Shuru
Apke Nagar Ki App…
తెలంగాణలో పెరుగుతున్న గన్ కల్చర్, డ్రగ్స్, మహిళలపై దాడులపై మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. శాంతిభద్రతలను విస్మరించి, సోషల్ మీడియా పోస్టులపై పోలీసులు శ్రద్ధ చూపుతున్నారని ఆమె ఆరోపించారు.
M D Azizuddin
తెలంగాణలో పెరుగుతున్న గన్ కల్చర్, డ్రగ్స్, మహిళలపై దాడులపై మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. శాంతిభద్రతలను విస్మరించి, సోషల్ మీడియా పోస్టులపై పోలీసులు శ్రద్ధ చూపుతున్నారని ఆమె ఆరోపించారు.
More news from తెలంగాణ and nearby areas
- నెక్కొండ రైల్వే స్టేషన్ వద్ద అగ్ని ప్రమాదం — కాకతీయ ఎక్స్ప్రెస్ 30 నిమిషాలు నిలిపివేత వరంగల్ జిల్లా నెక్కొండ రైల్వే స్టేషన్ సమీపంలోని పొలంలో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో మంటలు చెలరేగాయి. రైల్వే ట్రాక్ సమీపంలో మంటలు ఎగిసిపడటంతో సికింద్రాబాద్–భద్రాచలం మార్గంలో నడిచే కాకతీయ ఎక్స్ ప్రెస్ రైలును న సుమారు 30 నిమిషాలు నిలిపివేశారు. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది, స్థానికులు వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. రైల్వే ట్రాక్ల సమీపంలో అజాగ్రత్తగా వ్యవహరించరాదని అధికారులు సూచించారు.1
- వరంగల్ నగరంలోని ఏకశిలా పరపతి సంఘం కార్యాలయం ఎదుట ఆదివారం సభ్యులు ఆందోళన చేపట్టారు. సంఘం ఆదాయం, ఖర్చులు, సభ్యుల చందాల వివరాలు పారదర్శకంగా వెల్లడించడం లేదని వారు ఆరోపించారు. సమస్యను పరిష్కరించకపోతే మరింత పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని సభ్యులు హెచ్చరించారు.1
- సుమారు 40 నిమిషాలు నిలిచిపోయిన కాకతీయ ఎక్ష్ప్రెస్స్ భయబ్రాంతులకు గురైన ప్రయాణికులు వరంగల్ జిల్లా ఎలుగురు..నెక్కొండ రైల్వే స్టేషన్ సమీపంలోని. పొలానికి నిప్పు పెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు.. మంటలు ఎగిసిపడడం తో సికింద్రాబాద్ నుండి భద్రాచలం వెళ్లే కాకతీయ రైలు 30 నిమిషాలు నిలిపివేత....పలు రైళ్లకు ఆలస్యం...భయబ్రాంతులకు గురైన ప్రయాణికులు.. మంటలను అదుపులోకి తెచ్చిన రైల్వే అధికారులు...2
- NCHM JEE-2026 పరీక్షకు సంబంధించిన మొదటి ఆన్సర్ కీ విడుదలైంది. విద్యార్థులు తమ సమాధానాలను వెంటనే సరిచూసుకొని స్కోర్ను అంచనా వేసుకోవచ్చు. తదుపరి ప్రక్రియకు ఇది అత్యంత కీలకమైన అడుగు.1
- తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో పది రోజుల క్రితం అదృశ్యమైన యువకుడు జూల వంశీ మృతదేహం ఎక్లాస్ పూర్ వద్ద లభ్యమైంది. దీనిని హత్యగా అనుమానిస్తూ పోలీసుల నిర్లక్ష్యంపై కుటుంబ సభ్యులు, బంధువులు రోడ్డుపై ఆందోళనకు దిగారు. పోలీసులు ముగ్గురు నిందితులను గుర్తించి, కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు.1
- తెలంగాణలో 17 ఏళ్ల పోక్సో బాధితురాలిపై బండి సంజయ్ తీవ్ర దిగజారుడు వ్యాఖ్యలు చేసి, బెదిరించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. బాలిక చరित्रంపై ప్రశ్నిస్తూ, తనతో పెట్టుకోవద్దని బాధితులను భయపెట్టినట్లు సమాచారం. ఈ ఘటనపై బండి సంజయ్ ఇంటి సీసీ ఫుటేజ్, కాల్ రికార్డ్స్ను తనిఖీ చేయాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.1
- Post by Mana Velugu1
- మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో గన్ కల్చర్, డ్రగ్స్, గంజాయి, మహిళలపై దాడులు పెరిగాయని, ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. బండి సంజయ్ కుమారుడి పోక్సో కేసులో పోలీసుల ఆలస్యం, శాంతిభద్రతలపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఆమె తప్పుబట్టారు.1