Shuru
Apke Nagar Ki App…
చింతకాని లో బస్తాలు ఖాళీ...మండలం వ్యాప్తంగా రైతులు ఆందోళన లు ఖమ్మం జిల్లా చింత కానీ మండలం దాదాపు గా 22లక్షల బస్తాలు రావలిసిన వి కేవలం 5లక్షలు రావడం పట్ల రైతగాం మoడిపాడుతుంది వెంటనే బస్తాలు తెపించాలని రైతులు కోరుతున్నారు.... అయితే అధికారులు వస్తున్నాయి అని చెప్తున్నారు... కానీ కాంట్రక్టర్ ల నెమది వైఖరి వల్ల బస్తాలు రావడం లేదని.. రైతులు వాపోతున్నారు
CHARANKANTH MANDA
చింతకాని లో బస్తాలు ఖాళీ...మండలం వ్యాప్తంగా రైతులు ఆందోళన లు ఖమ్మం జిల్లా చింత కానీ మండలం దాదాపు గా 22లక్షల బస్తాలు రావలిసిన వి కేవలం 5లక్షలు రావడం పట్ల రైతగాం మoడిపాడుతుంది వెంటనే బస్తాలు తెపించాలని రైతులు కోరుతున్నారు.... అయితే అధికారులు వస్తున్నాయి అని చెప్తున్నారు... కానీ కాంట్రక్టర్ ల నెమది వైఖరి వల్ల బస్తాలు రావడం లేదని.. రైతులు వాపోతున్నారు
More news from తెలంగాణ and nearby areas
- చింతకాని లో బస్తాలు ఖాళీ...మండలం వ్యాప్తంగా రైతులు ఆందోళన లు ఖమ్మం జిల్లా చింత కానీ మండలం దాదాపు గా 22లక్షల బస్తాలు రావలిసిన వి కేవలం 5లక్షలు రావడం పట్ల రైతగాం మoడిపాడుతుంది వెంటనే బస్తాలు తెపించాలని రైతులు కోరుతున్నారు.... అయితే అధికారులు వస్తున్నాయి అని చెప్తున్నారు... కానీ కాంట్రక్టర్ ల నెమది వైఖరి వల్ల బస్తాలు రావడం లేదని.. రైతులు వాపోతున్నారు1
- తెలంగాణలో తాజాగా జరిగిన సర్వే ఎస్టీ జనాభా గురించి కీలక వివరాలను వెల్లడించింది. రాష్ట్రంలోని నాలుగు ప్రధాన ఎస్టీ తెగలలో లంబాడీలు/బంజారాలు అతిపెద్ద వర్గంగా ఉన్నారని తేలింది. వీరి సంస్కృతి, సంప్రదాయాలు, జానపద నృత్యాలు తెలంగాణలో చాలా ప్రసిద్ధి చెందాయి.1
- టీవీకే అధినేత విజయ్ తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్తో లోక్ భవన్లో భేటీ అయ్యారు. కాంగ్రెస్, సీపీఐ, సీపీఐ(ఎం), వీసీకే, ఐయూఎంఎల్ మద్దతుతో టీవీకే 121 మంది ఎమ్మెల్యేల బలంతో తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.1
- అన్నపురెడ్డిపల్లిలో అకాల వర్షం బీభత్సం - డ్రైనేజీ లేక ఇళ్లలోకి చేరిన వరద నీరు అర్ధరాత్రి కురిసిన అకాల వర్షాలకు అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో వర్షపు నీరు నివాస గృహాల్లోకి, చిరు వ్యాపారుల దుకాణాల్లోకి చేరి నిత్యావసర వస్తువులు, సామగ్రి పూర్తిగా తడిసి ముద్దయ్యాయి. క్షేత్రస్థాయిలో పర్యటించిన కాంగ్రెస్పార్టీ యువజన అధ్యక్షులు వేముల నరేష్ బాధిత కుటుంబాలను స్వయంగా పరామర్శించారు. నీట మునిగిన ఇళ్లను, పాడైపోయిన సామాగ్రిని పరిశీలించి బాధితులకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన సమస్యలు మరియు విమర్శలు: అధికారుల నిర్లక్ష్యం సెంట్రల్ లైటింగ్ మరియు రోడ్డు పనులు చేపట్టిన సమయంలో, ప్రత్యామ్నాయ డ్రైనేజీ మార్గాలను ఏర్పాటు చేయకపోవడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని ఆయన మండిపడ్డారు. అస్తవ్యస్త అభివృద్ధి "అభివృద్ధి పనులు చేసేటప్పుడు ప్రజలకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సెంట్రల్ లైటింగ్ పేరుతో డ్రైనేజీ నిర్మాణం లేనపుడు రోడ్లు నిర్మించడం సరికాదు" అని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వరద వల్ల నష్టపోయిన పేద కుటుంబాలకు, చిరు వ్యాపారులకు ప్రభుత్వం తక్షణమే ఆర్థిక సహాయం అందించాలి. శాశ్వత పరిష్కారం నీరు నిల్వ ఉండకుండా డ్రైనేజీ వ్యవస్థను వెంటనే పునర్నిర్మించాలి. