Shuru
Apke Nagar Ki App…
hiv yekkuva ayyipothundi
Hunter,rocky
hiv yekkuva ayyipothundi
More news from Medchal Malkajgiri and nearby areas
- ఆడ పిల్లలకు మన హిందూ సనాతన ధర్మం మన సాంప్రదాయం మన సంస్కృతి గురించి నేర్పించండి1
- దోపిడీ దౌర్జన్యాలు అంతం కావాలి. కొత్త సార్సాల గ్రామంలో రుకుం సౌజన్య,సతీష్ పై జరిగిన దాడిని గురించి ఎస్పి గారికి ఫిర్యాదు. మాజీ ఎమ్మెల్యే అండతో కొందరు గూండాలు... పుల్ల క్రిష్ణ,శ్రీకాంత్ గతంలో 2019 లో ఫారెస్ట్ అధికారిణి పై దాడి చేసిన వారే.. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు. 28న 7 నుండి 9 వరకు దాడి. 100 కు డయల్ చేస్తే పోలీసులు వచ్చినా ఎలాంటి ఎఫ్ఐఆర్ చేయలేదు. దాడి చేసి చంపుతామని బెదిరించినా పోలీసులు పట్టించుకోలేదు. పోలీసులు దాడి చేసిన వారిని కూడా స్టేషన్ కు పిలిపించి,ఒప్పందం కుదిర్చే ప్రయత్నం చేశారని ఆరోపించారు. దాడికి పాల్పడిన వారిపై గతంలో ఎన్నో కేసులు ఉన్నాయి. అట్రాసిటీ కేసులు, దాడులు, హత్య నేరం కింద కేసులు ఉన్నాయన్నారు. ఇపుడు కూడా నిందితులు 5 ఎకరాల భూమి అమ్మి ,బాధిత కుటుంబాన్ని చంపుతామని బెదిరిస్తున్నారన్నారు. రౌడీ షీట్ ఓపెన్ చేసి, పిడి యాక్ట్ నమోదు చేయాలి. పాత కేసులన్నీ త్వరితగతిన సమస్యలు పరిష్కరించాలని కోరారు. సిర్పూర్ లో శాంతి భద్రతలు కాపాడాలని కోరారు. సిర్పూర్ ను గుండాలు,రౌడీ నుండి కాపాడడానికి వచ్చానని, ధర్మాన్ని కాపాడుతామని,శాంతి భద్రతలను కాపాడుతామని మాటిచ్చారు.1
- కేశవ నాథ ఆలయంలో ఉత్తర ద్వారా దర్శనం అసిఫాబాద్: జిల్లా కేంద్రంలోని కేశవ నాతఆలయంలో భక్తులు వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వారం నుండి దర్శనం చేసుకొని తమ మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులతో ఆలయం కిటకిటలాడింది1
- హిందువులను కాపాడాలని ర్యాలీ బంగ్లాదేశ్లో మైనార్టీలుగా ఉన్న హిందువులను కాపాడాలని జన్నారం మండల కేంద్రంలో బిజెపి, పలు హిందూ సంఘాల నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. మంగళవారం వారు జన్నారంలోని తెలంగాణ తల్లి విగ్రహం నుండి ప్రధాన రహదారి మీదుగా భారీ ర్యాలీ నిర్వహించారు. బంగ్లాదేశ్లో మైనార్టీలుగా ఉన్న హిందువులను చంపడం అమానుషం అన్నారు. అక్కడి ప్రభుత్వం హిందువులను రక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.1
- వైకుంఠ ఏకాదశి సందర్భంగా అలిపిరిలో అన్నదానంతో సేవాభావం అభయ హస్త గోవింద సేవ మండలి ఆదర్శం. తిరుపతి: వైకుంఠ ఏకాదశి మహోత్సవాలను పురస్కరించుకొని అలిపిరి పాదాల వద్ద అభయ హస్త గోవింద సేవ మండలి ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. “గోవింద గోవింద” నినాదాలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొన్న ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.ఈ సేవా కార్యక్రమాన్ని ప్రముఖ బీసీ నాయకుడు శ్రీ జగన్నాథం గారు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమలను దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు అన్నదానం అత్యున్నత సేవ అని, అభయ హస్త గోవింద సేవ మండలి చేపడుతున్న ఈ సేవా కార్యక్రమం ఎంతో ప్రశంసనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండలి సభ్యులు, సేవాదారులు, భక్తులు పాల్గొని సేవలో భాగస్వాములయ్యారు.అన్నదానాన్ని అందుకున్న భక్తులు సంఘం చేసిన ఈ సత్కార్యాన్ని అభినందిస్తూ ధన్యవాదాలు తెలిపారు.1
- వైకుంఠ ఏకాదశి1
- తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు, కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి రాశారు. *లేఖలోని ప్రధాన అంశాలు:* తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లలో సంక్రాంతి అతిపెద్ద పండుగ అని, ఈ సందర్భంగా హైదరాబాద్ నుండి విజయవాడ మార్గంలో జనవరి 13 వరకు వాహనాల రాక విపరీతంగా ఉంటుందని పేర్కొన్నారు. పంతంగి, కొర్లపహాడ్ మరియు చిల్లకల్లు టోల్ గేట్ల వద్ద ఉన్న డేటా ప్రకారం.. సాధారణ రోజుల కంటే ఈ సమయంలో 200% అదనపు ట్రాఫిక్ ఉంటుందని వివరించారు. దీనివల్ల టోల్ ప్లాజాల వద్ద ప్రయాణికులు తీవ్ర జాప్యానికి గురవుతున్నారని తెలిపారు. జంక్షన్లు, జనావాసాలు మరియు ప్రస్తుతం రహదారిపై జరుగుతున్న పనుల వల్ల కూడా ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం NHAI మరియు పోలీసులతో కలిసి ట్రాఫిక్ను క్రమబద్ధీకరిస్తోందని పేర్కొన్నారు. ప్రయాణం సాఫీగా సాగడం కోసం ఈ క్రింది సమయాల్లో టోల్ వసూలు చేయకుండా (టోల్ ఫ్రీ) టోల్ మినహాయింపు ఇచ్చి వాహనాలను అనుమతించాలని కోరారు. హైదరాబాద్ నుండి విజయవాడకు: జనవరి 9 నుండి 14 వరకు. విజయవాడ నుండి హైదరాబాద్కు: జనవరి 16 నుండి 18 వరకు. ప్రజల సౌకర్యార్థం జనవరి 9 నుండి 18 వరకు ఈ మార్గంలో ఉచిత ప్రయాణాన్ని (టోల్ ఫ్రీ) అనుమతించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు కేంద్ర మంత్రిని అభ్యర్థించారు.1
- భారత్ మాత కి జై 🇮🇳1
- కాగజ్నగర్ పట్టణంలో మున్సిపల్ కార్మికుల సమ్మె జరుగుతుంది వారికి వేతనాలు రావడం లేదు అని వారు సమ్మె చేయడం జరుగుతుంది. వారు చేసే సమ్మె వల్ల టౌన్ లోని దుర్గంధ వాసనతో కూడిన చెత్తాచెదారం నాలిళ్లలో చెత్త పేరుకపోవడం జరిగింది ఇట్టి విషయాన్ని గౌరవనీయులు ఉన్నతాధికారులకు తెలియజేసిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు1