Shuru
Apke Nagar Ki App…
రిపోర్టర్.B. subbarao అనకాపల్లి స్టేడియంలో ప్రారంభించిన. శ్రీ శ్రీ శ్రీ నూకంబిక అమ్మవారి నూతన ఆలయం ప్రారం బోత్స వo. అనకాపల్లి కమిటీ వారికి నా యొక్క ధన్యవాదాలు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా నా యొక్క ధన్యవాదాలు సహకరించినందుకు నా యొక్క ధన్యవాదాలు. ఈ వార్తలు ముఖ్యాంశాలు
BOINI SUBBARAO
రిపోర్టర్.B. subbarao అనకాపల్లి స్టేడియంలో ప్రారంభించిన. శ్రీ శ్రీ శ్రీ నూకంబిక అమ్మవారి నూతన ఆలయం ప్రారం బోత్స వo. అనకాపల్లి కమిటీ వారికి నా యొక్క ధన్యవాదాలు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా నా యొక్క ధన్యవాదాలు సహకరించినందుకు నా యొక్క ధన్యవాదాలు. ఈ వార్తలు ముఖ్యాంశాలు
- BOINI SUBBARAOపాడేరు, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్👍. hii4 hrs ago
- BOINI SUBBARAOPaderu, Alluri Sitharama Raju👌5 hrs ago
- BOINI SUBBARAOPaderu, Alluri Sitharama Raju🙏5 hrs ago
More news from Alluri Sitharama Raju and nearby areas
- అనకాపల్లి స్టేడియంలో ప్రారంభించిన. శ్రీ శ్రీ శ్రీ నూకంబిక అమ్మవారి నూతన ఆలయం ప్రారం బోత్స వo. అనకాపల్లి కమిటీ వారికి నా యొక్క ధన్యవాదాలు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా నా యొక్క ధన్యవాదాలు సహకరించినందుకు నా యొక్క ధన్యవాదాలు. ఈ వార్తలు ముఖ్యాంశాలు1
- Coolness isn’t something you find outside… it stays with you 🌊 MGM Cotton Vest keeps you fresh, light, and comfortable all day. Experience true comfort. #MGMVest #StayCool #CottonComfort #FreshFeel #MensWear #DailyWear #CoolVibes #InnerwearStyle1
- ఒడిస్సా నుంచి విశాఖపట్నం కారులో గంజాయిని తరలిస్తున్న ముగ్గురు నిందితులను ఎల్.కోట పోలీసులు అరెస్ట్ చేసినట్లు విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ తెలిపారు. వారి వద్ద నుండి .రూ10లక్షల విలువ గల 55 కిలోల గంజాయి, ఒక కారు, ఒక స్కూటీ, మూడు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ తెలిపారు.1
- దేశవ్యాప్తంగా వచ్చే నెలలో జనగణన కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా తుని పట్టణంలో తాసిల్దార్ ఆధ్వర్యంలో శనివారం నాడు ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, సర్వేయర్లు, వీఆర్వోలు, అధికారులు తో తాసిల్దార్ జి వి ఎస్ ప్రసాద్ జనగణన పై తీసుకోవలసిన అవసరం ల పై సమీక్ష సమావేశం నిర్వహించారు.సెన్సస్ నిర్వహణలో భాగంగా HLB తయారీపై ప్రత్యేక దృష్టి సాధించాలని తెలిపారు. ప్రభుత్వం అందించిన మార్గదర్శకాలుకు అనుగుణంగా జనగణన ప్రక్రియ పూర్తి చేయాలని తాసిల్దార్ అధికారులకు తెలిపారు.1
- పక్షవాతంతో జీవితకాలం కళ్ళు చేతులు కాలు పైన ఈ నిరుపేద కుటుంబానికి మిగతా వచ్చిన సాయం చేసి ఆదుకోండి🙏😭1
- మండపేట న్యూస్ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా కొనసాగే నైతిక హక్కు బి ఆర్ నాయుడు కు ఎంత మాత్రం లేదని రాష్ట్ర సబ్ ఆర్డినేటర్ కమిటీ చైర్మన్ మండపేట వైసిపి ఇన్ ఛార్జ్ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు.తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ బి.ఆర్. నాయుడు అనైతిక కార్యకలాపాలు ఆయన వాడుతున్న భాష తిరుమల పవిత్రతను దిగజార్చుతున్నాయనీ మండిపడ్డారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి ఎలాంటి చర్యలు లేవన్నారు. తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నామని హెచ్చరించారు.వైసిపి పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మండపేట నియోజకవర్గం వైఎస్ఆర్సిపి ఇంచార్జ్ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆధ్వర్యంలో శనివారం భారీ మోటర్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. బి.ఆర్. నాయుడుని వెంటనే టీటీడీ ఛైర్మన్ పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున కార్యకర్తలు కదం తొక్కారు.మండపేట విజయలక్ష్మి నగర్ లోని వైసిపి కార్యాలయం నుండి మండపేట కలువపువ్వు సెంటర్, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.పూజల అనంతరం దేవాలయం వెలుపల మీడియా సమావేశం లో ఆయన పాల్గొన్నారు.ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆలయాన్ని సందర్శించి స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కలువపువ్వు సెంటర్లో మీడియా సమావేశం నిర్వహించి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్ర సబ్ ఆర్డినేటర్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడుతూపవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవిలో ఉండి ఒక మహిళతో అనైతికంగా ప్రవర్తించిన బీఆర్ నాయుడు వెంటనే రాజీనామా చేయాలన్నారు. వీడియో సాక్ష్యాలతో రాసలీలలు ఆరోపణలు ఎదుర్కొంటున్న అతని పై చర్యలు తీసుకోకుండా, అతనిని ప్రశ్నించేవారి గొంతు నొక్కడం ఎంతవరకు సమంజసం అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు వెంటనే బీఆర్ నాయుడును పదవీచ్యుతుడిని చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక మండపేట వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ పదవిలో వాకచర్ల గుప్తా ఉన్నారని ఆయన పై స్థానిక పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు అయిందన్నారు. భారీ మొత్తం లో ప్రజలకు కుచ్చు టోపీ పెట్టీ , చిట్టీల పేరుతో భారీ మోసానికి పాల్పడ్డ వ్యక్తిని నియమించడం చట్టవిరుద్ధమని తోట త్రిమూర్తులు దుయ్యబట్టారు. చట్టం ప్రకారం ఎఫ్ఐఆర్ ఉన్న వ్యక్తిని ఇలాంటి పవిత్ర పదవికి నియమించడం సరికాదనీ స్థానిక ఎమ్మెల్యే జోగేశ్వరరావుకి గుర్తు చేశారు. ఇది దేవాలయ మర్యాదకు భంగం కలిగిస్తుందని విమర్శించారు. సీఎం చంద్రబాబు నాయుడు పై తీవ్రంగా మండిపడ్డారు. 2003 లో అలిపిరి బాంబు బ్లాస్ట్ నుంచి వెంకటేశ్వర స్వామి కృపవల్ల బయటపడ్డానని పదేపదే చెప్పే చంద్రబాబు, ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేకుండా తిరుమల లడ్డులో జంతు కొవ్వు కలిసిందని పేర్కొని కోట్లాది భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడారన్నారు. ఇది అమాయకులైన భక్తులను మోసం చేయడమేనని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలను కూడా ఎండగట్టారు. 60 సంవత్సరాలు నిండిన వారికి 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తానని వాగ్దానం చేసి మోసం చేశారన్నారు. ఆడవారికి ఆడబడ్డ నిధి కింద 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల నిండిన మహిళలందరికీ 15,000 ఇస్తానని చెప్పి నిలువునా ముంచారనీ విమర్శించారు. ఫీజు రీయింబర్స్మెంట్ ఇప్పటి వరకు కట్టిన దాఖలాలు లేవన్నారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి మాటే లేదన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని తీవ్రంగా విమర్శించారు. ఈ కార్యక్రమంలో మండపేట టౌన్ వైసిపి ప్రెసిడెంట్ పిల్లి శ్రీనివాస్, జిల్లా వైసిపి ఉపాధ్యక్షులు పిల్లా వీరబాబు, జడ్పిటిసి కుడిపూడి రాంబాబు, కపిలేశ్వరం ఎంపీపీలు నౌడు వెంకటరమణ, జిత్తుగ వెంకటలక్ష్మి, మండల కన్వీనర్స్ అడబాల బాబ్జి, వెలగల సత్యనారాయణరెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్లు సిరిపురం శ్రీనివాస్, నక్కా సింహాచలం, రాష్ట్ర వైసిపి ఎస్సీ సెల్ కార్యదర్శి పలివెల, సుధాకర్, రాష్ట్ర వైసిపి బీసీ సెల్ కార్యదర్శి యాండ్ర బుజ్జి, రూరల్ వైస్ ఎంపీపీ పసుమర్తి నాగేశ్వరరావు, మాజీ సర్పంచ్ పెదపాటి సత్యనారాయణ మూర్తి, పొతంశెట్టి ప్రసాద్, జిల్లా కార్యదర్శి ఎర్రగుంట అయ్యప్ప, మందపల్లి రవికుమార్, సన్మాల ధనరాజు, జొన్నపల్లి సత్తిబాబు, వనుము నారాయణ, గొల్లకోటి రామకృష్ణ, పెంకే వెంకటరావు, పోతుల రాంబాబు పోతుల ప్రసాద్, శ్రీ శ్రీ, సాధనాల శివ, శెట్టి నాగేశ్వరరావు, వల్లూరి రామకృష్ణ, సురేష్, కొప్పిరెడ్డి ప్రసాద్ , షేక్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ షేక్ ఆలీఖాన్ బాబా,మరిశెట్టి సత్యనారాయణ, కవల శ్రీను, కోణాల బోసు, భాస్కర్ రావు, సెనగకాయల దొరబాబు, రుద్రాక్షల వీర వెంకట శ్రీనివాస్, రుద్రాక్షల వీర్రాజు, కొప్పిశెట్టి రామకిషోర్, తాతపూడి సుబ్రమణ్యం, పల్లివెల మధు. సలాది వీరబాబు, వాసంశెట్టి విష్ణు, జగపతి, సుదర్శన్, మనబడి నియోజకవర్గానికి చెందిన అన్ని గ్రామాల మాజీ సర్పంచులు, ఎంపిటిసిలు, మాజీ వార్డ్ నెంబర్స్, ఆ మాజీ కౌన్సిలర్ అన్ని విభాగాలకు చెందిన నాయకులు కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.2
- సంతబొమ్మాళి మండలం మూలపేట పంచాయతీ రాజాపురం గ్రామంలో వేసవి ఆరంభంలోనే తాగునీటి సమస్య ప్రారంభమైంది. ఉన్నబావిలో నీరు అడుగంటింది. దీంతో మంచినీళ్లకోసం గ్రామస్తులు అల్లాడిపోతున్నారు. స్థానిక ప్రజలు ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు మంచినీటి సమస్యపై మొరపెట్టుకున్న స్పందించే దాఖలు లేవని ఆవేదనవ్యక్తం చేస్తున్నారు. ఆ గ్రామస్తులు వివిధ పనుల మీద బయట గ్రామాలకు వెళ్ళినప్పుడు మంచినీరు అక్కడి నుంచి తెచ్చుకుంటున్నామన్నారు.6
- 🙏😭1