logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

పల్లకుర్రు పల్లకుర్రు, లో మే డే సబ్రాలూరు పల్లకుర్రు లో

2 hrs ago
user_గెద్దాడ ఈశ్వర్
గెద్దాడ ఈశ్వర్
గోపాలపురం, తూర్పు గోదావరి, ఆంధ్రప్రదేశ్•
2 hrs ago
a15e22eb-3958-4139-9bd4-40809f1a8e95
1adb8f56-6880-4230-b9c5-5e6acd930ded

పల్లకుర్రు పల్లకుర్రు, లో మే డే సబ్రాలూరు పల్లకుర్రు లో

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • Post by గెద్దాడ ఈశ్వర్
    3
    Post by గెద్దాడ ఈశ్వర్
    user_గెద్దాడ ఈశ్వర్
    గెద్దాడ ఈశ్వర్
    గోపాలపురం, తూర్పు గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • Post by Meenakshi
    1
    Post by Meenakshi
    user_Meenakshi
    Meenakshi
    రాజమండ్రి గ్రామీణ, తూర్పు గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    14 hrs ago
  • రాష్ట్రంలో దళితులు, దళిత క్రైస్తవ పై జరుగుతున్న అన్యాయాలు, అణచివేత లను నిరసిస్తూ బహుజన్ సమాజ్ పార్టీ (BSP) రాష్ట్రవ్యాప్తంగా ఇచ్చిన “మే-3 ఛలో ఆకివీడు” పిలుపు నేపథ్యంలో, కాకినాడలో పార్టీ జిల్లా కార్యాలయంలో వాల్‌పోస్టర్ విడుదల కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ, కొన్ని ప్రాంతాల్లో దళితులపై ఒత్తిడి, వివక్ష పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా రఘురామ కృష్ణం రాజు ప్రభావం ఉన్న ప్రాంతాల్లో మతాల మధ్య విభేదాలు రేకెత్తించే పరిస్థితులు కనిపిస్తున్నాయని ఆరోపించారు. ఇలాంటి పరిస్థితులను నిర్లక్ష్యం చేస్తే, భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్‌ లో సామాజిక ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. రాష్ట్రం శాంతి, సామరస్యాల తో ముందుకు సాగాలంటే దళితుల హక్కులను కాపాడటం అత్యవసరం అని, అందుకోసం దళితులు, దళిత క్రైస్తవులు, వివిధ దళిత సంఘాలు ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మే 3న పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు గ్రామంలో నిర్వహించే “ఛలో ఆకివీడు” కార్యక్రమాన్ని భారీగా విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వేల సంఖ్యలో ప్రజలు పాల్గొని తమ నిరసనను శాంతియుతంగా తెలియజేయాలని, దళితుల గళాన్ని ప్రభుత్వానికి వినిపించాలని నేతలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి BSP కాకినాడ జిల్లా అధ్యక్షులు మాత సుబ్రహ్మణ్యం అధ్యక్షత వహించారు. ఇందులో ఆంధ్ర మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు సిద్ధాంతలు కొండబాబు, దళిత బహుజన ఫ్రంట్ రాష్ట్ర కార్యదర్శి తోటి చెంగల్ రావు, మాల మహానాడు నాయకుడు పండు అశోక్ కుమార్, దళిత ప్రజా చైతన్య రాష్ట్ర అధ్యక్షులు బుంగ సతీష్ కుమార్, BSP జిల్లా ఇంచార్జ్ సబ్బారపు ఆప్పారావు, జనరల్ సెక్రటరీ కండవల్లి లోవరాజు, ట్రెజరర్ సాధన రాజు, అడ్వైజర్ ప్రత్తిపాటి బుల్లి రాజు తో పాటు పలు దళిత సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
    3
    రాష్ట్రంలో దళితులు, దళిత క్రైస్తవ పై జరుగుతున్న అన్యాయాలు, అణచివేత లను నిరసిస్తూ బహుజన్ సమాజ్ పార్టీ (BSP) రాష్ట్రవ్యాప్తంగా ఇచ్చిన “మే-3 ఛలో ఆకివీడు” పిలుపు నేపథ్యంలో, కాకినాడలో పార్టీ జిల్లా కార్యాలయంలో వాల్‌పోస్టర్ విడుదల కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ, కొన్ని ప్రాంతాల్లో దళితులపై ఒత్తిడి, వివక్ష పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా రఘురామ కృష్ణం రాజు ప్రభావం ఉన్న ప్రాంతాల్లో మతాల మధ్య విభేదాలు రేకెత్తించే పరిస్థితులు కనిపిస్తున్నాయని ఆరోపించారు. ఇలాంటి పరిస్థితులను నిర్లక్ష్యం చేస్తే, భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్‌ లో సామాజిక ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు.
రాష్ట్రం శాంతి, సామరస్యాల తో ముందుకు సాగాలంటే దళితుల హక్కులను కాపాడటం అత్యవసరం అని, అందుకోసం దళితులు, దళిత క్రైస్తవులు, వివిధ దళిత సంఘాలు ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మే 3న పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు గ్రామంలో నిర్వహించే “ఛలో ఆకివీడు” కార్యక్రమాన్ని భారీగా విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో వేల సంఖ్యలో ప్రజలు పాల్గొని తమ నిరసనను శాంతియుతంగా తెలియజేయాలని, దళితుల గళాన్ని ప్రభుత్వానికి వినిపించాలని నేతలు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమానికి BSP కాకినాడ జిల్లా అధ్యక్షులు మాత సుబ్రహ్మణ్యం అధ్యక్షత వహించారు.
