పతాక శీర్షిక న్యూస్ తెలుగుదేశం పార్టీ పట్ల కోళ్ల నాగేశ్వరరావుకు ఉన్న నిబద్ధత, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలే పదవిని మరోసారి అందుకునేలా చేశాయని,హర్షం వ్యక్తం పతాక శీర్షిక న్యూస్ తెలుగుదేశం పార్టీ పట్ల కోళ్ల నాగేశ్వరరావుకు ఉన్న నిబద్ధత, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలే పదవిని మరోసారి అందుకునేలా చేశాయని,హర్షం వ్యక్తం చేస్తూ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. కృష్ణ బలిజ, పూసల కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు అన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా కోళ్ల నాగేశ్వరావు గారిని రెండవసారి అధిష్టానం నియమించడం పట్ల చైర్మన్ గంటా త్రిమూర్తులు గతంలో ఆయన చేసిన సేవలు, పార్టీ బలోపేతానికి చేసిన కృషి ఎంతో ప్రశంసనీయమని అన్నారు. పార్టీ కోసం మరింత సమర్థవంతంగా పనిచేసి,బాధ్యతలు నిర్వర్తిస్తూ భవిష్యత్తులో కూడా అందరిని కలుపుకొని, కూటమి నాయకులతో సమన్వయంతో పనిచేస్తూ పార్టీని మరింత బలపరచాలని ఆకాంక్షించారు. అలాగే ప్రజలకు సేవ చేయడంలో ఎల్లప్పుడూ ముందుండాలని, టీడీపీ పార్టీనీ మరింత బలపరచాలని ఆకాంక్షించారు. అలాగే ప్రజలకు సేవ చేయడంలో ఎల్లప్పుడూ ముందుండాలని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో భీమవరం టీడీపీ జాయింట్ సెక్రటరీ యలమంచిలి శ్రీనివాసరావు, మైనారిటీ కార్పొరేషన్ డైరెక్టర్ ఎమ్డీ షబీనా, మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ చల్లబోయిన సుబ్బారావు, పాలా శ్రీరామదాస్, నౌషద్, విజ్జురోతి రాఘవులు, జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు మాదాసు కనకదుర్గ, దొంగ వెంకటేశ్వరావు, కాపా అమర్ బాబు, విన్నకోట వినాయక్ బాబు, బొక్కా చంద్రమోహన్, బుచ్చిరాజు తదితరులు పాల్గొన్నారు.
పతాక శీర్షిక న్యూస్ తెలుగుదేశం పార్టీ పట్ల కోళ్ల నాగేశ్వరరావుకు ఉన్న నిబద్ధత, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలే పదవిని మరోసారి అందుకునేలా చేశాయని,హర్షం వ్యక్తం పతాక శీర్షిక న్యూస్ తెలుగుదేశం పార్టీ పట్ల కోళ్ల నాగేశ్వరరావుకు ఉన్న నిబద్ధత, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలే పదవిని మరోసారి అందుకునేలా చేశాయని,హర్షం వ్యక్తం చేస్తూ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. కృష్ణ బలిజ, పూసల కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు అన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా కోళ్ల నాగేశ్వరావు గారిని రెండవసారి అధిష్టానం నియమించడం పట్ల చైర్మన్ గంటా త్రిమూర్తులు గతంలో ఆయన చేసిన సేవలు, పార్టీ బలోపేతానికి చేసిన కృషి ఎంతో ప్రశంసనీయమని అన్నారు. పార్టీ కోసం మరింత సమర్థవంతంగా పనిచేసి,బాధ్యతలు నిర్వర్తిస్తూ భవిష్యత్తులో కూడా అందరిని కలుపుకొని, కూటమి నాయకులతో సమన్వయంతో పనిచేస్తూ పార్టీని మరింత బలపరచాలని ఆకాంక్షించారు. అలాగే ప్రజలకు సేవ చేయడంలో ఎల్లప్పుడూ ముందుండాలని, టీడీపీ పార్టీనీ మరింత బలపరచాలని ఆకాంక్షించారు. అలాగే ప్రజలకు సేవ చేయడంలో ఎల్లప్పుడూ ముందుండాలని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో భీమవరం టీడీపీ జాయింట్ సెక్రటరీ యలమంచిలి శ్రీనివాసరావు, మైనారిటీ కార్పొరేషన్ డైరెక్టర్ ఎమ్డీ షబీనా, మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ చల్లబోయిన సుబ్బారావు, పాలా శ్రీరామదాస్, నౌషద్, విజ్జురోతి రాఘవులు, జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు మాదాసు కనకదుర్గ, దొంగ వెంకటేశ్వరావు, కాపా అమర్ బాబు, విన్నకోట వినాయక్ బాబు, బొక్కా చంద్రమోహన్, బుచ్చిరాజు తదితరులు పాల్గొన్నారు.
- 🙏😭1
- 🙏😭1
- Post by Syyed taher1
- Post by SHOT NEWS1
- PLD: అమరావతి శ్రీ బాల చాముండిత సమేత శ్రీ అమరేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి క్షీరాభిషేకం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆదివారం కావడంతో భక్తుల సంఖ్య అధికంగా పెరిగింది. విచ్చేసిన భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు.1
- Post by Ramprasad islavath1
- మార్టూరు గ్రామంలో అంబేద్కర్ కాలనీ లో సాగర్ జలాలు అందక ప్రతి నాలుగు రోజుల మాత్రమే త్రాగు నీరు రావడం వలన పశువుల కాపారుల పశువులు కు మంచి నీరు అందిచడం లేదు. సాగర్ జలాలు పంపులు సరియైన వసతులు లేవు. కావున అధికారులు ఈ సమస్య ను పరిష్కారం చేయవలసినదిగా ప్రజలు కోరుచున్నారు.1
- 😭🙏1