సంక్రాంతి పండుగకు సొంత ఊరికి వెళ్తున్నారా.... తస్మాత్ జాగ్రత్త : జిల్లా ఎస్పీ.డా.సంగ్రామ్ సింగ్ జి పాటిల్ IPS. ✴️ సంక్రాంతి పండుగకు సొంత ఊరికి వెళ్లేటప్పుడు ఇంట్లో నగలు ఆభరణాలు డబ్బులు ఉంచరాదు. ✴️ విలువైన వస్తువులను బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవాలి. ✴️ ఇంటికి భద్రంగా తాళాలు వేసి ఇంటి లోపల మరియు బయట లైట్ వేసి ఉంచాలి. ✴️ సొంత ఊరికి వెళ్లేటప్పుడు ఇంటి పక్కల వారికి సమాచారం అందించి ఇంటిని గమనిస్తూ ఉండమని చెప్పాలి. ✴️ మీయొక్క విలువైన వస్తువులను బ్యాంకులో భద్రపరచుకోనట్లయితే తప్పకుండా మీ వెంట తీసుకొని వెళ్లాలి. ✴️ మీరు సొంత ఊరికి వెళ్లేటప్పుడు డైలీ న్యూస్ పేపర్ మరియు పాల ప్యాకెట్లు ఇంటి ముందల ఉంచుకోకుండా చూసుకోవాలి. ✴️ ఇంటికి వేసిన తాళము బయటికి కనిపించకుండా డోర్ కర్టన్స్ తోటి కవర్ చేసి కనిపించకుండా చూసుకోవాలి. ✴️ మీరు సొంత ఊరికి వెళ్తున్నట్లయితే మీ సంబంధిత పోలీస్ స్టేషన్ నందు తప్పకుండా మీ యొక్క సమాచారం అందించి వెళ్ళాలి. తెలంగాణ పోలీస్
సంక్రాంతి పండుగకు సొంత ఊరికి వెళ్తున్నారా.... తస్మాత్ జాగ్రత్త : జిల్లా ఎస్పీ.డా.సంగ్రామ్ సింగ్ జి పాటిల్ IPS. ✴️ సంక్రాంతి పండుగకు సొంత ఊరికి వెళ్లేటప్పుడు ఇంట్లో నగలు ఆభరణాలు డబ్బులు ఉంచరాదు. ✴️ విలువైన వస్తువులను బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవాలి. ✴️ ఇంటికి భద్రంగా తాళాలు వేసి ఇంటి లోపల మరియు బయట లైట్ వేసి ఉంచాలి. ✴️ సొంత ఊరికి వెళ్లేటప్పుడు ఇంటి పక్కల వారికి సమాచారం అందించి ఇంటిని గమనిస్తూ ఉండమని చెప్పాలి. ✴️ మీయొక్క విలువైన వస్తువులను బ్యాంకులో భద్రపరచుకోనట్లయితే తప్పకుండా మీ వెంట తీసుకొని వెళ్లాలి. ✴️ మీరు సొంత ఊరికి వెళ్లేటప్పుడు డైలీ న్యూస్ పేపర్ మరియు పాల ప్యాకెట్లు ఇంటి ముందల ఉంచుకోకుండా చూసుకోవాలి. ✴️ ఇంటికి వేసిన తాళము బయటికి కనిపించకుండా డోర్ కర్టన్స్ తోటి కవర్ చేసి కనిపించకుండా చూసుకోవాలి. ✴️ మీరు సొంత ఊరికి వెళ్తున్నట్లయితే మీ సంబంధిత పోలీస్ స్టేషన్ నందు తప్పకుండా మీ యొక్క సమాచారం అందించి వెళ్ళాలి. తెలంగాణ పోలీస్
- a Masjid-e-Abbas (Gulshan-e-Abul Fazal Abbas A.S.) langar house ke paas mori ka pani jama ho raha hai, jiski wajah se musalliyon ko aane jaane mein sakht mushkilat ho rahi hain. GHMC se guzarish hai ke is masle par fauri tawajjo de kar ise hal karein.1
- పసిడి ప్రేమికులకు భారీ ఊరట.. నేలచూపు చూస్తున్న బంగారం, వెండి ధరలు! అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో దేశీయంగా భారీగా తగ్గిన ధరలు..1
- ధరూర్: మండలంలోని నెట్టెంపాడు గ్రామంలో గ్రామసభ వాడివేడిగా జరిగింది. గ్రామసభ సమావేశంలో కొన్ని ముఖ్యమైన సమస్యలు చర్చించారు. సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికపై కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో ఎమ్మెల్యే ఇచ్చిన హామీలు కూడా చర్చలో భాగంగా మరోసారి గుర్తు చేశారు. బూడిది పాడు నెట్టెంపాడు గ్రామానికి మధ్య బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేస్తామని గతంలో హామీ ఇచ్చి నేటి వరకు అది పూర్తి చేయలేదని చెప్పారు.1
