చిలకలడోన గ్రామంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయాలి:ఏపీ ఏమార్పిస్ జిల్లా నాయకులు కర్నూలు జిల్లా మంత్రాలయం మండల పరిధిలోని చిలకలడోన గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క భూమిని స్వాధీనం చేసుకావాలని కర్నూల్ జిల్లా సబ్ కలెక్టర్ గారికి వినతి ఇవ్వడం జరిగినది ఈ సందర్భంగా ఏపీ ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు గుండు పోగుల నేపాల్ మాట్లాడుతూ చిలకల డోన ఎస్సీ కాలనీలో కమిటీ హాల్ ని ఏర్పాటు చేసి ఇవ్వాలని ప్రభుత్వం యొక్క భూ పరిశీలనకు ఎమ్మార్వో మేడం గారు మా గ్రామానికి వచ్చి మాకు కమ్యూనిటీ హాలు స్థలాన్ని సందర్శించి ఆ యొక్క గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకొని మాకు కమ్యూనిటీ హాల్ కు ఏర్పాటుచేయాలని ఏపీ ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు వారిని కోరడం జరిగింది.లేని ఎడల ప్రజా సంఘాలను కలుపుకొని భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని, కచ్చితంగా రంగమ్మ పేరు పైన ఏవైనా రికార్డులను పరిశీలించి మాకు తగిన న్యాయం చేయాల్సిందిగా వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
చిలకలడోన గ్రామంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయాలి:ఏపీ ఏమార్పిస్ జిల్లా నాయకులు కర్నూలు జిల్లా మంత్రాలయం మండల పరిధిలోని చిలకలడోన గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క భూమిని స్వాధీనం చేసుకావాలని కర్నూల్ జిల్లా సబ్ కలెక్టర్ గారికి వినతి ఇవ్వడం జరిగినది ఈ సందర్భంగా ఏపీ ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు గుండు పోగుల నేపాల్ మాట్లాడుతూ చిలకల డోన ఎస్సీ కాలనీలో కమిటీ హాల్ ని ఏర్పాటు చేసి ఇవ్వాలని ప్రభుత్వం యొక్క భూ పరిశీలనకు ఎమ్మార్వో మేడం గారు మా గ్రామానికి వచ్చి మాకు కమ్యూనిటీ హాలు స్థలాన్ని సందర్శించి ఆ యొక్క గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకొని మాకు కమ్యూనిటీ హాల్ కు ఏర్పాటుచేయాలని ఏపీ ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు వారిని కోరడం జరిగింది.లేని ఎడల ప్రజా సంఘాలను కలుపుకొని భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని, కచ్చితంగా రంగమ్మ పేరు పైన ఏవైనా రికార్డులను పరిశీలించి మాకు తగిన న్యాయం చేయాల్సిందిగా వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
- Post by Magathala Siddhartha2
- రూల్స్ ఎందుకు పాటించడం లేదు అని కౌన్సిల్ లో డిప్యూటీ మేయర్ అడిగి 3 సంవత్సరాలు అయింది ..అయినా మనం మారలేదా ? రూల్స్ పాటించమా?1
- అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం కామక్కపల్లిలో తాగు నీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. గ్రామస్థులు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు దృష్టికి నీటి సమస్యను తీసుకెళ్లగా.. ఆయన వెంటనే పంచాయతీ సెక్రెటరీతో మాట్లాడి యుద్ధప్రాతిపదికన బోర్ వేయించి దాహార్తిని తీర్చారు. సమస్య విన్నవించిన వెంటనే పరిష్కారం చూపిన ఎమ్మెల్యే కు గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.1
- మార్కాపురం జిల్లా కొమరోలు మండలంలోని నయారా పెట్రోల్ బంక్ సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 25 గొర్రెలు మృతి చెందాయి. పోరుమామిళ్ల నుండి మార్కాపురం వైపు వేగంగా వెళ్తున్న లారీ, రోడ్డును దాటుతున్న గొర్రెల మందను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాయపాటి ప్రవీణ్కు చెందిన సుమారు 25 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. ఈ ఘటనతో గొర్రెల యజమాని రాయపాటి ప్రవీణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన జీవనాధారమైన గొర్రెలు ఒక్కసారిగా మృతి చెందడంతో తాను తీవ్ర నష్టపోయానని ఆయన వాపోయారు. సమాచారం అందుకున్న కొమరోలు ఎస్ఐ నాగరాజు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు1
- **గజ్వేల్, సిద్దిపేట జిల్లా మార్చి 9:** ప్రజా తెలంగాణ న్యూస్/ గజ్వేల్ నియోజకవర్గంలోని మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుంచి కొండపోచమ్మ సాగర్కు నీటిని వెంటనే పంపాలని బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు. అకారం పంప్హౌస్ను తక్షణం స్టార్ట్ చేసి, కొండపోచమ్మ సాగర్లోకి నీళ్లు వదిలి, కెనాల్ ప్రాంతంలో 2-3 కిలోమీటర్ల రైతులకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. అదే సమయంలో, గజ్వేల్ ఏరియా 132 కెవీ సబ్స్టేషన్ ద్వారా రైతులకు 24 గంటల మెరుగైన విద్యుత్ సరఫరా చేయాలని కూడా డిమాండ్ చేశారు. ఈ రైతు సమస్యల పరిష్కారానికి గజ్వేల్ నియోజకవర్గ ముఖ్య నాయకులు అందరూ పాల్గొన్న సమావేశంలో ఈ తీర్మానాలు ఆమోదించబడ్డాయి. కాలేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్లో మల్లన్నసాగర్కు ప్రాధాన్యత ఉన్నప్పటికీ, స్థానిక రైతుల సాగునీటి అవసరాల కోసం ఈ నీటి రిలీజ్ అత్యవసరమని వంటేరు ప్రతాప్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.4
- Amjad ullah khan (spokeman) #MBT Raidurgam ps limet 3 log #mar_peeta gaya Bin na waajen1
- Termites existence, not to be ignored, love your home.1
- పదవ తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యం పట్ల అధికారులు శ్రద్ధ వహించాలని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి ఆదేశించారు. సోమవారం టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గురుకుల సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థులతో మంత్రి స్వామి మాట్లాడారు. నూటికి నూరు శాతం విద్యార్థులు పరీక్షలు రాసేలా చూడాలని మంత్రి అధికారులకు తెలిపారు. వారికి సకాలంలో ఆహారం ఏర్పాట్లు చేయడంతో పాటు అనారోగ్యం బారిన పడకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.1