Shuru
Apke Nagar Ki App…
*ఈరోజు మున్సిపల్ పరిధిలోని తొమ్మిదో వార్డులో 99 రోజుల పట్టణ ప్రగతి ప్రణాళిక లో భాగంగా గ్రామసభ నిర్వహించి వార్డులో ఉన్న సమస్యల గురించి తెలుసుకొని మున్సిపల్ కమిషనర్ గారికి వివరణ చేస్తానని హామీ ఇచ్చిన కౌన్సిలర్ సాధునేని ధనలక్ష్మి మధుకర్ గారు ఇట్టి కార్యక్రమంలో వార్డు ప్రజలంతా పాల్గొని సభను విజయవంతం చేసినారు* Note:- 1 ముఖ్యంగా పలు సమస్యలు రోడ్డును ఎంకరేజ్ చేసి అక్రమ నిర్మాణాలు. 2. పలు కాలనీలలో సమస్యలపై చర్చించడం జరిగింది.. 3. ఇందిరమ్మ ఇల్లులు మరియు ఫ్రీ కరెంట్ మరియు లబ్ధిదారులను ఫ్రీ బస్సు మూడు నెలల రుచిత సన్నబియ్యం లబ్ధిదారులకు చేరే విధంగా అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది మరియు పింఛన్లకు సంబంధించిన పలు విషయాలపై చర్చించడం జరిగింది
Tagore
*ఈరోజు మున్సిపల్ పరిధిలోని తొమ్మిదో వార్డులో 99 రోజుల పట్టణ ప్రగతి ప్రణాళిక లో భాగంగా గ్రామసభ నిర్వహించి వార్డులో ఉన్న సమస్యల గురించి తెలుసుకొని మున్సిపల్ కమిషనర్ గారికి వివరణ చేస్తానని హామీ ఇచ్చిన కౌన్సిలర్ సాధునేని ధనలక్ష్మి మధుకర్ గారు ఇట్టి కార్యక్రమంలో వార్డు ప్రజలంతా పాల్గొని సభను విజయవంతం చేసినారు* Note:- 1 ముఖ్యంగా పలు సమస్యలు రోడ్డును ఎంకరేజ్ చేసి అక్రమ నిర్మాణాలు. 2. పలు కాలనీలలో సమస్యలపై చర్చించడం జరిగింది.. 3. ఇందిరమ్మ ఇల్లులు మరియు ఫ్రీ కరెంట్ మరియు లబ్ధిదారులను ఫ్రీ బస్సు మూడు నెలల రుచిత సన్నబియ్యం లబ్ధిదారులకు చేరే విధంగా అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది మరియు పింఛన్లకు సంబంధించిన పలు విషయాలపై చర్చించడం జరిగింది
More news from తెలంగాణ and nearby areas
- Post by Tagore3
- ప్రభుత్వం హిందువులపై కుట్రపూరితంగా హనుమాన్ జయంతి రోజున ప్రజా పాలన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం తగదని విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు రవీందర్ అన్నారు.1
- పసిడి ప్రేమికులకు భారీ ఊరట.. నేలచూపు చూస్తున్న బంగారం, వెండి ధరలు! అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో దేశీయంగా భారీగా తగ్గిన ధరలు..1
- ఓయూ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ లో ఏసీబీ దాడులు ఉస్మానియా యూనివర్సిటీలో బుధవారం ఏసీబీ దాడులు కలకలం సృష్టించాయి. అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ లోని బిల్స్ సెక్షన్ లో పనిచేస్తున్న రమేష్, అరవింద్ అనే ఇద్దరు ఉద్యోగులు రూ. 13 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. రిటైర్డ్ ఉద్యోగికి సంబంధించిన పెన్షన్ వ్యవహారంలో లంచం డిమాండ్ చేశారని ఆరోపణలున్నాయి. బాధితుడి ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు వలపన్ని వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.1
- ఉస్మానియా యూనివర్సిటీ పరిపాలన భవనంలో పెన్షన్ దరఖాస్తు కోసం వచ్చిన ఓ విశ్రాంత ఉద్యోగి నుండి లంచం తీసుకుంటున్న ఇద్దరు ఉద్యోగులను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ గంగసాని శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం, పెన్షన్ మంజూరు కోసం వచ్చిన బాధితుడిని సీనియర్ అసిస్టెంట్ అరవింద్ రూ.15,000 లంచం కోరగా, చివరకు రూ.13,000కి ఒప్పందం కుదిరింది. ఆ మొత్తాన్ని తన సహచరుడు రమేష్కు ఇవ్వాలని అరవింద్ సూచించాడు. అవినీతి డిమాండ్ను సహించలేక బాధితుడు ఏసీబీని సంప్రదించడంతో అధికారులు పథకం ప్రకారం బుధవారం లేడీస్ హాస్టల్ బస్టాప్ వద్ద రమేష్ను డబ్బులు తీసుకుంటుండగా పట్టుకున్నారు. విచారణలో అరవింద్ ప్రమేయం బయటపడడంతో ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి లంచం సొమ్మును స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీధర్ మాట్లాడుతూ, ఎక్కడైనా అవినీతి జరిగితే ప్రజలు ధైర్యంగా ఏసీబీని సంప్రదించాలని సూచించారు.2
- a Masjid-e-Abbas (Gulshan-e-Abul Fazal Abbas A.S.) langar house ke paas mori ka pani jama ho raha hai, jiski wajah se musalliyon ko aane jaane mein sakht mushkilat ho rahi hain. GHMC se guzarish hai ke is masle par fauri tawajjo de kar ise hal karein.1
- గజ్వేల్ సిద్దిపేట జిల్లా ఏప్రిల్ 2 ప్రజా తెలంగాణ న్యూస్/వంటేరు ప్రతాప్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ అబద్దాల పునాదుల మీద రాజ్యమేలుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన అంటూ ప్రజలను మోసం చేసిందన్నారు, రేపు జరగబోయే గ్రామ సభలలో ప్రజలు, బిఆర్ఎస్ పార్టీ సర్పంచులు, ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన అమలు కానీ 420 హామీలపై,6 గ్యారెంటీలపై, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గ్రామసభలలో నిలదీసి వైఫల్యం ఎండ కట్టాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తమ ఎమ్మెల్యేలను తమ మంత్రులను గ్రామ సభలోకి వెళ్లకుండా, అధికారులతోనే గ్రామ సభలు జరపాలని నిర్ణయించడంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిందని తెలిపారు, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రజా పాలన పేరిట వికలాంగులకు 6000 పెన్షన్ ఇస్తామని మోసం చేసిందని, కళ్యాణ లక్ష్మి లక్ష తో పాటు తులంబంగారం ఇస్తామని చెప్పి మోసం, విద్యార్థినిలకు స్కూటీల పంపిణీ చేస్తామని మో1
- Post by Tagore1