సంక్రాంతి పండుగకు సొంత ఊరికి వెళ్తున్నారా.... తస్మాత్ జాగ్రత్త : జిల్లా ఎస్పీ.డా.సంగ్రామ్ సింగ్ జి పాటిల్ IPS. ✴️ సంక్రాంతి పండుగకు సొంత ఊరికి వెళ్లేటప్పుడు ఇంట్లో నగలు ఆభరణాలు డబ్బులు ఉంచరాదు. ✴️ విలువైన వస్తువులను బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవాలి. ✴️ ఇంటికి భద్రంగా తాళాలు వేసి ఇంటి లోపల మరియు బయట లైట్ వేసి ఉంచాలి. ✴️ సొంత ఊరికి వెళ్లేటప్పుడు ఇంటి పక్కల వారికి సమాచారం అందించి ఇంటిని గమనిస్తూ ఉండమని చెప్పాలి. ✴️ మీయొక్క విలువైన వస్తువులను బ్యాంకులో భద్రపరచుకోనట్లయితే తప్పకుండా మీ వెంట తీసుకొని వెళ్లాలి. ✴️ మీరు సొంత ఊరికి వెళ్లేటప్పుడు డైలీ న్యూస్ పేపర్ మరియు పాల ప్యాకెట్లు ఇంటి ముందల ఉంచుకోకుండా చూసుకోవాలి. ✴️ ఇంటికి వేసిన తాళము బయటికి కనిపించకుండా డోర్ కర్టన్స్ తోటి కవర్ చేసి కనిపించకుండా చూసుకోవాలి. ✴️ మీరు సొంత ఊరికి వెళ్తున్నట్లయితే మీ సంబంధిత పోలీస్ స్టేషన్ నందు తప్పకుండా మీ యొక్క సమాచారం అందించి వెళ్ళాలి. తెలంగాణ పోలీస్
సంక్రాంతి పండుగకు సొంత ఊరికి వెళ్తున్నారా.... తస్మాత్ జాగ్రత్త : జిల్లా ఎస్పీ.డా.సంగ్రామ్ సింగ్ జి పాటిల్ IPS. ✴️ సంక్రాంతి పండుగకు సొంత ఊరికి వెళ్లేటప్పుడు ఇంట్లో నగలు ఆభరణాలు డబ్బులు ఉంచరాదు. ✴️ విలువైన వస్తువులను బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవాలి. ✴️ ఇంటికి భద్రంగా తాళాలు వేసి ఇంటి లోపల మరియు బయట లైట్ వేసి ఉంచాలి. ✴️ సొంత ఊరికి వెళ్లేటప్పుడు ఇంటి పక్కల వారికి సమాచారం అందించి ఇంటిని గమనిస్తూ ఉండమని చెప్పాలి. ✴️ మీయొక్క విలువైన వస్తువులను బ్యాంకులో భద్రపరచుకోనట్లయితే తప్పకుండా మీ వెంట తీసుకొని వెళ్లాలి. ✴️ మీరు సొంత ఊరికి వెళ్లేటప్పుడు డైలీ న్యూస్ పేపర్ మరియు పాల ప్యాకెట్లు ఇంటి ముందల ఉంచుకోకుండా చూసుకోవాలి. ✴️ ఇంటికి వేసిన తాళము బయటికి కనిపించకుండా డోర్ కర్టన్స్ తోటి కవర్ చేసి కనిపించకుండా చూసుకోవాలి. ✴️ మీరు సొంత ఊరికి వెళ్తున్నట్లయితే మీ సంబంధిత పోలీస్ స్టేషన్ నందు తప్పకుండా మీ యొక్క సమాచారం అందించి వెళ్ళాలి. తెలంగాణ పోలీస్
- కాలుష్య పరిశ్రమలను తొలగించాలని కోరుతూ దోమడుగు గ్రామస్తులు నిరసన1
- Post by Paramesh Ratnagiri1
- కడప జిల్లాలో అన్నదమ్ముల దాడిలో ఒకరు మృతి చెందిన విషయం తెలిసిందే. కలసపాడు మండలం రామాపురంకి చెందిన నలుగురు అన్నదమ్ములు. చిన్న గురవయ్య, నడిపి గురయ్యకు డబ్బుల విషయంలో విబేదాలు ఉండగా ఆదివారం దీనిపై మాట్లాడుకుందామని గోపవరం వద్దగల సత్య టౌన్షిప్ వద్ద కలిశారు. గొడవ పెద్దదై దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో చిన్న గురవయ్య మృతి చెందగా పెద్ద గురవయ్య కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు బద్వేల్ ఆసుపత్రికి తరలించారు.1