- దరూరు మండల కేంద్రములో శ్రీ కొండేటి అంజన్న జన్మదిన వేడుకలు అంగరంగ వైభోగంగా నిర్వహించిన సర్పంచ్ డి ఆర్ విజయ్ కుమార్. ********<<<<<<>>>>>>******** జోగులాంబ గద్వాల జిల్లా దరూర్ మండల కేంద్రములో వెలసిన శ్రీకొండేటి ఆంజనేయస్వామి దేవాలయములో హనుమాన్ జయంతి వేడుకలు ముగించుకొని స్వామివారిని పురవీధులగుండా స్వామి ఉత్సవ విగ్రహాన్ని పల్లకి లో మోస్తూ వెనకాల అభయాంజనేయ స్వామి విగ్రహమును ట్రాక్టర్లో ఊరేగిస్తూ ముందుగా పార్థసారతి ఆలయములో స్వామి వారి దర్శనం చేసుకొని పురవీధుల గుండా స్వామిని ఆయిరేగింపుగా తీసుకెలుతూ శ్రీకొండేటి ఆంజనేయస్వామి దేవాలయము వరకు తీసుకెలుతున్నట్లు డి ఆర్ విజయ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు గ్రామస్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.1
- గజ్వేల్ సిద్దిపేట జిల్లా ఏప్రిల్ 2 ప్రజా తెలంగాణ న్యూస్/వంటేరు ప్రతాప్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ అబద్దాల పునాదుల మీద రాజ్యమేలుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన అంటూ ప్రజలను మోసం చేసిందన్నారు, రేపు జరగబోయే గ్రామ సభలలో ప్రజలు, బిఆర్ఎస్ పార్టీ సర్పంచులు, ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన అమలు కానీ 420 హామీలపై,6 గ్యారెంటీలపై, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గ్రామసభలలో నిలదీసి వైఫల్యం ఎండ కట్టాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తమ ఎమ్మెల్యేలను తమ మంత్రులను గ్రామ సభలోకి వెళ్లకుండా, అధికారులతోనే గ్రామ సభలు జరపాలని నిర్ణయించడంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిందని తెలిపారు, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రజా పాలన పేరిట వికలాంగులకు 6000 పెన్షన్ ఇస్తామని మోసం చేసిందని, కళ్యాణ లక్ష్మి లక్ష తో పాటు తులంబంగారం ఇస్తామని చెప్పి మోసం, విద్యార్థినిలకు స్కూటీల పంపిణీ చేస్తామని మో1
- వికారాబాద్, మోమిన్ పేట్ : 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం మొహం పేట్ మండలం బూరుగుపల్లి గ్రామంలో జరిగిన గ్రామసభలో ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర శాసనసభ పతి గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారి ఆర్డిఓ వాసు చంద్ర జిల్లా పంచాయతీ అధికారి జయసుధ ప్రజా ప్రతినిధులు నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అభివృద్ధి ఫలాలు గ్రామంలోని ప్రజలకు అందాల లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామంలో గ్రామ సభలను ఏర్పాటు చేస్తున్నదని, ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పలు సంక్షేమ కార్యక్రమాలను పథకాలను అందిస్తున్నట్లు తెలిపారు. మహాలక్ష్మి పథకంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇప్పటివరకు పదివేల కోట్ల రూపాయల ప్రయాణాలు చేశారని, 500 రూపాయలకే సబ్సిడీ గ్యాస్ సిలిండర్ గురజాతి పథకంలో పేదల ఇళ్లకు ఉచిత కరెంట్ రాజీవ్ ఆరోగ్య శ్రీ పరిమితి పది లక్షలకు పెంపు కల్పించినట్లు తెలిపారు.1
- *నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ లోని 32వ డివిజన్ శ్రీనగర్ కాలనీ పార్క్ లో జరిగిన ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్ వార్డు సభలో పాల్గొని ప్రసంగించిన శ్రీమతి మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి గారు* *ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి,మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు*1
- కర్ణాటకలోని హావేరి బస్టాండ్లో మృత్యుఘోష.. ప్లాట్ఫారమ్ మీదకు దూసుకొచ్చిన ఆర్టీసీ బస్సు! చక్రాల కింద నలిగి రెండేళ్ల బాలుడు మృతి.. సీసీటీవీలో రికార్డైన భయానక దృశ్యాలు..1