్డు భద్రతతో పాటు పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు అవసరమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గాజువాక ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్ శాంతారామ్, ఆంధ్రప్రదేశ్ లాయర్స్ అసోసియేషన్ విశాఖపట్నం ప్రెసిడెంట్ కాండ్రేగుల లీల హరిప్రసాద్, జయభారత్ అసోసియేషన్ సెక్రటరీ ఆదిల్, ట్రాఫిక్ సోల్జర్ స్థానికులు మరియు స్వచ్ఛంద కార్యకర్తలు పాల్గొన్నారు.4
- బాల్యవివాహాల నివారణకు అవగాహన కల్పించేందుకు “10 తరవాత 11 ముద్దు... పెళ్లి వద్దు” అనే కార్యక్రమాన్ని అరకులోయ మండలం కొత్తబలుగూడ బాలికల పాఠశాలలో ఆదివారం నిర్వహించారు. హ్యూమన్ రైట్స్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు డా. కంబిడి కృష్ణకుమారి పాల్గొని విద్యార్థినులతో మాట్లాడారు. చిన్న వయసులో వివాహం చేసుకోవడం వల్ల బాలికలు మానసికంగా, శారీరకంగా అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆమె తెలిపారు. బాల్యవివాహాలు బాలికల భవిష్యత్తును దెబ్బతీస్తాయని చెప్పారు. ప్రతి అమ్మాయి ముందుగా చదువుపై దృష్టి పెట్టి స్వయం సమర్థురాలిగా ఎదగాలని సూచించారు. 18 సంవత్సరాలు పూర్తికాకుండా బాలికలకు బలవంతంగా వివాహం జరిపిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. బాల్యవివాహాల నివారణలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.1
- Post by GANGADHAR1
- Post by Shyam1
- సంతబొమ్మాళి మండల నౌపడలో ఉన్న 33/11 KV విద్యుత్ ఉపకేంద్రం పరిధిలో మార్చి 17 విద్యుత్ సరఫరా నిలుపుదల చేస్తున్నట్లు EE నరసింహ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కొత్త బ్రేకర్ కోసం బే ఎక్స్టెన్షన్ కొత్తలైన్ పనులు జరగనున్నందున ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 వరకు ఉండదన్నారు. నౌపడ,HN పేట, మూలపేట, మేఘవరం, భావనపాడు, యామలపేట,మర్రిపాడు, ఆకాశలక్కవరం, ఎం సున్నపల్లి, ఇజ్జవరం రొయ్యల చెరువులకు సరఫరా ఉండదన్నారు.6
- Post by Rajesh1
- ఆంధ్రప్రదేశ్ పోలవరం జిల్లా చింతూరు మండలం చట్టి గ్రామంలో సోడె వారి ఇల్లువెల్పులు రోజు ఘనంగా నిర్వహించడం మాత్రమే కాదు గోత్రికాలు చరిత్ర పుట్టుపూర్వత్రాలు రా యి బండాన్ని పేరు ఎలా వచ్చింది ఐదవ గట్టుకు ప్రధాన కారణం ఏమిటి వీటన్నిటిని క్షుణంగా చట్టి గ్రామంలో సోడె వారి కుటుంబస్తులకు వచ్చిన పూ జార్లు వివరించడం వాటి అర్ధం భావాలు వివరణ ఇవ్వడం జరిగింది.3