స్లగ్:సత్తుపల్లిలో విద్యుత్ ఉద్యోగుల నిరసన.. నల్ల బ్యాడ్జీలతో ఆందోళన యాంకర్ వాయిస్: ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో విద్యుత్ ఉద్యోగులు నిరసనకు దిగారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో కోల్ హ్యాండ్లింగ్, యాష్ హ్యాండ్లింగ్ పనులను రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ సంస్థలకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి ఆందోళన నిర్వహించారు. వాయిస్ ఓవర్: ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో విద్యుత్ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో కోల్ హ్యాండ్లింగ్, యాష్ హ్యాండ్లింగ్ పనులను ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.ప్రభుత్వ రంగ సంస్థల్లో కీలక కార్యకలాపాలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం వల్ల ఉద్యోగుల ప్రయోజనాలతో పాటు విద్యుత్ రంగంపైనా ప్రతికూల ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా రంగ సంస్థలను బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం ప్రైవేటీకరణ వైపు అడుగులు వేయడం సరికాదని పేర్కొన్నారు. యాదాద్రి పవర్ ప్లాంట్లో కోల్ హ్యాండ్లింగ్, యాష్ హ్యాండ్లింగ్ పనులను ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కొనసాగించాలని, రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని విద్యుత్ ఉద్యోగులు కోరారు.
స్లగ్:సత్తుపల్లిలో విద్యుత్ ఉద్యోగుల నిరసన.. నల్ల బ్యాడ్జీలతో ఆందోళన యాంకర్ వాయిస్: ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో విద్యుత్ ఉద్యోగులు నిరసనకు దిగారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో కోల్ హ్యాండ్లింగ్, యాష్ హ్యాండ్లింగ్ పనులను రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ సంస్థలకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి ఆందోళన నిర్వహించారు. వాయిస్ ఓవర్: ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో విద్యుత్ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో కోల్ హ్యాండ్లింగ్, యాష్ హ్యాండ్లింగ్ పనులను ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.ప్రభుత్వ రంగ సంస్థల్లో కీలక కార్యకలాపాలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం వల్ల ఉద్యోగుల ప్రయోజనాలతో పాటు విద్యుత్ రంగంపైనా ప్రతికూల ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా రంగ సంస్థలను బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం ప్రైవేటీకరణ వైపు అడుగులు వేయడం సరికాదని పేర్కొన్నారు. యాదాద్రి పవర్ ప్లాంట్లో కోల్ హ్యాండ్లింగ్, యాష్ హ్యాండ్లింగ్ పనులను ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కొనసాగించాలని, రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని విద్యుత్ ఉద్యోగులు కోరారు.
- info 29-07-26 ఈ రోజు గాంధీ భవన్ లో జరిగిన ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని దివ్యాంగుల సమస్యలను విని తెలుసుకున్న వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు తన సమస్యను వినతిపత్రం ద్వారా మంత్రికి అందజేశారు. వారి సమస్యను మంత్రి సంబంధిత అంశాలను పరిశీలించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సాధ్యమైన మేరకు పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపిన మంత్రి తుమ్మల.1
