Shuru
Apke Nagar Ki App…
శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం నమ్మకంతో కాల్ చేయండి గురూజీ నంబర్ 📲 𝟵𝟯𝟰𝟲𝟬𝟵𝟰𝟮𝟵𝟵 👈 ప్రేమా పెళ్లి విద్య ఉద్యోగం వ్యాపారం కోర్టు సమస్యలు ఆర్థిక సమస్యలు రుణ బాధలు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నాయి గురువు గారిని మనస్పూర్తిగా సంప్రదించండి నమ్మకంతో కాల్ చేయండి జై ప్రదం ఓం నమశివాయ
Anji Raju
శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం నమ్మకంతో కాల్ చేయండి గురూజీ నంబర్ 📲 𝟵𝟯𝟰𝟲𝟬𝟵𝟰𝟮𝟵𝟵 👈 ప్రేమా పెళ్లి విద్య ఉద్యోగం వ్యాపారం కోర్టు సమస్యలు ఆర్థిక సమస్యలు రుణ బాధలు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నాయి గురువు గారిని మనస్పూర్తిగా సంప్రదించండి నమ్మకంతో కాల్ చేయండి జై ప్రదం ఓం నమశివాయ
More news from తెలంగాణ and nearby areas
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన వరల్డ్ కప్ హీరో తిలక్ వర్మ! హైదరాబాద్ : టీమ్ ఇండియా యువ ఆల్రౌండర్, టీ20 వరల్డ్ కప్-2026 విజేత తిలక్ వర్మ సోమవారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి కి మర్యాదపూర్వకంగా కలిశారు. వరల్డ్ కప్ గెలిచిన తర్వాత మొదటిసారి నగరానికి చేరుకున్న తిలక్ వర్మ, జూబ్లీహిల్స్లోని ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిలక్ వర్మను శాలువాతో సత్కరించి, అభినందనలు తెలియజేశారు. ప్రపంచ వేదికపై భారత కీర్తి పతాకాన్ని ఎగురవేసి, తెలంగాణ గడ్డ గర్వపడేలా చేసినందుకు తిలక్ వర్మను సీఎం ప్రశంసించారు.కార్యక్రమంలో మంత్రులు వాకిటి శ్రీహరి, మహమ్మద్ అజారుద్దీన్, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డితో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 1
- Post by Anji Raju1
- Spilak (Chipkali) ki tahari, Mahboob tahari centre par hangama, ek shaqs ki tahari se nikli paki hui chipkali...#Purani haveli Hyderabad1
- ఇరాన్పై అమెరికా,ఇజ్రాయెల్ దురాక్రమణ దాడి ఆపాలి యాంకర్...సామ్రాజ్యవాద దురాక్రమనే లక్ష్యంగా ప్రమాదకరకంగా అమెరికా దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరియు ఇజ్రాయిల్ దేశ అధ్యక్షుడు నేతన్యాహు జియోనిస్ట్ కూటమి వ్యవహరిస్తూ ఇరాన్పై దాడి చేయడం అంతర్జాతీయ హక్కుల ఉల్లంఘన అని, తక్షణమే యుద్దాన్ని ఆపి, శాంతిని నెలకొల్పాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ (సీపీఐ) ఉప్పల్ నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో మల్లాపూర్ లో ప్లకార్డులు చేతబూని నిరసన ధర్నా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు విఎస్. బోస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ప్రపంచ శాంతి మరియు మానవత్వం కోసం యుద్ధం కాకుండా సంభాషణలు, రాజదౌత్యం మాత్రమే మార్గమని చరిత్ర ఎన్నోసార్లు నిరూపించిందన్నారు. అయినప్పటికీ ప్రపంచంలోని సామ్రాజ్యవాద శక్తులు అమెరికా, ఇజ్రాయిల్ తమ రాజకీయ, ఆర్థిక ఆధిపత్యాన్ని పెంచుకునేందుకు మధ్యప్రాచ్య దేశాలను యుద్ధ వేదికగా మార్చే ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయన్నారు. ప్రస్తుతం ఇరాన్పై యుద్ధ వాతావరణం సృష్టించడం కూడా అదే విధమైన ప్రమాదకర ధోరణికి నిదర్శనమన్నారు. యుద్ధం ఎప్పటికీ సాధారణ ప్రజలకు మేలు చేయదని,యుద్ధం వల్ల కార్మికులు, రైతులు, పేద ప్రజలు, మహిళలు మరియు పిల్లలే అత్యంత భయంకరమైన నష్టాన్ని ఎదుర్కొంటారన్నారు. బైట్:విఎస్. బోస్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు2
- प्यार में इनकार का खौफनाक बदला! महिला को लगाया HIV संक्रमित खून का इंजेक्शन एकतरफा प्यार में इनकार से बौखलाए युवक ने हैरान कर देने वाली वारदात को अंजाम दिया। आरोप है कि युवक ने शादी के लिए महिला पर दबाव बनाया, लेकिन जब उसने साफ इनकार कर दिया तो उसने बदला लेने की ठान ली। बताया जा रहा है कि आरोपी ने HIV संक्रमित खून का इंतजाम किया और मौका पाकर महिला के शरीर में इंजेक्शन लगा दिया। उसकी सोच थी कि अगर महिला संक्रमित हो जाएगी तो कोई उससे शादी नहीं करेगा और आखिरकार उसे उसी के पास आना पड़ेगा। घटना सामने आने के बाद इलाके में सनसनी फैल गई है। पुलिस मामले की जांच कर रही है और आरोपी की तलाश जारी है। यह घटना समाज में बढ़ती विकृत मानसिकता पर बड़ा सवाल खड़ा करती है।1
- కీసర మండలంలోని సుభాష్ నగర్ కాలనీలో పట్టపగలే ఇల్లు చోరీ జరిగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. కాలనీలో నివాసం ఉంటున్న ఆర్. వెంకట్ రెడ్డి భార్య శిరీష ఇంట్లో ఈ చోరీ జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుర్తు తెలియని దొంగలు తలుపులు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. అనంతరం ఇంట్లో ఉన్న అల్మారాలు పరిశీలించి సుమారు మూడు తులాల బంగారం మరియు ఒక మొబైల్ ఫోన్ను అపహరించి పరారయ్యారు.ఇంటివారు బయటకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చేసరికి తలుపులు తెరిచి ఉండటం గమనించారు. లోపలికి వెళ్లి చూడగా బంగారం, ఐఫోన్ కనిపించకపోవడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దొంగలను పట్టుకునేందుకు దర్యాప్తు చేపట్టారు. కాలనీలో ఇటీవల జరుగుతున్న చోరీ ఘటనలపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.1
- అనుమానంతో భార్యపై కత్తితో దాడి చేసిన భర్త యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలంలో చోటుచేసుకుంది..1
- హైదరాబాద్లోని బంజారాహిల్స్లో గల పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ ఘనంగా దావత్-ఏ-ఇఫ్తార్ వేడుకను నిర్వహించింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని మైనారిటీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. నేటి నుండి ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో, అమలు కాని ఈ హామీలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ నిలదీస్తుందని ఆయన పేర్కొన్నారు.1