logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

దుర్గం చెరువు వద్ద ఎఫ్టిఎల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేసిన హైడ్రా హైదరాబాదులోని దుర్గం చెరువు సమీపంలో ఉన్న ఎఫ్టీఎల్లో అక్రమ నిర్మాణాలను హైడ్రా మంగళవారం నేలమట్టం చేసింది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చెరువులను అభ్యర్థి చేస్తే సహించేది లేదని హైడ్రాక్ కమిషనర్ ఏవి రంగనాథ్ హెచ్చరించారు. ఇందులో భాగంగానే ఐదు ఎకరాలలో ఈరోజు కూల్చివేతలను ముమ్మరం చేశారు.

11 hrs ago
user_Journalist Prem
Journalist Prem
Journalist చిట్యాల, నల్గొండ, తెలంగాణ•
11 hrs ago

దుర్గం చెరువు వద్ద ఎఫ్టిఎల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేసిన హైడ్రా హైదరాబాదులోని దుర్గం చెరువు సమీపంలో ఉన్న ఎఫ్టీఎల్లో అక్రమ నిర్మాణాలను హైడ్రా మంగళవారం నేలమట్టం చేసింది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చెరువులను అభ్యర్థి చేస్తే సహించేది లేదని హైడ్రాక్ కమిషనర్ ఏవి రంగనాథ్ హెచ్చరించారు. ఇందులో భాగంగానే ఐదు ఎకరాలలో ఈరోజు కూల్చివేతలను ముమ్మరం చేశారు.

More news from Medchal Malkajgiri and nearby areas
  • భారత్ మాత కి జై 🇮🇳
    1
    భారత్ మాత కి జై 🇮🇳
    user_Shyam sunder Yadav Pulapally
    Shyam sunder Yadav Pulapally
    Malkajgiri, Medchal Malkajgiri•
    14 hrs ago
  • ఉత్తర పల్లి తండాలో మోతిమాత జాతర ఉత్సవాలపై సమీక్ష సమావేశం నిర్వహించిన ఆర్డిఓ దేవుజా
    1
    ఉత్తర పల్లి తండాలో మోతిమాత జాతర ఉత్సవాలపై సమీక్ష సమావేశం నిర్వహించిన ఆర్డిఓ దేవుజా
    user_Manoj Datta Photography
    Manoj Datta Photography
    Journalist నారాయణఖేడ్, సంగారెడ్డి, తెలంగాణ•
    9 hrs ago
  • ఘనంగా వైకుంఠ ఏకాదశి జన్నారం మండలంలోని పలు గ్రామాలలో వైకుంఠ ఏకాదశి పర్వదిన పూజలు ఘనంగా జరుగుతున్నాయి. వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని జన్నారం మండల కేంద్రంలోని రామాలయంలో ఉన్న స్వామివారిని మంగళవారం ఉదయం వేద పండితులు ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు ఉత్తరం ద్వారం గుండా దేవాలయంలోకి ప్రవేశించి స్వామివారిని దర్శించుకుంటున్నారు. హనుమాన్ భక్తులు దేవాలయంలో హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహిస్తున్నారు.
    1
    ఘనంగా వైకుంఠ ఏకాదశి
జన్నారం మండలంలోని పలు గ్రామాలలో వైకుంఠ ఏకాదశి పర్వదిన పూజలు ఘనంగా జరుగుతున్నాయి. వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని జన్నారం మండల కేంద్రంలోని రామాలయంలో ఉన్న స్వామివారిని మంగళవారం ఉదయం వేద పండితులు ప్రత్యేకంగా అలంకరించి  విశేష పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు ఉత్తరం ద్వారం గుండా దేవాలయంలోకి ప్రవేశించి స్వామివారిని దర్శించుకుంటున్నారు. హనుమాన్ భక్తులు దేవాలయంలో హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహిస్తున్నారు.