- ఇన్కమ్ టాక్స్ అఫ్ ఏడిషనల్ డైరెక్టర్.. కోల్కట..,తోట సుబ్రహ్మణ్యం IRS గారు లక్ష రూపాయలు డొనేషన్. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం టేకులపల్లి గ్రామం నివాసి యూవశక్తి ఫౌండర్,ఇన్కమ్ టాక్స్ అఫ్ ఏడిషనల్ డైరెక్టర్,కోల్కట గౌ. శ్రీ తోట సుబ్రహ్మణ్యం IRS గారు టేకులపల్లి గ్రామం లో ఉన్న తెలంగాణ మోడల్ స్కూల్ నీ సందర్శించి. స్కూల్ పాఠశాల లైబ్రరీ కొరకు లక్ష రూపాయలు విలువ గల ఐఐటి నీటు ఇంజనీరింగ్ సిఏ ప్రవేశ పరీక్షల పుస్తకాలు మరియు వ్యక్తిత్వ వికాస పుస్తకాలు అందజేశారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు భవిష్యత్తులో మంచి మంచి ప్రోత్సాహకాలు అందజేస్తామన్నారు. అనంతరం విద్యార్థినీ విద్యార్థులకు మోటివేషన్ పాఠలు బోధించినారు. ఇట్టి కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు vm. బంజర్ లైన్స్ క్లబ్ నెంబర్స్ కరాటి అకాడమీ నిర్వాహకులు శ్రీమంతుడు యూత్ సభ్యులు కోట సుధాకర్,ఆత్మీయులు సన్నిహితులు శ్రేయోభిలాషులు గ్రామం పెద్దలు స్నేహితులు గ్రామ ప్రజలందరూ పాల్గొన్నారు.4
- ఆషాడ బోనాల సమర్పించుకున్న తల్లాడ ముత్యాలమ్మ గుడి ప్రాంత ప్రజలు తల్లాడ మండలంలోని నారాయణపురం గ్రామంలో చేసి ఉన్న ముత్యాలమ్మ తల్లి ఆలయంలో కూరగాయలతో ఆవిష్కరించి శాఖంబరి ఉత్సవం నిర్వహించి అనంతరం పలు రకాలు నైవేద్యాలతో ఊరేగింపుగా వచ్చిన మహిళలు బోనాల సమర్పించుకోవడం జరిగింది4
- సత్తుపల్లిలో విద్యుత్ ఉద్యోగుల నిరసన.. నల్ల బ్యాడ్జీలతో ఆందోళన యాంకర్ వాయిస్: ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో విద్యుత్ ఉద్యోగులు నిరసనకు దిగారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో కోల్ హ్యాండ్లింగ్, యాష్ హ్యాండ్లింగ్ పనులను రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ సంస్థలకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి ఆందోళన నిర్వహించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో విద్యుత్ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో కోల్ హ్యాండ్లింగ్, యాష్ హ్యాండ్లింగ్ పనులను ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.ప్రభుత్వ రంగ సంస్థల్లో కీలక కార్యకలాపాలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం వల్ల ఉద్యోగుల ప్రయోజనాలతో పాటు విద్యుత్ రంగంపైనా ప్రతికూల ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా రంగ సంస్థలను బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం ప్రైవేటీకరణ వైపు అడుగులు వేయడం సరికాదని పేర్కొన్నారు. యాదాద్రి పవర్ ప్లాంట్లో కోల్ హ్యాండ్లింగ్, యాష్ హ్యాండ్లింగ్ పనులను ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కొనసాగించాలని, రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని విద్యుత్ ఉద్యోగులు కోరారు.1
- 100 మంది కి రాహుల్ గాంధీని కలిసే అవకాశం బిఎల్ఏ సమావేశం ఎమ్మెల్యే మట్టా రాగమయి సత్తుపల్లిలో నిర్వహించిన బిఎల్ఏల విస్తృత స్థాయి సమావేశంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మట్టా రాగమయి మాట్లాడుతూ... సర్' కార్యక్రమం ఏమీ ఆశామాషీ వ్యవహారం కాదని, పార్టీ బలోపేతానికి ఇది అత్యంత కీలకమని స్పష్టం చేశారు. ఒక్క ఓటు తేడాతో ఎంతోమంది భవితవ్యాలు మారాయని గుర్తుచేస్తూ, ప్రతి ఒక్క ఓటునూ కాపాడుకోవాల్సిన బాధ్యత బిఎల్ఏలపైనే ఉందన్నారు. జిల్లాలో 90 శాతం పని పూర్తయి రెండో స్థానంలో నిలవడం అభినందనీయమన్న ఎమ్మెల్యే, ఇంకా మిగిలి ఉన్న 23 వేల ఓట్లను గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. ఉపాధి, ఉద్యోగాల నిమిత్తం వేరే ప్రాంతాలకు లేదా విదేశాలకు వెళ్లిన వారిని కూడా ఫోన్ల ద్వారా సంప్రదించి ఫారమ్లు నింపాలని సూచించారు. బిఎల్ఓ లతో కలిసి పనిచేస్తూ ఎలాంటి తప్పులు జరగకుండా చూడాలని