Shuru
Apke Nagar Ki App…
అరకు: పెరుగుతున్న చలి తీవ్రత అరకులోయ పరిసర ప్రాంతాలలో చలి తీవ్రత పెరుగుతుంది. గత రెండు రోజులతో పోల్చితే సోమవారం చలి పెరిగింది. ఉదయం 9 గంటలైనా సూర్యకిరణాలు భూమిని తాకలేనంతగా పొగమంచు దట్టంగా అలుముకుని, మంచు తెరల చాటున అరకు ప్రకృతి అందాలు నిద్రిస్తున్నట్లుంది. అరకులోయ లో ఉదయం 9 గంటలకు 15° ఉష్ణోగ్రత ఉండి, పర్యాటకులకు మంచి అనుభూతిని కలిగిస్తుంది.
Venkatapplanaidu B
అరకు: పెరుగుతున్న చలి తీవ్రత అరకులోయ పరిసర ప్రాంతాలలో చలి తీవ్రత పెరుగుతుంది. గత రెండు రోజులతో పోల్చితే సోమవారం చలి పెరిగింది. ఉదయం 9 గంటలైనా సూర్యకిరణాలు భూమిని తాకలేనంతగా పొగమంచు దట్టంగా అలుముకుని, మంచు తెరల చాటున అరకు ప్రకృతి అందాలు నిద్రిస్తున్నట్లుంది. అరకులోయ లో ఉదయం 9 గంటలకు 15° ఉష్ణోగ్రత ఉండి, పర్యాటకులకు మంచి అనుభూతిని కలిగిస్తుంది.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- అరకు: పెరుగుతున్న చలి తీవ్రత అరకులోయ పరిసర ప్రాంతాలలో చలి తీవ్రత పెరుగుతుంది. గత రెండు రోజులతో పోల్చితే సోమవారం చలి పెరిగింది. ఉదయం 9 గంటలైనా సూర్యకిరణాలు భూమిని తాకలేనంతగా పొగమంచు దట్టంగా అలుముకుని, మంచు తెరల చాటున అరకు ప్రకృతి అందాలు నిద్రిస్తున్నట్లుంది. అరకులోయ లో ఉదయం 9 గంటలకు 15° ఉష్ణోగ్రత ఉండి, పర్యాటకులకు మంచి అనుభూతిని కలిగిస్తుంది.1
- *కందికొత్తల పండగలో తుడుము కొట్టి గిరిజనులతో నృత్యం చేసిన మన్యం జిల్లా కలెక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డి కుటుంబ సభ్యులు* *కంది కొత్తల పండగను ప్రభుత్వ పరంగా నిర్వహించే విధంగా కృషి చేస్తా... కలెక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డి* యాంకర్ వాయిస్ : పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మిపురం హెచ్. గ్రౌండ్ లో ప్రతి ఏడాది ఆదివాసీ గిరిజనులు సాంప్రదాయ ప్రకారం జరుపుకునే కందికొత్తల పండగ ఆదివారం ఘనంగా ప్రారంభం అయింది. ఈ పండగకు సతీ సమేతంగా ముఖ్య అతిధిగా పాల్గొని గిరిజనులతో తుడుము కొట్టి నృత్యం చేసి అందరిని అబ్బురుపరిచిన పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డి కుటుంబ సభ్యులు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ గిరిజనులు సంప్రదాయాలను జరుపుకునే కందికొత్తల పండగను ప్రభుత్వ పరంగా నిర్వహించే విధంగా కృషి చేస్తానన్నారు. ఆదివాసీ గిరిజనులు పండించే పంటలు బాగా పండి గిరిజనులు సంతోషంగా ఉండాలన్నారు.1
- आंध्र प्रदेश में बड़ा रेल हादसा हो गया है, जिसमें एक व्यक्ति की मौत हो गई है। खबर है कि यालामंचिली के पास टाटानगर-एर्नाकुलम एक्सप्रेस के दो डिब्बों में आग लग जाने से एक व्यक्ति की मौत हो गई। पुलिस के एक वरिष्ठ अधिकारी ने सोमवार को यह जानकारी दी। उन्होंने बताया कि आग लगने के कारणों का पता लगाने के लिए दो फोरेंसिक टीम जांच कर रही हैं।1
- పెట్రోల్ బంక్ యజమానికి 50,000 జరిమానా మెలియాపుట్టి మండలంలోని చాపర పెట్రోల్ బంకు యజమానికి 50 వేల రూపాయల జరిమానా విధించినట్లు శ్రీకాకుళం జాయింట్ కలెక్టర్ ఫార్మద్ అహ్మద్ ఖాన్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆయన తెలియజేసిన వివరాల మేరకు. ఇటీవల మెలియాపుట్టి మండలం జలకలింగపురం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పెట్రోల్ కొనుగోలు చేశాడు అయితే అతనికి 4 లీటర్ల పెట్రోలు తక్కువగా రావడంతో దీనిపై అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై తూనికలు కొలతల శాఖ, రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులు పరిశీలించి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మళ్లీ ఇటువంటి చర్యలకు పాల్పడినట్లయితే బంకును సీజ్ చేస్తామని జెసి హెచ్చరించారు.2
- 👍1
- గోవిందా హరి గోవిందా..! పాలకొల్లులో.. వేకువ ఉదయాన... గోవింద స్వాముల ప్రయాణం #palakollu #tirumala #Tirupati #bhakti #devotional @highlight1
- *బండి నడిపేటప్పుడు జాగ్రత్త* గుంటూరు దాసరి పాలెం హైవే పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. సమాచారం అందగానే నల్లపాడు పోలీస్ వారి ఆధ్వర్యంలో గుంటూరు కోవిడ్ ఫైటర్స్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు ఆ రెండు మృతదేహాలను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ విషాద ఘటన ప్రతి ఒక్కరికీ ఒక హెచ్చరిక — బండి నడిపేటప్పుడు జాగ్రత్త. ఒక్క నిర్లక్ష్యం ఒక కుటుంబాన్ని శాశ్వత దుఃఖంలోకి నెట్టేస్తుంది. మీ జీవితం విలువైనది… సురక్షితంగా ప్రయాణించండి....1
- 🖕1