logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటులో జాప్యంపై మనస్తాపం చెందిన టీవీకే కార్యకర్త ఆత్మహత్యాయత్నం చేశాడు. తిరునెల్వేలి జిల్లాలోని సెట్టికుళం వద్ద ఒంటికి నిప్పంటించుకున్న అతడిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కన్యాకుమారి వైద్య కళాశాల ఆసుపత్రిలో మెరుగైన చికిత్స పొందుతున్నాడు.

1 day ago
user_Raju Paragati
Raju Paragati
అమరావతి, పల్నాడు, ఆంధ్రప్రదేశ్•
1 day ago
688d05f1-0056-4f05-8e5c-65d1aa9e070c

తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటులో జాప్యంపై మనస్తాపం చెందిన టీవీకే కార్యకర్త ఆత్మహత్యాయత్నం చేశాడు. తిరునెల్వేలి జిల్లాలోని సెట్టికుళం వద్ద ఒంటికి నిప్పంటించుకున్న అతడిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కన్యాకుమారి వైద్య కళాశాల ఆసుపత్రిలో మెరుగైన చికిత్స పొందుతున్నాడు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • రాష్ట్రం దివాలా తీసింది: బొల్లా జగన్ ను విమర్శించడం తప్ప చేసింది ఏమీ లేదు. ప్రభుత్వాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధిని గాలికి వదిలేసిందని మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు విమర్శించారు. వినుకొండలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం మీడియాతో మాట్లాడారు. కేవలం జగన్ను విమర్శించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని, వైసీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయించడం తప్ప రాష్ట్రానికి చేసింది శూన్యమని మండిపడ్డారు. పాలనలో విఫలమై రాష్ట్రాన్ని దివాలా తీయించారని ఆయన ఆరోపించారు.
    1
    రాష్ట్రం దివాలా తీసింది: బొల్లా 
జగన్ ను విమర్శించడం తప్ప చేసింది ఏమీ లేదు. 
ప్రభుత్వాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధిని గాలికి వదిలేసిందని మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు విమర్శించారు. వినుకొండలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం మీడియాతో మాట్లాడారు. కేవలం జగన్ను విమర్శించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని, వైసీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయించడం తప్ప రాష్ట్రానికి చేసింది శూన్యమని మండిపడ్డారు. పాలనలో విఫలమై రాష్ట్రాన్ని దివాలా తీయించారని ఆయన ఆరోపించారు.
    user_SHOT NEWS
    SHOT NEWS
    Advertising agency గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • కూటమి ప్రభుత్వం పెందుర్తి పెద్ద చెరువు గట్టును సుందరంగా తీర్చిదిద్ది, నడకకు అనుకూలంగా మార్చింది. ఉదయం, సాయంత్రం వేళల్లో వాకర్స్ ఈ ట్రాక్‌పై ఆనందంగా షికారు చేస్తున్నారు.
    1
    కూటమి ప్రభుత్వం పెందుర్తి పెద్ద చెరువు గట్టును సుందరంగా తీర్చిదిద్ది, నడకకు అనుకూలంగా మార్చింది. ఉదయం, సాయంత్రం వేళల్లో వాకర్స్ ఈ ట్రాక్‌పై ఆనందంగా షికారు చేస్తున్నారు.
    user_Journalist SIDDHU
    Journalist SIDDHU
    Guntur, Andhra Pradesh•
    22 hrs ago
  • టీవీకే అధినేత విజయ్ తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌తో లోక్ భవన్‌లో భేటీ అయ్యారు. కాంగ్రెస్, సీపీఐ, సీపీఐ(ఎం), వీసీకే, ఐయూఎంఎల్ మద్దతుతో టీవీకే 121 మంది ఎమ్మెల్యేల బలంతో తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.
