logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కడెం ప్రాజెక్టు 11 గేట్లు ఎత్తివేత:గోదావరి తీర ప్రాంత ప్రజలకు హెచ్చరిక! ​జన్నారం: కడెం ప్రాజెక్టు 11 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయడంతో గోదావరి నదికి వరద ఉధృతి పెరిగే అవకాశం ఉందని తహసీల్దార్ బక్కయ్య హెచ్చరించారు. మండలంలోని కలమడుగు, ధర్మారం, బాదంపెల్లి, చింతగూడ, రోటిగూడ, తపాల్పూర్ గ్రామాల ప్రజలు, మత్స్యకారులు, పశువుల కాపరులు ఎవరూ గోదావరి తీరం వైపు వెళ్లకూడదని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.

12 hrs ago
user_Naveen journalist
Naveen journalist
Local News Reporter Jannaram, Mancherial•
12 hrs ago

కడెం ప్రాజెక్టు 11 గేట్లు ఎత్తివేత:గోదావరి తీర ప్రాంత ప్రజలకు హెచ్చరిక! ​జన్నారం: కడెం ప్రాజెక్టు 11 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయడంతో గోదావరి నదికి వరద ఉధృతి పెరిగే అవకాశం ఉందని తహసీల్దార్ బక్కయ్య హెచ్చరించారు. మండలంలోని కలమడుగు, ధర్మారం, బాదంపెల్లి, చింతగూడ, రోటిగూడ, తపాల్పూర్ గ్రామాల ప్రజలు, మత్స్యకారులు, పశువుల కాపరులు ఎవరూ గోదావరి తీరం వైపు వెళ్లకూడదని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.

