వినుకొండలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ వినుకొండ: వినుకొండ పట్టణ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇందులో భాగంగానే పట్టణంలోని పలు వార్డుల్లో సుమారు 55 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సి.సి. రోడ్లు, డ్రైన్లను శనివారం ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ జీవీ ఆంజనేయులు ప్రారంభించారు. ముందుగా 30వ వార్డు పరిధిలోని హనుమాన్ నగర్ జీరో లైన్లో 30 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన సి.సి. రోడ్డు, డ్రైన్ను ఆయన ప్రారంభించి స్థానికులతో మాట్లాడారు. అనంతరం 15వ వార్డు శాలివాహన 2వ లైన్లో 15 లక్షలతో నిర్మించిన డ్రైన్ను, 16వ వార్డు నవాజ్ కుంటలో 10 లక్షల వ్యయంతో చేపట్టిన సి.సి. రోడ్డును ఆయన జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. అనంతరం తిమ్మాయిపాలెం రోడ్డులోని ఈద్గా వద్ద కొనసాగుతున్న అభివృద్ధి పనులను స్వయంగా పరిశీలించిన జీవీ, పనుల నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని స్పష్టం చేశారు. నిర్దేశించిన గడువులోగా పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పురపాలక అధికారులు మరియు భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. వినుకొండలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ వినుకొండ: వినుకొండ పట్టణ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇందులో భాగంగానే పట్టణంలోని పలు వార్డుల్లో సుమారు 55 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సి.సి. రోడ్లు, డ్రైన్లను శనివారం ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ జీవీ ఆంజనేయులు ప్రారంభించారు. ముందుగా 30వ వార్డు పరిధిలోని హనుమాన్ నగర్ జీరో లైన్లో 30 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన సి.సి. రోడ్డు, డ్రైన్ను ఆయన ప్రారంభించి స్థానికులతో మాట్లాడారు. అనంతరం 15వ వార్డు శాలివాహన 2వ లైన్లో 15 లక్షలతో నిర్మించిన డ్రైన్ను, 16వ వార్డు నవాజ్ కుంటలో 10 లక్షల వ్యయంతో చేపట్టిన సి.సి. రోడ్డును ఆయన జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. అనంతరం తిమ్మాయిపాలెం రోడ్డులోని ఈద్గా వద్ద కొనసాగుతున్న అభివృద్ధి పనులను స్వయంగా పరిశీలించిన జీవీ, పనుల నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని స్పష్టం చేశారు. నిర్దేశించిన గడువులోగా పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పురపాలక అధికారులు మరియు భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
వినుకొండలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ వినుకొండ: వినుకొండ పట్టణ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇందులో భాగంగానే పట్టణంలోని పలు వార్డుల్లో సుమారు 55 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సి.సి. రోడ్లు, డ్రైన్లను శనివారం ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ జీవీ ఆంజనేయులు ప్రారంభించారు. ముందుగా 30వ వార్డు పరిధిలోని హనుమాన్ నగర్ జీరో లైన్లో 30 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన సి.సి. రోడ్డు, డ్రైన్ను ఆయన
ప్రారంభించి స్థానికులతో మాట్లాడారు. అనంతరం 15వ వార్డు శాలివాహన 2వ లైన్లో 15 లక్షలతో నిర్మించిన డ్రైన్ను, 16వ వార్డు నవాజ్ కుంటలో 10 లక్షల వ్యయంతో చేపట్టిన సి.సి. రోడ్డును ఆయన జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. అనంతరం తిమ్మాయిపాలెం రోడ్డులోని ఈద్గా వద్ద కొనసాగుతున్న అభివృద్ధి పనులను స్వయంగా పరిశీలించిన జీవీ, పనుల నాణ్యత విషయంలో ఎట్టి
పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని స్పష్టం చేశారు. నిర్దేశించిన గడువులోగా పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పురపాలక అధికారులు మరియు భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. వినుకొండలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ వినుకొండ: వినుకొండ పట్టణ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇందులో భాగంగానే పట్టణంలోని పలు వార్డుల్లో సుమారు 55 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సి.సి. రోడ్లు, డ్రైన్లను శనివారం
ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ జీవీ ఆంజనేయులు ప్రారంభించారు. ముందుగా 30వ వార్డు పరిధిలోని హనుమాన్ నగర్ జీరో లైన్లో 30 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన సి.సి. రోడ్డు, డ్రైన్ను ఆయన ప్రారంభించి స్థానికులతో మాట్లాడారు. అనంతరం 15వ వార్డు శాలివాహన 2వ లైన్లో 15 లక్షలతో నిర్మించిన డ్రైన్ను, 16వ వార్డు నవాజ్ కుంటలో 10 లక్షల వ్యయంతో చేపట్టిన సి.సి. రోడ్డును ఆయన జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఆయన
మాట్లాడుతూ ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. అనంతరం తిమ్మాయిపాలెం రోడ్డులోని ఈద్గా వద్ద కొనసాగుతున్న అభివృద్ధి పనులను స్వయంగా పరిశీలించిన జీవీ, పనుల నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని స్పష్టం చేశారు. నిర్దేశించిన గడువులోగా పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పురపాలక అధికారులు మరియు భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
- Post by Paramesh Ratnagiri1
- గుంటూరు లో ఘనంగా అంబేత్కర్ జయంతి గుంటూరు:అంబేద్కర్ జయంతి సందర్భంగా మూవ్ మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ ముస్తఫా గుంటూరు లో దళిత నాయకులతో కోరిట పాడు లోని అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. 'అంటరానితనంతో కులవివక్షకు గురై కూడా ఉన్నత విద్యను అభ్యసించి దేశం గర్వించే అత్యున్నత స్థాయికి ఎదిగిన అంబేద్కర్ ఆదర్శప్రాయులు అని, ప్రపంచంలో బలమైన ప్రజాస్వామ్య దేశంగా మన దేశం నిలుస్తోంది అంటే దానికి కారణం ఆయన మనకు ఇచ్చిన రాజ్యాంగం. సమాన అవకాశాలు, హక్కులు అందించి, ప్రతి పౌరుడికి రాజ్యాంగ రక్షణ కల్పించారు' అని నాయకులు కొనియాడారు.రాజ్యాంగానికి తూట్లు పోవటానికి కొందరు ప్రయత్నిస్తున్న వేళ ఆయన స్ఫూర్తితో పోరాడటానికి అంబేద్కర్ వాదులు ముందుకు రావాలని వారు పిలుపునిచ్చారు.1
- #Ambedkar #AmbedkarJayanti #Motivation #Inspiration #Success #Education #Shorts #Trending1
- అమరావతి (M) దిడుగు-ఏటూరు వెళ్లే పడవ ప్రయాణికులకు దారి కష్టాలు మొదలయ్యాయి. లంక భూముల్లోని ప్రభుత్వ దారికి గుర్తు తెలియని వ్యక్తులు అడ్డంగా గండి కొట్టడంతో రాకపోకలు స్తంభించాయి. ఏప్రిల్ 8న జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో పడవ పాటలు నిర్వహించినప్పటికీ, ప్రయాణికుల సౌకర్యాలను మాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు, ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి దారిని పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. గండి కొట్టిన వ్యక్తులపై తగు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలను ఇబ్బందులకు గురి చేసే వ్యక్తులను సహించరాదని ప్రయాణికులు హెచ్చరించారు.1
- నకిరేకల్ నియోజకవర్గం:- ఈ రోజు చందుపట్ల గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన డా. బి.ఆర్. అంబేద్కర్ గారి 135వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం నిర్వహించిన ర్యాలీలో పాల్గొని ప్రజలతో కలిసి అంబేద్కర్ గారి ఆశయాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా దైద రవీందర్ మాట్లాడుతూ, అంబేద్కర్ గారు అన్ని వర్గాల కోట్లాది ప్రజల జీవితాల్లో వెలుగు నింపిన మహనీయుడని, సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అంబేద్కర్ గ్రామ కమిటీ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం నాయకులు, గ్రామ ప్రజలు, కళాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.3
- నల్లగొండ బ్రేకింగ్: నల్లగొండలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు మర్రిగూడ బైపాస్ వద్ద మరియు స్థానిక డిఈఓ కార్యాలయం వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలతో నివాళులు.. రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొని అంబేద్కర్ సేవలను స్మరణ... అంబేద్కర్ ఆశయాల సాధనే నిజమైన నివాళి” – మంత్రి... కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, పెద్ద సంఖ్యలో ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు... అంబేద్కర్ జయంతి సందర్భంగా పట్టణంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహణ...1
- నల్గొండ: నల్గొండ మండలం కొత్తపల్లి గ్రామపంచాయతీలో నిర్మించిన సెగ్రిగేషన్ షెడ్డు అధికారుల పర్యవేక్షణ లోపంతో నిరుపయోగంగా మారింది. గ్రామపంచాయతీలో సేకరించిన తడి పొడి చెత్తను వేరు చేసి ఎరువుగా మార్చాల్సింది పోయి, డంపింగ్ యార్డుకు తరలించి అక్కడ దహనం చేస్తున్నారు. దీనివల్ల వాయు కాలుష్యం పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, సేగ్రిగేషన్ షెడ్డును వెంటనే వినియోగంలోకి తెచ్చి గ్రామ పంచాయతీకి ఆదాయాన్ని పెంచాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.1
- అమరావతి (M) దిడుగు-ఏటూరు వెళ్లే పడవ ప్రయాణికులకు దారి కష్టాలు మొదలయ్యాయి. లంక భూముల్లోని ప్రభుత్వ దారికి గుర్తు తెలియని వ్యక్తులు అడ్డంగా గండి కొట్టడంతో రాకపోకలు స్తంభించాయి. ఏప్రిల్ 8న జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో పడవ పాటలు నిర్వహించినప్పటికీ, ప్రయాణికుల సౌకర్యాలను మాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి దారిని పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.1