దోపిడీ దౌర్జన్యాలు అంతం కావాలి. కొత్త సార్సాల గ్రామంలో రుకుం సౌజన్య,సతీష్ పై జరిగిన దాడిని గురించి ఎస్పి గారికి ఫిర్యాదు. మాజీ ఎమ్మెల్యే అండతో కొందరు గూండాలు... పుల్ల క్రిష్ణ,శ్రీకాంత్ గతంలో 2019 లో ఫారెస్ట్ అధికారిణి పై దాడి చేసిన వారే.. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు. 28న 7 నుండి 9 వరకు దాడి. 100 కు డయల్ చేస్తే పోలీసులు వచ్చినా ఎలాంటి ఎఫ్ఐఆర్ చేయలేదు. దాడి చేసి చంపుతామని బెదిరించినా పోలీసులు పట్టించుకోలేదు. పోలీసులు దాడి చేసిన వారిని కూడా స్టేషన్ కు పిలిపించి,ఒప్పందం కుదిర్చే ప్రయత్నం చేశారని ఆరోపించారు. దాడికి పాల్పడిన వారిపై గతంలో ఎన్నో కేసులు ఉన్నాయి. అట్రాసిటీ కేసులు, దాడులు, హత్య నేరం కింద కేసులు ఉన్నాయన్నారు. ఇపుడు కూడా నిందితులు 5 ఎకరాల భూమి అమ్మి ,బాధిత కుటుంబాన్ని చంపుతామని బెదిరిస్తున్నారన్నారు. రౌడీ షీట్ ఓపెన్ చేసి, పిడి యాక్ట్ నమోదు చేయాలి. పాత కేసులన్నీ త్వరితగతిన సమస్యలు పరిష్కరించాలని కోరారు. సిర్పూర్ లో శాంతి భద్రతలు కాపాడాలని కోరారు. సిర్పూర్ ను గుండాలు,రౌడీ నుండి కాపాడడానికి వచ్చానని, ధర్మాన్ని కాపాడుతామని,శాంతి భద్రతలను కాపాడుతామని మాటిచ్చారు.
దోపిడీ దౌర్జన్యాలు అంతం కావాలి. కొత్త సార్సాల గ్రామంలో రుకుం సౌజన్య,సతీష్ పై జరిగిన దాడిని గురించి ఎస్పి గారికి ఫిర్యాదు. మాజీ ఎమ్మెల్యే అండతో కొందరు గూండాలు... పుల్ల క్రిష్ణ,శ్రీకాంత్ గతంలో 2019 లో ఫారెస్ట్ అధికారిణి పై దాడి చేసిన వారే.. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు. 28న 7 నుండి 9 వరకు దాడి. 100 కు డయల్ చేస్తే పోలీసులు వచ్చినా ఎలాంటి ఎఫ్ఐఆర్ చేయలేదు. దాడి చేసి చంపుతామని బెదిరించినా పోలీసులు పట్టించుకోలేదు. పోలీసులు దాడి చేసిన వారిని కూడా స్టేషన్ కు పిలిపించి,ఒప్పందం కుదిర్చే ప్రయత్నం చేశారని ఆరోపించారు. దాడికి పాల్పడిన వారిపై గతంలో ఎన్నో కేసులు ఉన్నాయి. అట్రాసిటీ కేసులు, దాడులు, హత్య నేరం కింద కేసులు ఉన్నాయన్నారు. ఇపుడు కూడా నిందితులు 5 ఎకరాల భూమి అమ్మి ,బాధిత కుటుంబాన్ని చంపుతామని బెదిరిస్తున్నారన్నారు. రౌడీ షీట్ ఓపెన్ చేసి, పిడి యాక్ట్ నమోదు చేయాలి. పాత కేసులన్నీ త్వరితగతిన సమస్యలు పరిష్కరించాలని కోరారు. సిర్పూర్ లో శాంతి భద్రతలు కాపాడాలని కోరారు. సిర్పూర్ ను గుండాలు,రౌడీ నుండి కాపాడడానికి వచ్చానని, ధర్మాన్ని కాపాడుతామని,శాంతి భద్రతలను కాపాడుతామని మాటిచ్చారు.