    user_Gourinatha p.g
    Gourinatha p.g
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    23 hrs ago
  • వైకుంఠ ఏకాదశి
    1
    వైకుంఠ ఏకాదశి
    user_Nirmal KR NEWS 369
    Nirmal KR NEWS 369
    Reporter Nirmal U, Telangana•
    2 hrs ago
  • దోపిడీ దౌర్జన్యాలు అంతం కావాలి. కొత్త సార్సాల గ్రామంలో రుకుం సౌజన్య,సతీష్ పై జరిగిన దాడిని గురించి ఎస్పి గారికి ఫిర్యాదు. మాజీ ఎమ్మెల్యే అండతో కొందరు గూండాలు... పుల్ల క్రిష్ణ,శ్రీకాంత్ గతంలో 2019 లో ఫారెస్ట్ అధికారిణి పై దాడి చేసిన వారే.. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు. 28న 7 నుండి 9 వరకు దాడి. 100 కు డయల్ చేస్తే పోలీసులు వచ్చినా ఎలాంటి ఎఫ్ఐఆర్ చేయలేదు. దాడి చేసి చంపుతామని బెదిరించినా పోలీసులు పట్టించుకోలేదు. పోలీసులు దాడి చేసిన వారిని కూడా స్టేషన్ కు పిలిపించి,ఒప్పందం కుదిర్చే ప్రయత్నం చేశారని ఆరోపించారు. దాడికి పాల్పడిన వారిపై గతంలో ఎన్నో కేసులు ఉన్నాయి. అట్రాసిటీ కేసులు, దాడులు, హత్య నేరం కింద కేసులు ఉన్నాయన్నారు. ఇపుడు కూడా నిందితులు 5 ఎకరాల భూమి అమ్మి ,బాధిత కుటుంబాన్ని చంపుతామని బెదిరిస్తున్నారన్నారు. రౌడీ షీట్ ఓపెన్ చేసి, పిడి యాక్ట్ నమోదు చేయాలి. పాత కేసులన్నీ త్వరితగతిన సమస్యలు పరిష్కరించాలని కోరారు. సిర్పూర్ లో శాంతి భద్రతలు కాపాడాలని కోరారు. సిర్పూర్ ను గుండాలు,రౌడీ నుండి కాపాడడానికి వచ్చానని, ధర్మాన్ని కాపాడుతామని,శాంతి భద్రతలను కాపాడుతామని మాటిచ్చారు.
    1
    దోపిడీ దౌర్జన్యాలు అంతం కావాలి.
కొత్త సార్సాల గ్రామంలో రుకుం సౌజన్య,సతీష్ పై జరిగిన దాడిని గురించి ఎస్పి గారికి ఫిర్యాదు. 
మాజీ ఎమ్మెల్యే అండతో కొందరు గూండాలు... పుల్ల క్రిష్ణ,శ్రీకాంత్ 
గతంలో 2019 లో ఫారెస్ట్ అధికారిణి పై దాడి చేసిన వారే.. 
శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు. 
28న 7 నుండి 9 వరకు దాడి. 100 కు డయల్ చేస్తే 
పోలీసులు వచ్చినా ఎలాంటి ఎఫ్ఐఆర్ చేయలేదు. 
దాడి చేసి చంపుతామని బెదిరించినా పోలీసులు పట్టించుకోలేదు.
పోలీసులు దాడి చేసిన వారిని కూడా స్టేషన్ కు పిలిపించి,ఒప్పందం కుదిర్చే ప్రయత్నం చేశారని ఆరోపించారు. 
దాడికి పాల్పడిన వారిపై గతంలో ఎన్నో కేసులు ఉన్నాయి. అట్రాసిటీ కేసులు, దాడులు, హత్య నేరం కింద కేసులు ఉన్నాయన్నారు.
ఇపుడు కూడా నిందితులు 5 ఎకరాల భూమి అమ్మి ,బాధిత కుటుంబాన్ని చంపుతామని బెదిరిస్తున్నారన్నారు. 
రౌడీ షీట్ ఓపెన్ చేసి, పిడి యాక్ట్ నమోదు చేయాలి. పాత కేసులన్నీ త్వరితగతిన సమస్యలు పరిష్కరించాలని కోరారు. 
సిర్పూర్ లో శాంతి భద్రతలు కాపాడాలని కోరారు. 
సిర్పూర్ ను గుండాలు,రౌడీ నుండి కాపాడడానికి వచ్చానని, ధర్మాన్ని కాపాడుతామని,శాంతి భద్రతలను కాపాడుతామని మాటిచ్చారు.