- కర్నూలు జిల్లా... ఆలూరు నియోజకవర్గం... నేడు వడ్డే ఓబన్న జయంతి సందర్భంగా ఆలూరులో వడ్డెర కులస్తులు అంగరంగ వైభయంగా జరుపుకున్నారు... పురవీధుల్లో వడ్డే ఓబన్న చిత్రపటం ఊరేగింపుగా చేస్తూ ఆయన చిత్రపటానికి పూలమాల ఏసి ఘనంగా నివాళులర్పించారు... ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి నాయకులు గుమ్మనూరు కమలమ్మ, గుమ్మనూరు నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం నారాయణ మాట్లాడుతూ దేశం కోసం పోరాడిన తొలి స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సైన్యానికి వెన్నుముకల ఆయన నిలిచారన్నారు.. ఆయన చేసిన అలుపెరుగని పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని నారాయణ అన్నారు...4
- కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని వైస్రాయ్ లాడ్జిలో వడ్లకొండ చిరంజీవి అనే యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య.మృతుడు భూపాల్ పల్లి జిల్లా టేకుమట్ల మండలం మందలూరు గ్రామవాసిగా గుర్తింపు. సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు1
- మూడు చెక్కలపల్లిలో క్రీడా ప్రాంగణం చదును.. క్రీడాకారులకు క్రికెట్ బ్యాట్ బహుమతి మూడు చెక్కలపల్లి గ్రామంలో క్రీడాకారులకు అనుకూలంగా క్రీడా ప్రాంగణాన్ని చదును చేసే పనులు ఈరోజు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ సపావట్ కవిత దేవు నాయక్ సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ యువతను ప్రోత్సహించే ఉద్దేశంతో క్రీడాకారులకు రూ.2,400 విలువగల క్రికెట్ బ్యాట్ను బహుమతిగా అందజేశారు. గ్రామ స్థాయిలో క్రీడలకు ప్రాధాన్యత ఇస్తూ మౌలిక వసతులు కల్పించడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.1
- బనకచర్ల ప్రాజెక్టుకు పేరు మార్చడం కాంగ్రెస్ తెలివి తక్కువ తనానికి నిదర్శనం.. మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి తెలంగాణలో తెలివి తక్కువ దద్దమ్మ ప్రభుత్వం ప్రజల్ని పరిపాలిస్తుందని మాజీమంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి విమర్శించారు. గతంలో కేసీఆర్ ప్రారంభించిన ప్రాజెక్టులు పనులు పూర్తి చేయలేక లేనిపోని ఆ పనిని వేస్తోందని ధ్వజమెత్తారు. బనకచర్ల ప్రాజెక్టు పేరు మార్చి పనులు చేయడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం అన్నారు. ప్రభుత్వం వెంటనే వైఖరి మార్చుకోకపోతే ప్రజలు బుద్ధి చెప్పే సమయం వస్తుందని తెలిపారు.1
- సంగారెడ్డి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలలో రేపు విడుదల చేయనున్న తుది జాబితా1
- బద్వేలు: అన్నదమ్ముల మధ్య గొడవ.. ఒకరు మృతి.! కడప జిల్లా గోపవరం మండలం నెల్లూరు రోడ్డులోని సత్య టౌన్షిప్ వద్ద గాయాలతో ఇద్దరు వ్యక్తులు పడి ఉన్నారు. ఇరువురి తలలపై తీవ్ర గాయాలై ఉన్నాయి. ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరోవ్యక్తి పరిస్థితి విషమంగా ఉండడంతో కడప రిమ్స్కు తరలించినట్లు సమాచారం. వారు ఇద్దరూ కలసపాడు మండలం ఎగువ రామాపురానికి చెందిన అన్నదమ్ములుగా స్థానికులు గుర్తించారు. ఆర్థిక లావాదేవీలతోనే ఇరువురు దాడికి పాల్పడినట్లు ప్రాథమిక సమాచారం.2