Shuru
Apke Nagar Ki App…
*మన వెలమ బంధువు, నరసన్నపేట నియోజకవర్గ ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి.... మన నరసన్నపేట న్యూస్ ఎక్స్ ప్రెస్ ఎడిటర్... నరసన్నపేట నియోజకవర్గం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్.... శ్రీ పంగ రమణ గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.* ............................................. 💐💐💐💐💐💐💐💐💐💐 🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂 *గంగు మన్మధరావు. M.A.,M.Ed.,M.Phil* _సీనియర్ జర్నలిస్ట్, సబ్ ఎడిటర్_ *నరసన్నపేట నియోజకవర్గ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు.* _రాష్ట్ర ప్రధాన కార్యదర్శి_ *ఆంధ్రప్రదేశ్ వెలమ సంక్షేమ సంఘం.* సెల్ : 9440242578
Dr.Gangu Manmadharao
*మన వెలమ బంధువు, నరసన్నపేట నియోజకవర్గ ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి.... మన నరసన్నపేట న్యూస్ ఎక్స్ ప్రెస్ ఎడిటర్... నరసన్నపేట నియోజకవర్గం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్.... శ్రీ పంగ రమణ గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.* ............................................. 💐💐💐💐💐💐💐💐💐💐 🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂 *గంగు మన్మధరావు. M.A.,M.Ed.,M.Phil* _సీనియర్ జర్నలిస్ట్, సబ్ ఎడిటర్_ *నరసన్నపేట నియోజకవర్గ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు.* _రాష్ట్ర ప్రధాన కార్యదర్శి_ *ఆంధ్రప్రదేశ్ వెలమ సంక్షేమ సంఘం.* సెల్ : 9440242578
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- శ్రీకాకుళం జిల్లా టెక్కలి టెక్కలి పట్టణంలో నేడు ఆర్డీవో కృష్ణమూర్తి టెక్కలి జిల్లా ఆసుపత్రి లో నూతనంగా ఏర్పాటు చేసిన పోస్టుమార్టం గది పరిశీలించారు. అనంతరం ఆసుపత్రి ప్రహరీ గోడకి ఆనుకొని ఉన్న ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణ నిర్మాణాలు పరిశీలించి వెంటనే వారికి నోటీసులు జారీ చేయమని అధికారులను ఆదేశించారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వ స్థలాలు ఆక్రమణ చేస్తే కఠిన చర్యలు తప్పు అని హెచ్చరించారు4
- సీఎం సహాయనిధిని సద్వినియోగం చేసుకోండి ఎమ్మెల్యే ఎంజీఆర్. ముఖ్యమంత్రి సహాయ నిధిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు స్పష్టం చేసారు. ఈ మేరకు గురువారం నియోజకవర్గ పరిధి కొత్తూరు మండలంలో గల బలద గ్రామానికి చెందిన బెహర శంకరరావు మేడపై నుండి జారీ పడిపోవడంతో రెండు కాళ్ళు విరిగి ఇటీవల ఆపరేషన్ చేయించుకున్నారు వైద్య ఖర్చుల నిమిత్తం కుటుంబ సభ్యులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ స్థానిక నాయుకులు ద్వారా ఎమ్మెల్యే మామిడి గోవిందరావు వద్ద వివరించారు. దీంతో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు స్పందిస్తూముఖ్యమంత్రి సహాయానిదికి దరఖాస్తు చేపించి ఆర్థిక సహాయం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 80,916/- రూపాయిలు చెక్ ను గురువారం అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆపదలో ఉన్నవారికి, సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న నిధులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. వివిధ రకాల వ్యాధులకు వైద్యం చేయించుకునే ఆర్థికస్థోమత లేక ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఉదారంగా ఆర్థిక సాయం అందించి అండగా నిలుస్తున్న ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని తెలియజేశారు. పార్టీలకు అతీతంగా కేవల ౦ అర్హతే ఆధారంగా నిధులు అందిస్తున్నారు. అలాగే ఈ నియో జక వర్గంలో గత పాలకులు ఏరోజైనా సీఎం సహాయనిది కోసం ఒక్క దరఖాస్తు అయిన చేయలేదని నియోజకవర్గ ప్రజలకు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ,కుటుంబ సభ్యులు ఉన్నారు.2
