యుగపురుషుడు బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్*నియోజకవర్గ అధ్యక్షులు *యుగపురుషుడు బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్* *--- నియోజకవర్గ అధ్యక్షులు పొలమూరి* రాజోలు, ఏప్రియల్ 14 : బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యుగపురుషుడని రాజోలు నియోజకవర్గ షెడ్యూల్డు కులాల సంక్షేమ సంఘ అధ్యక్షులు పొలమూరి శ్యాంబాబు అన్నారు. ఈ మేరకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమజిల్లా రాజోలు పట్టణంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 135 వ జయంతోత్సవాలును రాజోలు మండల షెడ్యూల్డు కులాల సంక్షేమ సంఘ అధ్యక్షులు మట్టా సురేష్ కుమార్ అధ్యక్షతన నిర్వహించారు. తొలుత బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పొలమూరి శ్యాంబాబు, డాక్టర్ జి వరలక్ష్మి లు పూలమాలలేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పొలమూరి శ్యాంబాబు నినాదాల మధ్య జై భీం జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పొలమూరి శ్యాంబాబు మాట్లాడుతూ స్వతంత్ర భారతదేశానికి దిశ దశలు నిర్దేశించిన బాబాసాహెబ్ అంబేడ్కర్ కారణజన్ముడన్నారు. నేటి సమాజం బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆశయ సాధనకు పునారంకితం కావాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సంక్షేమ సంఘ నియోజకవర్గ కార్యదర్శి కొల్లాబత్తుల సతీష్ బాబు, స్థానిక సర్పంచ్ రేవు జ్యోతి, మండల ఉపాధ్యక్షులు గెడ్డం చిన్న, బత్తుల శేఖర్, గొల్లమందల తాతారావు,చిలకపాటి శ్రీధర్, బత్తుల మురళీకృష్ణ మందపాటి మధు, లిఖితపూడి బుజ్జి, బొడ్డపల్లి ప్రసాద్, సోడదాసు జోషి తదితరులు పాల్గొన్నారు.
యుగపురుషుడు బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్*నియోజకవర్గ అధ్యక్షులు *యుగపురుషుడు బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్* *--- నియోజకవర్గ అధ్యక్షులు పొలమూరి* రాజోలు, ఏప్రియల్ 14 : బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యుగపురుషుడని రాజోలు నియోజకవర్గ షెడ్యూల్డు కులాల సంక్షేమ సంఘ అధ్యక్షులు పొలమూరి శ్యాంబాబు అన్నారు. ఈ మేరకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమజిల్లా రాజోలు పట్టణంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 135 వ జయంతోత్సవాలును రాజోలు మండల షెడ్యూల్డు కులాల సంక్షేమ సంఘ అధ్యక్షులు మట్టా సురేష్ కుమార్ అధ్యక్షతన నిర్వహించారు. తొలుత బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పొలమూరి శ్యాంబాబు, డాక్టర్ జి వరలక్ష్మి లు పూలమాలలేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పొలమూరి శ్యాంబాబు నినాదాల మధ్య జై భీం జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పొలమూరి శ్యాంబాబు మాట్లాడుతూ స్వతంత్ర భారతదేశానికి దిశ దశలు నిర్దేశించిన బాబాసాహెబ్ అంబేడ్కర్ కారణజన్ముడన్నారు. నేటి సమాజం బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆశయ సాధనకు పునారంకితం కావాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సంక్షేమ సంఘ నియోజకవర్గ కార్యదర్శి కొల్లాబత్తుల సతీష్ బాబు, స్థానిక సర్పంచ్ రేవు జ్యోతి, మండల ఉపాధ్యక్షులు గెడ్డం చిన్న, బత్తుల శేఖర్, గొల్లమందల తాతారావు,చిలకపాటి శ్రీధర్, బత్తుల మురళీకృష్ణ మందపాటి మధు, లిఖితపూడి బుజ్జి, బొడ్డపల్లి ప్రసాద్, సోడదాసు జోషి తదితరులు పాల్గొన్నారు.