    user_Golem Venkatesham Patel
    Golem Venkatesham Patel
    Voice of people Kumuram Bheem Asifabad, Telangana•
    10 hrs ago
  • కేశవ నాథ ఆలయంలో ఉత్తర ద్వారా దర్శనం అసిఫాబాద్: జిల్లా కేంద్రంలోని కేశవ నాతఆలయంలో భక్తులు వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వారం నుండి దర్శనం చేసుకొని తమ మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులతో ఆలయం కిటకిటలాడింది
    1
    కేశవ నాథ ఆలయంలో ఉత్తర ద్వారా దర్శనం
అసిఫాబాద్: జిల్లా కేంద్రంలోని కేశవ నాతఆలయంలో భక్తులు వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వారం నుండి దర్శనం చేసుకొని తమ మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులతో ఆలయం కిటకిటలాడింది
    user_RAMESH DEVUNOORI
    RAMESH DEVUNOORI
    సీనియర్ జర్నలిస్టు... ఆసిఫాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
    19 hrs ago
  • తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు, కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి రాశారు. *లేఖలోని ప్రధాన అంశాలు:* తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌లలో సంక్రాంతి అతిపెద్ద పండుగ అని, ఈ సందర్భంగా హైదరాబాద్ నుండి విజయవాడ మార్గంలో జనవరి 13 వరకు వాహనాల రాక విపరీతంగా ఉంటుందని పేర్కొన్నారు. పంతంగి, కొర్లపహాడ్ మరియు చిల్లకల్లు టోల్ గేట్ల వద్ద ఉన్న డేటా ప్రకారం.. సాధారణ రోజుల కంటే ఈ సమయంలో 200% అదనపు ట్రాఫిక్ ఉంటుందని వివరించారు. దీనివల్ల టోల్ ప్లాజాల వద్ద ప్రయాణికులు తీవ్ర జాప్యానికి గురవుతున్నారని తెలిపారు. జంక్షన్లు, జనావాసాలు మరియు ప్రస్తుతం రహదారిపై జరుగుతున్న పనుల వల్ల కూడా ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం NHAI మరియు పోలీసులతో కలిసి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తోందని పేర్కొన్నారు. ప్రయాణం సాఫీగా సాగడం కోసం ఈ క్రింది సమయాల్లో టోల్ వసూలు చేయకుండా (టోల్ ఫ్రీ) టోల్ మినహాయింపు ఇచ్చి వాహనాలను అనుమతించాలని కోరారు. హైదరాబాద్ నుండి విజయవాడకు: జనవరి 9 నుండి 14 వరకు. విజయవాడ నుండి హైదరాబాద్‌కు: జనవరి 16 నుండి 18 వరకు. ప్రజల సౌకర్యార్థం జనవరి 9 నుండి 18 వరకు ఈ మార్గంలో ఉచిత ప్రయాణాన్ని (టోల్ ఫ్రీ) అనుమతించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు కేంద్ర మంత్రిని అభ్యర్థించారు.
    1
    తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు, కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి రాశారు.
*లేఖలోని ప్రధాన అంశాలు:*
తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌లలో సంక్రాంతి అతిపెద్ద పండుగ అని, ఈ సందర్భంగా హైదరాబాద్ నుండి విజయవాడ మార్గంలో జనవరి 13 వరకు వాహనాల రాక విపరీతంగా ఉంటుందని పేర్కొన్నారు.
పంతంగి, కొర్లపహాడ్ మరియు చిల్లకల్లు టోల్ గేట్ల వద్ద ఉన్న డేటా ప్రకారం.. సాధారణ రోజుల కంటే ఈ సమయంలో 200% అదనపు ట్రాఫిక్ ఉంటుందని వివరించారు. దీనివల్ల టోల్ ప్లాజాల వద్ద ప్రయాణికులు తీవ్ర జాప్యానికి గురవుతున్నారని తెలిపారు.
జంక్షన్లు, జనావాసాలు మరియు ప్రస్తుతం రహదారిపై జరుగుతున్న పనుల వల్ల కూడా ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం NHAI మరియు పోలీసులతో కలిసి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తోందని పేర్కొన్నారు.
ప్రయాణం సాఫీగా సాగడం కోసం ఈ క్రింది సమయాల్లో టోల్ వసూలు చేయకుండా (టోల్ ఫ్రీ) టోల్ మినహాయింపు ఇచ్చి వాహనాలను అనుమతించాలని కోరారు.
హైదరాబాద్ నుండి విజయవాడకు: జనవరి 9 నుండి 14 వరకు.
విజయవాడ నుండి హైదరాబాద్‌కు: జనవరి 16 నుండి 18 వరకు.
ప్రజల సౌకర్యార్థం జనవరి 9 నుండి 18 వరకు ఈ మార్గంలో ఉచిత ప్రయాణాన్ని (టోల్ ఫ్రీ) అనుమతించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు కేంద్ర మంత్రిని అభ్యర్థించారు.
    user_Journalist Prem
    Journalist Prem
    Journalist చిట్యాల, నల్గొండ, తెలంగాణ•
    11 hrs ago
  • భారత్ మాత కి జై 🇮🇳 హిందువునని గర్వించు హిందువుగా జీవించు 🙏🚩
    1
    భారత్ మాత కి జై 🇮🇳 
హిందువునని గర్వించు హిందువుగా జీవించు 🙏🚩
    user_Shyam sunder Yadav Pulapally
    Shyam sunder Yadav Pulapally
    Malkajgiri, Medchal Malkajgiri•
    14 hrs ago
  • సంగారెడ్డి నుండి బీదర్ కు అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్ వాహనం సీజ్ కేసు నమోదు చేసిన వట్టిపల్లి ఎస్సై
    1
    సంగారెడ్డి నుండి బీదర్ కు అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్ వాహనం సీజ్ కేసు నమోదు చేసిన వట్టిపల్లి ఎస్సై
    user_Manoj Datta Photography
    Manoj Datta Photography
    Journalist నారాయణఖేడ్, సంగారెడ్డి, తెలంగాణ•
    9 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.