Shuru
Apke Nagar Ki App…
ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన మాజీ మంత్రి దేవినేని ఉమా. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తరలివచ్చారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, షాప్ ఛైర్మన్ అనిమిని రవి నాయుడు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. భూ సమస్యలు, పెన్షన్లు, స్థానిక అభివృద్ధి పనులపై పౌరులు తమ అర్జీలను సమర్పించారు. ప్రతి సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి, సంబంధిత శాఖల ద్వారా త్వరగా పరిష్కరించేలా చర్యలు
V. sureh
ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన మాజీ మంత్రి దేవినేని ఉమా. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తరలివచ్చారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, షాప్ ఛైర్మన్ అనిమిని రవి నాయుడు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. భూ సమస్యలు, పెన్షన్లు, స్థానిక అభివృద్ధి పనులపై పౌరులు తమ అర్జీలను సమర్పించారు. ప్రతి సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి, సంబంధిత శాఖల ద్వారా త్వరగా పరిష్కరించేలా చర్యలు
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- *ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం* ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ గారిని పరామర్శించిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు వెన్నుపోటు వెనకనుంచి దాడులు టిడిపికి అలవాటే. దమ్ముంటే పోలీస్ వ్యవస్థ, కేసులు పక్కన పెట్టి రండి టిడిపి వైసిపి ఆ ఒక రోజులో తేలిపోద్ది. రాష్ట్రంలో రాక్షస పాలన డైవర్ట్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. టిడిపికి 2029 ఎక్స్పైరీ డేట్ ఫిక్స్ గంజాయి పెంచి పోషించి, గంజాయి బ్యాచ్తో దాడులకు తెగబడుతున్నారు సీఎం స్థాయి వ్యక్తీ హిందువుల మనోభావులు దెబ్బతీసే విధంగా మాట్లాడారు రాష్ట్రంలో గొడవలు దాడులు తప్ప చెప్పుకోడానికి చేసిన మంచి అనేది లేదు పవన్ ప్రశ్నించే పవన్ కళ్యాణ్ దాడులపై ఎందుకు మౌనమస్తుతున్నారు గత ప్రభుత్వంలో మీరన్నట్లు రాజా రెడ్డి పాలన చేసుంటే టిడిపి వాళ్ళు రోడ్లమీద తిరిగేవాళ్ళ టిడిపి లో ఉన్నవాళ్లే బీసీలు మహిళలు వేరే పార్టీలో ఉన్న బీసీలకు మహిళలకు విలువలేదు ఎంత వేధిస్తే వైసిపి కార్యకర్తలు అంత ముందుకు వస్తారు... అన్నారో లేదో నాడు రోడ్ల మీద తిరిగి కన్నీళ్లు పెట్టుకున్నారు.... మరి ఇప్పుడు మహిళలపై కూడా దాడులు జరుగుతున్నాయి కుటుంబ సభ్యులు రాజకీయాలకు అతీతం అది గ్రహించాలి ప్రభుత్వంలో సంక్షేమం లేదు అభివృద్ధి మాటే లేదు... జరిగిన అభివృద్ధి ఏదైనా ఉంటే దాడులు, అరాచకాలు మాత్రమే ఇది మంచి సంస్కృతి కాదు..2
- గుంటూరు జిల్లా: మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్టు నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరుకు బయలుదేరారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి సుమారు 20 వాహనాల భారీ కాన్వాయ్తో ఆయన ప్రయాణమయ్యారు. జగన్ రాకను పురస్కరించుకుని గుంటూరులో పోలీసులు ముందస్తుగా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.1
- shot News:అంబటి దాడి విషయంలో రేపు గుంటూరుకు వచ్చి అంబటి ఇంటి వారిని పరామర్శించనున్న మాజీ ముఖ్యమంత్రి జగన్1
- మహబూబాబాద్ జిల్లా బొద్దుగొండ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది బైక్ను లారీ ఢీకొన్న ఘటనలో బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి, గాయపడిన వ్యక్తి కొత్తగూడా మండలం ముస్మి గ్రామానికి చెందిన ఈసం శేఖర్గ గుర్తించారు క్షతగాత్రుడిని మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.1
- ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా మచిలీపట్నంలో మెడికల్ విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా కలెక్టర్ డీకే బాలాజీ పాల్గొని క్యాన్సర్ను తొలిదశలో గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చన్నారు. ప్రత్యేక బస్సుల ద్వారా 2,000 మందికి పరీక్షలు చేసి 110 మందిలో లక్షణాలు గుర్తించామని తెలిపారు. ప్రజలు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.1
- Post by Paramesh Ratnagiri1
- టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తరలివచ్చారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, షాప్ ఛైర్మన్ అనిమిని రవి నాయుడు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. భూ సమస్యలు, పెన్షన్లు, స్థానిక అభివృద్ధి పనులపై పౌరులు తమ అర్జీలను సమర్పించారు. ప్రతి సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి, సంబంధిత శాఖల ద్వారా త్వరగా పరిష్కరించేలా చర్యలు1
- ఎన్టీఆర్ జిల్లా... ఇబ్రహీంపట్నం... జోగి రమేష్ ఇంటికి మాజీ హోంమంత్రి తానేటి వనిత టిడిపి గూండాల దాడిలో ధ్వంసమైన జోగి రమేష్ నివాసాన్ని పరిశీలించిన తానేటి వనిత జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించిన తానేటి వనిత1
- గుంటూరు నగరం: గుంటూరు వైద్య కళాశాలలో ఏర్పాటు చేసిన భారీ మెడికల్ ఎగ్జిబిషన్ను మంత్రి సత్య కుమార్ బుధవారం ప్రారంభించారు. మానవ అవయవాల పనితీరు మరియు అత్యాధునిక చికిత్సా పద్ధతులపై విద్యార్థులకు, ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ ప్రదర్శన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని మంత్రి కోరారు.1