More news from తెలంగాణ and nearby areas
  • రాత్రి 7.30 నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్ట్ గేట్ల ఎత్తివేత.. దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి కడెం ప్రాజెక్టు నుంచి వరద నీటి విడుదలతో పాటు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి 7.30 గంటల నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తి సుమారు లక్ష క్యూసెక్కులకు పైగా నీటిని దిగువకు విడుదల చేసే అవకాశం ఉందని ఇరిగేషన్ విభాగం తెలిపింది. దీంతో గోదావరి నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. చేపల వేట, పశువుల మేపు, వ్యవసాయ పనుల కోసం ఎవరూ నది పరివాహక ప్రాంతాల్లోకి వెళ్లరాదని హెచ్చరించారు. ప్రజాప్రతినిధులు, రెవెన్యూ, పోలీసు అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుని ప్రజలకు ముందస్తు హెచ్చరికలు అందించాలని కోరారు.
    1
    రాత్రి 7.30 నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్ట్ గేట్ల ఎత్తివేత.. దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
కడెం ప్రాజెక్టు నుంచి వరద నీటి విడుదలతో పాటు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి 7.30 గంటల నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తి సుమారు లక్ష క్యూసెక్కులకు పైగా నీటిని దిగువకు విడుదల చేసే అవకాశం ఉందని ఇరిగేషన్ విభాగం తెలిపింది. దీంతో గోదావరి నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. చేపల వేట, పశువుల మేపు, వ్యవసాయ పనుల కోసం ఎవరూ నది పరివాహక ప్రాంతాల్లోకి వెళ్లరాదని హెచ్చరించారు. ప్రజాప్రతినిధులు, రెవెన్యూ, పోలీసు అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుని ప్రజలకు ముందస్తు హెచ్చరికలు అందించాలని కోరారు.
    user_తుడుం జితేందర్
    తుడుం జితేందర్
    Local News Reporter జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    6 hrs ago
  • కడెం ప్రాజెక్టు 11 గేట్లు ఎత్తివేత:గోదావరి తీర ప్రాంత ప్రజలకు హెచ్చరిక! ​జన్నారం: కడెం ప్రాజెక్టు 11 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయడంతో గోదావరి నదికి వరద ఉధృతి పెరిగే అవకాశం ఉందని తహసీల్దార్ బక్కయ్య హెచ్చరించారు. మండలంలోని కలమడుగు, ధర్మారం, బాదంపెల్లి, చింతగూడ, రోటిగూడ, తపాల్పూర్ గ్రామాల ప్రజలు, మత్స్యకారులు, పశువుల కాపరులు ఎవరూ గోదావరి తీరం వైపు వెళ్లకూడదని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.
    1
    కడెం ప్రాజెక్టు 11 గేట్లు ఎత్తివేత:గోదావరి తీర ప్రాంత ప్రజలకు హెచ్చరిక!  
​జన్నారం: కడెం ప్రాజెక్టు 11 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయడంతో గోదావరి నదికి వరద ఉధృతి పెరిగే అవకాశం ఉందని తహసీల్దార్ బక్కయ్య హెచ్చరించారు. మండలంలోని కలమడుగు, ధర్మారం, బాదంపెల్లి, చింతగూడ, రోటిగూడ, తపాల్పూర్ గ్రామాల ప్రజలు, మత్స్యకారులు, పశువుల కాపరులు ఎవరూ గోదావరి తీరం వైపు వెళ్లకూడదని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.
    user_Naveen journalist
    Naveen journalist
    Local News Reporter Jannaram, Mancherial•
    12 hrs ago
  • జగిత్యాల పట్టణంలోని యావర్ రోడ్డులో శ్రీనివాస టాకీస్ ఎదుట ఉన్న మొబైల్ టిఫిన్ సెంటర్లలో కొనుగోలు చేసిన వడలో బొద్దింక కనిపించిందని ఓ వ్యక్తి ఆరోపించారు. బుధవారం రాత్రి పిల్లల కోసం ఇడ్లీ, వడ పార్సిల్ తీసుకెళ్లి ఇంట్లో విప్పి చూడగా వడలో బొద్దింక ఉన్నట్లు గుర్తించానన్నారు.
    1
    జగిత్యాల పట్టణంలోని యావర్ రోడ్డులో శ్రీనివాస టాకీస్ ఎదుట ఉన్న మొబైల్ టిఫిన్ సెంటర్లలో కొనుగోలు చేసిన వడలో బొద్దింక కనిపించిందని ఓ వ్యక్తి ఆరోపించారు. బుధవారం రాత్రి పిల్లల కోసం ఇడ్లీ, వడ పార్సిల్ తీసుకెళ్లి ఇంట్లో విప్పి చూడగా వడలో బొద్దింక ఉన్నట్లు గుర్తించానన్నారు.
    user_Venu Gopal
    Venu Gopal
    ధర్మపురి, జగిత్యాల, తెలంగాణ•
    13 hrs ago
  • భారీ వర్షాలతో కోరుట్ల పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పరిస్థితిని పరిశీలించిన మున్సిపల్ చైర్‌పర్సన్ తిరుమల వసంత గంగాధర్, కమిషనర్ రాఘవేంద్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు."
    1
    భారీ వర్షాలతో కోరుట్ల పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పరిస్థితిని పరిశీలించిన మున్సిపల్ చైర్‌పర్సన్ తిరుమల వసంత గంగాధర్, కమిషనర్ రాఘవేంద్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు."
    user_MD. YOUSUF ALI KHAN
    MD. YOUSUF ALI KHAN
    కోరుట్ల, జగిత్యాల, తెలంగాణ•
    3 hrs ago
  • భారీ వర్షాల హెచ్చరిక: కన్నెపల్లిలో టాంటాం ప్రచారం.......... కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం కన్నెపల్లి గ్రామంలో టాంటాం ద్వారా ప్రజలకు అప్రమత్తత సూచనలు అందించారు. రానున్న రెండు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఈ ప్రచారం చేపట్టారు. అత్యవసర పరిస్థితి తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు. చిన్నపిల్లలు, వృద్ధులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, వాగులు, కాలువలు, చెరువులు, విద్యుత్ స్తంభాలు, చెట్లకు దూరంగా ఉండాలని కోరారు. ఎలాంటి అత్యవసర పరిస్థితి ఎదురైనా వెంటనే గ్రామపంచాయతీ అధికారులకు సమాచారం ఇవ్వాలని గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
    1
    భారీ వర్షాల హెచ్చరిక: కన్నెపల్లిలో టాంటాం ప్రచారం..........
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం కన్నెపల్లి గ్రామంలో టాంటాం ద్వారా ప్రజలకు అప్రమత్తత సూచనలు అందించారు. రానున్న రెండు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఈ ప్రచారం చేపట్టారు.
అత్యవసర పరిస్థితి తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు. చిన్నపిల్లలు, వృద్ధులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, వాగులు, కాలువలు, చెరువులు, విద్యుత్ స్తంభాలు, చెట్లకు దూరంగా ఉండాలని కోరారు.
ఎలాంటి అత్యవసర పరిస్థితి ఎదురైనా వెంటనే గ్రామపంచాయతీ అధికారులకు సమాచారం ఇవ్వాలని గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
    user_Krishna
    Krishna
    ఆసిఫాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
    5 hrs ago
  • వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి నది, తరలి వచ్చిన ప్రజలు ఎగువ ప్రాంతాల నుండి వస్తున్న భారీ వరద నీటితో గోదావరి నది ఉగ్రరూపంతో ప్రవహిస్తోంది. భారీ వర్షాల నేపథ్యంలో కడెం ప్రాజెక్టుతో పాటు వాగులు, వంకల నుండి భారీగా వరదనీరు గోదావరి నదిలో చేరుతుంది. దీంతో గురువారం సాయంత్రం జన్నారం మండలంలోని కలమడుగు, ధర్మారం, బాదంపల్లి, చింతగూడ, రాంపూర్, దండేపల్లి మండలంలోని గుడిరేవు, ద్వారక, గూడెం ప్రాంతాలలో గోదావరి నది రెండు ఒడ్డులను తాకుతూ వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తోంది. గోదావరి నది వైపు ప్రజలు, పశుకాపరులు వెళ్ళవద్దని జన్నారం దండేపల్లి మండలాల అధికారులు సూచించారు.
    1
    వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి నది, తరలి వచ్చిన ప్రజలు
ఎగువ ప్రాంతాల నుండి వస్తున్న భారీ వరద నీటితో గోదావరి నది ఉగ్రరూపంతో ప్రవహిస్తోంది. భారీ వర్షాల నేపథ్యంలో కడెం ప్రాజెక్టుతో పాటు వాగులు, వంకల నుండి భారీగా వరదనీరు గోదావరి నదిలో చేరుతుంది. దీంతో గురువారం సాయంత్రం జన్నారం మండలంలోని కలమడుగు, ధర్మారం, బాదంపల్లి, చింతగూడ, రాంపూర్, దండేపల్లి మండలంలోని గుడిరేవు, ద్వారక, గూడెం ప్రాంతాలలో గోదావరి నది రెండు ఒడ్డులను తాకుతూ వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తోంది. గోదావరి నది వైపు ప్రజలు, పశుకాపరులు వెళ్ళవద్దని జన్నారం దండేపల్లి మండలాల అధికారులు సూచించారు.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.