- ఆదానీ స్మార్ట్ మీటర్లు ఇళ్లకు బిగించడాన్ని తిరస్కరించండి - సిపిఎం ---------------------------------------------------------------- గతంలో వైసిపి ప్రభుత్వం ఆదాని స్మార్ట్ మీటర్లు ఒప్పందాన్ని వ్యతిరేకించండి ఆ స్మార్ట్ మీటర్లు పగలగొట్టండని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రచారం చేసిన కూటమి ప్రభుత్వం అవే ఆదాని స్మార్ట్ మీటర్లు ఇళ్లకు బిగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు పి. శంకర్రావు అన్నారు. కరెంటు చార్జీలు భారీగా పెరిగే ఈ స్మార్ట్ మీటర్లను తిరస్కరించాలి అని పిలుపునిచ్చారు. షాపులకి బిగించిన స్మార్ట్ మీటర్లు డబ్బులు పెట్టి రీఛార్జ్ చేసుకుంటే ఎప్పుడు ఆగిపోతాయో తెలియదు, యూనిట్ కి ఎంత రేటు పడుతుందో తెలియదు. ఈ స్మార్ట్ మీటరు ప్రజలకు ఎటువంటి సమాచారం చూపించదు వాడిన కరెంటుకు విపరీతంగా చార్జీలు పెంచి ప్రజలపై మోయలేనిభారం పడుతుందని అన్నారు. షాపులకు బిగించిన స్మార్ట్ మీటర్ల వలన షాపుల యాజమాన్యాలు గగ్గోలు పెడుతున్నారు ఒక్కో స్మార్ట్ మీటరు 10250/- ఆదానికి ప్రజలు కట్టాల్సి ఉంటుంది. ప్రజలకు తీవ్రంగా నష్టం చేసే విద్యుత్తు ప్రైవేటీకరణ ఆదానితో చేసుకున్న ఒప్పందాన్ని కూటమి ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆదాని స్మార్ట్ మీటరు బిగించడానికి వస్తున్నారు ప్రజలు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు బలవంతంగా బిగించడానికి ప్రయత్నం చేస్తే సిపిఎం పార్టీ ప్రజలకు అండగా ఉంటుందని తెలియజేశారు. ఈ ప్రెస్ మీట్ లో సిపిఎం పార్టీ మండల కన్వీనర్ సింగిరెడ్డి గోపాలు పెన్షనర్స్ సంఘం నాయకులు వి. శేషగిరి పాల్గొన్నారు.2
- శృంగవరపుకోటలో హృదయవిదారక ఘటన.. కూలి వృత్తే కాటేసింది... శృంగవరపుకోట, న్యూస్: శృంగవరపుకోట మంశృంగవరపుకోటడలం పెదఖండేపల్లి గ్రామంలో గురువారం మధ్యాహ్నం చోటుచేసుకున్న ఘటన ప్రతి ఒక్కరి హృదయాన్ని కలచివేసింది. పొట్టకూటి కోసం రోజూ కూలి పనికి వెళ్లే రాముకు అదే వృత్తి చివరి శ్వాసగా మారింది. రోజువారీ పనిలో భాగంగా విద్యుత్ తీగల సమీపంలో పని చేస్తుండగా అకస్మాత్తుగా విద్యుత్ షాక్ తగిలింది. క్షణాల్లోనే ఆ తీగలు యమపాశాలుగా మారాయి. తీవ్రంగా విద్యుత్ షాక్కు గురైన రాము అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అతని శరీరం కాలిపోయిన దృశ్యాలు అక్కడున్న వారిని కంటతడి పెట్టించాయి. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని గుండెలవిసేలా రోదించారు. “పొట్టకూటి కోసం కూలి పని చేస్తున్న రాముని వృత్తే శాపమైపోయింది” అంటూ కుటుంబ సభ్యుల ఆవేదన చుట్టుపక్కల వారిని కలచివేసింది. గ్రామంలో ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రమాదకర పరిస్థితుల్లో కూలి పనులు చేయాల్సి వస్తున్న కార్మికుల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విద్యుత్ శాఖ నిర్లక్ష్యమే ఈ విషాదానికి కారణమా అన్న చర్చ కూడా గ్రామంలో జరుగుతోంది. ఈ ఘటన మరోసారి పేద కుటుంబాల జీవితాలు ఎంత అసురక్షితంగా మారుతున్నాయో చూపిస్తోంది. పొట్టకూటి కోసం బయలుదేరిన రాము… తిరిగి ఇంటికి చేరకుండానే నిత్యజీవితానికి బలయ్యాడు.3
- 🙏🙏1
- ycp king's1
- #trendingvedios #trendingvedios #trendingvedios #trendingvedios #trendingvedios #trendingvedios #trendingvedios #trendingvedios #trendingvedios #trendingvedios #trendingvedios #trendingvedios #trendingvedios #trendingvedios1
- 🙏🙏1