- ఘనంగా వైకుంఠ ఏకాదశి జన్నారం మండలంలోని పలు గ్రామాలలో వైకుంఠ ఏకాదశి పర్వదిన పూజలు ఘనంగా జరుగుతున్నాయి. వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని జన్నారం మండల కేంద్రంలోని రామాలయంలో ఉన్న స్వామివారిని మంగళవారం ఉదయం వేద పండితులు ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు ఉత్తరం ద్వారం గుండా దేవాలయంలోకి ప్రవేశించి స్వామివారిని దర్శించుకుంటున్నారు. హనుమాన్ భక్తులు దేవాలయంలో హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహిస్తున్నారు.1
- వైకుంఠ ఏకాదశి సందర్భంగా1
- భారత్ మాత కి జై 🇮🇳1
- జహీరాబాద్ లో ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు, భక్తులతో వెంకటేశ్వర ఆలయం రద్దీ1
- హైదరాబాదులోని దుర్గం చెరువు సమీపంలో ఉన్న ఎఫ్టీఎల్లో అక్రమ నిర్మాణాలను హైడ్రా మంగళవారం నేలమట్టం చేసింది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చెరువులను అభ్యర్థి చేస్తే సహించేది లేదని హైడ్రాక్ కమిషనర్ ఏవి రంగనాథ్ హెచ్చరించారు. ఇందులో భాగంగానే ఐదు ఎకరాలలో ఈరోజు కూల్చివేతలను ముమ్మరం చేశారు.1
- Post by 𝐊𝐡𝐚𝐝𝐚𝐫"𝐒𝐊.. నేటి భారత్..1
- *_కొత్త సరసాల గ్రామ పంచాయతీలో BRS జనరల్ సెక్రటరీ డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ గారి భారీ సమావేశం జరిగింది. బీజేపీ నుండి భారీ సంఖ్యలో గ్రామస్తులు BRS పార్టీలో చేరిక_* •బీజేపీ నుంచి BRSలోకి మారిన తెలంగాణ ఉద్యమకారులు దహగం రాజు గారు మరియు ఇతర గ్రామస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. •దహగం రాజు గారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, కవ్వింపు చర్యలకు పాల్పడితే ఊరుకోబోమని, గతంలోకి వెళ్తే మీకే నష్టమని హెచ్చరించారు. తాను ప్రేమతో, మానవత్వంతో సిర్పూర్ను మార్చాలని వచ్చానని, కొబ్బరికాయలు కొట్టి మోసం చేయడానికి రాలేదని స్పష్టం చేశారు. •రైతుల బాధలు తీర్చలేని ఎమ్మెల్యే ఎందుకు? •పత్తి పంట అమ్ముకోవడానికి వెళ్తే అధికారులు కొనకపోవడం, స్థానిక బీజేపీ ఎమ్మెల్యే పట్టించుకోకపోవడం వంటి సమస్యలను లేవనెత్తారు. •దమ్ముంటే పిల్లలకు ఇంగ్లీష్ మీడియం విద్య అందించండి, రైతుల బాధలు తీర్చండి, ఫారెస్ట్ అధికారుల ఆగడాలపై కోట్లాడండి అని సవాల్ విసిరారు. •40 ఏళ్లలో సిర్పూర్ నియోజకవర్గానికి ఎన్ని నిధులు తెచ్చారో చర్చకు సిద్ధమా? 3 లక్షల కోట్ల బడ్జెట్లో 30 కోట్లైనా తెచ్చారా? అని ప్రశ్నించారు. •కిడ్నీ బాధతో చనిపోయే వారిని ఆదుకోండి, రోడ్లు బాగుచేసి ప్రమాదాలు ఆపండి అని డిమాండ్ చేశారు. •వ్యతిరేక అభ్యర్థులపై దాడులు చేస్తే ఖబర్దార్ అని హెచ్చరించారు. •అడా ప్రాజెక్ట్, జగన్నాథపూర్ ప్రాజెక్ట్లను ఎందుకు ఆపారు? ఇసుక దందాల కోసమేనా? అని ప్రశ్నించారు. ప్రవీణ్ కుమార్ వచ్చాక సిర్పూర్లో భయం పోయిందని, అక్రమ కేసులు బనాయించి బెదిరించే రోజులు పోయాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో BRS ముఖ్య నాయకులు లెండుగురే శ్యామ్ రావు, కొంగ సత్యనారాయణ, ఏం ఏ సలీం, తన్నీరు పోచం, కాగజ్నగర్ మండల కన్వీనర్ పార్వతీ అంజన్న, మాజీ కౌన్సిలర్ నక్క మనోహర్, దహెగాం మండల కన్వీనర్ షాకీర్, తైదాల రవి, దేవాజీ, బొమ్మెల రాజన్న, మహేష్ తదితరులు పాల్గొన్నారు. సరసాల గ్రామ నాయకులు బొడ్డు రాకేష్, దహగం శ్రీవల్లి-రాజు, పూజారి సత్యాన్న, పూజారి వెంకన్న, రుకుం సతీష్, సకినాల సతీష్, నాయిని సంతోష్, వాసాల హర్ష వర్ధన్ మధుకర్ తదితరులు కూడా ఈ సమావేశంలో పాల్గొని BRS బలోపేతానికి తమ వంతు సహకారం అందించారు.1
- పురాతన దేవరకోట దేవస్థానము నిర్మల్ పట్టణము1
- భారత్ మాత కి జై 🇮🇳 హిందువునని గర్వించు హిందువుగా జీవించు 🙏🚩1