- పిఠాపురం: రాజ్యాంగ నిర్మాత,భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు పిఠాపురం నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పిఠాపురం వైఎస్ఆర్సిపి ఇన్చార్జ్ వంగా గీతా విశ్వనాధ్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ఘన నివాళులర్పించారు.ముందుగా పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సిపి కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. అనంతరం పట్టణంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేశారు. పట్టణ పరిధిలో రదాలపేట అంబేద్కర్ సెంటర్, జీవన్ నగర్, జై భీమ్ నగర్ మరియు కత్తుల గూడెంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వంగా గీత విశ్వనాథ్ మాట్లాడుతూ... సమాజంలోని అణగారిన వర్గాల అభ్యున్నతికి, సమానత్వం కోసం అంబేద్కర్ చేసిన కృషి చిరస్మరణీయమని, ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి అద్భుతమైన రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు అంబేద్కర్ అని, కులమతాలకు అతీతంగా అందరికీ సమాన హక్కులు కల్పించిన ఆయన ఆశయ సాధనే మా ప్రభుత్వ లక్ష్యం అని కొనియాడారు. విద్యా, వైద్యం, సామాజిక సాధికారత ద్వారా ప్రతి పేదవాడి చెంతకు రాజ్యాంగ ఫలాలు అందించాలని, బాబాసాహెబ్ అంబేద్కర్ చూపిన మార్గంలో నడవడమే మనం ఆయనకు ఇచ్చే అసలైన నివాళి అని పేర్కొన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో కూడా సామాజిక న్యాయం అందించేందుకు మేమంతా నిరంతరం శ్రమిస్తాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం పట్టణ అధ్యక్షులు రావుల మాధవరావు,గండేపల్లి బాబి, వర్దినీడి సుజాత, సోమరౌతు ఆశలత, తలిశెట్టి వెంకటేశ్వరరావు, ఉలవల భూషణం, బత్తుల సాయి, సందక శ్యామ్, ముమ్మడి శ్రీను, నల్లమిల్లి పవన్ కుమార్,ఖండవల్లి లోవరాజు, చెల్లూరు లోవరాజు, ఆలీ, వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులు,కార్యకర్తలు పాల్గొన్నారు.1
- Post by V Ramarao4
- అమరావతి (M) దిడుగు-ఏటూరు వెళ్లే పడవ ప్రయాణికులకు దారి కష్టాలు మొదలయ్యాయి. లంక భూముల్లోని ప్రభుత్వ దారికి గుర్తు తెలియని వ్యక్తులు అడ్డంగా గండి కొట్టడంతో రాకపోకలు స్తంభించాయి. ఏప్రిల్ 8న జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో పడవ పాటలు నిర్వహించినప్పటికీ, ప్రయాణికుల సౌకర్యాలను మాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు, ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి దారిని పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. గండి కొట్టిన వ్యక్తులపై తగు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలను ఇబ్బందులకు గురి చేసే వ్యక్తులను సహించరాదని ప్రయాణికులు హెచ్చరించారు.1
- Post by Ramprasad islavath1
- #Ambedkar #AmbedkarJayanti #Motivation #Inspiration #Success #Education #Shorts #Trending1
- एक दर्दनाक हादसे में युवक की मौके पर ही मौत हो गई। ईंटों से भरी ट्रॉली अचानक पलट गई और वह उसकी चपेट में आ गया। बताया जा रहा है कि हादसा ट्रैक्टर का टायर टूटने की वजह से हुआ, जिससे संतुलन बिगड़ा और पूरी ट्रॉली युवक के ऊपर जा गिरी। हादसे के बाद मौके पर अफरा-तफरी मच गई। आसपास के लोगों ने तुरंत युवक को निकालने की कोशिश की, लेकिन तब तक उसकी मौत हो चुकी थी। घटना की सूचना मिलते ही पुलिस मौके पर पहुंची और शव को कब्जे में लेकर पोस्टमॉर्टम के लिए भेज दिया। फिलहाल पुलिस पूरे मामले की जांच कर रही है, वहीं इस हादसे से इलाके में शोक की लहर है।1
- అమరావతి (M) దిడుగు-ఏటూరు వెళ్లే పడవ ప్రయాణికులకు దారి కష్టాలు మొదలయ్యాయి. లంక భూముల్లోని ప్రభుత్వ దారికి గుర్తు తెలియని వ్యక్తులు అడ్డంగా గండి కొట్టడంతో రాకపోకలు స్తంభించాయి. ఏప్రిల్ 8న జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో పడవ పాటలు నిర్వహించినప్పటికీ, ప్రయాణికుల సౌకర్యాలను మాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి దారిని పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.1
- ఈ సందర్భంగా సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే శ్రీ సండ్ర వెంకట వీరయ్య గారు, మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీ కూసంపూడి మహేష్ అయ్యప్ప స్వామివారిని దర్శనం చేసుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. దేవాలయానికి విచ్చేసిన నాయకులకు ఆలయ కమిటీ సభ్యులు పూర్ణకుంభ స్వాగతం పలికి ఘనంగా సత్కరించారు. అనంతరం స్వామివారి ఆశీస్సులు పొందిన నాయకులు ప్రజల సుఖశాంతి, ప్రాంత అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అయ్యప్ప స్వామి ఆశీస్సులతో ప్రజలందరికీ సుఖశాంతులు కలగాలని ఆకాంక్షిస్తూ కార్యక్రమం ఘనంగా కొనసాగింది.1
- my life money problems with your friends and family1