logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కోటబొమ్మాళి మండలం నిమ్మాడ మంత్రి క్యాంపు కార్యాలయంలో శనివారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రజాదర్బార్ నిర్వహించారు. కోటబొమ్మాళి మండలం నిమ్మాడ మంత్రి క్యాంపు కార్యాలయంలో శనివారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రజాదర్బార్ నిర్వహించారు. సంతబొమ్మాళి, కోటబొమ్మాళి మండలాలకు చెందిన ప్రజలు వివిధ సమస్యలపై దరఖాస్తులు సమర్పించారు. పింఛన్లు మంజూరు చేయాలని, కాలనీలు ఇప్పించాలని, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని విన్నవించారు. వీరి సమస్యలు పరిష్కరించాలని ఫోన్ ద్వారా అధికారులకు మంత్రి ఆదేశించారు.

on 21 March
user_BHEEMARAO BYPALLI
BHEEMARAO BYPALLI
కోటబొమ్మాళి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
on 21 March
ae86a920-f2b0-4935-89ec-d362828db6df
d6b3fd43-2a14-451c-a8c9-a54a43fcd751
55d95afe-119a-4cd6-9d94-4c1fdfe7c996
f010231a-0f7c-4ac6-903c-79d03df79dfd

కోటబొమ్మాళి మండలం నిమ్మాడ మంత్రి క్యాంపు కార్యాలయంలో శనివారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రజాదర్బార్ నిర్వహించారు. కోటబొమ్మాళి మండలం నిమ్మాడ మంత్రి క్యాంపు కార్యాలయంలో శనివారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రజాదర్బార్ నిర్వహించారు. సంతబొమ్మాళి, కోటబొమ్మాళి మండలాలకు చెందిన ప్రజలు వివిధ సమస్యలపై దరఖాస్తులు సమర్పించారు. పింఛన్లు మంజూరు చేయాలని, కాలనీలు ఇప్పించాలని, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని విన్నవించారు. వీరి సమస్యలు పరిష్కరించాలని ఫోన్ ద్వారా అధికారులకు మంత్రి ఆదేశించారు.

More news from Andhra Pradesh and nearby areas
  • 🙏😭
    1
    🙏😭
    user_Adimlamrambabu Adimlamrambabu
    Adimlamrambabu Adimlamrambabu
    Kakinada (Rural), Andhra Pradesh•
    8 hrs ago
  • మండపేట న్యూస్ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా కొనసాగే నైతిక హక్కు బి ఆర్ నాయుడు కు ఎంత మాత్రం లేదని రాష్ట్ర సబ్ ఆర్డినేటర్ కమిటీ చైర్మన్ మండపేట వైసిపి ఇన్ ఛార్జ్ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు.తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ బి.ఆర్. నాయుడు అనైతిక కార్యకలాపాలు ఆయన వాడుతున్న భాష తిరుమల పవిత్రతను దిగజార్చుతున్నాయనీ మండిపడ్డారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి ఎలాంటి చర్యలు లేవన్నారు. తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నామని హెచ్చరించారు.వైసిపి పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మండపేట నియోజకవర్గం వైఎస్ఆర్సిపి ఇంచార్జ్ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆధ్వర్యంలో శనివారం భారీ మోటర్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. బి.ఆర్. నాయుడుని వెంటనే టీటీడీ ఛైర్మన్ పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున కార్యకర్తలు కదం తొక్కారు.మండపేట విజయలక్ష్మి నగర్ లోని వైసిపి కార్యాలయం నుండి మండపేట కలువపువ్వు సెంటర్, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.పూజల అనంతరం దేవాలయం వెలుపల మీడియా సమావేశం లో ఆయన పాల్గొన్నారు.ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆలయాన్ని సందర్శించి స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కలువపువ్వు సెంటర్‌లో మీడియా సమావేశం నిర్వహించి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్ర సబ్ ఆర్డినేటర్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడుతూపవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవిలో ఉండి ఒక మహిళతో అనైతికంగా ప్రవర్తించిన బీఆర్ నాయుడు వెంటనే రాజీనామా చేయాలన్నారు. వీడియో సాక్ష్యాలతో రాసలీలలు ఆరోపణలు ఎదుర్కొంటున్న అతని పై చర్యలు తీసుకోకుండా, అతనిని ప్రశ్నించేవారి గొంతు నొక్కడం ఎంతవరకు సమంజసం అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు వెంటనే బీఆర్ నాయుడును పదవీచ్యుతుడిని చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక మండపేట వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ పదవిలో వాకచర్ల గుప్తా ఉన్నారని ఆయన పై స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు అయిందన్నారు. భారీ మొత్తం లో ప్రజలకు కుచ్చు టోపీ పెట్టీ , చిట్టీల పేరుతో భారీ మోసానికి పాల్పడ్డ వ్యక్తిని నియమించడం చట్టవిరుద్ధమని తోట త్రిమూర్తులు దుయ్యబట్టారు. చట్టం ప్రకారం ఎఫ్‌ఐఆర్ ఉన్న వ్యక్తిని ఇలాంటి పవిత్ర పదవికి నియమించడం సరికాదనీ స్థానిక ఎమ్మెల్యే జోగేశ్వరరావుకి గుర్తు చేశారు. ఇది దేవాలయ మర్యాదకు భంగం కలిగిస్తుందని విమర్శించారు. సీఎం చంద్రబాబు నాయుడు పై తీవ్రంగా మండిపడ్డారు. 2003 లో అలిపిరి బాంబు బ్లాస్ట్ నుంచి వెంకటేశ్వర స్వామి కృపవల్ల బయటపడ్డానని పదేపదే చెప్పే చంద్రబాబు, ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేకుండా తిరుమల లడ్డులో జంతు కొవ్వు కలిసిందని పేర్కొని కోట్లాది భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడారన్నారు. ఇది అమాయకులైన భక్తులను మోసం చేయడమేనని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలను కూడా ఎండగట్టారు. 60 సంవత్సరాలు నిండిన వారికి 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తానని వాగ్దానం చేసి మోసం చేశారన్నారు. ఆడవారికి ఆడబడ్డ నిధి కింద 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల నిండిన మహిళలందరికీ 15,000 ఇస్తానని చెప్పి నిలువునా ముంచారనీ విమర్శించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇప్పటి వరకు కట్టిన దాఖలాలు లేవన్నారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి మాటే లేదన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని తీవ్రంగా విమర్శించారు. ఈ కార్యక్రమంలో మండపేట టౌన్ వైసిపి ప్రెసిడెంట్ పిల్లి శ్రీనివాస్, జిల్లా వైసిపి ఉపాధ్యక్షులు పిల్లా వీరబాబు, జడ్పిటిసి కుడిపూడి రాంబాబు, కపిలేశ్వరం ఎంపీపీలు నౌడు వెంకటరమణ, జిత్తుగ వెంకటలక్ష్మి, మండల కన్వీనర్స్ అడబాల బాబ్జి, వెలగల సత్యనారాయణరెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్లు సిరిపురం శ్రీనివాస్, నక్కా సింహాచలం, రాష్ట్ర వైసిపి ఎస్సీ సెల్ కార్యదర్శి పలివెల, సుధాకర్, రాష్ట్ర వైసిపి బీసీ సెల్ కార్యదర్శి యాండ్ర బుజ్జి, రూరల్ వైస్ ఎంపీపీ పసుమర్తి నాగేశ్వరరావు, మాజీ సర్పంచ్ పెదపాటి సత్యనారాయణ మూర్తి, పొతంశెట్టి ప్రసాద్, జిల్లా కార్యదర్శి ఎర్రగుంట అయ్యప్ప, మందపల్లి రవికుమార్, సన్మాల ధనరాజు, జొన్నపల్లి సత్తిబాబు, వనుము నారాయణ, గొల్లకోటి రామకృష్ణ, పెంకే వెంకటరావు, పోతుల రాంబాబు పోతుల ప్రసాద్, శ్రీ శ్రీ, సాధనాల