ఇందులో ఆంధ్ర మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు సిద్ధాంతలు కొండబాబు, దళిత బహుజన ఫ్రంట్ రాష్ట్ర కార్యదర్శి తోటి చెంగల్ రావు, మాల మహానాడు నాయకుడు పండు అశోక్ కుమార్, దళిత ప్రజా చైతన్య రాష్ట్ర అధ్యక్షులు బుంగ సతీష్ కుమార్, BSP జిల్లా ఇంచార్జ్ సబ్బారపు ఆప్పారావు, జనరల్ సెక్రటరీ కండవల్లి లోవరాజు, ట్రెజరర్ సాధన రాజు, అడ్వైజర్ ప్రత్తిపాటి బుల్లి రాజు తో పాటు పలు దళిత సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
    user_Ashok
    Ashok
    Local News Reporter అనపర్తి, తూర్పు గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    20 hrs ago
  • Post by Gopi krishna Journalist
    1
    Post by Gopi krishna Journalist
    user_Gopi krishna Journalist
    Gopi krishna Journalist
    journalist (20yrs experience) పాలకొల్లు, పశ్చిమ గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    21 hrs ago
  • పోలవరం జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ రంప గ్రామంలో లబ్ధిదారుల ఇంటికే వెళ్లి సామాజిక పింఛన్లు పంపిణీ చేశారు. ప్రతి నెల 1వ తేదీనే పింఛన్లు అందేలా ఏర్పాట్లు చేశామన్నారు. పింఛన్లు, రేషన్ సరఫరాపై ఆరా తీస్తూనే.. జనగణన సర్వేకు సహకరించాలని, ఉపాధి హామీ 'జలధార' ద్వారా భూగర్భ జలాలు పెంచేందుకు కృషి చేయాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.
    1
    పోలవరం జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ రంప గ్రామంలో లబ్ధిదారుల ఇంటికే వెళ్లి సామాజిక పింఛన్లు పంపిణీ చేశారు. ప్రతి నెల 1వ తేదీనే పింఛన్లు అందేలా ఏర్పాట్లు చేశామన్నారు. పింఛన్లు, రేషన్ సరఫరాపై ఆరా తీస్తూనే.. జనగణన సర్వేకు సహకరించాలని, ఉపాధి హామీ 'జలధార' ద్వారా భూగర్భ జలాలు పెంచేందుకు కృషి చేయాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.
    user_Vidya Sagar Tumu
    Vidya Sagar Tumu
    అడ్డతీగల, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    15 hrs ago
  • Post by Master Ameen Shaik
    1
    Post by Master Ameen Shaik
    user_Master Ameen Shaik
    Master Ameen Shaik
    Singer తుని, కాకినాడ, ఆంధ్రప్రదేశ్•
    13 hrs ago
  • Post by V Ramarao
    2
    Post by V Ramarao
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    17 hrs ago
  • ​మారేడుమిల్లి పందిరి మామిడి కోటలో కేంద్ర కార్యదర్శి కమల్ కిషోర్ సోన్, కలెక్టర్ దినేష్ కుమార్ జల జీవన్ మిషన్ కుళాయిలను ప్రారంభించారు. రూ.15.7 లక్షలతో 98 గిరిజన కుటుంబాలకు రక్షిత నీరు చేరింది. ప్రతి వ్యక్తికీ 55 లీటర్ల నీరు అందించడమే లక్ష్యమని, దీనివల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని వారు పేర్కొన్నారు. ఇదే వేదికపై లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసి, నీటి సంరక్షణపై గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించారు.
    1
    ​మారేడుమిల్లి పందిరి మామిడి కోటలో కేంద్ర కార్యదర్శి కమల్ కిషోర్ సోన్, కలెక్టర్ దినేష్ కుమార్ జల జీవన్ మిషన్ కుళాయిలను ప్రారంభించారు. రూ.15.7 లక్షలతో 98 గిరిజన కుటుంబాలకు రక్షిత నీరు చేరింది. ప్రతి వ్యక్తికీ 55 లీటర్ల నీరు అందించడమే లక్ష్యమని, దీనివల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని వారు పేర్కొన్నారు. ఇదే వేదికపై లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసి, నీటి సంరక్షణపై గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించారు.
    user_Vidya Sagar Tumu
    Vidya Sagar Tumu
    అడ్డతీగల, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    15 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.