    1
    టీవీకే అధినేత విజయ్ తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌తో లోక్ భవన్‌లో భేటీ అయ్యారు. కాంగ్రెస్, సీపీఐ, సీపీఐ(ఎం), వీసీకే, ఐయూఎంఎల్ మద్దతుతో టీవీకే 121 మంది ఎమ్మెల్యేల బలంతో తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.
    user_Ravi Reporter
    Ravi Reporter
    Local News Reporter తిరువూరు, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    23 hrs ago
  • చింతకాని లో బస్తాలు ఖాళీ...మండలం వ్యాప్తంగా రైతులు ఆందోళన లు ఖమ్మం జిల్లా చింత కానీ మండలం దాదాపు గా 22లక్షల బస్తాలు రావలిసిన వి కేవలం 5లక్షలు రావడం పట్ల రైతగాం మoడిపాడుతుంది వెంటనే బస్తాలు తెపించాలని రైతులు కోరుతున్నారు.... అయితే అధికారులు వస్తున్నాయి అని చెప్తున్నారు... కానీ కాంట్రక్టర్ ల నెమది వైఖరి వల్ల బస్తాలు రావడం లేదని.. రైతులు వాపోతున్నారు
    1
    చింతకాని లో బస్తాలు ఖాళీ...మండలం వ్యాప్తంగా రైతులు ఆందోళన లు 
ఖమ్మం జిల్లా చింత కానీ మండలం దాదాపు గా 22లక్షల బస్తాలు రావలిసిన వి కేవలం 5లక్షలు రావడం పట్ల రైతగాం మoడిపాడుతుంది  వెంటనే బస్తాలు తెపించాలని రైతులు కోరుతున్నారు....
అయితే అధికారులు వస్తున్నాయి అని చెప్తున్నారు... కానీ కాంట్రక్టర్ ల నెమది వైఖరి వల్ల బస్తాలు రావడం లేదని.. రైతులు వాపోతున్నారు
    user_CHARANKANTH MANDA
    CHARANKANTH MANDA
    చింతకాని, ఖమ్మం, తెలంగాణ•
    5 hrs ago
  • తెలంగాణలో తాజాగా జరిగిన సర్వే ఎస్టీ జనాభా గురించి కీలక వివరాలను వెల్లడించింది. రాష్ట్రంలోని నాలుగు ప్రధాన ఎస్టీ తెగలలో లంబాడీలు/బంజారాలు అతిపెద్ద వర్గంగా ఉన్నారని తేలింది. వీరి సంస్కృతి, సంప్రదాయాలు, జానపద నృత్యాలు తెలంగాణలో చాలా ప్రసిద్ధి చెందాయి.
    1
    తెలంగాణలో తాజాగా జరిగిన సర్వే ఎస్టీ జనాభా గురించి కీలక వివరాలను వెల్లడించింది. రాష్ట్రంలోని నాలుగు ప్రధాన ఎస్టీ తెగలలో లంబాడీలు/బంజారాలు అతిపెద్ద వర్గంగా ఉన్నారని తేలింది. వీరి సంస్కృతి, సంప్రదాయాలు, జానపద నృత్యాలు తెలంగాణలో చాలా ప్రసిద్ధి చెందాయి.
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    Industrial Real Estate Agency కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
    6 hrs ago
  • పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో తమిళనాడు కాబోయే ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ ఫ్లెక్సీలు వెలిశాయి. మాదిగ అభిమానులు విజయ్ ప్రమాణస్వీకారం సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఫోటోతో కలిపి వీటిని ఏర్పాటు చేశారు. 'దళపతికి శుభాకాంక్షలు' అంటూ ఈ ఫ్లెక్సీలు పల్నాడు గ్రామాల్లోనూ ఆకర్షణీయంగా నిలిచాయి.
    2
    పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో తమిళనాడు కాబోయే ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ ఫ్లెక్సీలు వెలిశాయి. మాదిగ అభిమానులు విజయ్ ప్రమాణస్వీకారం సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఫోటోతో కలిపి వీటిని ఏర్పాటు చేశారు. 'దళపతికి శుభాకాంక్షలు' అంటూ ఈ ఫ్లెక్సీలు పల్నాడు గ్రామాల్లోనూ ఆకర్షణీయంగా నిలిచాయి.
    user_Syyed taher
    Syyed taher
    Local News Reporter Repalle, Bapatla•
    9 hrs ago
  • Post by N Nagaraju
    2
    Post by N Nagaraju
    user_N Nagaraju
    N Nagaraju
    Parigi, Sri Sathya Sai•
    1 hr ago
  • తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 108 సీట్లు సాధించిన విజయ్ నేడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నుంచి రాహుల్ గాంధీ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు.
    1
    తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 108 సీట్లు సాధించిన విజయ్ నేడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నుంచి రాహుల్ గాంధీ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు.
    user_SHOT NEWS
    SHOT NEWS
    Advertising agency గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.