శివ, శెట్టి నాగేశ్వరరావు, వల్లూరి రామకృష్ణ, సురేష్, కొప్పిరెడ్డి ప్రసాద్ , షేక్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ షేక్ ఆలీఖాన్ బాబా,మరిశెట్టి సత్యనారాయణ, కవల శ్రీను, కోణాల బోసు, భాస్కర్ రావు, సెనగకాయల దొరబాబు, రుద్రాక్షల వీర వెంకట శ్రీనివాస్, రుద్రాక్షల వీర్రాజు, కొప్పిశెట్టి రామకిషోర్, తాతపూడి సుబ్రమణ్యం, పల్లివెల మధు. సలాది వీరబాబు, వాసంశెట్టి విష్ణు, జగపతి, సుదర్శన్, మనబడి నియోజకవర్గానికి చెందిన అన్ని గ్రామాల మాజీ సర్పంచులు, ఎంపిటిసిలు, మాజీ వార్డ్ నెంబర్స్, ఆ మాజీ కౌన్సిలర్ అన్ని విభాగాలకు చెందిన నాయకులు కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
    2
    మండపేట న్యూస్ 
తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా కొనసాగే నైతిక హక్కు బి ఆర్  నాయుడు కు ఎంత మాత్రం లేదని రాష్ట్ర సబ్ ఆర్డినేటర్ కమిటీ చైర్మన్ మండపేట వైసిపి ఇన్ ఛార్జ్ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు.తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ బి.ఆర్. నాయుడు అనైతిక కార్యకలాపాలు ఆయన వాడుతున్న భాష తిరుమల పవిత్రతను దిగజార్చుతున్నాయనీ మండిపడ్డారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి ఎలాంటి చర్యలు లేవన్నారు. తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నామని హెచ్చరించారు.వైసిపి పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి  వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మండపేట నియోజకవర్గం వైఎస్ఆర్సిపి ఇంచార్జ్ ఎమ్మెల్సీ  తోట త్రిమూర్తులు ఆధ్వర్యంలో శనివారం భారీ మోటర్ సైకిల్  ర్యాలీ నిర్వహించారు. బి.ఆర్. నాయుడుని వెంటనే టీటీడీ ఛైర్మన్ పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ  పెద్ద ఎత్తున కార్యకర్తలు కదం తొక్కారు.మండపేట విజయలక్ష్మి నగర్ లోని వైసిపి కార్యాలయం నుండి మండపేట  కలువపువ్వు సెంటర్, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.పూజల అనంతరం దేవాలయం వెలుపల మీడియా సమావేశం లో ఆయన పాల్గొన్నారు.ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆలయాన్ని సందర్శించి స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కలువపువ్వు సెంటర్‌లో మీడియా సమావేశం నిర్వహించి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్ర సబ్ ఆర్డినేటర్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడుతూపవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవిలో ఉండి ఒక మహిళతో అనైతికంగా ప్రవర్తించిన బీఆర్ నాయుడు వెంటనే రాజీనామా చేయాలన్నారు. వీడియో సాక్ష్యాలతో రాసలీలలు ఆరోపణలు ఎదుర్కొంటున్న అతని పై చర్యలు తీసుకోకుండా, అతనిని ప్రశ్నించేవారి గొంతు నొక్కడం ఎంతవరకు సమంజసం అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు వెంటనే బీఆర్ నాయుడును పదవీచ్యుతుడిని చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక  మండపేట వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ పదవిలో వాకచర్ల గుప్తా ఉన్నారని ఆయన పై స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు అయిందన్నారు. భారీ మొత్తం లో ప్రజలకు కుచ్చు టోపీ పెట్టీ , చిట్టీల పేరుతో భారీ మోసానికి పాల్పడ్డ వ్యక్తిని నియమించడం చట్టవిరుద్ధమని తోట త్రిమూర్తులు దుయ్యబట్టారు. చట్టం ప్రకారం ఎఫ్‌ఐఆర్ ఉన్న వ్యక్తిని ఇలాంటి పవిత్ర పదవికి నియమించడం సరికాదనీ స్థానిక ఎమ్మెల్యే జోగేశ్వరరావుకి గుర్తు చేశారు. ఇది దేవాలయ మర్యాదకు భంగం కలిగిస్తుందని విమర్శించారు. సీఎం చంద్రబాబు నాయుడు పై  తీవ్రంగా మండిపడ్డారు. 