ఓటు పోతే రాజ్యాంగం ఇచ్చిన హక్కు కోల్పోయినట్లే అన్నారు ఇంటింటికీ వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలైన ఉచిత విద్యుత్, ఉచిత బస్సు ప్రయాణం, గ్యాస్ సబ్సిడీ, ఇందిరమ్మ ఇళ్ల గురించి వివరించాలని ఎమ్మెల్యే కోరారు. అలాగే, ప్రతిభ కనబరిచే మొదటి 100 మంది బిఎల్ఏలకు రాహుల్ గాంధీతో సమావేశమయ్యే అరుదైన అవకాశం దక్కుతుందని తెలిపారు. ఇంతవరకు తనకు రాహుల్ గాంధీని కలిసే అవకాశం రాలేదని గుర్తు చేశారు దేశంలో విద్యార్థుల పోరాటం ఫలించి కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ, రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు.1
- *ఢిల్లీ DCP సుమిత్ జా మాట్లాడుతూ: ఇక అబద్ధం చెప్పలేను, అందుకే రాజీనామా ఇచ్చేశాను* *ఢిల్లీ DCP సుమిత్ జా మాట్లాడుతూ: ఇక అబద్ధం చెప్పలేను, అందుకే రాజీనామా ఇచ్చేశాను* ప్రభుత్వం నేను ప్రెస్ ముందుకు వచ్చి, వీధుల్లో తమ హక్కుల కోసం అడుగుతున్న విద్యార్థుల గురించి పచ్చి అబద్ధాలు చెప్పాలని వత్తిడి చేస్తుంది వాళ్ళను నేరస్థులుగా రుజువు చేయమని నాకు చెప్పారు. నిజం చెప్పకుండా నన్ను ఆపీ , అమాయక విద్యార్థులను ఇరికించమని బలవంతం చేసే ఏ వ్యవస్థలోనూ నేను భాగం కాలేను. ఈ విద్యార్థులు ఉగ్రవాదులు కాదు. వీరు మన దేశ భవిష్యత్తు. నేను పోలీస్ ఉద్యోగం ఎంచుకుంది నిజానికి తోడుగా నిలవడానికి. అబద్ధాలు అమ్మడానికి కాదు. ప్రభుత్వం చేస్తున్న ఈ పనికి నేను భాగస్వామిని కాలేను. ఈ రోజు నుండి నేను ప్రభుత్వంతో కాదు, ఈ విద్యార్థులతో ఉన్నాను.1
- ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పెరిగిన మిర్చి ధరలు... స్థిరంగా పత్తి ధర! ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో బుధవారం మిర్చి, పత్తి ధరలు ఈ విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.22,800, నాన్ ఏసీ మిర్చి ధర రూ.17,500, అటు క్వింటా పత్తి ధర రూ.9,000గా జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటితో పోల్చితే ఏసీ మిర్చి ధర రూ.50, నాన్ ఏసీ మిర్చి ధర రూ.100 పెరగగా, పత్తి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతుందని వ్యాపారులు తెలిపారు.1
- స్లగ్:సత్తుపల్లిలో విద్యుత్ ఉద్యోగుల నిరసన.. నల్ల బ్యాడ్జీలతో ఆందోళన యాంకర్ వాయిస్: ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో విద్యుత్ ఉద్యోగులు నిరసనకు దిగారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో కోల్ హ్యాండ్లింగ్, యాష్ హ్యాండ్లింగ్ పనులను రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ సంస్థలకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి ఆందోళన నిర్వహించారు. వాయిస్ ఓవర్: ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో విద్యుత్ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో కోల్ హ్యాండ్లింగ్, యాష్ హ్యాండ్లింగ్ పనులను ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.ప్రభుత్వ రంగ సంస్థల్లో కీలక కార్యకలాపాలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం వల్ల ఉద్యోగుల ప్రయోజనాలతో పాటు విద్యుత్ రంగంపైనా ప్రతికూల ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా రంగ సంస్థలను బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం ప్రైవేటీకరణ వైపు అడుగులు వేయడం సరికాదని పేర్కొన్నారు. యాదాద్రి పవర్ ప్లాంట్లో కోల్ హ్యాండ్లింగ్, యాష్ హ్యాండ్లింగ్ పనులను ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కొనసాగించాలని, రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని విద్యుత్ ఉద్యోగులు కోరారు.1