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని పెండింగ్లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలి. "కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజలకు అండగా ఉంటుంది. ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు, బాధితులకు న్యాయం జరిగే వరకు మేము పోరాడుతాం." — వేముల నరేష్ 1
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నాయకురాలు అద్దంకి నాగమణి బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, కవితలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సీతక్క, అద్దంకి దయాకర్ వంటి ప్రజా నాయకులపై మాట్లాడే నైతిక హక్కు కవితకు లేదని ఆమె ఘాటుగా విమర్శించారు. కేవలం తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాల్లోకి వచ్చిన కవితకు కష్టపడి పైకి వచ్చిన వారి విలువ తెలియదని నాగమణి ఎద్దేవా చేశారు.1
- రాష్ట్రంలో గన్, డ్రగ్స్, గంజాయి కల్చర్ పెరిగింది : మాజీమంత్రి సత్యవతి రాథోడ్ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు కవిత క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్మీట్లో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో గన్ కల్చర్, డ్రగ్స్, గంజాయి, మహిళలపై దాడులు పెరిగిపోయాయని, ప్రజలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. కేసీఆర్ హయాంలో మహిళల భద్రతకు ప్రాధాన్యం ఇచ్చారని పేర్కొన్నారు. బండి సంజయ్ కుమారుడిపై నమోదైన పోక్సో కేసు వ్యవహారంలో పోలీసులు ఆలస్యంగా స్పందించారని ఆరోపించారు. రాష్ట్రంలో క్రైమ్ రేటు పెరిగినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, సోషల్ మీడియా పోస్టులపై కేసులు పెట్టడంలో చూపుతున్న శ్రద్ధ శాంతిభద్రతలపై లేదని విమర్శించారు.1
- నల్గొండ: కనిపించని స్పీడ్ బ్రేకర్లు.. వాహనదారుల ప్రాణాలకే ముప్పు NLG: నల్గొండ మండలంలోని కొత్తపల్లి గ్రామం మీదుగా ఏమి రెడ్డి గూడెం వెళ్లే ప్రధాన రహదారిపై ఏర్పాటు చేసిన స్పీడ్ బ్రేకర్లు కనిపించకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి వేళల్లో ఇవి అసలు కనిపించక వాహనాలు అదుపుతప్పి పలువురు గాయాల పాలైన సంఘటనలు ఉన్నాయి. ప్రమాదాలు జరగకముందే రహదారి భద్రత అధికారులు స్పందించి స్పీడ్ బ్రేకర్ల వద్ద మార్కింగ్ ఏర్పాటు చేయాలని స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు.1
- భద్రాచలంలో తుమ్మల నాగేశ్వరరావు 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానం పూర్తి చేసుకున్న సందర్భంగా అభినందన సభ జరిగింది. నాయకులు, అభిమానులు ఆయన ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధికి చేసిన సేవలను, ముఖ్యంగా అపర భగీరథుడిగా ఆయన కృషిని కొనియాడారు.1