2003 లో అలిపిరి బాంబు బ్లాస్ట్ నుంచి వెంకటేశ్వర స్వామి కృపవల్ల బయటపడ్డానని పదేపదే చెప్పే చంద్రబాబు, ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేకుండా తిరుమల లడ్డులో జంతు కొవ్వు కలిసిందని పేర్కొని కోట్లాది భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడారన్నారు. ఇది అమాయకులైన భక్తులను మోసం చేయడమేనని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలను కూడా ఎండగట్టారు. 60 సంవత్సరాలు నిండిన వారికి 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తానని వాగ్దానం చేసి మోసం చేశారన్నారు. ఆడవారికి ఆడబడ్డ నిధి కింద 18 సంవత్సరాల నుండి 59  సంవత్సరాల నిండిన మహిళలందరికీ 15,000 ఇస్తానని చెప్పి నిలువునా ముంచారనీ విమర్శించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇప్పటి వరకు కట్టిన దాఖలాలు లేవన్నారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి మాటే లేదన్నారు.  కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని తీవ్రంగా విమర్శించారు.  ఈ కార్యక్రమంలో మండపేట టౌన్  వైసిపి ప్రెసిడెంట్ పిల్లి శ్రీనివాస్, జిల్లా వైసిపి ఉపాధ్యక్షులు పిల్లా వీరబాబు, జడ్పిటిసి కుడిపూడి  రాంబాబు, కపిలేశ్వరం ఎంపీపీలు నౌడు వెంకటరమణ, జిత్తుగ వెంకటలక్ష్మి, మండల కన్వీనర్స్ అడబాల బాబ్జి, వెలగల సత్యనారాయణరెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్లు సిరిపురం శ్రీనివాస్,  నక్కా సింహాచలం, రాష్ట్ర వైసిపి ఎస్సీ సెల్ కార్యదర్శి పలివెల, సుధాకర్, రాష్ట్ర వైసిపి బీసీ సెల్  కార్యదర్శి యాండ్ర బుజ్జి, రూరల్ వైస్ ఎంపీపీ పసుమర్తి నాగేశ్వరరావు, మాజీ సర్పంచ్ పెదపాటి సత్యనారాయణ మూర్తి, పొతంశెట్టి ప్రసాద్, జిల్లా కార్యదర్శి ఎర్రగుంట అయ్యప్ప, మందపల్లి రవికుమార్, సన్మాల ధనరాజు, జొన్నపల్లి సత్తిబాబు, వనుము నారాయణ, గొల్లకోటి రామకృష్ణ, పెంకే వెంకటరావు, పోతుల రాంబాబు పోతుల ప్రసాద్, శ్రీ శ్రీ, సాధనాల శివ, శెట్టి నాగేశ్వరరావు, వల్లూరి రామకృష్ణ, సురేష్, కొప్పిరెడ్డి ప్రసాద్ ,  షేక్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ షేక్ ఆలీఖాన్ బాబా,మరిశెట్టి సత్యనారాయణ, కవల శ్రీను, కోణాల బోసు, భాస్కర్ రావు, సెనగకాయల దొరబాబు, రుద్రాక్షల వీర వెంకట శ్రీనివాస్, రుద్రాక్షల వీర్రాజు, కొప్పిశెట్టి రామకిషోర్, తాతపూడి సుబ్రమణ్యం, పల్లివెల మధు. సలాది వీరబాబు, వాసంశెట్టి విష్ణు, జగపతి, సుదర్శన్, మనబడి నియోజకవర్గానికి చెందిన అన్ని గ్రామాల మాజీ సర్పంచులు, ఎంపిటిసిలు, మాజీ వార్డ్ నెంబర్స్, ఆ మాజీ కౌన్సిలర్ అన్ని విభాగాలకు చెందిన నాయకులు కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
    user_Raju Nandikolla
    Raju Nandikolla
    Local Politician మండపేట, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
  • పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతిలో కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మిగతా వచ్చిన సాయం చేసి ఆదుకోండి🙏😭
    1
    పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతిలో కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మిగతా వచ్చిన సాయం చేసి ఆదుకోండి🙏😭
