Shuru
Apke Nagar Ki App…
నేత్ర వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి నేత్ర వైద్య శిబిరాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజురా సత్యం కోరారు. ప్రపంచ దృష్టి దినోత్సవం సందర్భంగా ఎల్వి ప్రసాద్ ఐ కేర్ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం ఖానాపూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం నుండి తెలంగాణ తల్లి విగ్రహం వరకు నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. కంటి దృష్టి ప్రధానమైందనీ, చిన్నారులకు సెల్ ఫోన్లు ఇవ్వకుండా క్రీడలపై ఆసక్తిని పెంచాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో పలువురు కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Murthy
నేత్ర వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి నేత్ర వైద్య శిబిరాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజురా సత్యం కోరారు. ప్రపంచ దృష్టి దినోత్సవం సందర్భంగా ఎల్వి ప్రసాద్ ఐ కేర్ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం ఖానాపూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం నుండి తెలంగాణ తల్లి విగ్రహం వరకు నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. కంటి దృష్టి ప్రధానమైందనీ, చిన్నారులకు సెల్ ఫోన్లు ఇవ్వకుండా క్రీడలపై ఆసక్తిని పెంచాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో పలువురు కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
More news from Nirmal and nearby areas
- గోసంపల్లిలో దుర్గామాత బోనాల జాతర ఖానాపూర్ మండలంలోని వివిధ గ్రామాలలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరుగుతున్నాయి. దసరా శరన్నవరాత్రులను పురస్కరించుకొని ఆ మండలంలోని గోసంపల్లి గ్రామంలో ప్రజలు, మహిళలు దుర్గామాత అమ్మవారి బోనాల జాతరను నిర్వహించారు. బుధవారం రాత్రి గ్రామంలోని మహిళలు హారతులు, బోనాలను ధరించి దుర్గామాత అమ్మవారి విగ్రహం వరకు ఊరేగింపు నిర్వహించారు. అనంతరం దుర్గామాతకు వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో గ్రామంలో పూర్తిగా ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది.1
- మాదిగల నిరాశన ప్రదర్శన1
- karze Mawan De | ਕਰਜ਼ੇ ਮਾਵਾਂ ਦੇ | Coming Soon |1
- Post by Rohtas Nigam1
- వేల్పూర్ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారంలో బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జ్ ముత్యాల సునిల్ రెడ్డి1
- work from home shops government approval genuine company in a serious people contactor WhatsApp message 91773711261
- శ్రీ దుర్గా దేవాలయం కాలేజ్ గ్రౌండ్ కోరుట్ల ...1
- బాసర సరస్వతీదేవి ఆలయంలో ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. 'కాళరాత్రి దేవి' అవతారంలో భక్తులకు అమ్మవారి దర్శనమిస్తున్నారు. మూలా నక్షత్రం సందర్భంగా అక్షరాభ్యాసం, పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.1