    user_Rambabu Adhimulam
    Rambabu Adhimulam
    అమలాపురం, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • 🙏😭🙏😭
    1
    🙏😭🙏😭
    user_Adimlamganash
    Adimlamganash
    Farmer Ambajipeta, Konaseema•
    9 hrs ago
  • Post by V Ramarao
    4
    Post by V Ramarao
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    8 hrs ago
  • తెలంగాణ ప్రభుత్వం పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ఇస్తున్న నగదును 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచాలని ఆధార్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు కంటే కేశవ గౌడ్ డిమాండ్ చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ లబ్ధిదారులకు ఇస్తున్న 5 లక్షలు ఇల్లు నిర్మించుకునేందుకు అరకొరగా ఉన్నాయని తెలిపారు. అదే విధంగా ప్రస్తుతం సిమెంటు ధరలు, ఇనుప చువ్వా, హమాలీల ధరలు భారీగా పెరిగినందున 10 లక్షలకు పెంచాలని కోరారు. అదేవిధంగా బిల్లులను వారంలో కచ్చితంగా లబ్ధిదారుడికి అందే విధంగా చూడాలన్నారు. రెండో విడత ఇందిరమ్మ ఇల్లు ఏప్రిల్ నెలలో మంజూరు చేస్తానని హామీ ఇచ్చిన ప్రభుత్వం, ఆ మాటలను నిలబెట్టుకోవాలని కోరారు. పేద ప్రజల ఆర్థిక పరిస్థితి దృష్ట్యా మహిళలకు నగదును పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయన .ఊకే ముత్తయ్య దొర. కొమ్ము విజయకుమార్. నరపోగు దీప్తి. నరేష్.వెంట ఆధార్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
    1
    తెలంగాణ ప్రభుత్వం పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ఇస్తున్న నగదును 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచాలని ఆధార్  పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు కంటే కేశవ గౌడ్ డిమాండ్ చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ లబ్ధిదారులకు ఇస్తున్న 5 లక్షలు ఇల్లు నిర్మించుకునేందుకు అరకొరగా ఉన్నాయని తెలిపారు. అదే విధంగా ప్రస్తుతం సిమెంటు ధరలు, ఇనుప చువ్వా,  హమాలీల ధరలు భారీగా పెరిగినందున 10 లక్షలకు పెంచాలని కోరారు. అదేవిధంగా బిల్లులను వారంలో కచ్చితంగా లబ్ధిదారుడికి అందే విధంగా చూడాలన్నారు. రెండో విడత ఇందిరమ్మ ఇల్లు ఏప్రిల్ నెలలో మంజూరు చేస్తానని హామీ ఇచ్చిన ప్రభుత్వం, ఆ మాటలను నిలబెట్టుకోవాలని కోరారు. పేద ప్రజల ఆర్థిక పరిస్థితి దృష్ట్యా  మహిళలకు నగదును పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయన .ఊకే ముత్తయ్య దొర. కొమ్ము విజయకుమార్. నరపోగు దీప్తి. నరేష్.వెంట ఆధార్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
    9 hrs ago
  • 🙏😭
    1
    🙏😭
    user_Adimlamrambabu Adimlamrambabu
    Adimlamrambabu Adimlamrambabu
    Kakinada (Rural), Andhra Pradesh•
    8 hrs ago
  • 🙏😭
    1
    🙏😭
    user_Rambabu Adhimulam
    Rambabu Adhimulam
    అమలాపురం, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • పక్షవాతంత్రం జీవితకాలం కాళ్లు చేతులు కళ్ళు పైన ఈ నిరుపేద కుటుంబానికి మీకు తోచిన సాయం చేసి ఆదుకోండి 🙏😭
    1
    పక్షవాతంత్రం జీవితకాలం కాళ్లు చేతులు కళ్ళు పైన ఈ నిరుపేద కుటుంబానికి మీకు తోచిన సాయం చేసి ఆదుకోండి 🙏😭
    user_Adimlamganash
    Adimlamganash
    Farmer Ambajipeta, Konaseema•
    9 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.